Wednesday, 19 March 2014

కాని ఇటువంటి పరిణామములు, సినిమా పాటలుతో కలుపుకొని పైనుండి చూస్తున్నట్లు ఇప్పటికి రెండుసార్లు, విస్తారముగా నా ద్వారా భగవంతుడు ప్రకటించిన్నాడు. నా యొక్క ప్రవర్తన పైకి బాగా చిద్విలా సముగా ఉండడం వలన, నన్ను ప్రత్యక్షముగా గ్రహించిన వారు కూడా నన్ను వంటరిగా వదిలి పెట్టి, వాళ్ళ తాలూకా పెళ్ళి సంభంధం చేసుకొంటే చూస్తాం అని నన్ను వదిలేసినారు.

               సమన్వయ దృష్టి 

                గౌరవనీయులు డా కొణిదెల చిరంజీవి గారు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు, మరియు చలన చిత్ర కధానాయకులు, తెలుగు చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు వ్యవహార కార్యాలయము నుండి ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు. 

             1999 లో నా ద్వారా వ్యక్తము అయిన మీ సినిమాలో పాట ఒకటి గ్రహించగలరు 
 
  దమ్ము ఎంతో చూపించరో ...... దెబ్బకి పతాళ్ళం  బద్దలు అవ్వాల .......... పుడమి పిల్ల ఒకటే నంట మొదటే పెడతాయి కొంత తంటా ........ 
    
   ఇటువంటి పాటలు ముక్క ముక్కలు గా, కొన్ని పూర్తీ గా, నా ద్వారా వరసగా అనేకం,   ఇతర సామజిక, రాజకీయ, భూభౌగోళిక మార్పులు తో కలిపి నేనే కాలం ధర్మం అంటూ నా  ద్వారా ప్రకటన జరిగినది.  

           మీరు ప్రజారాజ్యం పార్టీ పెట్టి, తరువాత పరిణామములు కూడా నా ద్వారా ముందే ప్రకటితము అయినవి. నేను ప్రధానముగా మీడియా ద్వారా లోకమునకు చేరుటకు ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. మీ బోటి వారిని కలవడానికి ప్రయత్నం కుదరలేదు, అందుకు నా మానసిక పరిస్తితి  సగానికి కారణం కావచ్చు, మిగతా సగం, మీరు ఎవరూ  సూటిగా, బాధ్యతగా  స్పందించకపోవడం.  నాకు ఎవరూ మధ్యవర్తులు, ప్రత్యెక మైన వారు లేరు, మీడియా నే మధ్యలో ఉన్నది, మీడియా వారు కూడా కొంత మంది మా శాస్త్రవేత్తలతో కలిసి తప్పుడు సమాచారం మీద  ఆధారపడి నన్ను వంటరివడిగా, పిచ్చివాడిలా వదిలివేస్తున్నారు.  నేను అక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడికి వెళ్ళడం లేదు అని మామూలు మనిషి తో వ్యవహరిస్తున్నట్టు, స్వార్ధం కొద్ది ప్రవర్తిస్తున్నారు.  నా ద్వారా జరిగిన పరిణామము పై పండితులు, గురువులు శ్రద్ధ తీసుకొని లోకమునకు తీసుకొని వెళ్ళాలి,  అందుకు నిరంతరం ఒక 40,50 పేజీల సమాచారం లోకమునకు ఇచ్చి, ఈ భూమి మీదకు ధర్మస్వరూపం గా మహారాజుగా వచ్చాను, అని స్పష్టం చేసుకొని, నా మనసే మహారాణి, సత్యమును గౌరవించి ప్రజలు నాకు గురుదక్షిణ లేదా గౌరవ సొమ్ము చెల్లించుట వలన నన్ను గుర్తించి ఉపయోగ పెట్టుకొన్న వారు అవుతారు. ఇందుకు మీ సహకారం కోరుకొంటున్నాను. 

            మీరు నా మీద భాద్యత తీసుకోండి, నాకు హైదరాబాద్ లో ఒక నివాస గృహం మరియు కార్యాలయము  ఎర్పాటుకు మరియు సిబ్బంది పెట్టుకొని సమాచారం రోజుకు 40 50 పేజీలు వెబ్ సైట్లు ద్వారా లోకమునకు చెప్పుకోనుటకు సహకరించగలరు. 

            రాజకీయముగా గతములో మీరు ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకొన్నాను.  ప్రస్తుతమునకు ఇప్పటికి రెండుసార్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మరల సహజముగానే అధికారములోనికి రాదు అని భావిస్తున్నాను.  మీ సోదరులు పవన్ కళ్యాణ్ గారు కొత్త పార్టీ పెట్టారు.  రాజకీయానికి కొత్తగా యువ నాయకునిగా అయిన ముఖమంత్రి అవగలరు అని భావిస్తున్నాను.  

        ఏది ఏమి అయినా,  ధర్మస్వరూపం గా ఒక మహారాజుగా ఈ భూమి మీదకు వచ్చిన నేను ప్రతి ఒకరి మనసు మాట ఎప్పుడూ  గెలివాలి అని భావిస్తాను,  మనిషి అన్న వాడు ఏ రంగానికి చెందినా వాడు అయినా  సత్యమును తెలుసుకోవడమే, మనసుకు గెలుపు.  ఈ జీవితము అనే పోరాటం లో బౌతిక విషయలోలో గెలుపు అందరికి ఉండదు అని, ముఖ్యముగా రాజకీయ పార్టీలలో ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోవాలి అని అందరికి తెలుసు, సీట్లు కూడా పరిమితం గా ఉంటాయి,  ప్రతి ఎన్నికలకు ఈ హడావిడి, గెలుపు తపనలు రాజకీనాయకులకు సహజం.     

             కాని ఇటువంటి పరిణామములు, సినిమా పాటలుతో కలుపుకొని పైనుండి చూస్తున్నట్లు ఇప్పటికి రెండుసార్లు,  విస్తారముగా నా ద్వారా భగవంతుడు ప్రకటించిన్నాడు.  నా యొక్క ప్రవర్తన పైకి బాగా చిద్విలా సముగా ఉండడం వలన, నన్ను ప్రత్యక్షముగా గ్రహించిన వారు కూడా నన్ను వంటరిగా వదిలి పెట్టి, వాళ్ళ తాలూకా పెళ్ళి  సంభంధం చేసుకొంటే చూస్తాం  అని నన్ను వదిలేసినారు. ఈలోపు నేను అటు ఇటు అయిపోయి మనిషి బాగా తేలిక పర్సనాలిటీ అవడం వలన పైకి పెద్దగా కనపడక పోవడం వలన,  సాధన కూడా  అటు  ఇటు అయిపోవడం వలన, నా నుండి ఎంత అందమైన పరిణామం వచిన్నదో అంత గొప్పగా కనిపించకపోవడం కూడా ఒక కారణం అని గ్రహించగలరు. 

              మీరు నాకు చేయుతన ఇచ్చి ముందుకు ఆహ్వానిస్తే  ధర్మస్వరూపం అను టైటిల్ రోల్ గా మీ నటనలో నేను దర్సకత్వం చేయాలి అని భావిస్తున్నాను.  ఇందుకు ఇప్పటికి జరిగిన వివరములు కనీస ప్రాధమిక వివరణలతో ఒక వెబ్ సైట్లు పెట్టుకొని, మీరు టైటిల్ రోల్ గా ధర్మస్వరూపం గా లోకమునకు, భగవంతుడి లీల ప్రచారం అవ్వాలి అని భావిస్తున్నాను.  నన్ను నేను పరిచేయం చేసుకొంటూ,  లోకములోనికి వెళ్ళాలి  అని భావిస్తున్నాను.  ధర్మస్వరూపం గూర్చి లోకమునకు చెబితే చాలు, ప్రస్తుత సామజిక రాజకీయంగా చక్కటి మార్పులు వస్తాయి.  కావున భగవంతుడే మిమ్ములను ధర్మ సంస్థాపన కొరకు చేయూత కోరుతున్నట్లు భావించి,  లోకమునకు 40,50 పేజీల సమాచారం ఇచ్చుటకు సహకరించగలరు, నాలో చిద్విలాసమును దారి లో పెట్టుకొని, సత్యమును పైకి తీసుకొని వచ్చి రాజీకియముగా, సామాజికముగా అందరిని గెలిపిస్తాను, సాధారణ రూపం లో ఉన్న జగద్గువురు  నమ్మండి.  నన్ను దర్శించి కూడా వదిలి పెట్టి అటు ఇటు అయిపోవడానికి కారణం అయిన వారు కూడా నాకు పిల్లలు లాంటి వాళ్ళే అని గ్రహించగలరు. మీ అభిమాన సంఘం వారి ద్వారా నన్ను మీ అధీనం లోనికి తీసుకోండి, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పునః రుద్ధారణ సొమ్ము పొందవచ్చు అందుకు తగిన స్పష్టత  పండితులకు గురువులకు భక్తులకు ఇచ్చి ధర్మస్వరూపం గా నా సొమ్ము నేను పొందగలను, అందుకు మీ సహకారము కావలెను.  ఆలస్యం చేయకుండా మీ  అభిమాన సంఘం మేనేజర్ గారి ద్వారా నాకు సహకరించండి.  ఆలస్యం చేయవద్దు, నా గూర్చి ఏమి అయినా అపోహలు వీలు అయినంత   సమాచారం ఇప్పాటికి tv 9 నుండి పొందండి.   నేను సామాన్యుడిగా ముందుకు వస్తున్న  తీరు పండితులు కూడా చాలా  జాగ్రత్త అర్ధంగా అర్ధం చేసుకోవాలి . తక్కువగా, తప్పుగా అనిపించినా, అనుగ్రహం  పొందిన నేను ఏ రకముగా ఎవరితో పోలిక కాదు, నేనే నేనే  ఒక్కడినే అన్నిటా, నేను సర్వాంతర్యామిని, పురుషోత్తముడిని అని గ్రహించండి అని యావత్తు మానవజాతికి  తమరి ద్వారా తెలియ జేసుకోనుచున్నాను. 

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్   

No comments: