సమన్వయ దృష్టి
గౌరవనీయులు జాతీయ ప్రగతి శీల కూటమి అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అయిన శ్రీమతి సోనియా గాంధీగారు, కొత్త డిల్లి వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు దేశ సమగ్రత, శాంతిని, ఆత్మాభిమానం తో కూడిన నూతన చైతన్య కోరుకొంటూ
ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు.
దేశం లో ఎన్నికల సమీపించినవి, తమ పార్టీతో బాటుగా ఇతర పార్టీల వారు,
పోటికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అంజనీ రవిశంకర్ పిళ్ళా అను
నేను ఒక భాద్యత గల భారత పోరుడిగా, సాధారణ వ్యక్తిగా, సమాజంలో మంచి చెడుల
మధ్య అలోచన పెరిగి నా నుండి వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షిగా ఒక సమన్వయ
శక్తి వెలువడినది, అది మనిషికి మాటకి విలువనిచ్చి కులమతములకు అతీతము
నన్ను ఒక ప్రభావసాలిగా నిలిపినది, ఈ పరిణామం నా ద్వారా వ్యక్తము అయిన తీరు
భగవంతుని సమన్వయ దృష్టి గా, ఈ దృష్టిని ప్రకటించగలగిన నా దేహ స్వరూపమునకు
ధర్మస్వరూపం గా, కాలస్వరూపంగా, సత్యస్వరూపం గా భావించగలరు అని తమరి ద్వారా
యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాను
ధర్మస్వరూపం ద్వారా భగవంతుని దివ్య దృష్టి అయిన సమన్వయ దృష్టి యొక్క
వివరములు ప్రకారం, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం గా భూమి మీద ఒక మహారాజు,
మహారాణి గారి పరిపాలన ప్రారంభం అయినది. ఇది సర్వోన్నతమైన పరిపాలన
విధానము, ప్రతి మనిషి ఆత్మ గౌరవం తో, మనస్పూర్తిగా, నిండుగా జీవించే
దివ్యరాజ్యం అని గ్రహించగలరు. నిజాయితీగా గ్రహించిన కొలది చిద్విలాసం
కరిగి, యావత్తు మానవజాతిని ప్రేమతో, మేలు అయిన ప్రజాస్వామ్యం అనగా ప్రతి
మాట మనసు గెలిచి సర్వ అమోధకరమై అందిన దివ్యరాజ్యం అని గ్రహించగలరు అని
యావత్తు
మానవజాతికి తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.
వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షంగా ధర్మస్వరూపం నుండి వెలువడిన సమన్వయ
దృష్టి వివరముల ప్రకారం ఒక మనిషి మాటలోనికి మొత్తం బౌతిక ప్రపంచం రావడం
అన్నది, మానవజాతి మనుగడలో ఒక చారిత్రాత్మక మలుపు నూతన యుగ ఆవిష్కారం అయినది
అని స్పష్టం చేయుచున్నాను. కొత్తబంగారు లోకం, స్వర్ణ యుగం ప్రారంభం
అయినది పండితులు గురువులు వివరములు చక్కగా , చర్చించి, గ్రహించి,
నిజాయితితో ఇతరులకు పంచుకోవడం వలన, దివ్య రాజ్యం నిరంతరం బలపడుతుంది, ఒక
మనిషి విలువ సాటి మనిషి పెంచుకొనే దివ్య రాజ్యం అవుతుంది అని తమరి ద్వారా
యావత్తు మానవజాతికి స్పష్టము చేయుచున్నాను. ఈ పరిణామం వివధ పార్టీలను,
బిన్నవాధములను ఏకత్వం లోనికి వీలీనం చేసుకొంటుంది. కావున ప్రజలు, నాయకులు,
మేధావులు, పండితులు విజ్ఞతతో సత్యం పట్ల సహజ ఆసక్తితో, ని స్వార్ధంగా
వివిధ వాదనలు వదిలి, ఏకీ భావంతో, సంఘీ భావంతో జీవించడం వలన ఆధునిక ప్రపంచ
అభివృద్ధి అందుకొని, స్వార్ధమునకు కారణం అయిన వస్తు ప్రపంచ మాయాజాలము నుండి
విముక్తి చెంది, ఒక మనిషిలో గొప్పతనం సాటి మనిషికి వరంగా భావించి,
అజ్ఞానం, స్వార్ధం వదిలి, ఒకరిని ఒకరు తీర్చి దిద్దుకోవాలి అని, మంచిని
పెంచుకొని, పంచుకొని అనందిచాలి అని కోరుకొనుచున్నాను, మనసు పవిత్రంగా,
స్వచ్చంగా ఉంచుకొని, సాటి మనిషిని ఎటువంటి పరిస్తితిలో అవమానించకుండా,
మానవత్వం తో అనగా అవకాస వాదం కాకుండా, మనసుని స్వచ్చం గా అర్ధం చేసుకొని,
మనసుకి సాయం చేసినప్పుడే నిజమైన
సాయం అని, మానవత్వం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను. ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాదు
తెలుగు
మీడియా చానల్స్ వారికి, రాజకీయ నాయకులకు, మేధావులకు, వివిద పండితులకు, ఒక
ప్రతి సమాలోచన కొరకు, సత్య శ్వీకార దృష్టితో ముందుకు వచ్చి, గ్రహించుట ఒక
దివ్య సందేశంగా , పరిష్కారముగా యావత్తు మానవజాతికి అందిన వరంగా అందుకోనగలరు
అని తెలియ జేసుకోనుచున్నాను. తెలుగు ప్రజలు ఇతర భాషలోనికి తర్జుమా చేసి
సహకరించగలరు. వివరములు సూక్ష్మముగా గ్రహించి పరిగణించగలరు. బౌతిక అలజడులు
తగ్గి, దివ్య శాశ్వత పరిష్కారములు ప్రతి ఒక్కరికి అందుతాయి, వస్తు ప్రపంచ
మాయను జేయిస్తారు. ధన్యవాదములు.
No comments:
Post a Comment