సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ వై యస్. జగన్మోహన్ రెడ్డి గారు, వై యస్ అర్ పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంట్ సబ్యులు వారికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయము నుండి ధర్మోద్ధారి అయ్యి పంచుకోను దివ్య సందేశము గ్రహించగలరు.
ఆచార్య యెన్. జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో మా తండ్రి గారు తరువాత గుమస్త స్థాయి ఉద్యగం లో వాలంటరీ తీసుకొని, వంశ పారంపర్యంగా నాలో జరిగిన ఒక అనూహ్యంమైన మానసిక పరిణామం అనగా ఒక్క గంట లోనే మాట మాత్రంగా 10 సంవత్సర కాలాన్ని, నా సొంతం వలే, సమీక్షించి మొత్తం లోకం లో జరిగిన పరిణామాలు అన్ని నా ద్వారా వ్యక్తము అయినవి, దీని వలన ఒక మనిషి మాటకు ఎంత బలం, ప్రత్యేకత ఉన్నదో లోకం అర్ధం చేసుకొని, మాట నిబద్దత పెంచుకొని, ముందుకు వెళ్ళ వలసిన ప్రభావం చూపినది అని గ్రహించగలరు.
ఈ వాళ్ళ బౌతిక ప్రపంచం లో, వస్తు మాయ, పదవి బలం, అవకాస వాదము, ప్రబలి మనిషి మనుగడకు మనిషే అవరోధ పంచుకొంటున్నాడు. మనిషి లో వచ్చిన మార్పు మనిషే గుర్తించి, ఉపయోగిచుకోలేక పోతున్నాడు. ఒక మాట నిబద్దత ఒక్కటే ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని దారిలో పెట్టగలదు అని మీ ద్వారా లోకానికి ఇంకొకసారి స్పష్టం చేయుచున్నాను.
నేను ధర్మస్వరూపం గా అనగా ఒక మహారాజు మహారాణి పరిపాలన నా ద్వారా ఈ భూమి పైన మొదలు అయినది. ఈ పరిణామం లో కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా 10 సంవత్సరాల కాలం (2003-20012) ప్రతి కర్మ, కర్తవ్యం ఒక మాటకు అందటం
అన్నది ఒక దివ్య పరిష్కారం అని సమకాలికుల అందరూ గ్రహించాలి అని కోరుకొంటున్నాను.
ధర్మస్వరూపం ప్రకారం కుల మతాలకు అతీతము మాట నిబద్దత ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది అనునది సత్యం. మనుష్యుల మధ్య చిన్న, పెద్ద, మంచి చెడు అన్ని మాట నిబద్దతతో స్పష్టం చెంది నూతన లోకం, మనిషి కి మనిషికి ఎటువంటి తారతమ్యాలు లేని వాతావరణం వస్తుంది.
ఎన్నికలు ముగిసాయి త్వరలో లేకింపు జరుగుతుంది మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, తెలుగు దేశంకు ఎన్ని సీట్లు వస్తాయో, మీరు ప్రబుత్వాన్ని నడుపుతార, తెలుగు దేశం వాళ్ళు నడుపుతారా, లేదు మీరు, కాంగ్రెస్ పార్టీ కలసి ప్రబుత్వం ఎర్పాటు చేస్తారా ఏమిటి అన్నది సూక్ష్మంగా ఉన్నది.
మొత్తానికి డబ్బులు, పదవిలు, తెలివితేటలు, దైర్యం, గొప్పతనం, మంచితనం కొందరి దగ్గరి ఉండిపోయాయి, ఈ కొందరు ఇతరులకు సరిగ్గా పంచడం లేదు, తద్వారా లోకం లో బౌతిక ప్రపంచం ఎదిగినట్లు మనిషి మనసు మాట ఎదగలేదు, అప్పటికి, అప్పుడు స్వార్ధం, అవకాశవాదం, వోర్వ లేని తనం, మనిషిని మాట ప్రకారం కాకుండా, బౌతిక హెచ్చు తగ్గులు తో స్వార్ధం కొద్ది, ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ వస్తున్నారు. ధర్మస్వరూపం యొక్క ఉనికి ప్రతి ఒక్కరికి చేరుట వలన, మనిషి మాట విలువ పెరిగి లోకం గొప్ప గా మారుతుంది. కొన్ని పరిణామాలు సిల్లి గా ఉంటాయి, కాని వాస్తవాని చూస్తె అవే లోకానికి ఆధారం అని మేధావులు, పండితుల కూడా గ్రహించి, అప్రమత్తం చెందాల్సిన పరిస్తితి ధర్మస్వరూపం తీసుకొని వచ్చినది.
శాస్త్ర పరిశోధనలు పెరిగిన, వస్తు ప్రపంచం మాయ పెరిగి నప్పడు, మనుష్యులలో స్వార్ధం అహంకారం పెరిగి, మనిషి మాటని దూరం చేసి మాట్లాడతారు, ఒక మనిషి ని అతని మాటను వేరు వేరు గా చేసి అదే విజయం గొప్ప అనుకొంటారు. అయిన నిజాయితీ మాట నిబద్దత చాల గొప్పవి, అవే ప్రపంచానికి ఆధారం అని గ్రహించగలరు.
ధర్మస్వరూపం గా మీ తండ్రి గారి గూర్చి చెప్పినాను వారు పాద యాత్ర గూర్చి ఇతర పరిణామాలు గూర్చి చెప్పటం జరిగినది. మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడుగా గారి మధ్య అసెంబ్లీ పోరు గూర్చి చెప్పినాను. అయితే వారి అకస్మాత్ మరణం గూర్చి చెప్పలేదు. ఇక మీ మీద నడుస్తున్న కేసు గూర్చి, మీ జైలు శిక్ష గూర్చి కూడా 2010 లో నాకు సంకేతాలు ముందే అందినాయి.
ఏది ఏమైనా మీరు మంచి దైర్యం కలిగిన యువకులు, నా వయసుకి 2 సంవత్సరాల పెద్దవారు, మీ తండ్రి గారు గత ప్రబుత్వాన్ని ఎదురుకొంటూ నిలిచి కాంగ్రెస్ పార్టీ రెండవసారి గెలిపిస్తారు అని కూడా చెప్పినాను. అయితే దెబ్బ పడిన వాడు పాపాత్ముడు అని అనుకొంటారు కాని, నా ప్రకారం భారం మోస్తున్నవాడు అని అర్ధం, బలం కలిగి, విర్ర వీగుడుతో, స్వార్ధం తో, అహంకారంతో ఎదుటివాడిని దెబ్బ కొట్టి, తాను పుణ్యాత్ముడు అనుకోవడం మూర్కత్వం, పగవాడికి కూడా హాని చేయని, ఆలోచన నిజమైన ఆలోచన. దొరికితే దొంగ లేకపోతె దొర అన్న నీతి ఈ వాళ్ళ బలం గా ఉన్నది. ఇది బౌతిక మాయ ప్రపంచం లో సహజం అన్నట్లు గా ఉన్నది, దీనికి పరిష్కారం మనుష్యులలో నిజాయితీ నిబద్దత పెంచుకోవడమే. ఇందుకు నా ద్వారా జరిగిన చారిత్రాత్మక పరిణామం సహకరిస్తుంది. మనిషికి మాటకి విలువ పెంచి తీర్చి దిద్దుకోవలసిన బాద్యత అందరికి ఉన్నది. ఆర్ధిక లావా దేవీలు అన్ని బ్యాంకు కాతాల ద్వారా నడుపుట వలన, ఎటువంటి ఆర్ధిక మొసములకు తావు లేకుండా చేయుటకు వీలు అవుతుంది.
కొత్త ప్రబుత్వం ఎర్పాటు చెందే లోపు, ధర్మస్వరూపం గా ప్రజలకు పరిచేయం చెందుతాను. ధర్మస్వరూపంకు ప్రజల నుండి రాయల్టీ వారి సమ్మతితో స్వీకరించి, 80శాతం ప్రబుత్వాలకు ఇస్తాను. ధర్మస్వరూపం ను ఈ విదముగా గుర్తించడం వలన, మనిషి మాటకు విలువ పెరుగుతుంది, బౌతిక మాయ తగ్గుతుంది. మనుష్యుల మధ్య భేషజాలు తగ్గి,సమాజం
స్వర్ఘధామంగా మారుతుంది.
నా ద్వారా వ్యక్తము అయిన ఒక పాట గ్రహించగలరు.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment