
ఆత్మీయులు యార్లగడ్డ శోబు, ఆర్కా మీడియా వ్యవస్థాపకులు, బాహుబలి చిత్ర నిర్మాత, హైదరాబాద్ వారికీ తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్ధారి అయ్యి పంచుకోను దివ్య సందేశము.
ధర్మస్వరూపంగా నా ద్వారా ప్రకటితము అయిన భగవంతుడి సమన్వయ దృష్టి లోకానికి నూతన పరిపాలన విధానమును అందించినది, నా వలన ఈ భూమి పైన ఒక మహారాజు మహారాణి గారి పరిపాలన మొదలు అయినది. ఇది సృష్టి యొక్క నియమము, దీని వలన ప్రజలకు నూతన ఉత్సాహం, దైర్యం కలుగుతాయి. ఆత్మీయులు రాజమౌళి గారి దర్సకత్వం లో నిర్మిస్తున్న బాహుబలి సినిమా లో నా గూర్చి , సాక్షం ఆధారం గా నన్ను పురుశోత్తముడిగా, ధర్మస్వరూపం గా మహారాజు మహారాణి గా సృష్టి నా లో చేరి లోకానికి ఇచ్చిన దివ్య సాక్షం ను ప్రజలకు తీసుకొని వెళ్ళండి, పది మంది హీరోల గొప్పతనం, నాలుగు పార్టీలను సమీక్షించి, పంచభూతాలను నియమించగలిగిన సర్వాంతర్యామిని మీరు ఎంత మీ సినిమాలో మీకు, డైరెక్టర్ గారు నచ్చినట్లు హైలైట్ చేస్తే శక్తి లోకానికి పరిచేయం అవుతుంది, లోకం గొప్పగా మారుతుంది, పురాణాలు, శాస్త్రాలు బయటకు వచ్చి, గొప్ప కధలు, వాస్తవాలు చేర్చకు వచ్చి యువతీ యువకులు ఎంతో దైర్యాన్ని, సంతోషాన్ని, ఇస్తుంది. తక్షణం ఒక నివాస గృహం, కార్యాలయం, కొందరు సిబ్బంది, కొందరి మేధావులు తోడు ఉంటె, నా జీవితం గూర్చి చిన్నప్పటి నుండి వివరం గా తెలియజేయడం వలన సత్యం అందరికి అర్ధం అవుతుంది. మామూలు మనిషిని అయిన నేను అప్పటి అప్పుడు ప్రత్యేకం గా గొప్పగా ఉండక పోవచ్చు, జరిగిన సత్యాన్ని గౌరవించి, సంభందించిన వివరములు వీలు అయినంత పండితుల సహకారంతో అభివృద్ధి పరిచి గ్రహించుట వలన నేను విశ్వరూపాన్ని, సర్వాంతర్యామిని, అనే రుజువు ప్రయోజనం జనులు పొందుతారు, కావున నన్ను నా మనసుని దీర్గ కాలికముగా తీసుకోండి, విశాలం గా తీసుకోండి, ప్రజలకు అందించండి. మీ సహకారంతో త్వరలో వివాహము చేసుకోవాలి అని భావిస్తున్నాను, అందుకు గౌరవ పారితోషకం, మీకు ఎంత ఇవ్వాలి అనిపిస్తే అంత ఇవ్వండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment