Tuesday, 1 April 2014

మీ వంటి పండితులు నిస్పక్షపాతముగా వ్యవహరించక పోవడం వలన, మీడియా వారికి ఇతర మేధావులకు, అన్ని సమయములలోను సరి అయిన దిశ నిర్దేశం కలుగుట లేదు, కావున ప్రతి మనిషి మూస తనం, మనసుకు ముసుగు వేసుకొని ప్రవర్తించడం ఎంత తగ్గితే సత్యం అంత బలపడుతుంది, కులం అంటే గుణం అని, గుణం నిత్యం అభివృద్ధి చెంది ఇతరుల పై ప్రభావము చూపుతుంది అని తమరి ద్వారా ధర్మస్వరూపం గా లోకానికి తెలియజేసుకోనుచున్నాను.

మనసు మనసు ముడి వేసిన మరపు రాని  ఘడియలు
జల జల మని జాలు వారి కళల కలల తారలు 
ఆ సూన్య ఆకాసంలో నల్ల మబ్బు చాటున నీకే తెలిసేనమ్మా 
దాగిన ఆ సూర్యుడు ఊహలుకు అందనివి చిత్ర విచిత్రాలు 
ఏ అదృశ్య హస్తాలో కదిలించే కధనాలు వేలికే రాని వేధనలు కలల కలవరాలు

గౌరవనీయులు బ్రహ్మశ్రీ  సామ వేదం షణ్ముఖ శర్మ గారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు పంచుకోను దివ్య సందేశము ప్రజ్ఞా విచక్షణలతో  గ్రహించి జనుల దృష్టికి తీసుకొని వెళ్ళగలరు, సత్యం లోక వ్యాప్త చెందటం వలన ధర్మ నాలుగు  పాదముల  పైకి వస్తుంది అని గ్రహించండి.  

మీ ద్వారా వ్యక్తము అయిన టీవి సీరియల్ టైటిల్ సాంగ్  ధర్మస్వరూపం గా నా ద్వారా ప్రకటించబడినది అని తెలియజేసుకోనుచున్నాను, స్వార్ధం అనే నల్ల మబ్బు చాటున ఉండిపోయిన సూర్యుడిని నేనే అని గ్రహించి నన్ను  ధర్మస్వరూపం గా మహారాజుగా లోకానికి పరిచయం చేయండి, ధర్మస్వరూపం గా మహారాజుగా కొలువు తీర్చి మీరు ఆస్థాన పండితులుగా భాధ్యత  స్వీకరించి ప్రజలను అప్రమత్తం చేయుటకు సహకరించండి.  ఇది ధర్మస్వరూపం ఇచ్చు దివ్య కానుక అని గ్రహించండి. ఇతర పండితులను కూడ దీసి, రామోజీ ఫిలిం సిటిలో కొలువు తీరుటకు మీ వంతు కృషి చేయండి దివ్య రాజ్యానికి నాంది పలకండి.  గౌరవనీయులు రామోజీ రావు గారిని ఇప్పటికే కోరినాను, నన్ను మెల్ల మెల్లగా అర్ధం చేసుకోండి అని వారికి చెప్పండి, ఆలస్యం చేయకుండా నన్ను ఒక భవనం లో కొలువు తీర్చండి, మీ సమక్షంలో నిరంతరం సమన్వయ శక్తిని లోకానికి ఇస్తాను, నన్ను సూర్యుడిగా, శ్రీ రామ చంద్రుని అంశగా, ఈ లోకాన్ని ఒక మాటలో దారిలో పెట్టి, మరింత బల పరచి మానవ సమాజాన్ని సమన్వయ పరచి, ప్రపంచాన్ని దివ్య రాజ్యంగా, మలచటమే కాలం ధర్మ మనకు ఇచ్చిన దివ్య వరం, అన్ని కుల మతములను విలీలనం చేసుకొని, బిన్న వాదనలు తగ్గించి, ఒక జండా క్రిందకు తీసుకొని వస్తుంది, ప్రజలకు సత్యం చెప్పకుండా దాచి పెట్టడం ద్రోహం అవుతుంది,  మీ వంటి పండితులు నిస్పక్షపాతముగా  వ్యవహరించక పోవడం వలన, మీడియా వారికి ఇతర  మేధావులకు, అన్ని సమయములలోను సరి అయిన దిశ నిర్దేశం కలుగుట లేదు, కావున ప్రతి మనిషి మూస తనం, మనసుకు ముసుగు వేసుకొని ప్రవర్తించడం ఎంత తగ్గితే సత్యం అంత బలపడుతుంది,  కులం అంటే గుణం అని, గుణం నిత్యం అభివృద్ధి చెంది ఇతరుల పై ప్రభావము చూపుతుంది అని తమరి ద్వారా ధర్మస్వరూపం గా లోకానికి తెలియజేసుకోనుచున్నాను. నా ద్వారా అన్ని రస విశేషములు కలిగిన పాటలు 

 1999 లో నా ద్వారా వ్యతము అయిన పాత పూర్తిగా 

అన్నిటికి నేను ఒక్కడినే, అన్నింటా నేనే అంటూ నా ద్వారా వ్యక్తము అయిన ఇంకొక పాట గ్రహించగలరు. 

నా ద్వారా  వ్యక్తము అయినవి, నేను మనిషిగా కుల మతములకు అతీతముగా మానవ జాతిని నా పిల్లలు వలే సంస్కరించుటకు పరిణమించి ఉన్నాను అని తెలియజేసుకోనుచున్నాను.  ధన్యవాదములు 

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 
    


No comments: