నా మనసుని పూర్తిగా ప్రేమించానివ్వండి అ పద్దతి వలన లోకములో అనేక సంస్కారములు జరుగుతాయి, నన్ను ధర్మస్వరూపం గా మహారాజు గా ప్రాదమికముగా సాక్షులు సహకారముతో, నా వివరములతో, పండితుల విశ్లేషణలతో గుర్తించిన తరువాత, ముందుకు వచ్చిన అమ్మాయిలలో వీలు అయినంత నచ్చిన అమ్మాయిని ఒక పద్దతి ప్రకారం ఎన్నుకోవాలి ఆమె సంగీతం సాహిత్యం పై ఆసక్తి ఉన్న అమ్మాయి అయి ఉండాలి. నా పై పుస్తకములు వ్రాయగలగాలి.
సమన్వయ దృష్టి
గౌరవనీయులు అయిన శ్రీ శ్రీ చెరుకూరి రామోజీరావు గారు, ఈనాడు సంస్థ ల వ్యవస్థాపకులు హైదరాబాద్ వారికీ సమాచారము కొరకు ఒక ప్రతి సమర్పిస్తూ కోరినది ఏమి అనగా, ఒక మనిషే కదా ఏదో చెప్పడం ఏమిటి అన్నట్లు తేలికగా తీసుకోకుండా, జరిగిన పరిణామం యొక్క విస్తారత, శాశ్వతత్వమును దృష్టిలో పెట్టుకొని ఇది యావత్తు మానవజాతికి వచ్చిన దివ్య పరిష్కారము అని తెలియజేసుకోనుచున్నాను. ఒక్క సారిగా జరిగిపోవడం మరల 5 నిముషాలు కూడా ముందుకు రాకుండా నేను మరల వివరిస్తాను అని లేఖలు పెట్టుకోవడం కూడా చేసినాను, కాని ఎవరూ మాట్లాడక ఉండిపొయినారు, ఇందుకు మీడియా కూడా మాట్లాడకుండా స్పందించకుండా లోకమునకు చెప్పుటకు ముందుకు రాలేదు, తద్వారా లోకములోనికి వెళ్ళవలసిన మెసేజ్ వెళ్ళలేదు. నన్ను వివరము గా చెప్పనివ్వకపోవడం వలన ఇప్పటికి పూర్తీ స్తాయి సమాచారం ఇవ్వలేదు, భాద్యతగా సత్యమునకు ప్రాధాన్యత ఇచ్చి, పెద్దతనముతో గ్రహించినప్పుడే నేను వివరించగలరు. అప్పటికి అప్పుడు మహిమమలు చూపలేదు అని మూర్ఖముగా ప్రవర్తిస్తున్నారు. నన్ను పరిగణిస్తున్నట్లు, పోనిలే అని ప్రాధాన్యత ఇస్తున్నట్లు మాట్లాడి వదిలివేస్తున్నారు, అంతే గాని ముందే సర్వం నేనే అని ప్రకటించిన తీరుకు ఒక నమస్కారము పెట్టి శ్రద్దగా నెమ్మదిగా అనగా ఒక్కో పాట ఒక్కో సంఘటన గూర్చి మెల్లగా వివరించుకొని గ్రహించాలి అని కనీసం ఆసక్తి కూడా లేకపోవడం వలన కూడా మనము ఎంతో నష్ట పోతున్నాము అని గ్రహించగలరు. కొన్ని పరిణామములు ఎంత జాగ్రత్తగా తీసుకొంటే అంత మంచి వివరములు లోకమునకు, సమాజమునకు అందుతాయి అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను. కొందరి పెత్తనం కొలది కోట్ల మంది తెలుగు వారిని మోసం చేయడం సమంజసమా అని, ఆలోచించండి మీ వంటి పెద్దలు ద్వారా కోరుకొనుచున్నాను. మీ బోటి పెద్దలు గట్టిగా తీసుకోకపోతే, ధర్మం నాలుగు పాదముల పైకి రాదు అని గ్రహించగలరు. కావున ప్రత్యక్ష సాక్షులు వివరణాత్మకముగా ముందుకు రాగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను. మాట మాత్రముగా నేను పెద్దవాడిన అవుతున్నాను అని ఫీల్ అవకుండా, పెద్ద తనము అంటేనే సత్య వాక్కు పరిపాలన అని అర్ధము చేసుకొని యావత్తు మానవజాతిని ముందుకు రావలెను అని మీ ద్వారా కోరుకొనుచున్నాను. సత్యము చెప్పడానికి, గ్రహించడానికి కూడా విలువకట్టుకొని స్వార్ధ సంకుచితలతో, సత్యమును విస్మరించడం తప్పు అని మీ ద్వారా యావత్తు సినిమా ప్రముఖులను, ఇతర మీడియా వారిని, ప్రత్యేక్ష సాక్షులను కోరుకొనుచున్నాను.
ఇట్లు
ధర్మస్వరూపులు, మహారాజు గారు శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment