సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ వేలిచేటి రవిప్రకాష్ గారు టీవీ 9 CEO., భంజార హిల్స్, హైదరాబాద్ వారికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మద్దారి అయ్యి పంచుకోను సందేశాత్మక సందేశం గ్రహించగలరు.
ఈ వాళ్ళ దేశం ప్రజలు అభివృద్ధి వైపు వెళుతున్నారు, సంపదలు అభివృద్ధి చెందుతున్నాయి, ఎవరు బలం గా తెలివిగా ముందుకు కదల గలుగుతున్నారో వారు ముందు ఉన్నారు. సత్యం మాట నిబద్దత అభివృద్ధి చెందాల్సి ఉన్నది. రాజ్యంగా వ్యవస్థలో ప్రతి మనిషికి విలువ రావాలి, అనేది మాట పాతది, ప్రతి మనసుకి, మాటకి విలువ రావాలి అనునది ఇప్పుడు బలపడ వలసిన కొత్త పద్దతి, ఈ పద్దతి నా ద్వారా స్పష్టం అయి లోకం లోనికి (వెంటనే ప్రతి మనిషి దృష్టికి) వెళ్ళ వెళ్ళవలసి ఉన్నది.
నాలో పది మంది హీరోల గొప్పతనం మరియు మన చుట్టూ ఉన్న ప్రముఖుల జీవితాల, పరిణామాలు ప్రాభావములు మాట మాత్రం గా వ్యక్తం అవడం అంటే నేను తండ్రి తల్లి గురువు వంటి వాడను అని, మనసులోని రాజ్యలక్ష్మితో ఈ ప్రపంచానికి మనిషిగా మాటతో నూతనత్వం ఇవ్వడానికి వచ్చినాను, అని నన్ను నిజాయితితో సూక్షమంగా గ్రహిస్తే, ఇప్పటికి ఇంకా ఎంతో గొప్పతనం లోకానికి అంది ఉండేది.
నేను ఎవరి మీదో అధిపత్యం కలిగి ఉండాలి అని అనుకోవడం లేదు, నా పై ఎవరో పెత్తన చేస్తున్నారు అని కూడా భావించడం లేదు, కాని నన్ను గ్రహించకుండా అజ్ఞానం తో ప్రవర్తిస్తున్నారు, అందుకు మాట కాకుండా నా బౌతిక స్తితికి ప్రాధాన్యత ఇస్తున్నారు, మీ మేస్సేజులు చూసి ఏదో అనుకొంటున్నాము,ఇంతేనా అని కొందరు పైకి నటిస్తున్నారు. ఇక్కడే నేను ఇంకసారి స్పష్టం చేస్తున్నది ఏమి అనగా, నన్ను సరిగ్గా పట్టించు కోక బలహీనుడు గా కనపడుతున్నాను, నా లో తెర మీద పది మంది హీరోలు మేక్ అప్ వేసుకొంటే కనిపించే అందాన్ని
ముందే మాటతో చెప్పగలగటం కాలం ధర్మం అయి నిలవడం, పట్టించుకోక పోయినా లేకపోయినా అది లోకం జీవితం అయి నిలిచినది అనునది సత్యం. tv9 లో ఒక బృదం ద్వారా నిరంతరం ధర్మస్వరూపం యొక్క సమాచారం వివరించుటకు నేను సిద్దంగా ఉన్నాను. నన్ను మీ ఛానల్ లో పెట్టుకొని నిరంతరం నా నుండి సమాచారం లోకానికి ఇవ్వండి నా దైర్యాన్ని ఇచ్చి నడిపించండి, నన్ను అనుమనములతో నిర్లక్ష్యం చేయకండి, దేహం తో చేసిన తప్పులు ఆత్మకి అంటావు, ఎవర్ని తప్పులు పట్టకుండా తీసుకొంటే సర్వం అర్ధంవంతంగా ఉటుంది, శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టదు అని గ్రహించండి, పండితుల సహకారంతో ప్రతి మాటకి అర్ధం పరమార్ధం చెప్పనివ్వండి ముందే చెప్పిన కొణాని ఆవిష్కరించ నివ్వండి, ఆత్మీయులు మాగంటి మురళి మోహన్ గారిని, శ్రీ శ్రీ అల్లు అరవిందు గారిని కొంత ఆర్ధిక సహకారం ధర్మస్వరూపం పై అడ్వాన్సు గా ఇవ్వమని అడుగుతున్నాను,మీరు అయిన ప్రజల దృష్టికీ నన్ను తీసుకొని వెళ్ళండి లేదా, వారిని అయిన సహాయం చేయనివ్వండి JNTU కూడా వెళ్ళి నా యొక్క స్తితిని శాస్త్ర జ్ఞానంతో ఆవిష్కరించు కొంటాను. అందుకు అందరి మీడియా వారిని మీ ద్వారా సహకారం కోరుకొంటున్నాను. ధన్యవాదములు.
-
తమ ఆత్మీయులు
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment