Tuesday, 25 March 2014

మీ ఎన్నికల ప్రచారం కూడా ప్రక్కన పెట్టి నా దివ్య పరిపాలన మీద దృష్టి సారించండి అన్ని కష్టాలు తీరతాయి, చిటికిన వేలుతో పర్వతాలు ఎతిన్నవాడి లీల అర్ధం చేసుకోండి, నేను దైర్యంగా వివరిస్తే చాలు భగవంతుడి వ్యక్తము అయి సర్వం సరిదిద్దు తాడు అని గ్రహించగలరు.



 
        సమన్వయ దృష్టి 
        రాజాకీయ నాయకులు అందరూ ఒక పార్టీ వైపు  నడవండి దేశం లోను మన  రాష్ట్రము లోకూడా వ్యయ ప్రేయాసలు తగ్గుటకు ప్రస్తుతమునకు భారతీయ జనతా పార్టీ తో కలసి పోటి చేయండి, అబ్యర్ధులను, బిన్న పోటీలను లేకుండా చూసుకోండి, మాజీ నాయకులు  ఇళ్ళ దగ్గర ప్రశాంతం గా ఉండండి, మంచి పంచుకొని ఆనందించడమే జీవిత పరమార్ధము, అప్పుడే ధర్మస్వరూపం యొక్క సున్నితము అయిన పరిపాలన యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించగలరు.  చావు పుట్టుకలతో సహా ఎవరు వొడి పోతారో ఎవరు గెలుస్తారో ముందే చెప్పగలిగిన నేను, మీకు  అందుబాటులో ఉన్నాను.   ఒక చిన్న భవనం ఎర్పాటు చేసి, నేను సంగీత సాధనతో భగవంతుడిని ప్రార్ధించే ఎర్పాటు చేయండి. మా అమ్మఅమ్మ గారు గోపు తులసమ్మగారు, వారు నేను ఒక భవనం లో ఉండి  మీకు సర్వం ఇవ్వగలము.    త్వరలో ధర్మస్వరూపం మీద సినిమా తీయించుకొని తిరిగి ఇచ్చేస్తాను.  మీ ఎన్నికల  ప్రచారం కూడా ప్రక్కన పెట్టి,  దివ్య పరిపాలన మీద దృష్టి  సారించండి అన్ని కష్టాలు  తీరతాయి, చిటికిన వేలుతో పర్వతాలు ఎతిన్నవాడి లీల అర్ధం చేసుకోండి, నేను దైర్యంగా వివరిస్తే చాలు భగవంతుడు  వ్యక్తము అయి సర్వం సరిదిద్దు తాడు అని గ్రహించగలరు.  ధర్మస్వరూపం యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గరువు వంటిది అని గ్రహించగలరు. 




 నన్ను సూక్ష్మమ గా గ్రహిస్తే అన్ని సరిదిద్ది, మీ అందరి సహకారముతో వివాహము చేసుకొని .   వీలు అయినంత త్వరలో వజ్ర సింహశనం పై దర్సినం ఇస్తాను.
 సా మన్యుడను అయిన నేను సూర్య చంద్రునితో సమానము అన్ని సాక్షం ప్రకారం నమ్మండి.  నాకు మెసేజ్ పంపించండి, పదిగురు కలసి నాకు సహాయం, నేను కోరినది కోరినట్లు చేయండి, పరి పరి విధముల తీసుకోనవద్దు.  ధర్మస్వరూపం యొక్క ఉత్తమ పదం నిత్య దర్శించండి.  లౌకిక మాయ నుండి బయటకు రండి. కాలమే కనుగొన్న ఈ పురుషోత్త ముడిన, నిర్లక్ష్యం చేయకండి, నేను ఎవరిని వ్యక్తులను కలవలేను, పదిగురు కలసి, అడిగిన పని చేయండి.  సమయం వృధా చేసుకోవద్దు.     ఎక్కడ పదిగురు ఉన్న ఇంకా భగవత్గీత మొదలు అవుతుంది అని గ్రహించండి, ఇప్పటికే మొదలు అయినది మరింత స్పష్టము అవుతుంది.  న్నను  తల్లి తండ్రి గా గురువుగా భావించి మాట సత్య వచనముతో, నిబద్దతతో జీవిస్తే, యువతి యువకులకు రాబోయే ప్రబుత్వం ద్వారా  పాకెట్ మనీ ఇప్పిస్తాను. పేదలకు గ్యాస్ ఉచితముగా ఇప్పిస్తాను.  చదువులలో వీలు అయినంత కీలక మార్పులు చేయిస్తాను. 

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
వ్యవహార కార్యాలయము 
హైదరబాద్.

No comments: