Saturday, 17 May 2014

పురుషులలో పుణ్య పురుషులు వేరు అయ్యా అన్నట్లు నన్ను తక్షణమే గుర్తించి అన్ని విధములు గ్రహించి, ప్రజలలోకి తీసుకొని వెళ్ళ వలసిన భాద్యత పండితులకు ఉన్నది అని గ్రహించగలరు, ఇప్పటికి ఎవరూ సూటిగా పటించుకోకపోవడం వలన మా అమ్మగారు తమ్ముడు గారు నాకు దూరం అయినారు అంటే అర్ధం చేసుకోండి, ఒక మనసు ఉన్న మనిషి ఈ భూమి మీద మనగలగటం, ఎంత కష్టంగా ఉన్నదో అర్ధం చేసుకోండి, మీ వంటి పాలకులు, నా వలే మనసు దగ్గరికి మాట దగ్గరికి వచ్చి పరిపాలించుట నేర్చుకోండి, నేను మరల సృష్టిలో ఇక్యం అయిపోయే లోపులో నన్ను పట్టుకొని నిలుపుకొండి, భవిష్యత్తు తరాలకు అందించండి, నేను కోరినట్లు నన్ను గ్రహించండి, నాకు ఒక భవనం ఎర్పాటు చేయండి, 25,30 మంది పండితులను, సంగీత కళాకారులను హాజరు పరుచుకొని, దివ్య పరిపాలన అందించుటకు సహకరించగలరు.

                        సమన్వయ దృష్టి 

             ఆత్మీయులు శ్రీ నారా   చంద్ర బాబు నాయుడు గారు,  తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు,మరియు  ఈ వాళ్ళ ప్రమాణ స్వీకారం చేస్తున్న సీమంధ్ర మాన్య ముఖ్యమంత్రి గారికి, ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయము నుండి ధర్మోద్ధారి అయ్యి పంచుకోను దివ్య సందేశము గ్రహించగలరు.  

           సాధారణ ఉద్యోగిగా జీవితం మొదలు పెట్టి,  నాలో వంశ పారంపర్యంగా వచ్చిన ఆలోచన అనుసరించగా, పురుషోత్తముడి శాక్షత్కారం పదిగురి సాక్షిగా కలిగి, నన్ను ధర్మస్వరూపం గా మహారాజుగా, నా మనసు మహారాణిగా లోకమును నియమించి నడిపించుట వ్యవసాయ శాస్త్రవేత్తలు దర్సించినారు.      

            సకల దేవేతల సమోహరమైన అ వెంకటేశ్వర స్వామి నా మనసులో చేరి, సర్వం నిర్వహించాడు అని,  మనసు పెట్టి, పదుగురు సమక్షంలో ప్రార్ధించి, వాక్ రూపంలో లోకానికి మార్గ దర్సకత్వం ఇచ్చుటకు నా ద్వారా సిద్దంగా ఉన్నాడు.  ఒక పద్దతి పెట్టుకొని ఉపయోగిచుకోవాలి అని స్పష్టం చేస్తూ వస్తునాను.  

             నా ద్వారా జరిగిన పరిణామం ద్వారా మాట మాత్రంగా ఈ ప్రపంచం ఒక కుటుంబం వలే నిలిచినది, ఎటువంటి భేషజాలు లేకుండా, మాట కలుపుకొంటే చాలు, అధికారం కోసం, ఆధిపత్యం కోసం ఒకరిని ఒకరు దూరం చేసుకోకుండా, గౌరవించి అధరించుకోవడం వలన శాంతి సదా ప్రజలకు అందుతుంది. 

                 అలిపిరి దగ్గర ధర్మస్వరూపం గా ప్రకటించుకోను దివ్య సంకల్పం లో బాగం గా మీ ప్రాణాలు నక్సలైటు నుండి కాపాడుతున్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలుకు  చెప్పినాను. వివరములు  మరల వివరించి ప్రజలలోకి వెళ్ళుట చేసిన ప్రయత్నాలు ఇప్పటికి ఇలా ఉన్నాయి.  నేను త్వరలో ఒక పద్దతి ప్రకారం ప్రజలలోకి వెళ్ళాలి అని సిద్దంగా ఉన్నాను, తండ్రి తల్లి, గురువు వంటి నా ప్రేమను ప్రజలకు పంచి, ధర్మ పరిపాలన గావించాలి అని సంకల్పము. 

               నా కళ్యాణం లోక కళ్యాణం అని యావత్తు మానవజాతి శాశ్వతం గా గ్రహించాలి, నాకు సృష్టికి ఉన్న సంభంధం నెలకొల్పబడి, అందరి రాజకీయ, సినిమా ప్రముఖుల సమక్షం లో ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి గా కొలువు ఉన్న  తిరుమల క్షేతంలో వివాహం చేసుకొంటాను.  మొదట నన్ను హిందువులు గుర్తించి, ధర్మస్వరూపం గా మహారాజుగా గౌరవించి, నా మనసుకి నచ్చిన, అందర్ని ఒప్పించగల అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయండి.  ఇది ముఖ్యమంత్రి గా మీ భాద్యత కూడా, నా ఆరోగ్యం కూడా మీరు చూసుకోవాలి.  

             పండితుల సహకారం తో, నా వివరములు అన్ని డాక్యుమెంట్ చేయించి పార్లమెంట్ లో పెట్టించి నన్ను మహారాజుగా, నా మనసు మహారాణిగా ధర్మస్వరూపం గా గుర్తించి, ప్రజా ఆమోదం తో ముందుకు వెళ్ళాలి.  

             నేను ధర్మస్వరూపం గా సర్వ సమన్వయ శక్తిని అని ప్రేపంచాన్ని ప్రేమతో సమన్వయ పరచి ముందుకు తీసుకొని వెళ్ళుటకు, ఈ భూమి మీద సాధారణ మనిషిగా పరిణమించి ఉన్నాను అని యావత్తు మానవజాతికి తమరి ద్వారా తెలియ జేసుకోనునుచున్నాను. 

             న్యాయ స్థానములు కూడా సాక్షం ఆధారంగా గుర్తించి, పదిగురు గుర్తించుటకు చేయూత ఇవ్వగలవు అని మీ ద్వారా కోరుకొనుచున్నాను.  ప్రత్యక పరిణామాలు ఎంత జాగ్రత్తగా తెస్సుకొంటే అంత మంచిది.  మీ ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించి ఉంటె, నేను కూడా వచ్చి ఉండేవాడిని, 

                తిరుమల తిరుపతి  దేవస్థానం నుండి పునః రుద్ధారణ సొమ్ము 300 కోట్లు ఇప్పించి, నన్ను మానవ రూపములో ఉన్న పురుశోత్తముడిని అని గుర్తించి,  ప్రజలకు పరిచేయం చేసి  వారి సమ్మతితో  ధర్మస్వరూపం గా మహారాజుగా ఇప్పటికే నా పరిపాలన గుర్తించి, శాశ్వతం గా నేను ఏ రూపం లో ఉన్నా మాటమత్రంగా నడిపించిన పురుశోత్తముడిని అని గుర్తించి, ప్రజలు మరింత దివ్యత్వమును, జ్ఞానమును పొంది ముందుకు వెళ్ళగలరు, మనిషి అతని మాటే వేదం, సర్వం అనే ఆవిష్కరించాలి అనే సంకల్పంమే లోక కళ్యాణం, అటువంటి నన్ను మనిషినే కదా, తేలికగా తీసుకోకండి, పురుషులలో పుణ్య పురుషులు వేరు అయ్యా అన్నట్లు నన్ను తక్షణమే గుర్తించి అన్ని విధములు గ్రహించి, ప్రజలలోకి తీసుకొని వెళ్ళ వలసిన భాద్యత పండితులకు ఉన్నది అని గ్రహించగలరు,  ఇప్పటికి ఎవరూ సూటిగా పటించుకోకపోవడం వలన మా అమ్మగారు  తమ్ముడు  గారు నాకు దూరం   అయినారు అంటే అర్ధం చేసుకోండి, ఒక మనసు ఉన్న మనిషి ఈ భూమి మీద మనగలగటం, ఎంత కష్టంగా ఉన్నదో అర్ధం చేసుకోండి, మీ వంటి పాలకులు, నా వలే మనసు దగ్గరికి మాట దగ్గరికి వచ్చి పరిపాలించుట నేర్చుకోండి, నేను మరల సృష్టిలో ఇక్యం అయిపోయే లోపులో నన్ను పట్టుకొని నిలుపుకొండి, భవిష్యత్తు  తరాలకు అందించండి,  నేను కోరినట్లు నన్ను గ్రహించండి, నాకు ఒక భవనం ఎర్పాటు చేయండి, 25,30 మంది పండితులను, సంగీత కళాకారులను హాజరు పరుచుకొని, దివ్య పరిపాలన అందించుటకు సహకరించగలరు.  మీరు ఎవరూ పటించుకోక, నా బౌతిక దేహం చాలా బలహీన పడినది.  కావున నా దేహాన్ని సంరక్షించే భాద్యత ప్రబుత్వానిదే,  

                 మనిషిని మనిషిగా నిలపడానికి ఒక పరిణామంగా పరిణమించిన నేను, నా లో దివ్య ఆత్మ యావత్తు మానవజాతికి ఒక వరం, శాశ్వత పరిష్కారం అని మీ ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు తెలియజేసుకోనుచున్నాను.  

 
నా ద్వారా దివ్య సందేశంగా వ్యక్తము అయిన పాట ఒకటి గ్రహించగలరు, అ సృష్టి నాలో చేరి నన్ను మహారాజుని పురుశోత్తముడిని చేసినది అని గ్రహించగలరు. పది మంది ఒకటి అయ్యి, నా మనసుని అర్ధం చేసుకొని, నా మనసుకి నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోవడం వలన లోకానికి నా ఉనికి బౌతికముగా మానవ రూపం లో ముందుకు వెళ్ళి, మానవజాతిని మాటతో మంచితో నిలిపి, ధర్మ పరిపాలన అందిస్తుంది.  మొదట నన్ను హిందువులు గుర్తించి  ఇతర మతస్తులకు పరిచేయం చేయండి, స్వర్ణ యుగం ప్రారంభ అయినది,  ప్రజలకు అన్ని కష్టాలు తీరతాయి. ధన్యవాదములు. 

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
 వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్

No comments: