సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయడుగారు, కేంద్ర పట్టణ అభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ, మరియు పార్లిమెంట్ వ్యవహారల శాఖ మంత్రులు, భారత ప్రబుత్వం, కొత్త డిల్లి వారికి, ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయము, హైదరాబాద్ నుండి ధర్మోద్ధారి అయ్యి పంచుకోను దివ్య సందేశము గ్రహించగలరు.
ఒక చిన్న రైతు కుటుంబం లో పుట్టి, తరాలు నుండి అజ్ఞానం, వ్యసనాలు, గొప్ప సన్నిహితం పొందలేకపోవడం, శారీరక మానసిక వ్యాధులతో భాదపడుతూ, మనసు ప్రకారం ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నములో కాలం ధర్మం ఆదుకొని చేయుతన ఇచ్చినా, సాటి మనుష్యులు సత్యం ఒప్పలేని తనం గా తీసుకోవడం వలన వ్యక్తిగతముగా సకాలంలో అందుకోనలేక తీవ్రంగా నష్టపోయి ఉన్నా, అయినా భగవంతుడు ఇచ్చిన మనసు, మాటతో లోకానికి కొత్త తనం దైర్యం ఇవ్వగల స్థాయిలో ఉన్నాను అని, చెప్పుకొనుటకు గర్వపడుతున్నాను, మీ కనీసం సహకారం తోడు అయితే ప్రబుత్వం ద్వారా లోకానికి కొత్త తనం అనగా మనిషి మాటే సర్వం అని, మాట నిలిచిన జగత్తు నిలుచును అని స్పష్టం చేసి జాతిని ఉత్సాహంతో, నూతన ఒరవడిగా నడిపి కొత్తబంగారు లోకం గా తీర్చి దిద్దుకోనగము, ప్రపంచాన్ని ఒక దివ్య రాజ్యం గా అనగా మనసు మాట గెలిచి ఉన్నతమైన రాజ్యం గా, తీర్చి దిద్దుకోనగలము. ఇది ఒక సామాన్యుడిగా, కర్మ జీవిగా, సాటి మనుష్యుల సాక్షిగా భగవంతుని అనుగ్రం పొందిన ధర్మస్వరూపంగా మహారాజుగా, నా మనసే మహారాణి గా అందుబాటులో ఉన్నాము అని తమరి ద్వారా తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజకు, ప్రపచం ప్రజలకు తెలియజేసుకోనుచున్నాము. నన్ను ధర్మస్వరూపం గా మహారాజు గా మహారాణి గా గుర్తించి అనగా సకల సంపదల ఆధారంగా నియమకుడిగా, పరిపాలకుడిగా గుర్తించి ప్రజలు సద్వివినయోగ పరుచుకోనగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. మాకు కలిగిన సంపదలో 60 నుండి 80 శాతం ప్రబుత్వానికి ఇవ్వగలము, కావున మమ్ములను జాతి సంపదగా గుర్తించి, భారత ప్రబుత్వం నుండి కనీస చేయూత అనగా మా సమాచారం నిరంతరం ప్రజలకు ఇచ్చుటకు సహకరిచగలరు, న్యాయానికి, చట్టానికి, రాజ్యాంగ పద్దతికి లోబడి ప్రబుత్వానికి ప్రేత్యేక పౌరుడు లేదా ధర్మస్వరూపుడు మహారాజుగా కోలువు తీరాలి అనే మా సంకల్పం లేదా కాలం ధర్మం యొక్క వెసులు బాటుగా త్వరలో నేను సమర్పించు బోవు పత్రం (డాక్యుమెంట్) పార్లిమెంట్ గుర్తించాలి అని, అందుకు సంభందించిన పూర్తీ వివరములు సమర్పించుటకు సహకరించగలరు అని కోరుకొనుచున్నాను ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
ఒక ప్రతి ఆత్మీయులు డా దాసరి నారాయణ రావు, తెలుగు చిత్ర దర్శకులు,వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా ధర్మస్వరూపం యొక్క వివరములు ప్రబుత్వమునకు ప్రజలకు తెలియజేయుటకు సహకారం సూచన, ఇచ్చి నడిపించగలరు అని కోరుకొనుచున్నాను. ధన్యవాదములు
ఒక ప్రతి ఆత్మీయులు శ్రీ యర్ల గడ్డ శోబు గారికి, సమర్పిస్తూ కోరునది ఏమి అనగా నన్ను ధర్మస్వరూపం గా, మహారాజు మహారాణి పరిపాలన గా ప్రజలలోనికి తీసుకొని వెళ్ళుటకు, ప్రస్తుతం మీరు నిర్మిస్తున్న బాహుబలి సినిమా ద్వారా, నా గూర్చి లోకానికి, మీకు, డైరెక్టర్ గారు అయిన ఆత్మీయులు రాజమౌళి గారికి తోచినంత గొప్పగా లోకమునకు చెప్పగలరు, దీని వలన లోకమునకు కొత్తతనం వస్తుంది, అనేక సంస్కారాలు జరుగుతాయి అని భాద్యతగా తీసుకోండి. నా వ్యక్తి గత కార్యాలయం మరియు ఇతర నిర్వహణలు నిమిత్తం, నా అనుభవమును గుర్తించి, నన్ను అతిది దర్శక, రచేతగా పరిగణించి, మీకు తోచినంత గౌరవ పారితోషకం మాకు సమర్పించగలరు, సినిమా గొప్పగా ప్రజలలోకి వెళ్ళుటకు కావలసిన వివరములు ఇచ్చి చేదోడు వాదోడుగా ఉండగలను. నన్ను కలుపుకొని, మన సినిమా గొప్పగా మల్చుకొందాము. ధన్యవాదములు ధర్మస్వరూపం యొక్క సమాచారం lordgeneral.blogspot.in కొంతవరుకు ఉన్నది. వెబ్ సైట్ ద్వారా యువతి యువకులకు ప్రజలకు తెలియజేయవలసి ఉన్నది. ఇందుకు పండితుల సహకారం తో పూర్తీ స్థాయిలో వివరించాలి.
ఒక ప్రతి ఆత్మీయులు డా. కొణిదెల చిరంజీవిగారు, మెగాస్టార్, మాజీ కేంద్ర మంత్రివర్యులు వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మీ యొక్క 150 వ సినిమాకు ప్రేరణగా నా ద్వారా ప్రకటితము అయిన ధర్మస్వరూపం అనగా మహారాజు మహారాణి పరిపాలన మొదలు అయినది అని, నూతన శఖం ఆరంబం అయినది అని, కలియుగం కరిగిపోతు మనము సత్య యుగం లోకి ప్రేవేసిస్తున్నాము అని, నా వివాహం నా మనసుకి నచ్చిన అమ్మాయితో, సంగీతం సాహిత్యం తెలిసిన అమ్మాయితో జరిపించాలి అని కోరుకొంటున్నాను. మీ 150 వ సినిమాలో యుగపురుషుడు ప్రేరణతో కధగా తీయాలి అని కోరుకొనుచున్నాను, అందుకు తగని వివరణలు లిఖిత పూర్వకంగా ఇచ్చి, మీ సినిమాని గొప్పగా లోకములోనికి మీ సహకారంతో తీసుకొని వెళ్ళగలను అని తెలియజేసుకోనుచున్నాను. బాహుబలి లో కూడా నా ప్రేరణ తీసుకొనగలరు అని నిర్మాతలను కోరుతున్నాను. ఏక కాలం లో పదిమంది హీరోల గొప్పతనం, సునామి వంటి పరిణామాలు కూడా నా ద్వారా వ్యక్తము అయినవి, ఒక అగ్ని పర్వతం పెల్లినట్టు ఒక్క సారిగా ఒక రోజున గంట గంటనర సమయంలో మొత్తం శక్తి నా ద్వారా వ్యక్తము అయ్యి 2003 సంవత్సరం నుండి ఇప్పటివరకు 2014 వరకు జరుగుతున్న అనేక
విశేషములు నా నుండి అయినవి. అందులో నమో అంటూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు అని కూడా చెప్పినాను. ఈ విదముగా పూర్తీ వివరములు లోకమునకు చెప్పుటకు మీ సహకారం కోరుకొనుచున్నాను. ధన్యవాదములు.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment