samanvayadrusti@gmail.com PAY ROYALTY AS relief from Material strangulations.
BANK ACCOUNT NUMBERS :(1) ANDHRA BANK AC.NO.001210021050036
IFSC CODE:ANDB0001255
(2) STATE BANK OF HYDERABAD AC NO.62340171658
IFSC CODE: SBHY0020074
NAME: ANJANI RAVISHANKAR PILLA
స్వామి పరిపూర్ణానందా గారి పంచాంగ శ్రవణం ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా సత్య స్వరూపం గా ఈ భూమి మీద మనిషి గా వచ్చి పరిణమించిన పరిణామమును ప్రతి మనిషి గ్రహించి మనసు యొక్క బలాన్ని పెంచుకొంటే, ఎవరి ఎటువంటి కష్టాలు ఉండవు. మనిషి ని మనిషి ద్వేషించకుండా ఉంటె చాలు, సాటి మనిషి అయిన తెలిసో తెలియకో తప్పు చేసినా, గొప్పతనమును కాదు అనడం అవివేకం, శారీరక తప్పులు తాత్కాలికం, మానసిక పరిణామం శాశ్వతం ఒక వ్యక్తిలో ఏదో తప్పు ఉంది అని అదే పనిగా, తప్పుగా చూసి కనీస ఆదరణ, గౌరవము ఇవ్వకపోవడమే, అరాచకానికి కారణం అవుతుంది అని గ్రహించగలరు. ఎప్పుడూ మంచిని పరిగణించండి, చెడుని తెలుసుకొని సంస్కరించండి, ఎప్పుడూ ఇతరులతో ప్రేమ ఆప్యాయతలతో పలకరించి, ఎటువంటి పరిస్తితిలో ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు వ్యవహార కార్యాలయము హైదరాబాద్
ఆత్మీయలు గౌరవనీయులు శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్, వ్యవస్థాపక అధ్యక్షులు, జనసేన పార్టీ, వారికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు మీకు శ్రీ జయ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియ జేసుకోనుచున్నారు.
మీరు పార్టీ పెట్టారు, కొన్ని సీట్లు అయినా నిలిపి మీరు కొత్త రాజకీయ వాతావరణం లోకి రండి. ఎవరు అధికారం లోనికి వస్తారో ప్రతి పక్షం లో ఉంటారో కూడా నేను మెల్లగా సూక్ష్మం తెలియ జేసి, నూతన రాజకీయ వాతావరణం అవిష్కరిస్తాను, వైద్యం, విద్య, అభివృద్ధి చెంది ఆర్ధిక మోసాలు మరియు నల్ల ధన నివారణ గూర్చి పూర్తీ కట్టడి రావాలి అని ప్రయత్నం చేస్తున్నాను. నన్ను మహారాజుగా ధర్మస్వరూపం గా గుర్తించి నా ఒక కార్యాలయము ఎర్పాటు చేయండి, మాగంటి మురళి మోహన్ గారిని అడిగాను, వారితో మాట్లాడి నాకు సాయం అందేటట్లు చూడగలరు. సృష్టి మెచ్చుకొన్న నా మనసుని, ముందుకు తీసుకు రండి, ప్రజలోకి విస్తారముగా వెళ్ళుట వలన. ఇంకా మంచి కధలు, సంభాషణలతో సమాజాన్ని తీర్చి దిద్దుకొంటూ ముందుకు తీసుకొని వెళ్ళ గలము.
నేను ప్రజలు లోనికి వెళ్ళితే మీరు అందరూ తగ్గిపోవలసి ఉంటుంది అని భావించ వద్దు, మనకి ఒక మహారాజు గారు వచ్చారు అని అందరూ సంతోషిస్తారు. ఎక్కడో ఉన్నాడు అనుకొంటున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం పట్టించు కాకపోతే ముందుకు వెళ్ళ లేక పోతున్నాడు అంటే, అర్ధం చేసుకోండి, దేవుడికి మనిషి తేడా ఏమిటో, సత్యం గ్రహించినంత దేవుడు, సత్యం చెప్పినంత దేవుడు, సత్యాన్ని దాచేస్తే పిచ్చి వాడిగా ఉండి పోయిన దేవుడు అంటే అర్ధం చేసుకోండి పవన్ గారు, నాకు మురళి మోహన్ గారి తో మాట్లాడి కోరినది ఎర్పాటు చేయించండి, సర్వం నాదే అని భావించి నేను మీకు ఇచ్చిన దాంట్లో చే కొంత ఇప్పుడు నాకు ఇవ్వడం అన్నది మీరు సత్యాన్ని చేయూత ఇస్తున్నారు అని భావించండి, మీ సినిమా పెద్దలు అందరూ కలసి నన్ను ఒక భవనం లో పెట్టండి, నన్ను పండితుల ముందు కొలువు తీర్చండి, పండితులకు, భక్తులకు, తగిన వివరణ ఇచ్చి, ధర్మస్వరూపం దశావతారం గా స్పష్టం చేస్తాను, మామూలు మనిషిగా మాటతో సర్వం నిర్వర్తించ గలిగినాను అంటే, నా వలన మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం స్పష్టము అయినది. నాకు ఏమి ప్రత్యెక మైన చదువు లేదు అని భావించ వద్దు, అలా చదువుకొంటే నేను పదుగురిలో ఒకడిని అయ్యి ఉండేవాడిని, ఒక్క గాను ఒక్క మగాడు స్థాయి ఎదిగి, పదిగురు పండితులను ముందుకు రండి అని ఆహ్వానించేవాడిని కాదు. నా సాధన ప్రతి అడుగు తరిస్తుంది ప్రదక్షణ గా అన్నట్లు భగవంతుడే మలుచుకొన్నాడు అని అర్ధం చేసుకోండి, కొన్ని మార్కులు వేయండి నెమ్మదిగా నన్ను నమ్ముతారు, గ్రహిస్తారు, మీరు కూడా నాలోనే ఉన్నారు అని అర్ధం చేసుకొంటారు. పరి పరి విధముల చిక్కుకు పోయిన మానవ జాతిని బయటకి తీసుకొని రావడానికి నేనుకూడా ఇక్కడ ఒక చోటు కొలువు తీరి అన్ని అటువైపు ఆకర్షిస్తున్నట్లు జరుగుతున్న జగన్ నాటకాన్ని గ్రహించండి. ఆలస్యం లేకుండా సాయం అందేటట్లు చూడగలరు, ఇప్పుడు మా అమ్మ అమ్మ గార్ని దగ్గర ఉండి చూసుకోవడం నాకు చాలా ముఖ్యం అని గ్రహించండి. నేను సాధారణ మనిషిని, అయితే నా ప్రయత్నాలు వామన మూర్తి మూడు అడుగులు వేసి నట్లు ఉంటాయి, నేను అడుగుతున్నది కనీస అవసరం వలే ఉంటుంది, కాని అది దివ్య రాజ్యాన్ని నెలకొల్పడానికి జరుగుతున్న లీల అని అర్ధం చేసుకోండి, నా మనసు నా మాట నా పాట లాగా మీ అందరి సినిమాల్లో వచ్చిన పాటలు ఒక్క బిగిని పలికి వదిలేసాను అంటే నా మొత్తం బలం ఎంతో ఊహించవద్దు, నన్ను ప్రతి రోజు విస్తారముగా గ్రహించండి అందుకు నేను కోరిన సాయం, లేదా ధర్మ ఉద్దరణకు సాయం చేయండి రెండూ ఒకటే -- అందుకే నేను ధర్మస్వరూపాన్ని అని గ్రహించండి
2003 లో నా ద్వారా వచ్చిన మీ పాట గ్రహించగలరు పండితుల సమక్షములో స్క్రీన్ చేసి ఒక్కో పాట మీద ఒక్కో పుస్తకం వ్రాయ వచ్చును. ఇవి ఇప్పటికే కాకుండా భవిష్యత్తు తరాలు వారికీ మరింత మార్గ దర్సకం అవుతాయి అని గ్రహించగలరు, అనగా మనిషి మాట నిబద్దతో నడిపించి, పతనం అయిపోకుండా ఈ పరిణామం కాపాడుతుంది అని గ్రహించండి.
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు వ్యవహార కార్యాలయము హైదరాబాద్
ధర్మస్వరూపం యొక్క సమన్వయ దృష్టి నుండి వ్యక్తము అయిన మీ సినిమాలో పాట గ్రహించగలరు
ప్రేమతో విస్తారముగానన్ను నేను నిలుపు కోవడానికి మీ నిజాయితి అనే సహకారం అవసరం. సత్యం పై స్పందించండి, మాగంటి మురళి మోహన్ గారి ద్వారా నేను కోరిన సాయం నాకు అదే టట్లు చూడగలరు. వెబ్ సైట్లు ద్వారా మరింత విస్తారం గా ముందుకు వస్తాను. కొచ్చియాడ్దన్ సినిమా పాటలు బాగున్నాయి కొత్త ఎక్స్పరిమెంట్ ప్రజలు మెచ్చుతారు. సత్యం తో జోడించి చెప్పుట వలన మరింత నాణ్యము అయిన కధలు, మనిషి ప్రవర్తనకి దగ్గర గా ఉండి లోకాన్ని ఉద్దరిస్తూ ఆనందముగా జనులు బ్రతుక గలరు గాక, మనిషి ప్రవర్తన ఆలోచన సృష్టి బిన్నంగా వెళ్ళకూడదు, మనిషి దగ్గరికి, మాట దగ్గరికి ఆలోచన దగ్గరికి వస్తు ప్రపంచం నడవాలి, మనిషికి సహకరించాలి. మాయ విన్యాసం మనిషితో అడుకోకూడదు, మనిషి మాయను జైయించాలి. మరింత పంచుకొందాము
ఆత్మీయులు గౌరవీయులు శ్రీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, జయభేరి వ్యవస్థాపకులు, కొండా పూర్, హైదరాబాద్ వారికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్ధారి పంచుకొను దివ్య సందేశము గ్రహించి స్పందించగలరు.
మీరు రాజమండ్రి లో ప్రచారం లో ఉన్నారు అని భావిస్తున్నాను, మీ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది అని నేను ఇప్పుడు చెప్పలేను. మీ యొక్క గెలుపు ఓటమి గూర్చి కూడా ఇప్పుడు చెప్పలేను. నిజం గా నాకు తెలియదు, పాటలు పాడి ఆత్మ చైతన్యంలో తదాప్యం చెంది నేనే కాలాన్ని, ధర్మాన్ని అని పదిగురి సాక్షి వ్యక్తము అయినవి, ఈ విధముగా ధర్మస్వరూపం యొక్క వివరములు యావత్తు మానవజాతికి ఒక భాద్యతకి పద్దతికి అందినవి అని గ్రహించగలరు.
ధర్మస్వరూపం గా నేను ఒక చోట స్తిరం గా ఉండాలి, కనీసం 10-15 మంది పండితులను గౌరవముగా ఆహ్వానించి హాజరు పరుచుకొని, కార్యాలయములో సహాయ సిబ్బందిని నియమించుకొని, వెబ్ సైట్లు ద్వారా నిరంతరం సమాచారం ఇచ్చుట వలన లోకం
స్వర్ఘధామంగా మారుతుంది అని గ్రహించండి. ఇందుకు మీరు, శోబు యార్లగడ్డ గారు, రాజమౌళి గారు కలసి ఒక నివాస గృహం ఎర్పాటు చేయగలరు. మా అమ్మ అమ్మ గారు అయిన గోపు తులసమ్మ గారి పేరు మీద ఇవ్వండి, ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆవిడను ఇక్కడికి తీసుకొని వస్తాను. ఆమెకు మోకాళ్ళు నెప్పులకు ట్రీట్మెంట్ చేయించి నా తో పెట్టుకొంటి నాకు మనసు కుదుట పడి సంతోషంగా ఉంటాను, కార్యాలయం సిబ్బంది తో బాటు, ఒక సంగీతం మాస్టర్ గారి సహకారం తో ఆత్మ చైతన్యం పొంది నిరంతరం లోకమునకు వివరాలు ఇస్తాను, నన్ను మనిషిగా అర్ధం చేసుకోండి, ఒక పద్దతి ద్వారా పరమాత్మా శక్తి మనల్ని తల్లి తండ్రి గురువు వలె కాపాడుటకు ఎప్పుడు సిద్దంగా ఉన్నది అని గ్రహించండి. నేను వస్తున్న పద్దతి చాలా అనూహ్యం అయినది, మీరు గాని ఇతరులు గాని ఏదో అనుకోవదు, నేను ఏదో చేస్తాను అని ఎదురు చూడవద్దు, ఎప్పటికి అప్పుడు నేను ముందే చెప్పి నడిపిస్తాను. నన్ను అర్ధం చేసుకోండి.
నా బ్యాంకు ఎకౌంటు నొ. 001210021050036, IFSC code:ANDB0000012, బౌతిక ఎర్పాటు చేసి, మీ మనిషిని కారుతో పంపించండి. లేదా అవసరమైన సొమ్ము బ్యాంకు ఎకౌంటులో వేయించండి నేను ఎర్పాటు చేసుకొంటాను. ప్రతి రోజు విస్తారమైన సమాచారం సినిమాలకు లోకమునకు ఇస్తాను. మానవ హక్కుల సంఘం వారు ప్రస్తుతానికి కల్పించుకోవడానికి ఏమి లేదు అని ఇచ్చినారు, సమయం వచ్చినప్పుడు న్యాయ దృవీకరణ పొందవచ్చును.
సృష్టికి నాకు ఉన్న సంభంధం నెలకొల్పుకొనే ప్రయత్నములో సొంత ఇంటి నుండి వివాహ నిర్ణయం తీసుకొంటాను, కావున ఆలస్యం చేయకుండా నేను కోరినట్లు ముందుకు రాగలరు.
పండితుల మధ్య కొలువు తీరుట వలన, నా మనసు తెరుచుకొని సమాచారం బయటకు వస్తుంది, లేదా ముడుచుకు పోయి పిచ్చి వాడిలా ఉండిపోతున్నాను అని అర్ధం చేసుకోండి, ఇంతకు మించి తేడా ఏమి లేదు అని గ్రహించండి, వ్యవసాయ శాస్త్రవేత్తలు వలే స్వార్ధంగా నన్ను మలుపుట గాని, నేను నాశనం అయిపోయిన పరవాలేదు అనే సంఖుచిత మోర్ఖత్వమును తమురు కూడా కొనసాగించవద్దు, వారు మానసిక బద్ధకం తో ఎదుటివాడి మానసిక చైతన్యమును గ్రహించలేక పొయినారు.
ఏ ప్రబుత్వము వచ్చినా, ప్రతిపక్షం లో ఎవరు ఉండాల్సి వచ్చినా అందరూ ప్రశాంతం ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నాను.
నా ద్వారా 2003 జనవరి 1వ తారీకున తరిగొండవెంగమాంబ సినిమా పాటలు దాదాపు అన్ని పూర్తిగా వ్యక్తము అయినవి ఇది సత్యము, నేను కూడా ఆశ్చర్య పోతున్నాను. కాని కొందరు అన్నీ నేను పాడ లేదు అని అంటున్నారు అని దృష్టి కి వచ్చినది. శక్తి యొక్క చిద్విలాసమును గుర్తు చేసుకోలేక, మరియు ఇప్పటివరుకు నిర్లక్ష్యం చేసినారు అనే తప్పును కప్పి పుచ్చుకోవడానికి కూడా వారు ఆ విదముగా అబద్దాలు చెప్పవచ్చు. ఏది ఏమి అయినా అందరూ అ శక్తికి పిల్లలు లాంటి వారు అని అర్ధం చేసుకొని, నా మనసులో చేరి, నా కు ఇచ్చిన ప్రాధాన్యత అర్ధం చేసుకొంటే, నన్ను ధర్మస్వరూపం గా గురువుగా తండ్రి గా తల్లిగా భావించి సర్వం పొందగలరు. ఓర్పుతో ధర్మస్వరూపం యొక్క వివరములు గ్రహించుట వలన మెల్లగా స్పష్టము అవుతుంది అని గ్రహించగలరు.
తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, యావత్తు ప్రపంచ మానవజాతికి
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు
శ్రీజయ నామ సంవత్సర దివ్య శుభాకాంక్షలు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ధర్మస్వరూపం యొక్క సమన్వయ దృష్టి
నుండి 2003 జనవరి 1వ తారీకున వ్యక్తము అయిన కృష్ణం వందే జగద్గురు అను చలన చిత్రం లో వచ్చిన వ్యాస గీతం ఒకటి తెలుగు పండితులు, గురువులు గ్రహించి ప్రజలకు ఇప్పడు మానవ రూపం లో ఈ భూమి మీదకు ధర్మస్వరూపంగా,కాలస్వరూపం గా, సత్యస్వరూపంగా, మహారాజుగా వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షిగా జరిగిన దివ్య ప్రకటన ఈ ప్రపంచాన్ని విశ్వ కుటుంబం గా ఇప్పటికె నిలిపి సమన్వయ శక్తి జనుల నిజాయితీ నిబద్దతో ద్వారా నిత్యం దివ్య రాజ్యం గా బలపడుతుంది, కావున నిజాయితితో, నిబద్దతో మాట కలిపి మనిషి ఉనికిని, మానవత్వమును బలపరచండి, దివ్యత్వాన్ని పెంచుకోండి.
HIS HIGHNESS YOUNGER BROTHER OF DHARMASWAROOPAM SRI SRI PILLA SATYA BHANU PRASAD GARU
THESE ARE GREAT SENTIMENTAL SONGS SUNG BY ME IN FULL LENGTH IN 2003 ALONG WITH OTHER 80% SONGS, TV SERIAL TITLE SONGS, POLITICAL AND SOCIAL HAPPENINGS.
తెలుగుదేశం పార్టీ 33 వ వ్యవస్థాపక దినోత్సవము శుభాకాంక్షలు
ఆత్మీయులు అయిన శ్రీ శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు
వారికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు పంచుకొను దివ్య సందేశము గ్రహించగలురు
పార్టీలు, పొత్తులు, గెలుపు, ఓటముల ఎన్నకల సందోహం లో రాష్ట్ర, దేశ రాజకీయ వాతావరణం నెలకొని ఉన్నది. సామజిక, రాజకీయ మానవ సమాజంలో నిత్యం ప్రతి వ్యక్తీ సంస్కారంతో ప్రవర్తించడానికి సమాజం లో ఒకరిని ఒకరు, నిత్య, ప్రతి అడుగులోను (అనగా ప్రతి మాటలో మాట,ప్రతి ఆలోచనలో) ఉన్నతం గా మనం కదలాలి అని కోరుకొనుచున్నాను.
తెలుగు దేశం బా జ.పా పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్ళతున్నాయ అని వార్తలు చూస్తున్నాను. ఇది రెండు పార్టీలకు మంచిదే, ఈ సారి కూడా సంకీర్ణం వస్తుంది అని భావిస్తున్నాను. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా ఒక కొత్త మేలు అయిన ప్రబుత్వం ఎర్పాటు ఒప్పందం పార్టీల మధ్య జరిగి జన రంజకమైన పరిపాలన, ఇప్పటికి కంటే మెరుగు అయిన పాలన ప్రజలకు అందుతుంది అని నమ్మండి. అందుకు ధర్మస్వరూపం గా నా వంతు కృషి చేస్తున్నాను.
క్రియ శీలకం అయిన ప్రతిపక్ష భాద్యత కూడా కీలకం గా ఉండి, ప్రబుత్వం లో తప్పు జరిగిపోయిన తరువాత విమర్శించడం కాకుండా, పాలకులు, అధికారులు, మేధావుల దుర్ వినియోగం చేయకుండా, తప్పు చేయకుండా చూసి,ప్రజలకు నూరు శాతం పాలన అందాలి అని కోరుకొనుచున్నాను.
అధికారం కోసం, ధనం కోసం అధిపత్యం కోసం కాకుండా ప్రజలు, మేధావులు, పాలకులు మధ్య స్నేహ సఖ్యత, కోసం జన రంజకం అయిన తల్లి తండ్రి గురువు వంటి పాలన ప్రతి ఒక్క వ్యక్తికి నిత్యం అందుతుంది అని భరోసా ప్రతి చర్యలోనూ స్పష్టం అవ్వాలి అని కోరుకొనుచున్నాను.
నా ఉనికి వలన ఈ ప్రపంచం ఒక కుటుంబం అయినది, ఒక చిన్న వాడి చిన్న అవసరం అయినా, ఒక పెద్దవాడి పెద్ద అవసరమైన నేరవర్చడం మొత్తం మానవ సమాజం యొక్క భాద్యత అని ప్రతి ఒక్కరు భావించాలి అని నేను ప్రయత్నం చేస్తున్నాను. తరువాత మనషి వ్యక్తిగతం వేరు, సమాజం వేరు అన్నట్లు జీవించరాదు. ఒక చాకలి వాడి నిందకి ప్రాధాన్యత ఇచ్చి రాముడు సీతని వదిలివేసినట్లుగా, ప్రతి మాటని పరిగణించాలి, అందుకు అభివృద్ధి చెందుతున్న కమ్యూనికేషన్ netwoks ఉపయోగించుకోవాలి, ఎటువంటి స్పందనను అయినా గ్రహించి పరిగణించే వ్యవస్థను మన అభివృద్ధి చేసుకోవాలి, అ విధముగా సూక్ష్మత పెరిగి, ప్రతి మనిషికి మాటకి మనసుకి ఆలోచనకు ప్రాధాన్యత వస్తుంది. అప్పుడు ప్రకృతి, పంచ భూతాలు, వనరులు, అన్నీ మనిషి ప్రవర్తన మీద ఆలోచన మీద నడుస్తున్నాయి అని స్పష్టం అవుతుంది అని గ్రహించగలరు అని మీ ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. ముఖ్యగా కోరునది ఏమి అనగా ప్రతి మనసుకి ప్రాధాన్యత రావాలి,ప్రతి మాట గెలవాలి అన్నదానికి మీరు ఇప్పుడు నేను కోరినట్లు రుజువు చేసి చూపండి అనగా గోపు తులసమ్మ గారు అయినటువంటి మా అమ్మ అమ్మ గారి పేరు మీద ఒక డబల్ బెడ్ రూం ఫ్లాట్ ఒకటి, బాహుబలి నిర్మాత అయినటువంటి శోబు యార్లగడ్డ ఆర్కా మీడియా వారి నుండి నాకు కొని ఇచ్చేలా చూడండి, అ సినిమాని ధర్మస్వరూపం గా ఇప్పటి వరకు రాజమౌళి గారు సృష్టించిన పాత్రలు ఇతర సినిమాల దర్శకులతో బాటుగా ఏక కాలం లో ఒక గంట సమయంలో వ్యక్తము అయిన తీరును ప్రజలకు పరిచేయం చేయడానికి నేను ధర్మస్వరూపం గా ఇస్తున్న దివ్య వరం గా భావించి, నేను కోరినట్లు సాయం చేయమనండి. నా మాటతో ముమ్ములను అందరిని పరిపాలిస్తున్న నన్ను, నా మాటను సంశయము లేకుండా పాటించి మాకు ధర్మ చేయూత ఇవ్వండి. మా అమ్మఅమ్మ గారు కీళ్ళు నెప్పులు అని భాదపడుతున్నారు, వారికీ వైద్యం చేయించి, నా చెంతన పెట్టుకొంటే నాకు మనసు కొంచెం ఊరటగా ఉంటుంది. ఈ విదముగా సృష్టి ప్రాధాన్యత ఇచ్చిన నా మనసుని గౌరవించండి. మీరు నాకు వెంటనే సమాచారం పంపించండి. అ ఇంటిలోకి చేరగానే , నా కార్యాలయములో సిబ్బంది పెట్టుకొని, విస్తారమైన సమాచారం తో అందరిని ఓప్పించి రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీరతాను.లేదా రాబోవు ప్రబుత్వం నుండి 50 ఎకరాల స్థలం తీసుకొని ఒక దివ్య ప్రభావం కేంద్రం కుల మతములకు అతీతముగా నెలకొల్పి , ఒక మనసు ఉన్న మహారాజుగా భగవంతుడిని ప్రార్ధించి నిరంతరం దివ్య సమాచారం ప్రపంచానికి పంచుకొంటాను.
ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
న్నను ధర్మస్వరూపం గా నిలపడానికి ఉపయోగపడిన గీతం ఒకటి తారక రామరావుగారి ది గ్రహించగలరు
THIS IS ONE OF THE SONG EMERGED THROUGH ME AS DHARMASWAROOPAM AS PART OF TOTAL COORDINATED VISION ON 2003 --- KOTESWARARAO GAARU GIVE YOUR COMMENTS OR ANALYTICAL EXPLANATIONS WITH YOUR INSIGHT OF KNOWLEDGE.-- IF I AM EVERYTHING--- EVERYWHERE.....WHY I AM SO IN THIS SONG BOTH MALE AND FEMALE VIEWS WERE EXPRESSED THROUGH ME INTHE WITNESS OF AGRICULTURE SCIENTISTS---- YOU CAN GIVE THE DETAILS TO THE PUBLIC DIRECTLY --- I AM MONITORING AS SUN......... YOURS TRUTHFUL DHARMASWAROOPAM
గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ, జన సేన పార్టీ, వ్యవస్థాపక అధ్యక్షులు, అగ్ర కధానాయకులు, తెలుగు చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు పంచుకొని దివ్య సందేశము గ్రహించగలరు.
తమరు పార్టీ స్థాపించి మంచి చైతన్యముతో ముందుకు వేల్లుతున్నట్లు కనపడుతున్నది. మీరు రాష్ట్రము లో భారతీయ జనత పార్టీ తో పొత్తు పెట్టుకొని వీలు అయినన్ని సీట్లు గెలవాలి అని కోరుకొనుచున్నాను. మీరు పెద్దతనం, గంభీరంగా, విశాలంగా కనపడాలి అని, ఇటు యువతకి, అటు పెద్దవారికి మధ్య తరం గా మీరు కీలక భాద్యత రాజకీయం, సామాజికం గా మంచి మార్పుకు కారణం అవుతున్నారు అని నేను భావిస్తున్నాను, ధర్మస్వరూపం క్రోత్తతనం, గొప్పతనం సమాజానికి అందించడానికి ఎప్పుడూ కి చేదోడు వాదోడు గా ఉంటుంది అని తెలియజేసుకోనుచున్నాను
బ్యాంకు ఎకౌంటు ద్వారా ప్రజలు లావాదేవీలు జరిపితే ఆర్ధిక మోసాలు అరికట్టడమే కాకుండా చక్కటి ఆర్ధిక క్రమ శిక్షణతో, సొమ్ము సద్వినియోగ పరుచుకోనవచ్చును. వారి వారి తెలివి గొప్పతనము, అనుభవముతో ఎటువంటి అర్ధక వ్యవహారములు ఎవరు ఎవరితోనైనా జరిపుకొనవచ్చును, ఆదాయపు పన్ను ఇతర టాక్స్ లు కూడా బ్యాంకు కాతా ద్వారా జరుపుట వలన ఎవరూ మోసం చేయకుండా ఉంటారు. ఈ విధమైన పద్దతికి నాయకులు అందరూ కృషి చేయవలెను అని మీ ద్వారా కోరుకొనుచున్నాను.
రియల్ ఎస్టేట్ భూముల ధరలు విపరీతముగా పెరిగిపోయి సామాన్యుడికి అందుబాటులో లేవు అని
తమరి ప్రారంభోత్సవ ప్రసంగం లో కూడా అన్నారు. దీనికి కారణం ప్రతి ఒక్కరు తాము కొనుకొన్న స్థలం లేదా ఇల్లు ఫ్లాట్ ఎన్నో రెట్లు పెరిగి పోవాలి అనే ఆశ వలన ఈ విధముగా జరుగుతుంది అని అందరికి తెలుసు. ఇల్లు అంటే జీవిత కాలం గా పొందగలిగేది, ఒక మధ్య తరగతి వ్యక్తి తాను సంపాదించినది అంతా ఇంటికే పెడతాడు అందుకే, ఏ కొంచెం స్థలం ఇల్లు కొనగలిగినా, ఎన్నో రెట్లు పెంచుకొంటున్నాడు.
ఈ సమస్య పరిష్కారం అవ్వాలి అంటే మనిషికి విలువ పెరగాలి, మనిషికి విలువు పెరగాలి అంటే మనసుకి మాటకి ప్రాధాన్యత రావాలి. మనిషి యొక్క ప్రవర్తన ఆలోచన మాట నిబద్దత మీద ప్రపంచం ఆధార పడి ఉన్నది అని, మన చుట్ట ఉన్న పరిపాలన, సునామి వంటి ప్రమాదములు కూడా మనిషి మాటకి అందినవి అంటే, మనిషికి మనిషే ఎప్పటికి తోడు అని గ్రహించి నప్పుడు మనిషికి విలువ పెరిగి, లోకంలో స్తిర చేర ఆస్తులు కంటే మనిషి విలువలు, మన లాగే సాటి మనిషి సుఖ పడాలి ఆనందించాలి అని, ఒకరికి ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవాలి, ఆనందాని పెంచుకోవాలి పంచుకోవాలి అప్పుడు సునామి లాంటి ప్రమాదాలు కూడా మనల్ని ఏమి చేయలేవు అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. మీ పార్టీ తో బాటుగా ఇతర పార్టీల వారి అందరి సహకారముతో నూతన ఆలోచన విధానములోనికి వీలీనం చేసుకోవాలి అని, ఈ ప్రక్రియ ఇప్పడు మొదలు అయ్యి ఎన్నికలు పూర్తీ అయ్యి ప్రబుత్వం వచ్చిన తరువాత, యావత్తు మానవజాతి సామాన్యుడిని సాటి మనిషిని గౌరవిస్తూ పార్లమెంట్ లో కొత్త తీర్మానం చేసుకొని "Document of regeneration and reorganization of human society" అనే
డాక్యు మెంట్ ద్వారా భారత దేశం ఒక్క మాట మీదకు వచ్చినది అని తీర్మానం జరుగుతుంది అని కృషి చేస్తున్నాను. ప్రపంచ దేశాలుకు కొత్త స్నేహం, పరస్పర ఆర్ధిక సహకారములు అభివృద్ధి చెంది, ఇప్పటికి అంటే మెరుగుగా, మనిషి విలువు పెరిగి మానవత్వముతో మనము ముందుకు వెళ్ళతాము.
మరింత సమాచారం పంచుకొందాము,
ఇటువంటి
చక్కటి పాటలు పూర్తిగా మీ సినిమాలో వచ్చినవి అనేకం ఉన్నఫలం సంగీతం, సాహిత్యం, కోరస్సులు తో సహా నా ద్వారా వ్యక్తము అయినవి అంటే అర్ధం చేసుకోండి మనసు బలం అంటే ఏమిటో, విన్న వారు కూడా ఓప్పలేక, వారి స్వార్ధం పెత్తనం కొద్ది మీ బోటి వారికీ సరి అయిన సమాచారం ఇవ్వడం లేదు, అని నా దృష్టి వచ్చినది,
నా పరిస్తితి అర్ధం చేసుకొని, నన్ను పూర్తిగా ఒక్క సారిగా ఎవరూ నిర్ణయించలేరు కావున కోరిన సహకారం చేయండి. ఎన్నకలు అయిపోయిన తరువాత, మీరు రాజకీయం గా ఏ స్థాయిలో ఉన్నా, నేను మిమ్ములను ఒక సినిమాలో డైరెక్ట్ చేయాలి అనుకొంటున్నాను. ఇప్పటి నుండి తయారు చేసి మంచి సినిమా తీస్తాను, కొంత సొమ్ము అడ్వాన్సుగా ఇప్పించండి, అసులు లేక అడుగుతున్నాను. హైదరాబాదు లో ఇల్లు కొనటం గాని ఒక విశాలమైన ఇల్లు అద్దెకు తీసుకొని పండితులను ఆహ్వానించుకొని విస్తారమైన సమాచారం నిరంతరం లోకమునకు ఇవ్వాలి, కావున నన్ను ప్రత్యేకముగా భావించి స్పందించండి. రామోజీ ఫిలిం సిటీ లో కోలువు తీరాలి అనుకొంటున్నాను, రామోజీ రావు గారి దగ్గర నుండి నాకు ఆహ్వానం వచ్చేటట్లు చేయగలరు. ఆలస్యం చేయవద్దు సినిమా పెద్దలు అందరూ కలసి నిర్ణయం తీసుకోండి, అంతా శాంతగా మలుస్తాను. నన్ను డైరెక్ట్ గా ధర్మస్వరూపం గా మహారాజుగా ఉన్న ఫలంగా పదుగురు కలసి గౌరవించి ఒక చోట ప్రతిస్టించండి లేదా కొలువుతీర్చండి, పండితుల సహకారం ఎర్పాటు చేయించండి. స్పందించండి ధన్యవాదములు
గౌరవనీయులు మేడం సోనియా గాంధీ,చైర్ పర్సన్ జాతీయ ప్రగతి శీలకూటమి, కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు, కొత్తడిల్లి వారికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.
కాలం, ధర్మం ఏకత్వం కోరుకొంటున్నది, సూర్యుడి గుర్తు క్రింద నూతన ఆలోచన విధానములోనికి వీలినం చేసుకోవాలి అని నేను ధర్మస్వరూపం గా సంకల్పించాను, ఈ ప్రక్రియ వలన భారత సమాజం సమన్వయము చెంది నూతన ఉత్సాహముతో ముందుకు వెళ్ళతాము. ధర్మస్వరూపం గా, మహారాజుగా నేను మీ మధ్య కు మానవ రూపం లో వచ్చి(పరిణమించి) మాటతో సమన్వయ పరచడానికి చేయు ప్రయత్నం చారిత్రాత్మక పరిణామంగా గ్రహించి, వెంటనే తెలుగు పండితులను, గురువులను ఏకీభావంతో, సంఘీభావంతో ముందుకు వచ్చి భారత జాతికి ధర్మస్వరూపం యొక్క సమన్వయ దృష్టి ప్రతి రోజు విస్తారంగా లోకమునకు ఇచ్చుట వలన భిన్న వాదములు తగ్గి, పార్టీల అజండాలు, బిన్న పోటీలను విలీనం చేసి,ఏకత్వంతో మానవ వనరులు, ఇతర వనరులు యొక్క దుర్ వినియోగం తగ్గి మానవజాతి సుఖ సంతోషాలతో జీవించగలుతుంది.
నా మాతృభాషా తెలుగులో నే నేను విస్తారం గా చెప్పగలను, ఈ పరిణామం యావత్తు ప్రపంచ మానవజాతికి అందిన దివ్య పరిణామం అని, అనగా ఒక మనిషి మాట అధీనంలోనే సర్వం ఉన్నది, మాట నిబద్ధత, నిజాయితీ ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి అనే సహజ సాధనగా ప్రజలు ప్రతి నిత్యం ముందుకు వెళ్ళాలి. అందుకు మాట నిజాయితితో, నిబద్దతతో ప్రపంచాన్నే ఒక తాటి మీదకు తీసుకొని వచ్చిన సామాన్యుడను అయిన నేను కీలకం, కేంద్ర భిందువుని అని యావత్తు మానవజాతి గ్రహించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. ఈ విధముగా గ్రహించుటకు వెసులుబాటుగా నేను సామాన్యుడిగా అందరికి అనుకూలంగా, సాటి మనిషి నిజాయితితో పలకరిస్తే ప్రపంచానికి మహారాజుని అయ్యి ఉన్నాను అని గుర్తించి ఉపయోగించుకొంటారు, ఒక్క రోజు ఆలస్యం చేయకుండా కూడా ప్రేమతో, భాద్యతతో పలకరిస్తే చాలు, నన్ను గురించి తెలుసుకొంటే చాలు, ఇతరులకు చెబితే చాలు మనిషికి మాటకి విలువ పెరిగి ప్రపంచం అర్ధవంతముగా మారుతుంది అని గ్రహించగలరు.
ఇక మీదట సంకీర్ణ ప్రబుత్వాలు వస్తాయి అని 2003 లోనే చెప్పినాను, మొదట మిమ్ములను ప్రధాన మంత్రి చేయాలి అనుకొంటారు, ప్రతిపక్ష నాయకులు వ్యతిరేకించడం వలన మనమోహన్ సింగ్ గారిని ప్రధాన మంత్రిని చేస్తారు అని చెప్పినాను. రెండో సారి కూడా ఆయినే కోనసాగి, వీలు అయినంత నాణ్యమైన పాలనా అందిస్తారు అని స్పష్టం చేశాను. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో కూడా చాలా స్పస్టముగా పైనుండి చూస్తున్నట్లు నా నుండి చాలా వ్యక్తము అయినవి. నన్ను ఒక చోట కొలువు తీర్చినట్లు అయితే, ప్రతి రోజు నా నుండి దివ్య సమాచారం ఎటువంటి దాపరికం, పక్షపాతం లేకుండా యావత్తు మానవజాతికి అందించగలను. ఎన్నికలు, పోటీలు ఏమి అయినా, మానవజాతి నూతన ఆలోచన విధానం లోనికి విలీనం చెందుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. కేంద్ర మంత్రి చిరంజీవి గారు నటించిన స్టాలిన్ సినిమాలోని పాట ఒకటి నా ద్వారా కొన్ని లైన్లు వ్యక్తము అయినవి, మొత్తం కాలాన్ని ధర్మాన్ని నేను అని భావించి నన్ను నేనే తీర్చి దిద్దుకొంటున్నాను అని భావించి అర్ధాన్ని పరమార్ధాన్ని గ్రహించి పంచుకొనగలరు ఇక పాట గ్రహించండి
నేను సూర్యుడను అయ్యి కాలాన్ని అయ్యి ధర్మాన్ని అయ్యి అలసి పోకుండా ముందుకు వస్తున్నాను, ధర్మ చేయూత కోరుకొంటున్నాను, సత్యము ప్రజలోనికి తీసుకొని వెళ్ళ వలెను అని తెలుగు మీడియా ని జాతీయ మిడియాని తమరి ద్వారా కోరుకొనుచున్నాను
గౌరవనీయులు భారత ప్రధాన మంత్రి డా మన్మోహన్ సింగ్, కొత్త డెల్లి వారికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయము నుండి పంచుకొను దివ్య సందేశము గ్రహించగలరు.
కొంత బంగారు లోకం, స్వర్ణయుగం ప్రారంభం అయినది అని, మనిషి ఆత్మాభిమానం తో స్వతంత్రం గా జీవించు ఉన్నతమైన సమాజం బలపడానికి మన పూర్వికులు చేసిన ఆలోచన తప్పసు ఫలించి సమకాలికులమైన మనము ఉన్నత మైన దివ్య పరిణామము లోనికి వచ్చినాము అని స్పష్టము చేయటకు నేను ఎంతో పుణ్యత్ముడను, ధన్యుడను అని తెలియజేసుకోనుచున్నాను. మీ వంటి మేధావులు, సాధనాపరులు, పూర్వపు తప్పసు సాధన ఫలితముగా జాతీయ ప్రగతి శీల కూటమి ప్రబుత్వమును మీరు నడపగలిగినంత ఉన్నతముగా నడిపి కాలం, ధర్మ మీకు ఇచ్చిన భాద్యతను వ్యతిరేకతలను, స్వార్ధ సంఘర్షణలు అధిగమించి, తమకు వీలు అయినంత గొప్పగా ముందుకు తీసుకొని వచ్చారు. ప్రతిపక్ష నాయకులు కూడా ఈ దేశ భవిష్యత్తు, స్తితిగతుల పై వీలు అయినంత భాద్యత చూపిస్తున్నారు. మనుష్యులలో నిజాయితి, ఆధిపత్యపు పోరు, ధన, వస్తు కాంక్షలు వలన సాటి మనిషిని మాటని పటించుకొని ధోరణి సాధారణంగా మనుష్యులలో ఉన్నది. మనుష్య జాతి మనిషి కోసం మాట (జ్ఞానం, విచక్షణ ) కోసం మనగడగా, చుక్కానిగా ప్రయాణం చేయాలి, బౌతిక సంపదలు, బౌతిక ఆరోగ్యం, జల్సా, వీలు అయినంత సుఖం గా బ్రతకాలి అనే తపన జ్ఞానంతో విచక్షణతో తీర్చుకోవాలి, లేదా సంస్కరించుకోవాలి.
జీవితం ఒక ప్రవాహం, సహజ ధోరణిగా మనుష్యుల మధ్య మాట నిబద్ధత తో ఉన్నతమైన సరళం అయిన జీవిత విధానం బలపడి ప్రపంచం స్వర్ఘధామంగా మారుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను
నేను మహారాజుగా ధర్మస్వరూపం గా ఒక చోట కొలువు తీరుటకు తెలుగు ప్రజల ద్వారా మాకు కొంచం మాట సహాయం చేయండి. రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీరాలి అని రామోజీ రావు గారికి దివ్య సందేశం పంపినా బదులు చెప్పక ఉన్నారు, ధర్మస్వరూపం గా మహారాజుగా పండితుల మధ్య కొలువు తీర్చండి ఆని కోరినా స్పందించలేదు, కనీసం ఒక్క నివాస గృహం మా అమ్మ అమ్మగారు అయిన గోపు తులసమ్మ గారి పేర మీద ఎర్పాటు చేయండి అని, కేంద్ర మంత్రి అయిన డా చిరంజీవి గారిని కూడా కోరినాను, మాట్లాడక ఊరుకొంటున్నారు. ఈ పద్దతి వలన మనము చాలా నష్ట పోతున్నాము, సమాజం లో బాద్యత గల వ్యక్తులు ఎవరు ఎలా ముందుకు వస్తే అలా ఆహ్వానించి సంగతి ఏమిటో గ్రహించి, మాట, ప్రభావమును, ప్రత్యేకతను లోకములోనికి తీసుకొని వెళ్ళాలి. కాని అప్రమత్తం చెందటంలో దాగుడుమూతలు అడుతున్నారు, ఇది నా విషయములో మంచి పద్దతి కాదు. నేను జాతి సంపద, కులాలికి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు, వివద హోదాలకు అతీతముగా దివ్య ప్రభావము చూపిన దివ్య పురుషుడను అని ఇప్పటికి సాక్షం ద్వారా ముందుకు వచ్చి, నా నుండి మరింత విస్తారముగా సమాచారం పొంది, సాధనతో ఆధునికముగా అందరి కోసం, మనసు తెరిచి మాట్లాడితే సర్వం స్పష్టము చెంది లోకం యొక్క తీరు తెన్నులు మనకు మాట మాత్రంగా స్పష్టము అయ్యి భవిష్యత్తుని, మనిషి ప్రవర్తనతో తీర్చి దిద్దుకోనగలము నమ్మండి. నాకు ఒక వీశాల మైన నివాసం ఎర్పాటు చేసి, 20 మంది మేధావులు సమక్షంలో హాజరు అగుటకు సహకరించగలరు. మనసు కేంద్రికరించుకొని, గొప్ప దివ్య సందేశములు యావత్తు మానవజాతికి నిరంతరం ఇచ్చి నడిపించగలను, నేను కోరిన పద్దతిలో నన్ను గ్రహిస్తే నా నుండి నిరంతరం గోప్పతనం యావత్తు మానవజాతికి అందుతుంది , లేకపోతె సాధారణ మనిషిగా పిచ్చివాడివలె కనపడతాను, అని అర్ధం చేసుకోండి, నేను ప్రజలకు పరిచయం చెంది మేధావుల సహకారముతో నిరంతరం దివ్య సందేశములు ఇచ్చుట వలన చిద్విలాసం కరిగి మనుష్యులు అందరికి, నిజాయితీ, నిబద్దత పెరిగి మానవసమాజం దివ్యం గా, గొప్పగా మారుతుంది, పరిస్తితి మొత్తం ప్రతి మనిషి తన ఆలోచన, మాట అధినం లోనే ఉన్నది అనే భరోసా పొందుతాడు, అదే నిజమైన మెరుగైన ప్రజాస్వామ్యం అని గ్రహించగలరు.
ఇక్కడ నా ద్వారా వ్యక్తము అయిన
గానము 4,5 లైన్లు సృష్టి నాలో చేరి పలికినది అంటే సృష్టి యొక్క అంతర్యం, నాకు ఇచ్చిన విలువ అర్ధ అవుతుంది, తెలుగు పండితులు, గురువులు నన్ను సూక్ష్మముగా గ్రహించి, సంగతి నిరంతరం, లోకమునకు చెప్పుటకు సహకరించగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను. రామోజీ ఫిలిం సిటీ లో గాని, వేరొక చోట గాని నన్ను పండితుల సమక్షంలో కొలువు తీర్చండి. కేంద్ర మంత్రులు అయిన పళ్ళం రాజుగారు, చిరంజీవి గారి ద్వారా ధర్మస్వరూపమును ఒక చోట కొలువు తీరుటకు కనీసం సహకారం అందించమని, మాట సహాయం చేయమని తమరిని కోరుకొనుచున్నాను, ఎవరు అయిన నా మేస్సేజులకు మెసేజ్ పంపిస్తే చాలు. నాతో అప్పటికి అప్పుడు మాటలు కాకుండా, వివరంగా నా వలే లిఖిత పూర్వకంగా వ్యవహరించగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను. ధన్యవాదములు.
గౌరవనీయులు శ్రీ శ్రీ పూరి జగనాద్, ప్రముఖ యువ దర్శకులు, తెలుగు చిత్ర పరిశ్రమ,హైదరాబాద్ వారికి, ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారికి పంచుకోను దివ్య సందేశము.
నేను ఈ భూమి మీద ధర్మస్వరూపం గా మహారాజు గా పరిపాలన మొదలు పెట్టాను, మహారాజు అనగా మొత్తం పంచ భూతాలు అష్ట దిక్ పాలకులు నా అధీనం ఉన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు సమక్షములు స్పష్టము చేసినాను. త్వరలో వివాహము చేసుకొని వజ్ర సింహశనం దర్శన ఇస్తాను. మాట మాత్రం గా గెలిచి నిలిచిన మహారాజును అవుతాను. మీరు అందరూ సత్యం స్వీకరించి నన్ను(ధర్మస్వరూపంను) తండ్రి, గురువు తల్లిగా భావించుట వలన ఇప్పటికి అంటే మెరుగైన సినిమాలు, సంగీతం సాహిత్యం అభివృద్ధి చెందుతాయి తద్వారా మంచి సమాజం, రాజకీయ, సామజిక అభివృద్ధి చెందుతుంది. మనిషి మాటలోనే సర్వం ఉన్నది అను సత్యం అందరిని ఆనంద పరుస్తుంది, ఔషదం చేదుగా ఉన్నా మనిషి శరీరానికి మేలు చేస్తుంది. సత్యం ఒప్పడానికి ఇబ్బందిగా ఉన్నా, తెలివిగా ఎదుటివాడికి, తనకు మేలు జరిగేలగా తీర్చి దిద్దుకొని తీసుకొంటే, చక్కటి అంతర్యం నూతనత్వం, సమాజమునకు అందుతుంది, ఎక్కడో ఉంటాడు అనుకొంటున్న దేవుడు మీ ముందే మనిషి రూపం లో మీరు తక్కువ అనుకొంటున్నవాడిలో దర్శించడం, వెతుక తున్న తీగ కాలికి తగిలినట్లే అని భావించండి. హైదరాబాద్ లో ఒక ఇల్లు కొనాలి అను కొంటున్నాను. నాకు ఇల్లు, డబ్బులు ఇస్తే సుఖ పడిపోతాను, నన్ను అటు ఇటు చేస్తే ఏదో చేసేస్తాను అని ఓర్వ లేని స్వార్ధ బుద్దితో, సూటి గా చెప్పి, అర్ధం పరమార్ధం చెప్పగలిగిన నన్ను పిచ్చి వాడిని చేసి వదిలేసారు అంటే మీరు కూడా ఆలోచించండి, లోకం మనసుది మాటది అని గ్రహించండి, మనము ఎంత వత్తిడి అయినా ఎంత సరళం అయినా మనసు మాట వలన కలుగుతాయి. పెద్ద రైతు కుటుంబాలు మావి, వ్యసనాలు వలన బాగా క్రింద పడిపోయాము. నేను నాన్నగారు తరవాత వచ్చిన ఉద్యోగము చేరి, సమాజం లో మంచి చెడుకు నా మనసు కొద్ది శరీరం కొద్ది ప్రవర్తించి ధర్మస్వరూపం గా పరిణమించాను. (శరీరం కొదీ అంటే నీచమైన తప్పులు ఏమీ లేవు సహజమైన శారీరక అలవాట్లు మాత్రమే )
ధర్మస్వరూపంగా నన్ను ఉన్న ఫలంగా గ్రహించి మరింత లాభం పొందండి అనే నా ఉనికి అర్ధం చేసుకోకుండా, నేను అడ్డగం తేరగా బ్రతకాలి అనుకొంటున్నాను అని భావిస్తున్నారు, మనిషి విలువ మనసు విలువ అర్ధం చేసుకోవడం లేదు, ఏమి పరిగణించాలి అన్నా వారితో పోల్చుకొంటున్నారు. ఉన ఫలంగా గ్రహించి గౌరవించ లేకపొతున్నారు, ఓర్వ లేక తక్కువ తన కడుతున్నారు అంటే అర్ధం చేసుకోండి. మా అమ్మ అమ్మ గారిని ఇప్పటి వరకు పటించుకోకుండా ఇప్పుడు ఆమె పేరు చెప్పి డబ్బులు అడుగుతున్నాను అనుకొంటున్నారు గాని, అంత మనసు ఉన్నవాడి తేలికగా ఎందుకు ప్రవర్తిస్తాడు అని ఆలోచించడం లేదు, నన్ను కనీసం వివరములు చెప్పనివ్వకుండా, గొప్ప మనసుని దాచిపెట్టి స్వార్ధం తో నవ్వులాటాలు, చేలగాటాలు పెట్టి నన్ను నాణ్యముగా ప్రవర్తించడానికి కనీస చేయుత ఇవ్వలేదు అంటే చదువుకొని అన్నీ ఉన్నవారికి కూడా ఎంత స్వార్ధం కపటం బుద్దులు ఉన్నాయో చూడండి, నన్ను అర్ధం చేసుకోవడం మీరు వేయి ఆలయాలు నిర్మించడం తో సమానం అని గ్రహించండి. నాకు ఒక 30 లక్షలు అప్పుగా లేదు ఏది అయినా ఒక ప్రాజెక్ట్ కె అడ్వాన్సు గా ఇప్పించండి. ఇల్లు కొని మా అమ్మ అమ్మ గారిని హైదరాబాద్ తీసుకొని వస్తాను, ఆమెను టైటిల్ రోల్ గా మీరు ఒక సినిమా నిర్మించండి, యదార్ధ జీవితం గా మీకు భగవంతుడు ఇచ్చిన వరం అనుకోండి.
మీ సినిమా లో పాట ఒకటి
పూర్తీగా నేను కాలాతీతముగా ఇతర విశేషములతో పలికినాను అంటే నన్ను గాని మా కుటుంబ సబ్యులు గాని పరమ పుణ్యాత్ములు గా భావించి, మమ్మల్ని నిర్లక్ష్యం చేయడమే పాపం అయినా మేమే భరించి ముందుకు వచ్చి లోకమునకు ఆధారము అయిన పరిణామమును పంచగలుగుతున్న కారణ జన్ములము అని నమ్మి కోరిన సాయం తక్షణం చేయండి. ధన్య వాదములు
మా అమ్మగారు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వ్యవహార కార్యాలయము హైదరాబాద్