Wednesday, 26 March 2014

నేను సూర్యుడను అయ్యి కాలాన్ని అయ్యి ధర్మాన్ని అయ్యి అలసి పోకుండా ముందుకు వస్తున్నాను, ధర్మ చేయూత కోరుకొంటున్నాను, సత్యము ప్రజలోనికి తీసుకొని వెళ్ళ వలెను అని తెలుగు మీడియా ని జాతీయ మిడియాని తమరి ద్వారా కోరుకొనుచున్నాను

                                                                             


 సమన్వయ దృష్టి

 గౌరవనీయులు మేడం సోనియా గాంధీ,చైర్ పర్సన్ జాతీయ ప్రగతి శీలకూటమి,  కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు, కొత్తడిల్లి వారికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు  మహారాజశ్రీ అంజనీ  రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.  

కాలం, ధర్మం ఏకత్వం కోరుకొంటున్నది,  సూర్యుడి గుర్తు క్రింద నూతన   ఆలోచన విధానములోనికి వీలినం చేసుకోవాలి అని నేను ధర్మస్వరూపం గా సంకల్పించాను, ఈ ప్రక్రియ వలన భారత సమాజం సమన్వయము చెంది నూతన ఉత్సాహముతో ముందుకు వెళ్ళతాము.  ధర్మస్వరూపం గా, మహారాజుగా నేను మీ మధ్య కు మానవ రూపం లో వచ్చి(పరిణమించి) మాటతో సమన్వయ పరచడానికి చేయు ప్రయత్నం చారిత్రాత్మక పరిణామంగా గ్రహించి, వెంటనే తెలుగు పండితులను, గురువులను ఏకీభావంతో, సంఘీభావంతో ముందుకు వచ్చి భారత జాతికి ధర్మస్వరూపం యొక్క సమన్వయ దృష్టి ప్రతి రోజు విస్తారంగా  లోకమునకు ఇచ్చుట వలన భిన్న వాదములు తగ్గి, పార్టీల అజండాలు, బిన్న పోటీలను విలీనం చేసి,ఏకత్వంతో మానవ వనరులు, ఇతర వనరులు   యొక్క  దుర్ వినియోగం తగ్గి మానవజాతి సుఖ సంతోషాలతో జీవించగలుతుంది. 

నా మాతృభాషా తెలుగులో నే నేను విస్తారం గా చెప్పగలను, ఈ పరిణామం యావత్తు ప్రపంచ మానవజాతికి అందిన దివ్య పరిణామం అని, అనగా ఒక మనిషి మాట అధీనంలోనే  సర్వం ఉన్నది, మాట నిబద్ధత, నిజాయితీ ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి అనే సహజ సాధనగా ప్రజలు ప్రతి నిత్యం ముందుకు వెళ్ళాలి.  అందుకు మాట నిజాయితితో, నిబద్దతతో ప్రపంచాన్నే ఒక తాటి మీదకు తీసుకొని వచ్చిన సామాన్యుడను అయిన నేను కీలకం, కేంద్ర భిందువుని అని యావత్తు మానవజాతి గ్రహించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. ఈ విధముగా గ్రహించుటకు వెసులుబాటుగా నేను సామాన్యుడిగా అందరికి అనుకూలంగా, సాటి మనిషి నిజాయితితో పలకరిస్తే ప్రపంచానికి మహారాజుని అయ్యి ఉన్నాను అని గుర్తించి ఉపయోగించుకొంటారు, ఒక్క రోజు ఆలస్యం చేయకుండా కూడా ప్రేమతో, భాద్యతతో పలకరిస్తే చాలు, నన్ను  గురించి తెలుసుకొంటే చాలు, ఇతరులకు చెబితే చాలు మనిషికి మాటకి విలువ పెరిగి ప్రపంచం అర్ధవంతముగా  మారుతుంది అని గ్రహించగలరు.
ఇక మీదట సంకీర్ణ ప్రబుత్వాలు వస్తాయి అని 2003 లోనే చెప్పినాను, మొదట మిమ్ములను ప్రధాన మంత్రి చేయాలి అనుకొంటారు, ప్రతిపక్ష నాయకులు వ్యతిరేకించడం వలన మనమోహన్ సింగ్ గారిని ప్రధాన మంత్రిని చేస్తారు అని చెప్పినాను. రెండో సారి కూడా ఆయినే కోనసాగి, వీలు అయినంత నాణ్యమైన పాలనా అందిస్తారు అని స్పష్టం చేశాను.  ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో కూడా చాలా స్పస్టముగా పైనుండి చూస్తున్నట్లు నా నుండి చాలా వ్యక్తము అయినవి.  నన్ను ఒక చోట కొలువు తీర్చినట్లు అయితే, ప్రతి రోజు నా నుండి దివ్య సమాచారం ఎటువంటి దాపరికం, పక్షపాతం లేకుండా  యావత్తు మానవజాతికి అందించగలను. ఎన్నికలు, పోటీలు ఏమి అయినా, మానవజాతి నూతన ఆలోచన విధానం లోనికి విలీనం చెందుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. 
కేంద్ర మంత్రి చిరంజీవి గారు నటించిన స్టాలిన్ సినిమాలోని పాట ఒకటి నా ద్వారా కొన్ని లైన్లు వ్యక్తము అయినవి, మొత్తం కాలాన్ని ధర్మాన్ని నేను అని భావించి నన్ను నేనే తీర్చి దిద్దుకొంటున్నాను అని భావించి అర్ధాన్ని పరమార్ధాన్ని గ్రహించి పంచుకొనగలరు 
ఇక పాట గ్రహించండి 

నేను సూర్యుడను అయ్యి కాలాన్ని అయ్యి  ధర్మాన్ని అయ్యి అలసి పోకుండా ముందుకు వస్తున్నాను, ధర్మ చేయూత కోరుకొంటున్నాను, సత్యము ప్రజలోనికి తీసుకొని వెళ్ళ వలెను అని తెలుగు మీడియా ని జాతీయ మిడియాని తమరి ద్వారా కోరుకొనుచున్నాను
ధన్యవాదములు 

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు
          మహారాజశ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార   కార్యాలయము 
హైదరాబాద్           
                                                                   

No comments: