సమన్వయ దృష్టి
ఆత్మీయులు అయిన డా పద్మ రాజు గారు, వైస్ ఛాన్సలర్, ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారికి ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయము నుండి ధర్మోద్ధారి అయ్యి పంచుకొని దివ్య పరిణామా సందేశము, చిత్తగించగలరు అని మనవి.
నేను ధర్మస్వరూపం గా ఎవరితోను పోటి పడటం లేదు, నేను ఏమి చెప్పినా ఓపెన్గా గా చప్పటంలో అంతర్యం పదిగురికి పంచుకోవాలి అని, నేను మంచి, మాట అప్పటికి అప్పుడు అవసరం కొద్ది, స్వార్ధం కొద్ది కలుపుకోలేను. ఇది అనకాపల్లి లో ఉద్యోగం లో ఉండగా కూడా స్పష్టం చేసి, పదిగురిని ముందుకు వచ్చి గ్రహించమని కోరుతూ వచ్చాను, దివ్య పరిణామం కూడా సభాముఖంగా, పదిగురి సాక్షిగా పలికినాను. కావున తమరి ద్వారా ముఖ్యముగా ప్రత్యేక్ష సాక్షులను, వారి ద్వారా ఇతర పరిచేయస్తులను కోరునది ఏమి అనగా, నా లో అప్పటికి అప్పడు మంచి గాని, చెడుగాని చూడవద్దు, నన్ను విస్తారంగా గ్రహించాడానికే, పదిగురు ప్రాధాన్యత ఇవ్వండి , ఎవరూ కూడా ఇప్పటికి నేను ఏమి చెప్పినాను చూడకుండా, స్వార్ధంతో వ్యక్తిగతముగా నన్ను పరిగణించవద్దు, ఆ విదముగా నేను ఎవరికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేను. నేను ఏమి చేసినా కాలాన్ని ధర్మాన్ని ఉద్దేశించి, పదుగురి సాక్షిగా చేస్తాను. సృష్టికి నాకు ఉన్న సంభంధమును నెలకొల్పి, ఇంకో సంవత్సరంలో స్వయంవరం లో వివాహం చేసుకొని ముందుకు వెళ్ళ వలసి ఉన్నది. నాతొ వ్యక్తిగతము వ్యవహరిస్తే నా ఆరోగ్యమునకు హాని అని గ్రహించగలరు అన్ని మీ దారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. నిర్లక్ష్యం గా చలగాటములు పెట్టుట వలన, మనిషిని శారీరకముగా మానసికముగా బలహీన పడటం వలన సమర్ధవంతము ప్రవర్తించ లేకపోయినాను.
చెలగాటములు కంటే నిర్లక్ష్యం, స్వార్ధ దృష్టితో నన్ను చూడటం వలన, నాలో శక్తి, ఒక పద్దతి ప్రకారం బయటకు రాలేదు. కావున తమరిని కోరునది ఏమి అనగా, యూనివర్సిటీ పరిదిలో నా పై ఒక 3 సబ్య కమిటీ వేయగలరు అని కోరుకొనుచున్నాను. నేను వ్యక్తిగతముగా తప్పు పట్టవలసిన వారు ఎవరూ లేరు, అడ వాళ్ళు గాని మొగ వాళ్ళు గాని, నాకు వ్యక్తులు ఎవరు నాకు వ్యతిరేకులు కాలేరు, సమాజం లో మంచి చెడు ఏది అయినా ఒక పద్దతి ప్రకారం నివృత్తి అవ్వుతుంది, ఒక పద్దతి కోరుకోకుండా, ఉన్న పద్దతి ని స్వార్ధం కొద్ది, దుర్వినియోగం చేయడం వలన, మనము ఎంతగానో మనుష్యులు గా నష్ట పోతున్నాము. నేను యూనివర్సిటీ అధికారాలను కలవడం లేదు, అందుకు తేడా అన్నట్లు భావిస్తున్నాను, నేను ఎవరితోనూ అప్పటికి అప్పుడు చెప్పేవి ఏమి లేవు అని తమరు ద్వారా సాక్షులకు ఇతరులకు తెలియజేసుకోనుచున్నాను, గ్రహించగలరు, న్యాయస్థానం గాని, మానవ హక్కుల సంఘం గాని, నన్ను లేదా ధర్మస్వరూపం యొక్క వివరములు పూర్తిగా గ్రహించడం వలన, సాక్షులను ముందుకు పిలిచి, వారు మానసా వాచా కర్మణా, లేదా భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెబుతాను అన్నట్లు గా వారు చెబితే, వారి ఇచ్చిన సాక్షం ఆధారంగా ఇతర పండితులు గురువులు మాట్లాడతారు, అని తమరికి తెలియజేసుకోనుచున్నాను. ధన్యవాదములు .
నా వ్యక్తము అయిన కొత్త బంగారులోకం లోని పాటలు గ్రహించగలరు.
ఆత్మీయులు అయిన డా పద్మ రాజు గారు, వైస్ ఛాన్సలర్, ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారికి ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయము నుండి ధర్మోద్ధారి అయ్యి పంచుకొని దివ్య పరిణామా సందేశము, చిత్తగించగలరు అని మనవి.
నేను ధర్మస్వరూపం గా ఎవరితోను పోటి పడటం లేదు, నేను ఏమి చెప్పినా ఓపెన్గా గా చప్పటంలో అంతర్యం పదిగురికి పంచుకోవాలి అని, నేను మంచి, మాట అప్పటికి అప్పుడు అవసరం కొద్ది, స్వార్ధం కొద్ది కలుపుకోలేను. ఇది అనకాపల్లి లో ఉద్యోగం లో ఉండగా కూడా స్పష్టం చేసి, పదిగురిని ముందుకు వచ్చి గ్రహించమని కోరుతూ వచ్చాను, దివ్య పరిణామం కూడా సభాముఖంగా, పదిగురి సాక్షిగా పలికినాను. కావున తమరి ద్వారా ముఖ్యముగా ప్రత్యేక్ష సాక్షులను, వారి ద్వారా ఇతర పరిచేయస్తులను కోరునది ఏమి అనగా, నా లో అప్పటికి అప్పడు మంచి గాని, చెడుగాని చూడవద్దు, నన్ను విస్తారంగా గ్రహించాడానికే, పదిగురు ప్రాధాన్యత ఇవ్వండి , ఎవరూ కూడా ఇప్పటికి నేను ఏమి చెప్పినాను చూడకుండా, స్వార్ధంతో వ్యక్తిగతముగా నన్ను పరిగణించవద్దు, ఆ విదముగా నేను ఎవరికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేను. నేను ఏమి చేసినా కాలాన్ని ధర్మాన్ని ఉద్దేశించి, పదుగురి సాక్షిగా చేస్తాను. సృష్టికి నాకు ఉన్న సంభంధమును నెలకొల్పి, ఇంకో సంవత్సరంలో స్వయంవరం లో వివాహం చేసుకొని ముందుకు వెళ్ళ వలసి ఉన్నది. నాతొ వ్యక్తిగతము వ్యవహరిస్తే నా ఆరోగ్యమునకు హాని అని గ్రహించగలరు అన్ని మీ దారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. నిర్లక్ష్యం గా చలగాటములు పెట్టుట వలన, మనిషిని శారీరకముగా మానసికముగా బలహీన పడటం వలన సమర్ధవంతము ప్రవర్తించ లేకపోయినాను.
చెలగాటములు కంటే నిర్లక్ష్యం, స్వార్ధ దృష్టితో నన్ను చూడటం వలన, నాలో శక్తి, ఒక పద్దతి ప్రకారం బయటకు రాలేదు. కావున తమరిని కోరునది ఏమి అనగా, యూనివర్సిటీ పరిదిలో నా పై ఒక 3 సబ్య కమిటీ వేయగలరు అని కోరుకొనుచున్నాను. నేను వ్యక్తిగతముగా తప్పు పట్టవలసిన వారు ఎవరూ లేరు, అడ వాళ్ళు గాని మొగ వాళ్ళు గాని, నాకు వ్యక్తులు ఎవరు నాకు వ్యతిరేకులు కాలేరు, సమాజం లో మంచి చెడు ఏది అయినా ఒక పద్దతి ప్రకారం నివృత్తి అవ్వుతుంది, ఒక పద్దతి కోరుకోకుండా, ఉన్న పద్దతి ని స్వార్ధం కొద్ది, దుర్వినియోగం చేయడం వలన, మనము ఎంతగానో మనుష్యులు గా నష్ట పోతున్నాము. నేను యూనివర్సిటీ అధికారాలను కలవడం లేదు, అందుకు తేడా అన్నట్లు భావిస్తున్నాను, నేను ఎవరితోనూ అప్పటికి అప్పుడు చెప్పేవి ఏమి లేవు అని తమరు ద్వారా సాక్షులకు ఇతరులకు తెలియజేసుకోనుచున్నాను, గ్రహించగలరు, న్యాయస్థానం గాని, మానవ హక్కుల సంఘం గాని, నన్ను లేదా ధర్మస్వరూపం యొక్క వివరములు పూర్తిగా గ్రహించడం వలన, సాక్షులను ముందుకు పిలిచి, వారు మానసా వాచా కర్మణా, లేదా భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెబుతాను అన్నట్లు గా వారు చెబితే, వారి ఇచ్చిన సాక్షం ఆధారంగా ఇతర పండితులు గురువులు మాట్లాడతారు, అని తమరికి తెలియజేసుకోనుచున్నాను. ధన్యవాదములు .
నా వ్యక్తము అయిన కొత్త బంగారులోకం లోని పాటలు గ్రహించగలరు.
ఇట్లు తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment