గో గో రై రై గోదావరి పై హ్యాపీ అలవై రాజ నువై రాస్తా నీదై
తేర మరుగు నలుపును ఇక తుడిచై ఆద మరుపు ముసుగు నువ్వు వదిలై
అలపు అనని పరుగులతో జతవై కధ మలుపు వెనుకు నువ్వు పదవొయి
మనసు మమత కరువా జనమంతా ఒకటేననవా
నువ్వు ఎవరు అయినా నేను ఎవరు అయిన నవ్వులు ఒకటే లే
వినవా వినవా గురువా మన అందరిది ఒకటే పడవ.
కాలస్వరూపం 2003 లో నాద్వారా పూర్తిగా వ్యక్తము అయిన పాటలలో ఈ పాట ఒకటి.
No comments:
Post a Comment