సమన్వయ దృష్టి
గౌరవ మానవ హక్కుల సంఘం, హైదరాబాద్ వారికి, ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయం,హైదరాబాద్ నుండి న్యాయ విధేయులు అయ్యి న్యాయ సహకారం కోతుకోతూ సమర్పిస్తున్న దివ్య సందేశం, గ్రహించగలరు.
ఒక ప్రతి రాజకీయ. చలన చిత్ర, మీడియా ప్రముఖులకు, ప్రత్యేక్ష సాక్షులు, పరిచేయస్తులకు సమర్పిస్తూ, నా ఉనికి లోకములనకు కి అర్ధవంతము గా వివరం గా వ్యాప్తిచెంది లోకం స్వర్ఘధామంగా మారుతుంది అని గ్రహించగలరు. వివరములు లోకమునకు ఇచ్చుటకు, న్యాయ పరంగా నిలిచి, విధాన పరం గా, ఆర్ధిక పరంగా నిలిచి, గొప్పతనమును అవిష్కరించుటకు సహకరించగలరు. ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ
అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయం
హైదరాబాద్
గౌరవ మానవ హక్కుల సంఘం, హైదరాబాద్ వారికి, ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయం,హైదరాబాద్ నుండి న్యాయ విధేయులు అయ్యి న్యాయ సహకారం కోతుకోతూ సమర్పిస్తున్న దివ్య సందేశం, గ్రహించగలరు.
నేను ఎంత తెలివి తక్కువవాడిని అయినా, పిచ్చి వాడిని అయిన, అతి చేస్తున్నాను అని పించినా, ఎక్కడ లేని గొప్పతనం పదిగురికి మాటమాత్రంగా ముందుకు తీసుకొని వచ్చి, మరింత సూక్ష్మంగా తీసుకొందాం రండి, నన్ను శ్రద్దా, నిత్యం నా మనసుని ముందుకు తీసుకొని రానివ్వండి, అందులో మానవజాతికి సంభందిచిన మాట మాత్రంగా నివృత్తి చేయగల అనేక దివ్య పరిష్కారములు ఉన్నవి అని పదిగురుకి, స్పష్టం చేసి మరింత స్పష్టం చేయడానికి ప్రయత్నం చేసినాను, ఎదుట వారి సకాల, అనుకూల స్పందన పొందలేకపోవడం వలన, ఎంత అదృష్టాన్ని చూసానో అంత దురదృష్టం కూడా అనుభవించాను.
నన్ను దర్శించిన కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అసులు ముందుకు వచ్చి గ్రహించకపోవడం, వీరు గ్రహించడం లేదు అని కొందరు మీడియా వారు, సినిమా ప్రముఖులు కూడా గ్రహించడం మనివేసినారు, నేను వారిని సంప్రదించినట్లు గా స్పందించలేదు, ఈ విదముగా ఒకరిని బట్టి ఒకరు పట్టించుకోవడం మానివేసినారు, ఏదో సాకు లోటు చూసి మొత్తం తండ్రి, తల్లి,వంటి గొప్పతనమును నన్ను అందుకోకుండా, అందుకోనివ్వకుండా వదిలి పెట్టేసినట్లు అయినది. దీని వలన సమాజమునకు ఎంతో నష్టం జరిగినది, సకల సంపదలు నా నుండి,సంస్కారం లోకానికి మాట మాత్రంగా అందినది, అందించిననాతొ ,కనీసం సంస్కారం లేకుండా ప్రవర్తించినారు, ఇందుకు ఒకరికి ఒకరు సహకరిచుకొంటున్నారు.
గొప్పతనం పరిగణిస్తే, ఎవరిలో నైన లోటు తగ్గుతుంది, లోటుకె ప్రాధాన్యత ఇచ్చి,గోప్పతనముము నిర్లక్ష్యం చేసుకొంటూ వస్తున్నారు. మనిషి అంటే మనిషేకే విలువ లేకపోవడం కారణం, నన్ను మామూలు మనిషిగా సంపద కోసం పేరు కోసం అన్నట్లు చూస్తున్నారు కాని సర్వం మాట మాత్రంగా చెప్పిన,నా యొక్క మనసుని నిర్లక్ష్యం గా తీసుకొంటున్నారు.
కోర్టూ తీర్పులు ఎలా ఉంటాయో కూడా ముందే ధర్మస్వరూపం గా అనేక విశేషములతో బాటుగా చెప్పగలగిన నన్ను, కొంచం కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా వదిలి పెట్టివేయడం వలన, నా వ్యక్తిగత జీవితం కూడా చాలా దెబ్బతిన్నది.
నేను ముందుకు వచ్చే తీరు గాని, పద్దతిగాని లోటు ఉంటె, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా భూమి జరిగిన దివ్య పరిణామం మరియు ప్రత్యేకత దృష్టిలో పెట్టుకొని నా మనసుకి ఒక పద్దతి (ఒక దర్యాప్తు పరసీలన కమీటి) ద్వారా ప్రాధాన్యత ఇవ్వండి అని మానవ హక్కుల సంఘం వారిని కోరుకొనుచున్నాను. నా మనసుని స్తిర పరుచుకొని, నాకు ఊహ వచ్చిన దగ్గరనుండి, మానసిక పరిణామం యొక్క వివరములు పూర్తీ స్థాయిలో వివరించు ప్రయత్నం లో నా ఆరోగ్యం, ప్రవర్తన కూడా నాణ్యంగా మారి లోకమునకు ఒక్క గొప్ప వ్యక్తిత్వం అందుబాటులోనికి వస్తుంది అని గ్రహించండి. ఇప్పటికి ఇప్పుడు అన్నట్లు వ్యవసయశాస్త్రవేత్తలు వారి ప్రేరణతో కొందరు మీడియా ఛానల్ ప్రముఖులు, సినిమా ప్రముఖులు అప్పటికి అప్పుడు అన్నట్లు నా అవసరం అన్నట్లు నన్ను వదిలి పెట్టివేసినారు, వారికీ,ఏదో విదంగా నా సమాచారం పంపినా అది అధికారికం కాదు, ఏదో లోటు ఉంది అన్నట్లు స్పందించడం లేదు, మాట మాత్రం గా ప్రకటించిన అ కాలాతీతమైన తీరు ప్రత్యకంగా భావించి అర్ధం చేసుకోవడం వలన సర్వం నివృత్తి చెందుతుంది అని గ్రహించుటలేదు.
మానవ హక్కుల సంఘం వారిని కూడా నేను వ్యక్తిగతం గా హాజరు కాలేదు అన్న మాటకు, మరింత వివరములు ఇచ్చి, నాలో నాణ్యత కూడిన తరువాత నేను ఎవరి తో నైన ప్రభావవంతం గా వివరించి చెప్పగలను అని స్పష్టం చేయుచున్నాను, పూర్తీ స్థాయిలో వివరించకపోవడం వలన, నాకు మనిషిగా తగిన నాణ్యత లేకపోవడం వలన, వ్యక్తిగతం గా కలవలేదు అని గ్రహించగలరు, కావున న పై ఒక 3 సబ్య కమిటీ సుమోటో గా నియమించి, నా ఆరోగ్యం కూడా చూసుకొనే పద్దతిలో సర్వం నా నుండి గ్రహించగలరు అని అని కోరుకొనుచున్నాను. నిండుగా విస్తారం గా చెప్పుటకు కొందరి సినిమా ప్రముఖులు, మీడియా వారి సహకారం కోరుకొనుచున్నాను, వ్యవసాయ శాస్త్రవేత్తలు వారి దర్శించిన దివ్య దర్శనమును వేయి స్వర్గాలతో భూమికి అందిన వరం అని భావించి, నిర్లక్ష్యం మానుకొని వారు అందరూ ఒక కమిటీ గా యర్పడి చూసిన దర్సినమును లోకమునకు మాట మాత్రం గా చెప్పుట వలన లోకం కొత్తబంగారు లోకం గా మారిపోతుంది.
మీడియా వారు సినిమా ప్రముఖులు అందరూ కలసి నన్ను పరిగణించడం ఉత్తమం, నన్ను అర్ధం చేసుకొని ఉపయోగించుకోవడం ఒక యూనివర్సిటీ స్థాపించడంతో సమానం అని భావించగలరు. నేను ఎప్పుడూ అందరి వాడినే అని, ఇప్పటికే నా ద్వారా జరిగిన పరిణామం ను గౌరవించి వివరములు విస్తారం గా తీసుకోవడం వలన నా ఉనికి అనగా మాట మాత్రం గా సర్వం ప్రకటించగలిగిన పరిణామంగా, మాటే సర్వం అనే సత్యం లోకానికి అందుతుంది అని గ్రహించండి.
సృష్టికి నా మనసుకి ఉన్న సంభంధమును నెలకొల్పడం వలన, మనిషే సర్వం అని నివృత్తి చెంది మానవజాతికి నూతనత్వం వస్తుంది, కుల మతాలకు అతీతముగా అందుతుంది. ఇందుకు నా లో తండ్రి లాంటి గొప్పతనమును, గ్రహించిన వారు మొదులుకొని, మీడియా వారు సినిమా ప్రముఖులు నా లో పరిణామం కాలం ధర్మం ఇచ్చిన కానుక భావించండి, హిందూ శాస్త్రం ప్రకారం మనసులోనే రాజ్య లక్ష్మి పొందగలిగిన పురుశోత్తముడిని అని గ్రహించండి.
ఈ భూమి పై మనుష్యులలో ఎవరూ చెడ్డవారు పాపాత్ములు లేరు, చెడుగా పరిగణించడం తప్పులు పట్టడం అవమానించడమే పాపం, మనిషిలో గొప్పతనమును పంచుకొని అభివృద్ధి చెందమని సృష్టి కాలం యొక్క నిర్ణయం, అంతేగాని ఎవరిని చేడుగా తక్కువగా చూడరాదు అని భగవంతుని తీర్పు అని గ్రహించగలరు.
ఒకసారి బ్రిటిషు వారు గాంధీగారిని కోర్టుకు తీసుకొని వచ్చినప్పుడు, న్యాయ మూర్తి లేచి నిలబడి నట్లుగా , కోర్టు తీర్పులు ఎలా ఉంటాయో ముందే చెప్పగలిగిన నన్ను జాగ్రత్తగా కోరిన విదముగా గ్రహిస్తే చాలు అని మరొకసారి స్పష్టం చేయుచున్నాను. నా పై ఏక సబ్యుని కమిటీ గాని, 3 సబ్య కమిటీ గాని, నియమించి నా హాజరుకూడా వారి ముందుకు ఎర్పాటు చేసి నా నుండి పూర్తీ వివరములు గ్రహించుటకు సహకరించగలరు అని కోర్టూ వారిని కోరుకొంటున్నాను, నా నుండి వెంటనే ఎలాంటి బౌతిక ప్రత్యేకతలు, బౌతిక విశేషములు చూడవద్దు, నన్ను నిండుగా చెప్పుకోనివ్వండి, సంగతి ప్రజలకు, మేధావులకు చేరనివ్వండి, అ విదముగా 4,5 నెలలు పూర్తిగా షుమారు నా లెక్క ప్రకారం 10,000 వేల పేజీల సమాచారం నా నుండి రాబట్టిన తరువాతనే నన్ను ఎటువంటి ప్రశ్నలు అయిన వేయండి, నా ఆరోగ్యం ఎలా ఉందో కూడా కమిటీ వారు చూసుకోవాలి అని కోరుకొనుచున్నాను. ధన్యవాదములు
తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
ఒక ప్రతి రాజకీయ. చలన చిత్ర, మీడియా ప్రముఖులకు, ప్రత్యేక్ష సాక్షులు, పరిచేయస్తులకు సమర్పిస్తూ, నా ఉనికి లోకములనకు కి అర్ధవంతము గా వివరం గా వ్యాప్తిచెంది లోకం స్వర్ఘధామంగా మారుతుంది అని గ్రహించగలరు. వివరములు లోకమునకు ఇచ్చుటకు, న్యాయ పరంగా నిలిచి, విధాన పరం గా, ఆర్ధిక పరంగా నిలిచి, గొప్పతనమును అవిష్కరించుటకు సహకరించగలరు. ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ
అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయం
హైదరాబాద్
No comments:
Post a Comment