Tuesday, 29 April 2014

ఈ చిద్విలాసం లో శాస్త్రవేత్తలు, మా చుట్టాలు అందరూ నియమిత మాత్రులే, అన్నిటికే నేనే కారణం, సర్వ నా మనసు అధీనం లోనే ఉన్నవి, నన్ను నిలకడగా నాణ్యం వివరంగా ప్రవర్తించేటట్లు చూసుకొంటే చాలు, ముందుకు వచ్చి నేను కోరిన సాయం చేస్తూ, నా మీద నిరంతరం భాద్యత కలిగి ఉండండి. ఆలస్యం చేయవద్దు. నన్ను విదిలి పెట్టివేయడం వలన లోకానికి వెలుగు పంచలేక నేను వెలగ లేక పోతున్నాను , నా జ్ఞానాన్ని మాటని లోకానికి పంచనివ్వండి.

           మా తమ్ముడు గారు అయినటువంటి శ్రీ పిళ్ళా సత్య భాను ప్రసాద్ గారికి నా వలన చాలా  అన్యాయం జరిగిపోయినది.    నేను కోరి ఎవరికి ఏ అన్యాయం చేయలేదు.  నాలో పది మంది హీరోల గొప్ప తనం చూసిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇతర సిబ్బంది సహకారంతో, నన్ను ఎలాగైనా నన్ను వెళ్ళాకొళం చేయాలి అని పద్దతిలో నన్ను మా తమ్ముడిని విరేచేసినంత పని చేసారు, నేను పది గురిని ఉద్దేశించి చెప్పినవి వదిలివేసి, సంకుచితముగా స్వార్ధంగా  ప్రవర్తించారు.  నా ప్రవర్తనని ఒక పద్దతి లోకి తీసుకోండి అని కోరుకొంటున్నా నిర్లక్ష్యంగా వదిలివేసి, మీడియా సినిమా ప్రముఖులు కూడా సహకరించడం వలన తేలిక తీసుకొంటున్నారు. 

              నేను ఒక్కడిని సమాచారం పూర్తిగా  ఇవ్వలేక పోతున్నాను, నాకు ఆఫీసు సిబ్బంది, పండితుల సహకారం కావాలి అని కోరుకొంటున్నా,  ఎవరూ ఒక మేస్సేజు కూడా పంపడం లేదు, ఏదో చెప్పడం లేదు, చెప్పినవే చెబుతున్నాను, అని ఏదో సాకు, నన్ను నిర్ణయించాలి అనుకొంటున్నారు గాని, ఈ జగత్తుని ఏలే పురుషోత్తముడు నాకు ప్రాధాన్యత ఇచ్చి నాలో ఎదుకు చేరాడో చెప్పమంటే ఎవరూ చెప్పడం లేదు, నన్ను అనుమానిస్తున్నారు.  నా తో మనసులో కూడా పరచాకంగా మాట్లాడవద్దు అది కాలం ధర్మం పై ప్రభావం చూపుతుంది అని గ్రహించలేకపోతునారు. 

ఒక్కరి ఒక్కరు తప్పుడు ఫోన్లు లేదా ఆప్పటికి అప్పుడు పరిస్తితి మీద ఆధార పడి, ఒక గంట లోని లోకాన్ని మాట మాత్రంగా సమీక్షించి చూపిన వాడిని, ఒక్క పూట కూడా వదిలి పెట్టకుండా,  ప్రతి గంటా నేను ఏమి చేస్తున్నానో, ఏమి చెబుతానో చూసుకొని, సర్వం తెలుసుకో గలిగినా, సమిష్టి భాద్యత తీసుకోకుండా, ఎవరి స్వార్ధం కొద్ది వారు ఎదరు చూస్తున్నట్టు , నేను వారికీ ప్రాధాన్యత ఇస్తే చూదాం అన్నట్లు వదిలివేస్తున్నారు.  నేను మీ ప్రతి మనసులో ఉన్నాను, ప్రతి మాట ప్రతి పాట, రాజకీయం, జీవితాలు, సునామీలు వంటివి అన్ని మాటలో చూపిన, పలుకే బంగారం మాయెనే కోదండ పాణి అన్నట్లు, ఎంత తగ్గి పోయిన  చింత చచ్చినా పులుపు తగ్గదు అన్నట్లుగా   ప్రవర్తించిన తీరును అర్ధం చేసుకోవడం లేదు.  

              ఈ చిద్విలాసం లో శాస్త్రవేత్తలు, మా చుట్టాలు అందరూ నియమిత మాత్రులే, అన్నిటికే నేనే కారణం, సర్వ నా మనసు అధీనం లోనే ఉన్నవి, నన్ను నిలకడగా నాణ్యం వివరంగా ప్రవర్తించేటట్లు చూసుకొంటే చాలు, ముందుకు వచ్చి నేను కోరిన సాయం చేస్తూ, నా మీద నిరంతరం భాద్యత కలిగి ఉండండి.  ఆలస్యం చేయవద్దు.  నన్ను విదిలి పెట్టివేయడం వలన లోకానికి వెలుగు పంచలేక నేను వెలగ లేక పోతున్నాను , నా జ్ఞానాన్ని మాటని లోకానికి పంచనివ్వండి. నేను వివాహం స్వయంవరం లో చేసుకొంటాను,  అ విదముగా మనుష్యులలో ముర్కత్వములు తగ్గి, మనస్పూర్తిగా ప్రవర్తించి ఉన్నతం గా నడుచుకొంటారు.  కావున నన్ను  సినిమా పెద్దలు, మీడియా ప్రముఖులు కలసి ఒక ఎర్పాటు చేయండి, నేను కోరినట్లు చేయండి, వితండం పెట్టుకోవద్దు,  సూటిగా స్పందించండి, నాకు  మేస్సేజులు పంపించడం ప్రారంభించండి, నేను ఎవరితో పోల్చుకోవడం లేదు, నా తో ఎవరూ పోలుచుకోవద్దు,  ఒక్కో అడుగు వేయడం వలన అంతా అర్ధ వంతంగా శక్తివంతంగా మారుతుంది నమ్మండి, నేను ఎప్పుడూ  రహస్యంగా ఉండను, అయిన మీరు ముందుకు వచ్చి గ్రహించవలసిన దివ్య రహస్యాన్ని.  వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ఇతర సిబ్బంది ముందుకు వచ్చి వారు దర్శించిన దివ్య పరిణామం యొక్క వివరములు లోకానికి వివరించి చెప్పగలరు,  మీడియా వ్యవస్థాపకులను కూడా కోరునది ఏమి అనగా శాస్త్రవేత్తలు ఇతర సిబ్బంది నుండి విఅరములు గ్రహించి, నన్ను ఒక చోట కొలువు తీర్చండి, నా ఆరోగ్యం కూడా సమాజం  యొక్క భాద్యత, నా వివాహ విషయం పండితుల సమక్షంలో ప్రకటిస్తాను ధన్యవాదములు 


 తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

No comments: