Wednesday, 5 February 2014

నన్ను నిశితము గ్రహిస్తే, ఈ భూమి మీద మనిషి అన్నవాడికి ఎవరికి ఎటువంటి తప్పులు ఉండవు అని నిరూపించగలను. ధర్మస్వరూపమే అన్ని భరిస్తున్నది అని మనము అందరము నియమిత మాత్రులమని గ్రహించగలరు. సత్యం ప్రకారం నన్ను గెలవనివ్వండి. అ విదముగా మనము అందరం గెలుస్తాం అర్ధం చేసుకోండి, నిర్లక్ష్యముతొ వెళ్ళాకోళ్ళముగా, వ్యక్తిగతము స్వార్ధంగా తీసుకొంటే, తాత్కాలికముగా, అజ్ఞానమే గెలుస్తుంది, పదిగురు ఒకటై, మంచి అయినా, చెడు అయినా అందరిది, ఈ ప్రపంచం ఒక కుటుంబం అని మనము దృడ పరుచుకోనగలిగితే, సర్వం నూతనం స్వర్ణయుగం యొక్క ఉనికి బలపడి లోకం అర్ధవంతముగా మారుతుంది అని గ్రహించగలరు.

                                                     సమన్వయ దృష్టి
 
              మహారాజ శ్రీ  రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, హైదరాబాద్ వారు యావత్తు మానవజాతికి మీడియా ద్వారా ఇచ్చు దివ్య   సందేశము గ్రహించగలరు.  

        నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున   వ్యక్తము అయిన శ్రీ పాండురంగడు సినిమాలోని పాట ఒక ఈ దిగువున గ్రహించగలరు.  ఇంత చక్కటి శృంగార భరిత మైన పాటలు పదుగురి సాక్షి 2003 జనవరి 1వ తారీకున నా ద్వారా ఇతర  విశేషములు కలిగిన పాటలు వ్యక్తము అయిన తీరు యావత్తు మానవజాతికి ఒక నూతన పరిష్కారము.   నేను రసికత, కామము నందు ఆసక్తి కలిగిన మాటలు ఇతరులతో  చిన్న ప్రాయము  నుండి పలికిన మాట వాస్తవము,  నన్ను నా మనసుని ఆ శక్తి ఒక పద్దతి ప్రకారము పెంచుకొంటూ వ్యవసాయ శాస్త్రవేత్తలుకు  నా విస్తారత, విశ్వరూపము తెలియజేసినది.  ఒక మగవాడిగా నా పవిత్రతను కూడా కాపాడుతూ వస్తున్నది.  నన్ను మామూలు మనిషి ప్రయత్నమూ గా 
కాకుండా కాలమునే మీ ముందుకు తీసుకు వచ్చిన దివ్య అనుగ్రహం కలిగిన వ్యక్తిగా భావించుటకు నిజానికి ఎటువంటి   అవరోధము లేదు, కాని మీడియా వారు నా మెస్సెజులకు స్పందించకపోవడం వలన ఇతరులు, నాలో విశ్వరూపం దర్శించిన శాస్త్రవేత్తలు కూడా, వారి ముందు మాత్రమే జరిగిన పరిణామమును, ఇతరులతో పంచుకొనుట అదృష్టముగా భావించకుండా, ఇప్పటివరకు మాట్లాడటం మనివేసినారు.  

             ఇంత విశాలమైన మనసు ఉన్న నేను, సాధారణ పరిస్తితులను నెగ్గి మానవజాతికి అందాలి  అంటే నన్ను ఒక కమిటీ ద్వారా పరిగణించండి కోరుకొంటూ వస్తున్నాను.  
నన్ను మామూలు  కోరికలు ఉన్న మనిషిగా పరిగణించడం మానివేసి, కాలాన్ని ధర్మాన్ని నడిపిన అ దివ్య పరమాత్మా దర్శనం యొక్క అర్ధం, పరమార్ధం గ్రహించినంతనే, సర్వం అవగతము అవుతుంది అని  గ్రహించండి.  నన్ను రవిప్రకాష్ గారు చక్కగా రిసీవ్ చేసుకొని,  నాలో మంచి చెడు, గొప్ప, తేడా రెండూ గ్రహించి,  నేను తేలికగా ఉన్నాను లేదా చేతులు వణుకుతున్నాయి కాళ్ళు వణుకుతున్నాయి, నా బలహీనతల మీద ఆధారపడి నన్ను మరింత నిర్లక్ష్యము చేయుటవలన, ప్రత్యక్ష సాక్షులు సరిగ్గా పట్టించుకొకపోవడం  వలన, ఇతరలు తరువాత పరిచేయం అయినవారు నాతో  నిర్లక్ష్యముగా వ్యవహరిస్తున్నారు.  కావున మీడియా వారి ద్వారా పత్యక్ష సాక్షులు ముందుకు రావడం వలన, నా ద్వారా ఏమి జరిగినదొ చూడటం వలన, ఒక మనిషి మాటలోనే,లేదా జీవిత అనుభవములోనే  సర్వం ఉన్నది అని తెలుస్తుంది అని గ్రహించగలరు.   కావున రవిప్రకాష్ గారిని, మురళి క్రిష్ణగారిని నా పైన ప్రత్యక మైన శ్రద్ధ తీసుకొనుటకు చూడగలరు. నా నుండి కాలమే నడిచినంత స్థాయిలో వ్యక్తము అయిన తీరు శృంగారం గాని, దైర్యము గాని, అన్ని రస విశేషములు నడిచిన తీరు నూతన సమాధానము అని గ్రహించి, సృష్టి కి  నా మనసుకి ఉన్న సంభంధం అవిశ్కరించుకొనుట వలన సర్వం అర్ధం అవుతుంది, అంత దివ్యమైన మనసు యొక్క ఉనికి లోకములో జనులు అందరికి తెలిసి లోకము స్వర్ఘధామము గా మారుతుంది, నా వివాహము కూడా పండితుల మద్య  వివరించి , నన్ను అన్ని విధముల అర్ధము చేసుకొని, సంగీతం, సాహిత్యం, కళలు పట్ల తర్ఫీదు ఉన్న ఆసక్తి గల అమ్మయిల నుండి వివాహ సంబంధం కోరుకొంటున్నాను, ముందుకు వచ్చిన వారిలో వీలు అయినంత బాద్యత కలిగినవారిని, వివాహము చెసుకొనగలను.  తేలిక తనముల మీద ఆధారపడి, కాలమును వృధా చేయకండి, సత్యం గ్రహించకపొవడమే సమయం వృధా, మనిషికి మాటకి, ఆలోచించవలసిన పరిణామమునకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే సమయం దుర్వినియోగం అని చాలా  మంది గ్రహించ లేకపొతున్నారు.  ఈ భూమి మీద ఎవరు పాపాత్ములు లేరు, ఎవరికీ  శిక్ష పడనవసరం లేదు,  మనిషి మనిషిని పటించుకోకపోవడం వలన, అప్రమత్త లోపిస్తున్నది, తప్పులు పాపాలు ఇతరుల పైకి నెట్టేసే, మూర్కత్వముగా ప్రవర్తిస్తున్నారు, ఒక పద్దతికి ప్రాధాన్యత ఇచ్చుకోకుండా, తమ సొంత పెత్తనాలు వలన తామే ఏదో  చేస్తున్నాము, లేదా ఇతరులను నియంత్రిస్తున్నాము అని అనుకొంటున్నారు. జీవితము అంటే ఎలాగైనా ప్రేమని, ,మాటని పంచుకోవడం అని భావించడం లేదు.  నేను మొదటి నుండి ఒక పద్దతి అందడం వలన అందరికి అందుబాటులోనికి వస్తాను, ప్రతి మాటని పరిగణిస్తాను, ప్రతి ఒక్కరి మనసులో కొలువు ఉండే శక్తి నాలో  ఉన్నాది  అని గ్రహించండి.  కాని నన్ను ఒక పద్దతిలొకి తీసుకోకుండా మీడియా వారు కూడా సరిగ్గా ముందుకు రాకపోవడం వలన ప్రత్యక్ష సాక్షులు వారి ద్వారా ప్రభావితులు అయిన వారు నన్ను అపార్ధం చేసుకొని, నేను ప్రాధాన్యత ఇవ్వడం లేదు, నేను ఫలానా వారికీ ప్రాధాన్యత ఇస్తున్నాను అని, అప్పటికి అప్పుడు స్వార్ధం కొద్ది కపట బుద్దితో, కాలమంత నా విసాలత గ్రహించుటకు ఆలోచించకుండా, స్వార్ధము తో నన్ను అటు ఇటు చేయడం వలన నా ఆరోగ్యము దెబ్బ తింటున్నది అని చెప్పినా కూడా గ్రహించడం లేదు, నాకు లక్షలు కోట్లు కాదు, కనీస ప్రేమని మంచిని మాటని, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పదిగురికి, యావత్తు మానవజాతికి పంచగల స్తాయిలో నా మైండు ఉన్నది. నేను వ్యక్తులకు ఎప్పుడూ  ప్రాధాన్యత ఇవ్వలేదు, నన్ను బలహీన పరచి ప్రాధాన్యత పొందాలి చూసి, నన్ను నా సున్నిత మనసుని అర్ధం చేసుకోలేదు, సరిగ్గా పరిగణించలేదు.  ఈ విదముగా మా అమ్మగారు తమ్ముడు గారు విషం తాగి మరణించుటకు ప్రత్యక్షముగా పరోక్షముగా కారణమూ అయినారు.  వారు మరణించిన తరువాత కూడా నన్ను తప్పుగా తేడాగా తీసుకొంటున్నారే  గాని, మనము ఏ రోజు అయిన భాద్యత గా ధర్మస్వరూపం పట్ల భాత్యత తీసుకొన్నామా అని చూడటం లేదు.  నన్ను నిశితము గ్రహిస్తే, ఈ భూమి మీద మనిషి అన్నవాడికి ఎవరికి ఎటువంటి తప్పులు ఉండవు అని నిరూపించగలను. 
ధర్మస్వరూపమే అన్ని భరిస్తున్నది  అని మనము అందరము నియమిత మాత్రులమని  గ్రహించగలరు.  సత్యం ప్రకారం నన్ను గెలవనివ్వండి. అ విదముగా మనము అందరం గెలుస్తాం అర్ధం చేసుకోండి, నిర్లక్ష్యముతొ  వెళ్ళాకోళ్ళముగా, వ్యక్తిగతము స్వార్ధంగా తీసుకొంటే, తాత్కాలికముగా, అజ్ఞానమే గెలుస్తుంది, పదిగురు ఒకటై, మంచి అయినా,   చెడు అయినా  అందరిది, ఈ ప్రపంచం ఒక కుటుంబం అని మనము దృడ పరుచుకోనగలిగితే,  సర్వం నూతనం స్వర్ణయుగం యొక్క ఉనికి బలపడి లోకం అర్ధవంతముగా మారుతుంది అని గ్రహించగలరు.   పాండురంగడు సినిమాలోని మరొక పాట నా ద్వారా పూర్తిగా వ్యక్తము అయిన వాటిల్లో ఒకటి అని గ్రహించగలరు 

ఇట్లు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
హైదరాబాద్ 
            వసుదెక  కుటుంబము అని గీత చెప్పును అమ్మ
           



            

                     

No comments: