Friday, 18 April 2014

Bhoothnadh Returns or Ominipresent or Sarvantharyami -- as Dharmaswaroopam for regeneration and reorganisation --- Inviting for interpretation from Telugu, Hindi and English Pandits and Proff and other Educated persons of Indian society and other country philosophical and literature persons

 


      సమన్వయ దృష్టి 

  గౌరవనీయులు అయిన అమితాబ్ బచన్, ప్రఖ్యాత హిందీ సినిమా నటులు, ముంబై వారికి    తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు వ్యవహార కార్యాలయం నుండి ధర్మ సంస్థానార్ధం పంచుకొని దివ్య సందేశం గ్రహించగలరు. 

        భూత నాధుడు సర్వాంతర్యామి అనగా పరమేశ్వరడు అని అర్ధం గా భావించి, అన్ని రూపాలలో అన్ని స్థానాలలో తన అయ్యి ఉన్నాడు అని తమరి ద్వారా యావత్త భారత జాతికి, ప్రపంచ ప్రజలకు తెలియజేసుకోనుచున్నాను.  

           మీ పేరు తీసుకొని నా ద్వారా వచ్చిన పాటలలో ఒక్కటి 

      తరువాత మీ అబ్బాయి గారి సినిమా లో వచ్చిన పాట ఒక్కటి గ్రహించగలరు. 

   ఈ విదముగా మీ సంభదించిన ఏక్ రేహ్మి బి రేహంపత్తే  అనే ఒక పాప్ సాంగ్ ఒకటి కూడా నా ద్వారా వ్యక్తము అయినది.  మీ  అబ్బాయి గారు,   గారు మీరు కలసి ఒక పాటలో డాన్సు చేస్తారు అని  చెప్పినాను. ఇదే విధముగా తెలుగులో పది మంది హీరోల పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్,  నాలుగు రాజకీయ పార్టీల సమీక్ష, ఉగ్రవాద దాడులు, సునామి వంటి ఉపద్రవములు ఒక్క అల్లేక వాలే నేనే కాలాన్ని ధర్మాన్ని అని ప్రకటించ బడినవి, అన్ని మతాలకు కులాలకు సంభందించినవి ఏక కాలం లో ఒక్క మనిషి మాటగా వ్యక్తము అగుట ఒక నూతన యుగ ప్రారంభం అని గ్రహించగలరు. తరువాత అశ్వర్య బచన్ గారు నటించిన, రోబో సినిమా లోని పాటలు, సంభాషణలు నా ద్వారా 2003 లోనే  వ్యక్తము అయినవి గ్రహించగలరు
ఈ పాటలు అన్ని తెలుగులో నా ద్వారా దాదాపు పూర్తిగా వ్యక్తము అయినవి మీకు అర్ధం కావడం కోసం తెలుగులో పెట్టాను, గ్రహించండి. ఇప్పడు నా పరిస్తితి ఏమి, నా ఆరోగ్యం ఏమిటి, నాకు కనీసం ఏమి కావాలో నేనే అడుగుతున్నాను, ఎందుకంటె నన్ను నిర్ణయించడం, అర్ధం చేసుకోవడం ఎవరికి సాధ్యం కాదు, నన్ను నేనే అర్ధం చేసుకోవాలి, నన్ను నేనే ముందుకు తీసుకొని వెళ్ళాలి, అల్లాంటి నేను ఏమి కోరితే అది చేయండి అదే ధర్మం, అందుకే నేనే కాలాన్ని ధర్మాన్ని అయి మీ మధ్య ఉన్నాను అని గ్రహించండి,  వీలు అయితే, మీరు ప్రధాన మంత్రి అయితే మంచిది అని కాలం ధర్మం కోరుతున్నది, నూతన సామరస్యం కోసం, సమన్వయం కోసం, ఒక మనిషి మాటకు విలువు గుర్తించి గ్రహించడం వలన మానవ జాతికి కొత్త అంతర్యం వస్తుంది. నూతన స్వర్ణ యుగం ప్రారంభం అయినది అని స్పష్టం అవుతుంది. బౌతిక దేహం కాదు అందులోంచి వచ్చే మాట ఘనం శాశ్వతం అన్ని ఎవరూ గ్రహించడం లేదు, నేను నేరుగా డబ్బు ఇవ్వండి అంటే సత్యానికి ప్రాధాన్యత ఇవ్వండి అని అర్ధం,  తాత్కాలికము అన్ని డబ్బు సత్యాన్నిశాశ్వతమైన సత్యాన్ని స్వీకరించి ముందుకు తీసుకొని వెళ్ళుతుంది యావత్తు మానవజాతిని బౌతిక జంఝాటం నుండి రక్షిస్తుంది.   అని గ్రహించండి    
  


ఇట్లు 
తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము

No comments: