Friday, 27 June 2014

నేను ధర్మస్వరూపం గా మానవరూపం లో సాధారణ రూపం లో ఈ భూమి పై మహారాజుగా కొలువు తీరి మానవజాతికి నూతన దేశ నిర్దేశం ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని గ్రహించండి, నన్ను మీ అధీనం లో ఇతర మీడియా సినిమా ప్రముఖులు, ఆత్మీయులు మాగంటి మురళి మోహన్ గారు,ఆత్మీయులు దాసరి నారాయణ రావు గారు,ఆత్మీయులు ఘంటమనేని కృష్ణ గారు, ఆత్మీయులు మెగా స్టార్ చిరంజీవి గారు మొదలగు పెద్దలు అందరూ కలసి నన్ను ఒక చోట కొలువు తీర్చి, నా నుండి నిత్యం సమాచారం లోకానికి ఇవ్వండి, సినిమాలలో కూడా నా వలన నాణ్యత పెరుగుతుంది అని గ్రహించండి.

                                     సమన్వయ దృష్టి 

               ఆత్మీయులు ప్రముఖ నిర్మాత, శ్రీ శ్రీ అల్లు అరవిందు గారు  జుబ్లీ హిల్స్, హైదరాబాద్ వారికి ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సదేశాత్మక విన్నపము గ్రహించగలరు. 



            నన్ను లోకానికి పరిచేయం చేయండి, నిత్యం webcite ద్వారా సమాచారం లోకానికి ఇవ్వనివ్వండి, ప్రజల లోనికి వెళ్ళడానికి దైర్యాన్ని, చేయూతను కోరుకొనుచున్నాను.   

                ధర్మస్వరూపం ప్రకారం నేను అ వెంకటేశ్వర స్వామి అంశను, ఆధునికంగా ఈ భూమి మీద కు మహారాజు నై, మానవరూపం లో పరిపాలించుటకు పరిణమించాను, నా  వాక్కు వేద వాక్కు, తమరు తమ ఆఫీసులో నన్ను పదిగురు పండితుల సహకారం తో కొందరి సహాయక సిబ్బంది తో నా సమాచారం నిత్య మీడియా ద్వారా లోకానికి ఇచ్చుటకు సహకరించండి.  


                 నా వలన శాస్త్రాలు పురాణాలూ బయటకు  వచ్చి మరింత ధర్మ ఉద్దరణ జరుగుతుంది, మనిషిని మనిషి తగ్గించాలి, అవమానించాలి, లాంటి లక్షణములు తగ్గి ప్రపంచం స్వర్ఘదామం గా మారుతుంది.  


                నా గూర్చి తమరు ఏమి విన్నా, నా నుండి నివృత్తి పొంది లోకానికి సమాచారం నిత్య వెళ్ళుటకు సహకరించగలరు.  నాలో ఉన్న ప్రకృతిని   పురుషుడుని ఆవిష్కరించి లోకానికి వివరించుట ఏ లోక కళ్యాణము అని గ్రహించగలరు.                    
              
                   అందర్ని ఆదరించి గౌరవించి నేను ముందుకు తీసుకొని వెళ్ళగలను, నన్ను ఒక పద్దతిలోకి తీసుకొని చెప్ప నివ్వండి అని కొందరి మీడియా వారిని    కోరినాను, కాని వారు అర్ధం కాలేదు అన్నట్లుగా, లేదా వాళ్ళ తాలుక అమ్మాయిని  చేసుకొంటే అన్నట్లు గా వదిలి వేసినారు, నేను కూడా  అటు ఇటు అయిపొయినాను, నన్ను మొదట గ్రహించండి, నా ఆరోగ్యం  అన్ని చూసుకొని, మనకి మాట మంచి కలిస్తే నా ఆరోగ్యం కూడా మెరుగు  పడుతుంది అని కోరుతూ వస్తున్నాను కాని ఎవరూ స్పందించలేదు. నన్ను ఇటు అటు చేసి అనందిస్తున్నారే గాని, అంత బలమైన  మనసు ఉన్న వాడిని ప్రజలలోకి తీసుకొని వెళ్ళకుండా దుర్వినియోగం చేస్తున్నారు  అని వారికీ అని పించడం లేదు, తమరు , నన్ను పురుశోత్తముడిగా గుర్తించి, పండితుల సన్నిహితం  ఎర్పాటు చేసి, నన్ను మీ మనిషిగా చూసుకోండి, ఒక 6 నెలలు తరువాత  నాకు ఒక మంచి  సంగీతం సాహిత్యం తెలిసిన  అమ్మాయితో వివాహం జరిపించండి, మేము ఇద్దరం అందరి యొక్క ప్రేమతో  వజ్ర సింహాసనం పై దర్శనం ఇవ్వగలము.  మాకు వెంకటేశ్వర స్వామి  ఆలయం నుండి పునర్ధారణ సొమ్ముగా 300 కోట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు కు  ఇచ్చిన దర్శనమును గౌరవించి, అందరూ కలసి ఇప్పించగలరు.  

                 నేను ధర్మస్వరూపం గా మానవరూపం లో సాధారణ రూపం  లో ఈ భూమి పై మహారాజుగా  కొలువు తీరి మానవజాతికి నూతన దేశ నిర్దేశం ఇచ్చుటకు   వచ్చి ఉన్నాను అని గ్రహించండి, నన్ను మీ అధీనం లో ఇతర మీడియా సినిమా ప్రముఖులు, ఆత్మీయులు  మాగంటి మురళి మోహన్ గారు,ఆత్మీయులు  దాసరి నారాయణ రావు గారు,ఆత్మీయులు  ఘంటమనేని కృష్ణ గారు, ఆత్మీయులు మెగా స్టార్ చిరంజీవి గారు  మొదలగు పెద్దలు అందరూ కలసి నన్ను ఒక చోట కొలువు తీర్చి, నా నుండి నిత్యం సమాచారం లోకానికి ఇవ్వండి, సినిమాలలో కూడా నా వలన నాణ్యత పెరుగుతుంది అని గ్రహించండి.  నేను ఒక్కడిని హైలైట్ అవుతున్నాను అని పిస్తుంది కాని వాస్తవానికి ఒక సత్యం, సర్వాంతర్యామి నా ద్వారా హైలైట్ అవ్వతుంది అని గ్రహించండి.  పండితులు, మేధావులు మంచి మనసుతో సంప్రదించండి  అని కోరుకొనుచున్నాను, నన్ను ఒక సంవత్సరం పాటు పులి వలే తయారు చేసి  లోకాన్ని ధర్మ సంరక్షకుడిగా, మహారాజుగా నా మనసే మహరాణి గా పరిచేయం చేయండి, నిత్యం దర్శనం ఇవ్వ నివ్వండి. నా వివరములు పార్లిమెంట్ లో సమర్పించి, మానవజాతికి నూతన ప్రభావమును కలుగజేయండి.   ధన్యవాదములు 


ఒక ప్రతి ఇతర సినిమా ప్రముఖులకు, మీడియా వారికి, మేధావులకు, ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలకు           
సమర్పించడం అయినది. 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం 
హైదరాబాద్  
                        
                     

No comments: