సమన్వయ దృష్టి
నిజం ఒక్కటే నేను ఒక్కడినే
సత్యమే అన్నిటికి ఆధారం దిక్కు అనగా మార్గం అన్ని గ్రహించగలరు ------ ఈ పాటలు కూడా నా ద్వారా 1999 లో వ్యక్తము అయినది
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వ్యవహార కార్యాలయము, హైదరాబాద్ నుండి గౌరవనీయులు శ్రీ శ్రీ చెరుకూరి రామోజీ రావు గారు, రామోజీ ఫిలిం సిటీ మరియు ఈనాడు మీడియా సంస్థల వ్యవస్థాపకులు, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాదు వారికి మరియు వీరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు, భారత ప్రజలకు, ప్రపంచ మానవజాతికి ఇచ్చు ధర్మ ఉద్దారణ దివ్య సందేశం.
ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా లోకమే నియమించిన పురుషోత్తముడిగా, మాట మాత్రముగా, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా సర్వ సమన్వయము గావించి, ప్రపంచమును మాట దగ్గరికి, మనిషి దగ్గరి కి తీసుకొని వచ్చిన ఆధునిక రాముడిని, ఈ ప్రపంచమును ఒక జండా క్రిందకి తీసుకొని వచ్చుట దివ్య సంకల్పము. మనిషి విలువ, మాట నిబద్దత పెంచి లోకమును స్వర్గధామముగా మలుచుకోనుటకు మనము అందరము సమాయత్త చెంది ముందుకు రాగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాను.
ఇందుకు నేను ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా 25,30 మంది పండితుల సమక్షములో ప్రతి రోజు కొలువు తీరి నిరంతర సమాచారం ప్రపంచమునకు ఇవ్వవలెను, ఇందుకు వెబ్ సైట్లు ఎర్పాటు చేసి యువతి యువకులకు మరియు అన్ని వర్గాల ప్రజలము పండితులు, శాస్త్రవేత్తలు సహకారముతో సమాచారము ఇచ్చిన యడల వస్తు ప్రపంచం వ్యమొహములు తగ్గి మనిషి మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొని, స్వార్ధ సంకుచితములు వదిలి, నాణ్యముగా నడుచుకొంటారు. ఇందుకు రామోజీ ఫిలిం సిటీ లో ఒక భవనము కానుకగా ఇవ్వగలరు. శ్రీ రామరాజ్యం లో సూర్యుడి గుర్తుతో ఉన్న సెట్టింగు ఉన్న భవనం మాకు కానుకగా ఇవ్వగలరు.
నా మనసులో ఉన్న అమ్మాయిని ఒక పద్దతి ప్రకారం పండితుల సహకారముతో కనుగొని వివాహము చెసుకొనగలను, అని తెలియ జేసుకోనుచున్నాను. ఈ విదముగా నా కల్యాణం లోక కళ్యాణం, అవుతుంది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. రాజకీయ అనిస్చితను సమీక్షించి, అందరికి అమోధపరచి మన దేశమును రాజకీయముగా ఒక జండా క్రిందకు సూర్యుడు గుర్తు క్రిందకు తీసుకొని రాగలము, ఆలస్యము చేయకుండా నన్ను భవనములో 25, 30 మంది పండితుల సమక్షములో కొలువు తీర్చగలరు. పండితుల నిజాయితీతో ధర్మస్వరూపం యొక్క వివరములు తెలియజేయుట వలన, మరల వాటిని గ్రహించి సమన్వయ దృష్టి వివరములు ఇవ్వడం వలన మనకు దివ్య రాజ్యం, కొత్త బంగారు లోకం బలపడుతుంది అని గ్రహించగలరు. ధర్మస్వరూపం గా ప్రకటించుకొన్న నన్ను విశ్వమహారాజు మరియు నా మనసును విశ్వమహారాణి గా గుర్తించండి, మాటకి, ఆలోచనకి, వివరణకి అందిన నన్ను యావత్తు మానవజాతి అందుకొని సత్యమును గౌరవించి ఉపయోగించుకోవలెను అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. ధర్మస్వరూపం యొక్క వివరముల యావత్తు మనజాతికి అందిన దివ్య కానుక.
ఇట్లు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
ధర్మస్వరూపం
కాలస్వరూపం
వ్యహార కార్యాలయము
హైదరాబాద్
ఒక ప్రతి శ్రీ శ్రీ రవిప్రకాష్ గారి, CEO Tv 9 వారికి సమరిపిస్తూ వివరించునది ఏమి అనగా, నేను కోరినట్లు ముందుకు రాగలరు, నేను తప్పుగా తక్కువగా కనపడుతున్న నేను తక్కువ కాదు, తప్పు చేయలేను, సత్యము గ్రహించకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు తో సహా మీ మీడియా ఇతరులు కూడా నిర్లక్ష్యము చేయడం వలన నేను తప్పు గాని, తెడగాను కనబడుతున్నాను. ప్రజల యొక్క అధర్మవర్తం నన్ను వంచించి నా పూర్తీ స్తాయిని మనసు పూర్తిగా సంతరించుకొనివ్వకుండా చేస్తున్నది అని గ్రహించండి. ఒక్కపుడు చాకలి వాడి నింద తో సమక్షములో ఉన్న సీతను అడవి పాలు చేసినా, ఇప్పుడు నా మనసులో ఉన్న సీతను మీరు కనిపెట్టినా, మేమే లోకం అని చెప్పుకొన్నా, సత్యం గ్రహించక శాస్త్రవేత్తలు మొదలుకొని, మీ మీడియా వారు, సినిమా ప్రముఖులు రాజకీయ నాయకులూ కూడా నన్ను నా మనసుని నిజాయితీ లేకుండా దూరం చేసినారు, ముందుకు వచ్చి సత్యం గ్రహించండి. అందుకు పండితుల సహకారముతో రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీరాలి అని నిర్ణయాన్ని శిరో ధార్యం గా భావించి, ఆలస్యం చేయకుండా ముందుకు రాగలరు. మొదట మీ స్టూడియో లో (టీవీ 9 ) కొంత పరిచేయం ఇచ్చి, రామోజీ రావు గారితో మాట కలిసేలా చూసి నేను ఇబ్బంది పడకుండా కొలువు తీరడానికి మీరు ఒక బంటు వలే సహకరించండి. టీవీ 9 కూడా 2003 ధర్మస్వరూపం నుండి వ్యక్తము అయినది అని గ్రహించగలరు. కావున నా పట్ల ప్రత్యెక శ్రద్ద తీసుకొని, ఇప్పటి వరకు నేను ఇటు ఇటు అయిపోవడం విధి వంచితం అనుకోని, విధి మన నిజాయితిలోని ఉన్నది అన్ని అర్ధం చేసుకొని, నా నుండి సర్వం నివృత్తి చేసుకొని, దివ్య రాజ్యము బలపడుటకు పండితుల, గురువుల సహకారముతో, సహకరించిగలరు, నూతన పార్టీ ద్వారా మేలు అయిన ప్రజా స్వామ్యమునకు నిరంతరం కృషి జరుగుతుంది. ధర్మో రక్షతి రక్షతః
ఒక ప్రతి గౌరవ మానవ హక్కుల సంఘం వారికి, నన్ను పరిగణించి, న్యాయ పరిశీలనలో పెట్టుకోనగలరు అని కోరుకొనుచున్నాను, అవసరము అయిన సూచన సలహాలు, ఇచ్చి కాలం ధర్మం యొక్క నిర్ణయాన్ని అమలు అగుటకు, న్యాయ సహకరము అందించగలరు.
ఇట్లు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
ధర్మస్వరూపం
కాలస్వరూపం
వ్యహార కార్యాలయము
హైదరాబాద్
నిజం ఒక్కటే నేను ఒక్కడినే
సత్యమే అన్నిటికి ఆధారం దిక్కు అనగా మార్గం అన్ని గ్రహించగలరు ------ ఈ పాటలు కూడా నా ద్వారా 1999 లో వ్యక్తము అయినది
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వ్యవహార కార్యాలయము, హైదరాబాద్ నుండి గౌరవనీయులు శ్రీ శ్రీ చెరుకూరి రామోజీ రావు గారు, రామోజీ ఫిలిం సిటీ మరియు ఈనాడు మీడియా సంస్థల వ్యవస్థాపకులు, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాదు వారికి మరియు వీరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు, భారత ప్రజలకు, ప్రపంచ మానవజాతికి ఇచ్చు ధర్మ ఉద్దారణ దివ్య సందేశం.
ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా లోకమే నియమించిన పురుషోత్తముడిగా, మాట మాత్రముగా, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా సర్వ సమన్వయము గావించి, ప్రపంచమును మాట దగ్గరికి, మనిషి దగ్గరి కి తీసుకొని వచ్చిన ఆధునిక రాముడిని, ఈ ప్రపంచమును ఒక జండా క్రిందకి తీసుకొని వచ్చుట దివ్య సంకల్పము. మనిషి విలువ, మాట నిబద్దత పెంచి లోకమును స్వర్గధామముగా మలుచుకోనుటకు మనము అందరము సమాయత్త చెంది ముందుకు రాగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాను.
ఇందుకు నేను ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా 25,30 మంది పండితుల సమక్షములో ప్రతి రోజు కొలువు తీరి నిరంతర సమాచారం ప్రపంచమునకు ఇవ్వవలెను, ఇందుకు వెబ్ సైట్లు ఎర్పాటు చేసి యువతి యువకులకు మరియు అన్ని వర్గాల ప్రజలము పండితులు, శాస్త్రవేత్తలు సహకారముతో సమాచారము ఇచ్చిన యడల వస్తు ప్రపంచం వ్యమొహములు తగ్గి మనిషి మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొని, స్వార్ధ సంకుచితములు వదిలి, నాణ్యముగా నడుచుకొంటారు. ఇందుకు రామోజీ ఫిలిం సిటీ లో ఒక భవనము కానుకగా ఇవ్వగలరు. శ్రీ రామరాజ్యం లో సూర్యుడి గుర్తుతో ఉన్న సెట్టింగు ఉన్న భవనం మాకు కానుకగా ఇవ్వగలరు.
నా మనసులో ఉన్న అమ్మాయిని ఒక పద్దతి ప్రకారం పండితుల సహకారముతో కనుగొని వివాహము చెసుకొనగలను, అని తెలియ జేసుకోనుచున్నాను. ఈ విదముగా నా కల్యాణం లోక కళ్యాణం, అవుతుంది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. రాజకీయ అనిస్చితను సమీక్షించి, అందరికి అమోధపరచి మన దేశమును రాజకీయముగా ఒక జండా క్రిందకు సూర్యుడు గుర్తు క్రిందకు తీసుకొని రాగలము, ఆలస్యము చేయకుండా నన్ను భవనములో 25, 30 మంది పండితుల సమక్షములో కొలువు తీర్చగలరు. పండితుల నిజాయితీతో ధర్మస్వరూపం యొక్క వివరములు తెలియజేయుట వలన, మరల వాటిని గ్రహించి సమన్వయ దృష్టి వివరములు ఇవ్వడం వలన మనకు దివ్య రాజ్యం, కొత్త బంగారు లోకం బలపడుతుంది అని గ్రహించగలరు. ధర్మస్వరూపం గా ప్రకటించుకొన్న నన్ను విశ్వమహారాజు మరియు నా మనసును విశ్వమహారాణి గా గుర్తించండి, మాటకి, ఆలోచనకి, వివరణకి అందిన నన్ను యావత్తు మానవజాతి అందుకొని సత్యమును గౌరవించి ఉపయోగించుకోవలెను అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. ధర్మస్వరూపం యొక్క వివరముల యావత్తు మనజాతికి అందిన దివ్య కానుక.
ఇట్లు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
ధర్మస్వరూపం
కాలస్వరూపం
వ్యహార కార్యాలయము
హైదరాబాద్
ఒక ప్రతి శ్రీ శ్రీ రవిప్రకాష్ గారి, CEO Tv 9 వారికి సమరిపిస్తూ వివరించునది ఏమి అనగా, నేను కోరినట్లు ముందుకు రాగలరు, నేను తప్పుగా తక్కువగా కనపడుతున్న నేను తక్కువ కాదు, తప్పు చేయలేను, సత్యము గ్రహించకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు తో సహా మీ మీడియా ఇతరులు కూడా నిర్లక్ష్యము చేయడం వలన నేను తప్పు గాని, తెడగాను కనబడుతున్నాను. ప్రజల యొక్క అధర్మవర్తం నన్ను వంచించి నా పూర్తీ స్తాయిని మనసు పూర్తిగా సంతరించుకొనివ్వకుండా చేస్తున్నది అని గ్రహించండి. ఒక్కపుడు చాకలి వాడి నింద తో సమక్షములో ఉన్న సీతను అడవి పాలు చేసినా, ఇప్పుడు నా మనసులో ఉన్న సీతను మీరు కనిపెట్టినా, మేమే లోకం అని చెప్పుకొన్నా, సత్యం గ్రహించక శాస్త్రవేత్తలు మొదలుకొని, మీ మీడియా వారు, సినిమా ప్రముఖులు రాజకీయ నాయకులూ కూడా నన్ను నా మనసుని నిజాయితీ లేకుండా దూరం చేసినారు, ముందుకు వచ్చి సత్యం గ్రహించండి. అందుకు పండితుల సహకారముతో రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీరాలి అని నిర్ణయాన్ని శిరో ధార్యం గా భావించి, ఆలస్యం చేయకుండా ముందుకు రాగలరు. మొదట మీ స్టూడియో లో (టీవీ 9 ) కొంత పరిచేయం ఇచ్చి, రామోజీ రావు గారితో మాట కలిసేలా చూసి నేను ఇబ్బంది పడకుండా కొలువు తీరడానికి మీరు ఒక బంటు వలే సహకరించండి. టీవీ 9 కూడా 2003 ధర్మస్వరూపం నుండి వ్యక్తము అయినది అని గ్రహించగలరు. కావున నా పట్ల ప్రత్యెక శ్రద్ద తీసుకొని, ఇప్పటి వరకు నేను ఇటు ఇటు అయిపోవడం విధి వంచితం అనుకోని, విధి మన నిజాయితిలోని ఉన్నది అన్ని అర్ధం చేసుకొని, నా నుండి సర్వం నివృత్తి చేసుకొని, దివ్య రాజ్యము బలపడుటకు పండితుల, గురువుల సహకారముతో, సహకరించిగలరు, నూతన పార్టీ ద్వారా మేలు అయిన ప్రజా స్వామ్యమునకు నిరంతరం కృషి జరుగుతుంది. ధర్మో రక్షతి రక్షతః
ఒక ప్రతి గౌరవ మానవ హక్కుల సంఘం వారికి, నన్ను పరిగణించి, న్యాయ పరిశీలనలో పెట్టుకోనగలరు అని కోరుకొనుచున్నాను, అవసరము అయిన సూచన సలహాలు, ఇచ్చి కాలం ధర్మం యొక్క నిర్ణయాన్ని అమలు అగుటకు, న్యాయ సహకరము అందించగలరు.
ఇట్లు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
ధర్మస్వరూపం
కాలస్వరూపం
వ్యహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment