Wednesday, 26 March 2014

మనుష్య జాతి మనిషి కోసం మాట (జ్ఞానం, విచక్షణ ) కోసం మనగడగా, చుక్కానిగా ప్రయాణం చేయాలి, బౌతిక సంపదలు, బౌతిక ఆరోగ్యం, జల్సా, వీలు అయినంత సుఖం గా బ్రతకాలి అనే తపన జ్ఞానంతో విచక్షణతో తీర్చుకోవాలి, లేదా సంస్కరించుకోవాలి.

                                                                 
                          సమన్వయ దృష్టి


            గౌరవనీయులు భారత ప్రధాన మంత్రి డా మన్మోహన్ సింగ్, కొత్త డెల్లి వారికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయము నుండి పంచుకొను దివ్య సందేశము గ్రహించగలరు.  

            కొంత బంగారు లోకం, స్వర్ణయుగం ప్రారంభం అయినది అని, మనిషి ఆత్మాభిమానం తో స్వతంత్రం గా జీవించు ఉన్నతమైన సమాజం బలపడానికి మన పూర్వికులు చేసిన ఆలోచన తప్పసు ఫలించి సమకాలికులమైన మనము ఉన్నత మైన దివ్య పరిణామము లోనికి వచ్చినాము అని స్పష్టము చేయటకు నేను ఎంతో పుణ్యత్ముడను, ధన్యుడను అని తెలియజేసుకోనుచున్నాను.  మీ వంటి మేధావులు, సాధనాపరులు, పూర్వపు తప్పసు సాధన ఫలితముగా  జాతీయ ప్రగతి శీల కూటమి ప్రబుత్వమును మీరు నడపగలిగినంత ఉన్నతముగా నడిపి కాలం, ధర్మ మీకు ఇచ్చిన భాద్యతను వ్యతిరేకతలను, స్వార్ధ సంఘర్షణలు అధిగమించి, తమకు వీలు అయినంత గొప్పగా  ముందుకు తీసుకొని వచ్చారు.  ప్రతిపక్ష నాయకులు కూడా ఈ దేశ భవిష్యత్తు, స్తితిగతుల పై వీలు అయినంత భాద్యత చూపిస్తున్నారు.  మనుష్యులలో నిజాయితి, ఆధిపత్యపు  పోరు, ధన, వస్తు కాంక్షలు వలన సాటి మనిషిని మాటని పటించుకొని ధోరణి సాధారణంగా  మనుష్యులలో ఉన్నది.  మనుష్య జాతి మనిషి కోసం మాట (జ్ఞానం, విచక్షణ ) కోసం మనగడగా, చుక్కానిగా ప్రయాణం చేయాలి, బౌతిక సంపదలు, బౌతిక ఆరోగ్యం, జల్సా, వీలు అయినంత సుఖం గా బ్రతకాలి అనే తపన జ్ఞానంతో విచక్షణతో తీర్చుకోవాలి, లేదా సంస్కరించుకోవాలి.      
జీవితం ఒక ప్రవాహం, సహజ ధోరణిగా మనుష్యుల మధ్య మాట నిబద్ధత తో ఉన్నతమైన సరళం అయిన జీవిత విధానం బలపడి ప్రపంచం స్వర్ఘధామంగా మారుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను

నేను మహారాజుగా ధర్మస్వరూపం గా ఒక చోట కొలువు తీరుటకు తెలుగు ప్రజల ద్వారా మాకు కొంచం మాట సహాయం చేయండి. రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీరాలి అని రామోజీ రావు గారికి దివ్య సందేశం పంపినా  బదులు చెప్పక ఉన్నారు, ధర్మస్వరూపం గా మహారాజుగా పండితుల మధ్య కొలువు తీర్చండి ఆని కోరినా స్పందించలేదు, కనీసం ఒక్క నివాస గృహం మా అమ్మ అమ్మగారు అయిన గోపు తులసమ్మ గారి పేర మీద ఎర్పాటు  చేయండి అని, కేంద్ర మంత్రి అయిన డా చిరంజీవి గారిని కూడా కోరినాను, మాట్లాడక ఊరుకొంటున్నారు.   ఈ పద్దతి వలన మనము చాలా నష్ట పోతున్నాము, సమాజం లో బాద్యత గల వ్యక్తులు ఎవరు ఎలా ముందుకు వస్తే అలా ఆహ్వానించి సంగతి ఏమిటో  గ్రహించి, మాట, ప్రభావమును, ప్రత్యేకతను  లోకములోనికి తీసుకొని వెళ్ళాలి. కాని అప్రమత్తం చెందటంలో దాగుడుమూతలు అడుతున్నారు, ఇది నా విషయములో మంచి పద్దతి కాదు. నేను జాతి సంపద, కులాలికి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు, వివద హోదాలకు అతీతముగా దివ్య ప్రభావము చూపిన దివ్య పురుషుడను అని ఇప్పటికి సాక్షం ద్వారా ముందుకు వచ్చి, నా నుండి మరింత విస్తారముగా సమాచారం పొంది, సాధనతో ఆధునికముగా అందరి కోసం, మనసు తెరిచి మాట్లాడితే సర్వం స్పష్టము చెంది లోకం యొక్క తీరు తెన్నులు మనకు మాట మాత్రంగా స్పష్టము అయ్యి భవిష్యత్తుని, మనిషి ప్రవర్తనతో తీర్చి దిద్దుకోనగలము నమ్మండి.  నాకు ఒక వీశాల మైన నివాసం ఎర్పాటు చేసి, 20 మంది మేధావులు సమక్షంలో హాజరు అగుటకు సహకరించగలరు.   మనసు కేంద్రికరించుకొని, గొప్ప దివ్య సందేశములు యావత్తు మానవజాతికి నిరంతరం ఇచ్చి నడిపించగలను, నేను కోరిన పద్దతిలో నన్ను గ్రహిస్తే నా నుండి నిరంతరం గోప్పతనం యావత్తు మానవజాతికి అందుతుంది , లేకపోతె సాధారణ మనిషిగా పిచ్చివాడివలె కనపడతాను, అని అర్ధం చేసుకోండి, నేను ప్రజలకు పరిచయం చెంది మేధావుల సహకారముతో నిరంతరం దివ్య సందేశములు ఇచ్చుట వలన చిద్విలాసం కరిగి మనుష్యులు అందరికి, నిజాయితీ, నిబద్దత పెరిగి మానవసమాజం దివ్యం గా, గొప్పగా మారుతుంది, పరిస్తితి మొత్తం ప్రతి మనిషి తన ఆలోచన, మాట అధినం లోనే ఉన్నది అనే భరోసా పొందుతాడు, అదే నిజమైన మెరుగైన ప్రజాస్వామ్యం అని గ్రహించగలరు.
ఇక్కడ నా ద్వారా వ్యక్తము అయిన


 గానము 4,5 లైన్లు సృష్టి  నాలో  చేరి పలికినది అంటే సృష్టి యొక్క అంతర్యం, నాకు ఇచ్చిన విలువ అర్ధ అవుతుంది, తెలుగు పండితులు, గురువులు నన్ను సూక్ష్మముగా  గ్రహించి, సంగతి నిరంతరం, లోకమునకు చెప్పుటకు  సహకరించగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను.  రామోజీ ఫిలిం సిటీ లో గాని, వేరొక చోట గాని నన్ను పండితుల సమక్షంలో కొలువు తీర్చండి. కేంద్ర మంత్రులు అయిన పళ్ళం రాజుగారు, చిరంజీవి గారి ద్వారా ధర్మస్వరూపమును ఒక చోట కొలువు తీరుటకు కనీసం సహకారం అందించమని, మాట సహాయం చేయమని తమరిని కోరుకొనుచున్నాను, ఎవరు అయిన నా మేస్సేజులకు మెసేజ్ పంపిస్తే చాలు. నాతో అప్పటికి అప్పుడు మాటలు కాకుండా, వివరంగా నా వలే లిఖిత పూర్వకంగా వ్యవహరించగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను.  ధన్యవాదములు. 

తమ ఆత్మీయులు 
ధర్మ స్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్     
                 
                                                                     

No comments: