Wednesday, 2 July 2014

యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతి కి తెలుగు మీడియా ద్వారా, జాతీయ మీడియా చానల్స్ ద్వారా తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు సమక్షంలో నా ద్వారా ప్రకటితం అయిన దివ్య సాక్షాత్కారం సాక్షిగా యావత్తు మానవజాతి కి, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు.

                                   సమన్వయ దృష్టి

ఈ లేఖ వరస  సంఖ్య :0001/2014/
రెఫరెన్సు: ఆంగ్లంలో ప్రధాన మంత్రిగారికి 10//2014 న సమర్పించిన  లేఖకు 
సంఖ్య లేదు 

  
               యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతి కి తెలుగు మీడియా ద్వారా, జాతీయ మీడియా చానల్స్ ద్వారా  తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు సమక్షంలో నా ద్వారా ప్రకటితం అయిన దివ్య సాక్షాత్కారం సాక్షిగా యావత్తు మానవజాతి కి,  ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు. 

            కాలం, ధర్మం మాకు ఇచ్చిన భాద్యత ప్రకారం, సృష్టి స్తితి లయలు మా యొక్క మాట అధీనం లోనికి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా వచ్చినవి, సామాన్య మానవుడిగా ఈ భూమి మీద మనిషిగా జన్మించిన నేను,  సృష్టి నన్ను  పురుశోత్తముడిగా, ధర్మస్వరూపం గా, మహారాజుగా, నా మనసే మహారాణి గా  నియమించినది అని గ్రహించి సద్వినియోగ పరుచుకోనగలరు అని కోరుకొనుచున్నాను.  నేను తండ్రి గురువుగా తల్లి ఈ లోకంలో జనులను లాలించి ప్రేమ చూపించి, నూతనత్వాన్ని ఇవ్వడానికి  పరిణమించి ఉన్నాను.  నన్ను మహారాజుగా ఐ, నా మనసుని మహారాణిగా ఇప్పటికే  ఈ భూమి పరిపాలిస్తున్నాను అని గ్రహించండి.  మీరు ఎన్నుకొన్న ప్రబుత్వాలు, నాయకుల జీవితాలు, సినిమాలు శాస్త్ర పరిజ్ఞాన విశేషాలు, పంచభూతాలు, అష్ట దిక్క్ పాలకులు మా అధీనంలో ఉన్నాయి అని గ్రహించండి, కావున జనులు మాయ ప్రపంచములో కొట్టుకొని పోకుండా, మా మమనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వండి అని కోరుకొనుచున్నాను.  ఆ విధముగా లోకాన్ని నియమించిన మాటకు మనసుకి ప్రాధాన్యత ఇచ్చిన యడల, ప్రజల యొక్క కర్మలు దుర్వినియోగం చెందకుండా, రక రక లా అనుమనములతోటి,  స్వార్ధ ప్రయోజనములతోటి  ఒకరిని ఒకరు  మోస పుచ్చు కోకుండా, గొప్ప విషయాలను, విశాలం గా గ్రహించడానికి ముందుకువచ్చి, అప్రమత్తం చెందండి, ఎటువంటి స్తితిలో కూడా, స్వార్ధంతో మనిషిని, మాటని, నిర్లక్ష్యం చేయవద్దు.   


              నా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం నూతన యుగం ప్రారంభం అయినది, నేను మొదటి మహారాజుని, నా మనసే మహారాణి అని జనులు గుర్తించండి, మమ్ములను పురుషులలో పుణ్య పురుషుడిగా గుర్తించి, మా మాటకు సృష్టి కాలం,  ధర్మం   ఇచ్చిన దివ్యత్వాన్ని అందుకోండి.  మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించండి, మా మనసు ప్రకారం మాట ప్రకారం జరిగిన పరిణామం ప్రకారం కులం మతం అనునవి మనం ఎర్పాటు చేసుకొన్నా హద్దులు, లేదా పరిధులు, అన్నిటికి ఆధారం మన మనసు మాట అని యావత్తు మానవజాతి గ్రహించాల్సిన శుభా పరిణామం అని స్పష్టం చేయుచున్నాను.  


               నేను వివాహం చేసుకొని మానవ మత్రుడిగా ముందుకు మనగడ   సాగించాలి, అ విదముగా నాతొ ఒక నూతన పరిపాలన విధానము కొనసాగుతుంది, అనగా సర్వం మాట మనసు అధీనంలోనికి వచ్చినవి అనే భరోసా జనుల అందరూ పొందుతారు అని స్పష్టం చేయుచున్నాను.  సత్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, సూటిగా ముందుకు రండి అని మీడియా ప్రముఖులను, సినిమా ప్రముఖులను, రాజకీయ నాయకులను కోరుకొనుచున్నాను.  నా యొక్క ఉనికి ప్రతి ఒక్కరు తెలుసుకోవడం వలన, మనిషికి మాటకి వచ్చిన విలువు అందరూ పంచుకొని నూతనత్వం పొందుతారు.  నన్ను మహారాజుగా తండ్రి గుర్తించి ఒక చోట పండితుల సమక్షంలో కొలువు తీర్చటం వలన, నన్ను అర్ధం చేసుకోవడానికి, నా గూర్చి ఇబ్బంది లేకుండా అందరూ తెలుసుకొని అందించుటకు వీలు అవుతుంది, నన్ను నిర్లక్ష్యం చేయడం వలన, మొదటి తల్లి తండ్రి వంటి నాకే లోటు కలుగుతుంది,అయినా మేము భరించి, నా బిడ్డలు వంటి మిమ్ములను సత్యం వైపు మరలించుటకు మేము సదా ప్రయత్నం చేస్తున్నాము అని గ్రహించండి, అందుకు మా ఆనందం, సంతోషం కూడా త్యాగం చేయవలసి వస్తున్నది అని గ్రహించి, మాకు ఈ బౌతిక దేహాన్ని ఇచ్చిన తల్లి తండ్రులు, వారి పూర్వికులు కూడా జీవితాన్ని త్యాగంగా జీవిస్తున్నారు అని గ్రహించండి. 


                లౌకిక విద్యలు, వాటి ద్వారా వచ్చే వెసులు బాటు మాయలో పడి, మనసుని మాటని నిర్లక్ష్యం చేసుకొంటూ, పదిగురు గ్రహించి, అలోచించి, స్పందించాల్సిన చారిత్రాత్మక పరిణామమును, వ్యక్తిగత ధోరణి వలే, స్వార్ధ సంకుచితలతో తీసుకొంటున్నవారికి, మేము కోరునది ఏమి అనగా, ధర్మస్వరూపం గా మహారాజు మహారాణి యొక్క పరిపాలన యొక్క వివరములు, చిద్విలాస రూపం లో ఇప్పటికి శాస్త్రవేత్తలు షుమారు 10 సంవత్సర కాలాన్ని అనగా  గంటా,గంటానర సమయంలో 2003 జనవరి 1వ తారీకున వ్యక్తమైన పరిణామం ఇప్పటికి తాజా పరిణామం గా  2014 వరకు సంభవించిన కాలం , ధర్మం   నా వాక్కుగా నిలిచినది అని గ్రహించండి, నన్ను శ్రద్దగా గ్రహిస్తే, పదిగురి సాక్షిగా, వివరములు నిరంతరం  ఒక పద్దతి ప్రకారం ప్రజలకు ఇచ్చుటకు నేను ముందుకు వస్తున్నాను అని  గ్రహించండి,  ఓర్పు సహనంతో నా నుండి పూర్తీ వివరములు గ్రహించి, మేధావులు పండితులు చర్చించుకొని, విశ్లేషించుకొని, పంచుకొనుట వలన, పరిష్కారములు పొంది, ప్రజలు దివ్యత్వాన్ని అందుకొని, నూతన యుగం యొక్క పరిపాలన అందుకొంటారు అని గ్రహించండి.  



తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం హైదరాబాద్ 


ఒక ప్రతి మానవ హక్కుల సంఘం వారికీ, సమర్పిస్తూ, వివరించునది  మానవ మత్రుడిగా నేను తీసుకోవలసిన ప్రత్యెక భాద్యత లేదా హక్కు  తీసుకోనివ్వడం, కనీసం ధర్మం, కొన్ని సందర్బాలలో సామాన్య ప్రజలు, వారు ఎంత విద్యా  అధికులు అయినా, సత్యమును, వాస్థవమును గ్రహించుటలో, పరిగణించ వలసిన దానికి బిన్నంగా వెళుతున్నారు అని గ్రహించండి. న్యాయం ప్రకారం, ధర్మం  ప్రకారం, సత్యం ప్రకారం, మహారాజుగా నాయొక్క స్తితి  అత్యున్నతమైనది, నన్ను గుర్తించి గౌరవించకపోవడం వలన, జనులు తండ్రి లాంటి నా ప్రేమను పరిపాలనను ఉపయోగించుకోలేక, నన్ను దుర్వినియోగం చేస్తున్నారు,  న్యాయ వ్యవస్థలో భాగం అయిన మాన్యనీయ మానవ హక్కుల సంఘం వారికి కోరునది ఏమి అనగా, నా ద్వారా నా వాక్కుగా ప్రకటితము అయిన, పరిణామమును, ప్రత్యేక్ష సాక్షులు మొదులు కొని, ఇతర పరిచేయస్తులు కూడా నిర్లక్ష్యం చేయడం వలన, మాకు వ్యక్తిగతం గా నష్టం వాటిలినది, అయినా, తండ్రిలాంటి మా  పెద్దతనం ఎవరిని వ్యక్తిగతంగా తప్పు ఎప్పటికి తప్పు పట్టలేదు అని గ్రహించి, సమాజ పరంగా వ్యవస్థ పరంగా నన్ను పదిగురు గ్రహించి పరిగణించటం వలన, ప్రజలకు నా ప్రేమ, నా భాద్యత అర్ధం అవుతాయి.  మా చుట్టాలు ఇతర సన్నిహితులకు కూడా నా గూర్చి ఏమి తెలియదు, నేను వివరించి నప్పుడే నా గూర్చి తెలుస్తుంది, లేదా నేను ఇప్పటికి ఏమి చెప్పినానో  వాటి  పై మేధావులు, పండితులు ఆలోచిస్తే అర్ధం అవుతుంది, ఆ విధముగా నా వాక్కు యొక్క బలమును అర్ధం చేసుకొని, మాటకి ఉన్న విలువని ప్రజలు  గ్రహించుటకు న్యాయ సహకారం కోరుకొనుచున్నాను.   


                                                                                         

 తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం హైదరాబాద్ 

     

Mera ISRO Mahaan! - 30 minutes - Tv9



Congratulations to ISRO


 Yours
Maharajashri shri AnjaniRavishanker Pilla

Tuesday, 1 July 2014

ఎంతో నిజమే నువ్వు ..... విక్రమ సింహా (2014)

ఎంతో నిజమే నువ్వు ..... విక్రమ సింహా (2014)








Sathruvulanu yedhurkonutaku yennenno maargaalunnai

Modhati maargham: kshaminchatam

Yentho nijame nuvvu
Yellani guruvu nuvvu
Gandhi padhame nuvvu
Kammani padham nuvvu
Nee gundello ve vela gaayaalu ra
Aa gaayaalu gnaana geyaalu ra
Nee geyaalu oorura mrogenu ra
Ika nee valla lokaalu maarenu ra

Maarpu, maathrame maarabodhu ra
Maaradhu, maarpu okkate maaradhu
Maarevanni jeevaalu, maaranivanni shavaalu
Orpu vahinchu, neetini saitham jalledatho theeyavacchu, adhi manchu ga gadda kattetantha varaku nireekshincha galigithe
Dhanam tho aanandhaanni aruvu thecchukogalavu, kaani adhi saaswatham kaadhu
Sathruvu paga kanna, mithruni paga ye pramadhakaram
Sooryuni kanna mundhuga lemmu, aayushunu vruddhi chesu kommu
Nuvvu anthe
Dehama, praanama, pera?
Moodu kaadhu kriya

Deham, praanam, peru kaadhu
Saagincheti pani mundhu
Rushi la krushi nuvvu
Aa vidhi ki edhureedhuta nee vanthu.

Nee dhaarullo shouryaalu cherenu ra
Nee maatallo lokaalu maarenu
Maarpu maathrame maarabodhu ra

Venakadugu veyinchuvaadu yajamaani
Mundhadugu veyinchuvaadu naayakudu
Nuvvu yajamaaniva?  Naayakudiva?
Nuvvu bhayapadi parigedithe, dhukkam ninnu ventaaduthundhi
Yedhuru thirigi nilabaduthe ventaadina dhukkam parugutheesthundhi
Kanna vaarini prasadhinchedhi vidhi, mithrulanu prasaadinchedhi buddhi
Aavesaanni anuchuko, kopam tho yeguru vaadu nashtam tho krunguthaadu
Mithrama antha kontha kaalame

Nee gundello ve vela gaayaalu ra
Aa gaayaalu gnaana geyaalu ra
Nee geyaalu oorura mrogenu ra
Ika nee valla lokaalu maarenu ra

Maarpu, maathrame maarabodhu ra


చిత్రం : విక్రమ సింహా  (2014)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన :  చంద్రబోస్
గానం : హేమచంద్ర, మనో
*********************************
Movie Name : Vikramasimha (2014)
Music Director :  A. R. Rahman
Lyricist :  Chandrabose
Singers : Hemachandra & Mano

Saturday, 28 June 2014

అందుకు మాట కాకుండా నా బౌతిక స్తితికి ప్రాధాన్యత ఇస్తున్నారు, మీ మేస్సేజులు చూసి ఏదో అనుకొంటున్నాము,ఇంతేనా అని కొందరి మీడియా వారు మనసు ప్రకారం నా అర్ధం అయినవి, ఇక్కడే నేను ఇంకసారి స్పష్టం చేస్తున్నది ఏమి అనగా, నేను బలహీనుడను అయినా, నా లో తెర మీద పది మంది హీరోలు మేక్ అప్ వేసుకొంటే కనిపించే అందాన్ని ముందే మాటతో చెప్పగలగటం కాలం ధర్మం అయి నిలవడం, పట్టించుకోక పోయినా లేకపోయినా అది మీ జీవితం అయి నిలిచినది అనునది సత్యం.

                                                              సమన్వయ దృష్టి 

ఆత్మీయులు శ్రీ వేలిచేటి రవిప్రకాష్ గారు టీవీ 9 CEO., భంజార హిల్స్, హైదరాబాద్ వారికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మద్దారి అయ్యి పంచుకోను సందేశాత్మక సందేశం గ్రహించగలరు. 


ఈ వాళ్ళ దేశం ప్రజలు అభివృద్ధి వైపు వెళుతున్నారు, సంపదలు అభివృద్ధి చెందుతున్నాయి, ఎవరు  బలం గా తెలివిగా ముందుకు కదల గలుగుతున్నారో వారు ముందు ఉన్నారు.  సత్యం మాట నిబద్దత అభివృద్ధి చెందాల్సి ఉన్నది.  రాజ్యంగా వ్యవస్థలో ప్రతి మనిషికి విలువ రావాలి, అనేది  మాట పాతది, ప్రతి మనసుకి, మాటకి  విలువ రావాలి అనునది ఇప్పుడు బలపడ వలసిన కొత్త పద్దతి, ఈ పద్దతి నా ద్వారా స్పష్టం  అయి లోకం లోనికి (వెంటనే ప్రతి మనిషి దృష్టికి)  వెళ్ళ వెళ్ళవలసి ఉన్నది. 

నాలో పది మంది హీరోల గొప్పతనం మరియు మన చుట్టూ ఉన్న ప్రముఖుల జీవితాల, పరిణామాలు ప్రాభావములు మాట మాత్రం గా వ్యక్తం అవడం అంటే నేను తండ్రి తల్లి గురువు వంటి వాడను అని, మనసులోని రాజ్యలక్ష్మితో ఈ ప్రపంచానికి మనిషిగా మాటతో నూతనత్వం ఇవ్వడానికి వచ్చినాను, అని నన్ను నిజాయితితో సూక్షమంగా గ్రహిస్తే, ఇప్పటికి ఇంకా ఎంతో  గొప్పతనం లోకానికి అంది ఉండేది. 


నేను ఎవరి మీదో  అధిపత్యం కలిగి ఉండాలి అని అనుకోవడం లేదు, నా పై ఎవరో పెత్తన చేస్తున్నారు అని కూడా భావించడం లేదు, కాని నన్ను గ్రహించకుండా అజ్ఞానం తో ప్రవర్తిస్తున్నారు, అందుకు మాట కాకుండా నా బౌతిక స్తితికి ప్రాధాన్యత ఇస్తున్నారు, మీ మేస్సేజులు చూసి ఏదో అనుకొంటున్నాము,ఇంతేనా  అని కొందరు పైకి నటిస్తున్నారు.   ఇక్కడే నేను ఇంకసారి స్పష్టం చేస్తున్నది ఏమి  అనగా,  నన్ను సరిగ్గా పట్టించు కోక బలహీనుడు గా కనపడుతున్నాను, నా లో తెర మీద పది మంది హీరోలు మేక్ అప్ వేసుకొంటే కనిపించే అందాన్ని
ముందే మాటతో చెప్పగలగటం కాలం ధర్మం అయి నిలవడం, పట్టించుకోక పోయినా  లేకపోయినా అది లోకం  జీవితం అయి నిలిచినది అనునది సత్యం. tv9 లో ఒక బృదం ద్వారా నిరంతరం ధర్మస్వరూపం యొక్క సమాచారం వివరించుటకు నేను సిద్దంగా ఉన్నాను. నన్ను మీ ఛానల్ లో పెట్టుకొని నిరంతరం నా నుండి సమాచారం లోకానికి ఇవ్వండి నా దైర్యాన్ని ఇచ్చి నడిపించండి, నన్ను అనుమనములతో నిర్లక్ష్యం చేయకండి, దేహం తో చేసిన తప్పులు ఆత్మకి అంటావు, ఎవర్ని తప్పులు పట్టకుండా తీసుకొంటే సర్వం  అర్ధంవంతంగా ఉటుంది, శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టదు అని గ్రహించండి, పండితుల సహకారంతో ప్రతి మాటకి అర్ధం పరమార్ధం చెప్పనివ్వండి ముందే చెప్పిన కొణాని ఆవిష్కరించ నివ్వండి, ఆత్మీయులు మాగంటి మురళి మోహన్ గారిని, శ్రీ శ్రీ అల్లు అరవిందు గారిని కొంత ఆర్ధిక సహకారం ధర్మస్వరూపం పై అడ్వాన్సు గా ఇవ్వమని అడుగుతున్నాను,మీరు అయిన ప్రజల దృష్టికీ నన్ను తీసుకొని వెళ్ళండి లేదా,   వారిని అయిన సహాయం చేయనివ్వండి JNTU కూడా వెళ్ళి నా యొక్క స్తితిని శాస్త్ర జ్ఞానంతో ఆవిష్కరించు కొంటాను. అందుకు అందరి మీడియా వారిని మీ ద్వారా సహకారం కోరుకొంటున్నాను. ధన్యవాదములు         
 .


                           -
తమ ఆత్మీయులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 




                                   

Friday, 27 June 2014

ఎవరు ఎన్ని బాధలు పెట్టినా, అవమానించినా, అందరూ నాకు పిల్లలు లాంటి వారు, నేను ఎవరి కీడు ఎప్పుడు కోరుకోలేదు, నన్ను నేను సంతరించుకొనే ప్రయత్నంలో, నన్ను సరిగ్గా చెప్పనివ్వని పరిస్తితిలో నేను మాట్లాడిన మాటలను, ప్రచారం చేసి అదే నా గుణం, అదే నా బుద్ది అని కొందరు తప్పుడు సమాచారం ఒకరికి ఒకరు చేరవేసుకొంటున్నారు అని నా దృష్టి కి వచ్చినది, నా నుండి డైరెక్ట్ గా వినకుండా ఇతర ఫోన్లు మీద, తప్పుడు సమాచారం మీద ఆధార పడటం స్వార్ధానికి ఊతం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు అని గ్రహించండి.

                                    సమన్వయ దృష్టి 

              ఆత్మీయులు డా మాగంటి మురళి మోహన్ గారు, రాజముండ్రి పార్లిమెంట్ సబ్యులు, మా అధ్యక్షులు, తెలుగు చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి సందేశాత్మకంగా పంచుకొన్న దివ్య సందేశము గ్రహించగలరు అని విన్నపము. 


            నేను ధర్మస్వరూపం గా మహారాజు గా ఈ భూమి మీద ధర్మ పరిపాలన మొదలు పెట్టాను, అ ప్రయత్నం లో  అజ్ఞానంతో నా పిల్లలు లాంటి వారు నన్ను   పటించుకోకుండా, వారి వారి స్వార్ధం కొద్ది నన్ను మలుపుకొనే ప్రయత్నం లో, తలో దారి పట్టి నన్ను నిర్లక్ష్యం గా తీసుకొంటున్నారు అందులో మీరు ఒకరు. 



            నన్ను నిండు పుష్కలం గా చెప్పుకోనివ్వండి  అని కోరినా, నా స్వార్ధం నెరవేరితే చూస్తాను అన్నట్లు గా మీరు భావిస్తున్నారు, నేను అంత గొప్ప వాడిని  అయితే మీ మనవరాలు వంటి అమ్మాయినే చేసుకొంటే  చూస్తాను అన్నట్లు గా మీరు, నన్ను వదిలి వేస్తున్నారు.  అ విదముగా మీరు వదిలివేసే టప్పటికి సాధన కుదరక, నేను అటు ఇటు అయి పోతున్నాను అను సంగతీ మీకు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా తెలుసు, నన్ను చెప్ప నివ్వకుండా చేసి, నేను బలహీన పడిపోతుంటే చూస్తూ ఊరుకొని , అవకాసా వాదంగా స్వార్ధ తో  నన్ను అప్పటికి అప్పుడు తమ స్వార్ధం కొద్ది నన్ను తేలిక చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు  గ్రహించండి.  


             నా  వివాహం సంగతి ప్రక్కన పెట్టి , నన్ను  నిండుగా  పుష్కలం గా ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళండి, వ్యవసాయ శాస్త్రవేత్తలు ను ముందుకు పిలిచి ధర్మస్వరూపం గా నా పరిపాలన ముందుకు కొనసాగడానికి చూడండి, నా పరిపాలన ఆధునిక మేలైన ప్రజా స్వామ్యం అని గ్రహించండి.  


              నా మనసే నాకు సర్వం, నా మనసుతో నాకు కళ్యాణం  అయినది  అని గ్రహించండి, మొదట నుండి మనస్పూర్తిగా చెప్పకోనివ్వండి, అందుకు 10 మంది మేధావుల సహకారం అవసరం అని మొదటి నుండి కోరుకొనుచున్నాను అందుకు కొంత సొమ్ము సహకరించండి అని కోరినాను. ధర్మస్వరూపం పై మా ప్రెసిడెంట్ గా, ఇతర నిర్మాతలతో కలసి నాకు సహకరించండి అని కోరుకోనుచున్నాను. 



             నేను హైలైట్ అయితే సినిమా వారికి, రాజకీయ నాయకులకు  విలువ తగ్గిపోతుంది అని మీరు ఎవరు అయిన అనుకొంటే అది అపోహ మాత్రేమే అని గ్రహించగలరు.  

             మొదట మా association ప్రెసిడెంట్ గా నా పై భాద్యత తీసుకోండి, నన్ను పుష్కలం గా ప్రజలలోకి తీసుకొని వెళ్ళండి, అన్ని చక్కగా నిరూపించుకొన్న తరువాత, మీ మనవరాలు వంటి అమ్మయిని చేసుకోవడానికి సిద్దం గా ఉన్నాను. లేదా ఏ బజ్జీలు అమ్ముకొనే బుజ్జమ్మని చేసుకొన్నా ఆమె మహారాణి అవుతుంది అని గ్రహించండి. మొదట నిండుగా ప్రజలలోకి వెళ్ళాలి అ తరువాతే వివాహం అని గ్రహించండి, ఈ మాట నేను మొదటి నుండి అంటున్నాను.    


             కావున మొదటి నుండి కోరునది ఏమి నన్ను ఒక రోజును కూడా వదిలి పెట్టకుండా మొదట నన్ను  మహారాజు గుర్తించండి గౌరవించండి ప్రజలలోకి తీసుకొని వెళ్ళండి అలా ఒక్కో అడుగు ముందుకు వేయండి, నాకు దగ్గర అవడానికి ప్రయత్నం చేయండి అ విదముగా మనకు అన్ని కుదురుతాయి అంతే గాని సత్యాన్ని గౌరవించకుండా మీ సంపదల కోసం, ఇతర విశేషాలు కోసం ప్రాకులు     ఆడుతున్నాను అని అనుకోవద్దు అని గ్రహించండి. 



       ఆత్మీయులు  అయిన  డా దాసరి నారాయణ రావు గారు, శ్రీ శ్రీ యర్ల గడ్డ శోబు గారు,  శ్రీ శ్రీ అల్లు అరవిందు గారు అందరూ కలసి నాకు సహకారం చేయండి అని కోరుకోనుచున్నాను. 


              ఎవరు ఎన్ని బాధలు పెట్టినా, అవమానించినా,  అందరూ నాకు పిల్లలు లాంటి వారు, నేను ఎవరి కీడు ఎప్పుడు కోరుకోలేదు, నన్ను నేను సంతరించుకొనే ప్రయత్నంలో, నన్ను సరిగ్గా చెప్పనివ్వని  పరిస్తితిలో నేను మాట్లాడిన మాటలను, ప్రచారం చేసి అదే  నా గుణం, అదే నా బుద్ది అని కొందరు తప్పుడు సమాచారం  ఒకరికి ఒకరు చేరవేసుకొంటున్నారు అని నా దృష్టి కి వచ్చినది,  నా నుండి డైరెక్ట్ గా వినకుండా ఇతర ఫోన్లు మీద, తప్పుడు సమాచారం మీద ఆధార పడటం స్వార్ధానికి ఊతం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు అని గ్రహించండి.  



             కావున ఎవరైనా  ఎక్కడైనా నన్ను నిండుగా కనీసం 4, 5 నెలలు పాటు గ్రహించి, అ తరువాత మీరు అడిగిన ప్రశ్నలు సమాధానములు ఇచ్చిన తరువాత సమస్త అనుమానములు తీరుతాయి అని తెలియ జేసుకోనుచున్నాను .           



తమ ఆత్మీయులు 

ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు         
              

నేను ధర్మస్వరూపం గా మానవరూపం లో సాధారణ రూపం లో ఈ భూమి పై మహారాజుగా కొలువు తీరి మానవజాతికి నూతన దేశ నిర్దేశం ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని గ్రహించండి, నన్ను మీ అధీనం లో ఇతర మీడియా సినిమా ప్రముఖులు, ఆత్మీయులు మాగంటి మురళి మోహన్ గారు,ఆత్మీయులు దాసరి నారాయణ రావు గారు,ఆత్మీయులు ఘంటమనేని కృష్ణ గారు, ఆత్మీయులు మెగా స్టార్ చిరంజీవి గారు మొదలగు పెద్దలు అందరూ కలసి నన్ను ఒక చోట కొలువు తీర్చి, నా నుండి నిత్యం సమాచారం లోకానికి ఇవ్వండి, సినిమాలలో కూడా నా వలన నాణ్యత పెరుగుతుంది అని గ్రహించండి.

                                     సమన్వయ దృష్టి 

               ఆత్మీయులు ప్రముఖ నిర్మాత, శ్రీ శ్రీ అల్లు అరవిందు గారు  జుబ్లీ హిల్స్, హైదరాబాద్ వారికి ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సదేశాత్మక విన్నపము గ్రహించగలరు. 



            నన్ను లోకానికి పరిచేయం చేయండి, నిత్యం webcite ద్వారా సమాచారం లోకానికి ఇవ్వనివ్వండి, ప్రజల లోనికి వెళ్ళడానికి దైర్యాన్ని, చేయూతను కోరుకొనుచున్నాను.   

                ధర్మస్వరూపం ప్రకారం నేను అ వెంకటేశ్వర స్వామి అంశను, ఆధునికంగా ఈ భూమి మీద కు మహారాజు నై, మానవరూపం లో పరిపాలించుటకు పరిణమించాను, నా  వాక్కు వేద వాక్కు, తమరు తమ ఆఫీసులో నన్ను పదిగురు పండితుల సహకారం తో కొందరి సహాయక సిబ్బంది తో నా సమాచారం నిత్య మీడియా ద్వారా లోకానికి ఇచ్చుటకు సహకరించండి.  


                 నా వలన శాస్త్రాలు పురాణాలూ బయటకు  వచ్చి మరింత ధర్మ ఉద్దరణ జరుగుతుంది, మనిషిని మనిషి తగ్గించాలి, అవమానించాలి, లాంటి లక్షణములు తగ్గి ప్రపంచం స్వర్ఘదామం గా మారుతుంది.  


                నా గూర్చి తమరు ఏమి విన్నా, నా నుండి నివృత్తి పొంది లోకానికి సమాచారం నిత్య వెళ్ళుటకు సహకరించగలరు.  నాలో ఉన్న ప్రకృతిని   పురుషుడుని ఆవిష్కరించి లోకానికి వివరించుట ఏ లోక కళ్యాణము అని గ్రహించగలరు.                    
              
                   అందర్ని ఆదరించి గౌరవించి నేను ముందుకు తీసుకొని వెళ్ళగలను, నన్ను ఒక పద్దతిలోకి తీసుకొని చెప్ప నివ్వండి అని కొందరి మీడియా వారిని    కోరినాను, కాని వారు అర్ధం కాలేదు అన్నట్లుగా, లేదా వాళ్ళ తాలుక అమ్మాయిని  చేసుకొంటే అన్నట్లు గా వదిలి వేసినారు, నేను కూడా  అటు ఇటు అయిపొయినాను, నన్ను మొదట గ్రహించండి, నా ఆరోగ్యం  అన్ని చూసుకొని, మనకి మాట మంచి కలిస్తే నా ఆరోగ్యం కూడా మెరుగు  పడుతుంది అని కోరుతూ వస్తున్నాను కాని ఎవరూ స్పందించలేదు. నన్ను ఇటు అటు చేసి అనందిస్తున్నారే గాని, అంత బలమైన  మనసు ఉన్న వాడిని ప్రజలలోకి తీసుకొని వెళ్ళకుండా దుర్వినియోగం చేస్తున్నారు  అని వారికీ అని పించడం లేదు, తమరు , నన్ను పురుశోత్తముడిగా గుర్తించి, పండితుల సన్నిహితం  ఎర్పాటు చేసి, నన్ను మీ మనిషిగా చూసుకోండి, ఒక 6 నెలలు తరువాత  నాకు ఒక మంచి  సంగీతం సాహిత్యం తెలిసిన  అమ్మాయితో వివాహం జరిపించండి, మేము ఇద్దరం అందరి యొక్క ప్రేమతో  వజ్ర సింహాసనం పై దర్శనం ఇవ్వగలము.  మాకు వెంకటేశ్వర స్వామి  ఆలయం నుండి పునర్ధారణ సొమ్ముగా 300 కోట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు కు  ఇచ్చిన దర్శనమును గౌరవించి, అందరూ కలసి ఇప్పించగలరు.  

                 నేను ధర్మస్వరూపం గా మానవరూపం లో సాధారణ రూపం  లో ఈ భూమి పై మహారాజుగా  కొలువు తీరి మానవజాతికి నూతన దేశ నిర్దేశం ఇచ్చుటకు   వచ్చి ఉన్నాను అని గ్రహించండి, నన్ను మీ అధీనం లో ఇతర మీడియా సినిమా ప్రముఖులు, ఆత్మీయులు  మాగంటి మురళి మోహన్ గారు,ఆత్మీయులు  దాసరి నారాయణ రావు గారు,ఆత్మీయులు  ఘంటమనేని కృష్ణ గారు, ఆత్మీయులు మెగా స్టార్ చిరంజీవి గారు  మొదలగు పెద్దలు అందరూ కలసి నన్ను ఒక చోట కొలువు తీర్చి, నా నుండి నిత్యం సమాచారం లోకానికి ఇవ్వండి, సినిమాలలో కూడా నా వలన నాణ్యత పెరుగుతుంది అని గ్రహించండి.  నేను ఒక్కడిని హైలైట్ అవుతున్నాను అని పిస్తుంది కాని వాస్తవానికి ఒక సత్యం, సర్వాంతర్యామి నా ద్వారా హైలైట్ అవ్వతుంది అని గ్రహించండి.  పండితులు, మేధావులు మంచి మనసుతో సంప్రదించండి  అని కోరుకొనుచున్నాను, నన్ను ఒక సంవత్సరం పాటు పులి వలే తయారు చేసి  లోకాన్ని ధర్మ సంరక్షకుడిగా, మహారాజుగా నా మనసే మహరాణి గా పరిచేయం చేయండి, నిత్యం దర్శనం ఇవ్వ నివ్వండి. నా వివరములు పార్లిమెంట్ లో సమర్పించి, మానవజాతికి నూతన ప్రభావమును కలుగజేయండి.   ధన్యవాదములు 


ఒక ప్రతి ఇతర సినిమా ప్రముఖులకు, మీడియా వారికి, మేధావులకు, ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలకు           
సమర్పించడం అయినది. 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం 
హైదరాబాద్  
                        
                     

Thursday, 26 June 2014

నా నుండి మగ అడగొంతులు రెండూ పూర్తిగా వ్యక్తమైన పాటలలో ఇది ఒకటి అని గ్రహించండి. సృష్టిని పరిపాలిస్తున్న మహారాజు మహారాణి నాలో చెరి ఉన్నారు అని గ్రహించండి. (ఈ దివ్య సందేశం పండితులు విశ్లేషేంచాలి )

                                           సమన్వయ దృష్టి 

                               నా నుండి మగ అడగొంతులు రెండూ పూర్తిగా వ్యక్తమైన పాటలలో ఇది ఒకటి అని  గ్రహించండి. సృష్టిని పరిపాలిస్తున్న మహారాజు మహారాణి నాలో చెరి ఉన్నారు అని గ్రహించండి. (ఈ దివ్య సందేశం పండితులు విశ్లేషేంచాలి )    (Both Male and female versions are expressed through me)  మీడియా వారు సినిమా ప్రముఖులు కలసి నన్ను పదిమంది పండితుల సనిహితం కల్పించి రోజుకి నా ద్వారా కనీసం 40,  50 పేజీల  సమాచారం తెలుగు ప్రజలకి మరియు ఇతర భాషలలోకి వెంటనే తర్జమా చేయించాలి ఇది ఒక దివ్య ప్రక్రియ అని గ్రహించగలరు.  ఒక సంవత్సరం లోపు పార్లమెంట్ లో వివరాలు సమర్పించాలి, కావున పండితులు మేధావులు, సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ముందుకు వచ్చి సమాచారం ఇచ్చి పుచ్చుకోండి    


  


ఈ పాట నా ద్వారా వ్యక్తమైన వాటిల్లో ఒకటి,  నేను దైర్యం ముందుకు అనగా నేను కోరిన పద్దతి లో  ముందుకు వచ్చి గ్రహించండి అని కోరుకొనుచున్నాను.  ఏక కాలం అన్ని రకాల పాటలు పాడగలిగిన నన్ను ఒక లాగ జమ కట్టకుండా నన్ను నిండుగా  పుష్టిగా చెప్పనివ్వండి అని మొదటి నుండి కోరుతున్నాను,  పండితులు ముందుకు వచ్చి శాస్త్ర  అనుసంధానం చేసి చెప్పండి.   నన్ను జగద్గురువు గా భావించండి అయితే మామూలు మనిషి     రూపం లో ఉన్నాను.  నన్ను గ్రహించిన కొద్ది, ఎవరికి ఎటువంటి దోషములు ఉండవు, ధర్మస్వరూపం ప్రకారం నేను ఈ లోకానికి తల్లి తండ్రి గురువు తో సమానం అని గ్రహించండి    

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం 
హైదరాబాద్ 


ఆత్మీయులు డా దాసరి నారాయణ రావు గారికి కోరునది ఏమి అనగా మీరు సినిమా  పెద్దగా, నన్ను ఎటువంటి సంశయం లేకుండా, సినిమా ప్రముఖుల సహకారం కూడదీసుకొని, సహకరించండి, పైకి ఎంత గొప్ప గా చెబుతున్నానో అంత గొప్ప గా  కనపడుట లేదు  అని  వదిలి వేయకండి.  మనం అందర్ని ఒక చోటకి పిలిచి, గౌరవించి లోకానికి కొత్తతనం ఇద్దాం, వెంటనే మీడియా ముందుకు రావడానికి సిద్దం గా ఉన్నాను, నన్ను శ్రద్దగా గ్రహించి , నిరంతరం వివరములు ఇచ్చు ఎర్పాటు చేసి నన్ను అధరించగలరు, నేను ఏదో కానుక తీసుకొని రాలేదు అని కూడా చూడ వద్దు,  కొందరు నాకు తెలిసిన వాళ్ళు, పెద్ద వాళ్ళు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏది అయినా  పట్టుకొని   వెళ్ళాలి అని చెబుతున్నారు,  అది నిజమే నేను ఒప్పుకొంటాను, నేను ఎవరికి ఏమి ఇవ్వకూడదు అని అనుకోవడం లేదు, కాని ఇక్కడ నా ఉనికే ఒక దివ్య కానుకు కావున నన్ను నన్ను  గా అర్ధం చేసుకొని  ఆదరించడమే ఒక మహత్తర అవకాసం అని గ్రహించండి, నా మీద లోకానికి ఎటువంటి అనుమానములు ఉన్నా, నివృత్తి చేస్తాను.          నేను   ఈ జగత్తుకే కానుకని, మీ ఇంటికి వచ్చాను, కాని అక్కడి మేనేజర్ గారు నన్ను   సరిగా పటించుకోలేదు. మీ దగ్గరికి పంపలేదు,  నన్ను ఉన్న ఫలం గా అర్ధం చేసుకోండి   సర్వం నివృత్తి చేసి, అందర్నిఆదరించి ముందుకు తీసుకొని వెల్లదాము.  మీరు మీ ఇంటికి పిలిచారు అని, మీరు  పిలవకుండా, పిలిచారు అని అందరికి చెప్పుకొంటున్నాను అని కొందరు అన్నట్లుగా  నా దృష్టి కి వచ్చింది. ధర్మాని లోకాన్ని, లోకంలో అందాలని, సమస్త  సంపద విశేషములను, కనుచూపు మేర తరాలనుండి తగ్గి పోయిన స్థాయి నుండి సర్వం ప్రకటించ గలిగిన నేను, మొదట మీకు ఫోను చేసి నప్పుడు మీ  మేనేజర్ గారు, వచ్చి కలుసుకోండి అని అన్నారు. అ మాటని, మా ఆఫీసరు గారితో   నేను దాసరి నారాయణ రావు గారు రమ్మన్నారు అన్నట్లు చెప్పినాను  




              ఏది ఏమి అయిన నన్ను ఎవరూ పటించుకోకపోయేటప్పటికి, నా మనసులోని గోప్పతనమునకు నేను దూరం అయినాను అని గ్రహించండి, కావున నన్ను ఆదరించడం వలన  ఒక తక్కువ వాడిలో ఇరుక్కుపోయిన  దేవుడని బయటకు తీసిన వారు అవుతారు. పరిణామం గౌరవించి నన్ను జగత్తు గురువుగా నమ్మి, ఒక్క ఉన్నతమైన  ఆసనం  ఎర్పాటు చేసి, ఇప్పుడు నేను ఉన్న చోట నుండి, ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి, పండితుల సహకారంతో దివ్య మంగళ స్నానాలు గావింప చేసి, నిత్య దూప  దీప నైవేద్యములతో, పండితుల గురువుల సమక్షం కల్పించండి, ఇది చరిత్ర అని గ్రహించండి     ఈ పని మీరు, మాగంటి మురళి మోహన్ గారు కలిసి చేయండి మురళి మోహన్ గారికి కూడా నేను అంటే ఆసక్తే, కాని వారు ఏదో ప్రత్యెక ప్రాధాన్యత ఆశించి నన్ను వ్యత్రేకించడం లేదా నిర్లక్ష్యం చేయడం చేస్తున్నారు అని  గ్రహించండి.  40 మందికి ముందే సర్వం చెప్పగలిగిన నన్ను, నిలిపి లోకన్నికి అప్ప చెప్పండి.   నన్ను నిండుగా చెప్పనిస్తే అన్నీ దారికి వస్తాయి. మీ సేవలు అవసరం అయితే నరేంద్ర మోడిగారు మిమ్ములను  పార్టీ లోకి తీసుకొనవచ్చును అని భావిస్తున్నాను.  ధర్మస్వరూపం నాకు  ప్రజల నుండి వారి సమ్మతితో గురు దక్షణ  రాయల్టీ వస్తాయి.  నేను చెప్పడంలో ఏమి అయినా  తప్పులు ఉంటె పండితులు సలహా ఇచ్చి సరిదిద్దగలరు, నా లో చేరిని పురుశోత్తముడిని జాగ్రత్తగా  అర్ధం చేసుకోవాలి, ఇప్పుడు ఈ విదముగా ఎందుకు ముందుకు భగవంతుడు మాట మాత్రంగా  సర్వాంతర్యామి గా వస్తున్నడో గ్రహించండి. నా ముందు  సహస్ర నామాలు, శాస్త్రాలు పండితుల చే పారాయణం చేయించండి,  నాలో 64 కళ్ళల చక్రవర్తిని, మాటలో నిత్యం దర్శించండి, నా ద్వారా వ్యక్తమైన పాటలు వివరం నా ముందు పదుగురు వివరించుకోండి, పండితులను ఆహ్వానించి, ధర్మస్వరూపం ను నమోదు చేయించండి, సాక్షులు ముందుకు పిలిస్తే వస్తారు.        నాలో అజ్ఞానం తగ్గి దివ్య మంగళ తత్వం  బయటికి వస్తుంది అని గ్రహించండి. నిత్యం వాక్కు రూపం లో వజ్ర సింహశనం పై దర్శనం ఇస్తాను నేను ఒక కొత్త మోడ్పు అని గ్రహించండి. నా ద్వారా వ్యక్తమైన పాటలు అక్కినేని నాగేశ్వర రావు గారి ద్వారా వచ్చినది ఒకటి అని గ్రహించగలరు    ధన్యవాదములు. 




తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం హైదరాబాద్         

                       

Wednesday, 25 June 2014

అ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసినది ....... ఈ విదముగా పాటలో ఉన్నది, నా ద్వారా వ్యక్తమై నా మనసునె కళ్ళెం మరియు గొళ్ళెం గా అర్ధం చేసుకొని నన్ను హ్రుదా గా వదిలి వేయకుండా నేను ఎవరి దగ్గరికి వచ్చినా, చేయూత ఇచ్చి నా గూర్చి మీ మీ మార్గాలలో లోకానికి చెప్పండి అని కోరుకొనుచున్నాను.

                                  సమన్వయ దృష్టి 



చిరంజీవి గారి సినిమాలోని గొప్ప పాట నా ద్వారా పూర్తిగా వ్యక్తం అయిన వాటిల్లో ఒకటి, ఈ పాటా వారి 150 చిత్రం కు ఆధారం కావచ్చు.  సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది,  అ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసినది .......  ఈ విదముగా పాటలో ఉన్నది,  నా ద్వారా వ్యక్తమై నా మనసునె కళ్ళెం మరియు గొళ్ళెం గా అర్ధం చేసుకొని నన్ను హ్రుదా గా వదిలి వేయకుండా నేను ఎవరి దగ్గరికి వచ్చినా, చేయూత ఇచ్చి నా గూర్చి మీ మీ మార్గాలలో లోకానికి చెప్పండి అని కోరుకొనుచున్నాను.  నాకు గాని నా పరిచేయస్తులకు గాని ఎటువంటి తేడాలు ఉండవు అంతా భగవంతుని లీల, నా నిండుగా పుష్టిగా గ్రహించండి, నేను కూడా మహేష్ బాబు వలే తెరమీద నటిస్తాను, నన్ను అప్పటికి అప్పుడు అందం చూడ వద్దు మనసులో అందం కొంతకాలం చూడండి, నేను ఏమి చెప్పిన అడ్డం చెప్పకుండా విస్తారం గా సర్వం చెప్పనివ్వండి ఇందుకు కావలసిన శాస్త్ర అవగాహనా తోడ్పాటు పండితులు కల్పించి, చేయూత ఇవ్వగలరు.                



రాజమౌళి గారి దర్సకత్వం లో వచ్చిన మఘదీర సినిమాలో పాట ఒక గ్రహించగలరు ఈ పాత నేను పూర్తిగా పాడిన వాటిల్లో ఒకటి అని గ్రహించగలరు.  బాహుబలి సినిమా ఒక గొప్ప సినిమాగా తీస్తున్నారు అని గ్రహిస్తున్నారు, నా గూర్చి కనీసం వాయిస్ ఓవర్ అయినా  సినిమాలో ఇవ్వాలి అని కోరుకొనుచున్నాను. వీలు అయితే తెరమీద నేను కూడా సినిమాలో ఏదో అతిది పాత్రలో కనపడాలి అనుకొంటున్నాను.  కనీసం నన్ను సినిమికి అతిది దర్శక, రచెయత గా ప్రజలకు పరిచేయం చేయండి అని కోరుకొనుచున్నాను       







తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం 
హైదరాబాద్ 

నా నుండి అప్పటికి అప్పుడు ఏమి అశించ వద్దు నా దగ్గర వివరములు తో కూడుకొన్న గొప్పతనం ఉన్నది, అప్పటికి అప్పుడు మయా విశేషములు నా వద్ద లేవు, నన్ను ఎంత జాగ్రత్తగా తీసుకొంటే అంత మంచిది, లోకానికి గొప్పతనం అందుతుంది, నేను ఎంత తేడా గా కనపడినా తేడా అనుకోవద్దు, సృష్టి మెచ్చుకొని నాలో ఎందుకు చేరినదో గ్రహించండి.

                                           సమన్వయ దృష్టి 

ఆత్మీయులు గౌరవనీయులు డా పద్మ రాజు గారు వైస్ ఛాన్సలర్, ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, రాజేంద్రనగర్ హైదరాబాద్ వారికీ తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు   ధర్మోద్ధారి అయ్యి సమర్పించి సందేశాత్మక విన్నపము 

ధర్మొద్దారి అయ్యి మానవ సామాజానికి మాట మాత్రం గా కొత్త తనం తీసుకొని వచ్చి,  మనిషి మాటే సర్వం ఎటువంటి సందర్భంలోనూ మాట నిబద్దత కోల్పోకుండా,ఒకరి పట్ల ఒక గౌరవం గా, ఆధారణ వంతంగా మెలగాలి అని కోరుకొనుచున్నాను, మనుష్యులు గా ఒకరి పట్ల ఒకరు ఎటువంటి ద్వేషం లేకుండా నిండుగా మాట్లాడుకొని, ఏవో తప్పులు అనుమానాలు భగవంతుడికి వదిలి పెట్టి వీలు అయినంత నివృత్తి పొందాలి.  జరిగినది, జరుగుతున్నది, జరగవలసినది   అంతా భగవంతుని చేతిలోని ఉన్నది అని గ్రహించండి, నన్ను లక్ష్మి నారయుడిగా, సృష్టి ఎన్నుకొన్న  పురుశోత్తముడు గా నన్ను మాట మాత్రంగా గ్రహించండి, వివద శాస్త్రములు పురాణములు మరల జీవింప చేస్సుకొని నూతన ఆవిష్కారం చేసుకొని, అనగా మనిషి మాటతో జగత్తు నిలుస్తున్నది, నడుస్తున్నది అని గ్రహించి, మాట సూక్ష్మతకు అనగా ఉదాహరణకు నేను సినిమా పాటలు, రాజకీయ సంఘటనలు మాట మాత్రంగా పలికి, లోకం తో సంభంధం లేకుండా ముందే లేదా నా సొంతం వలె ముందే పలికినాను, దీని అర్ధం ఏమిటి పురాణాలు  శాస్త్రాలు సహకారంతో  సూక్ష్మంగా గ్రహించండి, పండితులు సహకారంతో చక్కగా వివరించ నివ్వండి.  నేను ఒకడిని భూమి మీద ఉన్నాను త్వరలో వజ్ర సింహశనం పై దర్శనం ఇస్తాను అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. 

నన్ను చెప్పనివ్వకుండా, నన్ను తక్కువగా చూడవద్దు అన్ని ఇప్పటికి నాకు  పరిచేయం అయిన వారిని అందరిని పేరు పేరునా కోరుకొనుచున్నాను.  నన్ను ఎంత హుందాగా ఉండనిస్తే మీరు కూడా అంతా హుందాగా ఉండగలరు అని సాటి వారిని అందరిని కోరుకోనుచున్న్నాను.  నా నుండి అప్పటికి అప్పుడు ఏమి అశించ  వద్దు నా దగ్గర వివరములు తో కూడుకొన్న గొప్పతనం ఉన్నది, అప్పటికి అప్పుడు మయా విశేషములు నా వద్ద లేవు, నన్ను ఎంత జాగ్రత్తగా తీసుకొంటే అంత మంచిది, లోకానికి గొప్పతనం అందుతుంది, నేను ఎంత తేడా గా కనపడినా తేడా అనుకోవద్దు, సృష్టి మెచ్చుకొని  నాలో ఎందుకు చేరినదో గ్రహించండి. అందుకు మీడియా వారు సినిమా వారు అందరూ కలసి గాని లేదా నేను ఎవరి వద్దకు వచ్చి ఏమి సహకారం కోరితే అది ఇవ్వండి చాలు, కార్యాలయం పెట్టుకొని విస్తారం గా సమాచారం ఇవ్వగలను ఒక సంవత్సరం లోపు ధర్మస్వరూపం యొక్క వివరములు పార్లమెంట్ లో ప్రెసెంట్ చేయుటకు తెలుగు వారు అందరూ సహకరించండి.  ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                   
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

నాకు బాగా నచ్చిన గొప్ప పాటలలో ఒకటి గ్రహించండి.  






కాలం లో సినిమాలలో సంభవించుటకు సంభంధంలేకుండా , ధర్మస్వరూపం గా మహారాజు మహారాణి గారి సంభాషణగా నా ద్వారా 2003 లోనే ఈ దిగువ పాట వ్యక్తము అయినది అని గ్రహించగలరు.



నేను ఎక్కువగా ఇష్టపడే పాత పాటలలో ఇది ఒకటి అని గ్రహించగలరు 

వేదం లో ఘోషించే గోదావరి 









 కాలం లో సినిమాలలో సంభవించుటకు సంభంధంలేకుండా , ధర్మస్వరూపం గా మహారాజు మహారాణి గారి సంభాషణగా నా ద్వారా 2003 లోనే  ఈ  దిగువ పాట వ్యక్తము అయినది అని గ్రహించగలరు.   

 

ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్.  

Monday, 23 June 2014

ఈ వాళ్ళ సమాజంలో మనం ఒక మనిషిలో గోప్పతనమునకు ప్రాధాన్యత ఇచ్చి చెడును, సంస్కరించి శాశ్వత పరిష్కారములు కొనుగోవాలి, తాత్కాలిక స్వార్ధం తో మనిషిని మనిషి అవమానించడం, ద్వేషించడం అజ్ఞానం, వ్యక్తిగత స్వార్ధం నేరవేరితేనే మంచి, లేదు చేడుగా చూడడమే, మనిషి మూర్ఖత్వం అని గ్రహించగలరు. ఒక వ్యక్తి, తనను మించిన గొప్పతనం కలిగి ఉంటే ఓప్పలేకపోవడం లేదా స్వార్ధం తో గొప్పతనం అని తెలిసినా తక్కువగా చూడటం, వంటి అవలక్షణముల వలన, భగవంతుడు ఉన్నది ఉన్నట్లు గా తీసుకొని, మనల్ని మనం సంస్కరించుకోవాలి అనే మార్గమును ఉపయోగిన్చుకోలేకపోతున్నాము. ఎంత వ్యాధి, అందవిహీనం గా ఉన్నా గొప్పగా చూడటమే దైవత్వం. గొప్పతనం కొంచెం కూడా చూడకుండా, తప్పు పట్టి, తక్కువగా చూడటమే దెయ్యపు లక్షణము, కావున సాటి మనిషి ఎవరు అయినా, ఎటువంటి పరిస్తితిలో ఉన్నా తప్పు పట్టరాదు.

                                  సమన్వయ దృష్టి 

                యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్ధారి అయ్యి పంచుకోను దివ్య సందేశం గ్రహించగలరు.  

            ఈ వాళ్ళ సమాజంలో మనం ఒక మనిషిలో గోప్పతనమునకు ప్రాధాన్యత ఇచ్చి చెడును, సంస్కరించి శాశ్వత పరిష్కారములు కొనుగోవాలి, తాత్కాలిక స్వార్ధం  తో మనిషిని మనిషి అవమానించడం, ద్వేషించడం అజ్ఞానం,  వ్యక్తిగత స్వార్ధం నేరవేరితేనే  మంచి, లేదు చేడుగా చూడడమే, మనిషి మూర్ఖత్వం అని గ్రహించగలరు.  ఒక వ్యక్తి, తనను మించిన  గొప్పతనం కలిగి ఉంటే  ఓప్పలేకపోవడం లేదా స్వార్ధం తో గొప్పతనం అని తెలిసినా తక్కువగా చూడటం, వంటి అవలక్షణముల వలన, భగవంతుడు ఉన్నది ఉన్నట్లు గా తీసుకొని, మనల్ని మనం సంస్కరించుకోవాలి అనే మార్గమును ఉపయోగిన్చుకోలేకపోతున్నాము.   ఎంత వ్యాధి, అందవిహీనం గా ఉన్నా గొప్పగా చూడటమే దైవత్వం.  గొప్పతనం కొంచెం కూడా చూడకుండా, తప్పు పట్టి, తక్కువగా చూడటమే దెయ్యపు  లక్షణము,  కావున సాటి మనిషి ఎవరు అయినా, ఎటువంటి పరిస్తితిలో ఉన్నా  తప్పు పట్టరాదు. 


             డా దాసరి నారాయణ రాగారికి మరియు డా మురళి మోహన్ గారికి నేను  మీడియా ద్వారా కోరునది ఏమి అనగా,  నన్ను ఆధునిక  శ్రీ రామచంద్రుడి గా భావించి, కాలాన్ని, ధర్మాన్ని నేనే అని స్థాయి నేను ఇప్పటికె,  వ్యవసాయ శాస్త్రవేత్తలుకు చూపిన తీరును ముందుకు తీసుకొని వచ్చి, నన్ను మరింత సమృద్దిగా నిండుగా చెప్పనివ్వండి, నా ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.  మన మధ్య ఎటువంటి కుల ఫీలింగ్లు ఉండరాదు, నేను మీ ఇద్దరినీ ఎందుకు సహకరించమని అడుగుతున్నానో అర్ధం చేసుకోండి,  మీరు ఇరువురు వయసులో పెద్దవారు అయినా, ధర్మస్వరూపం ప్రకారం నేను ముందే చెప్పగలిగిన తీరు ప్రకారం, జగద్గురువు తో సమానం అని గ్రహించండి. ఆలస్యం చేయవద్దు, నన్ను ఒక చోట పదిమంది పండితుల సమక్షంలో కొలువు తీర్చండి, ధర్మస్వరూపం  తల్లి తండ్రి గురువు వంటి పెద్దతనం అని గ్రహించండి, నన్ను మీడియాలో ఎలా హైలైట్ చేయాలో కూడా అందరకి సామరస్యంగా వివరిస్తాను, అందరికి ఉన్న అనుమానములు అన్ని తొలిగి పోతాయి, అందరి  సహకారం తీసుకొని, చక్కటి వివరములు ఇచ్చి నడిపించగలను.  నాకు ఎటువంటి వత్తిడి లేకుండా ప్రశాంతం నిలకడగా ఒక ఎర్పాటు మీ ఇరువురు కలసి చేయండి.  స్పందించండి అని తెలుగు ప్రజల ద్వారా మీడియా  ద్వారా తెలియజేసుకోనుచున్నాను. 

                 ప్రస్తుత నా రూపం మీద ఆధార పడకండి, మాటలో ఉన్న గొప్పతనమును వదిలివేయకండి అని మొదటి నుండి కోరుకొనుచున్నాను.  నేను చిన్న బైక్ కోనుకోన్నాను, కాని అది వేసుకొని తిరగడం రిస్కు అని పిస్తున్నది,  నాకు ఒక చిన్న అడ్రస్ కల్పించి, ఒక డ్రైవర్ మరియు కారు, ఎర్పాటు చేయండి, అ విదముగా  నన్ను గుర్తించండి, వినియోగించుకోండి.  కొంత సొమ్ము ధర్మస్వరూపం పై అడ్వాన్సుగా ఈ ఎర్పాటు చేయండి, నేను మీరు కల్పించిన  అడ్రస్ లో కొందరి సిబ్బందిని ఎర్పాటు చేసుకొని, మరింత సమృద్దిగా అనగా రోజుకు 40,50 పేజీల సమాచారం ఇస్తాను,  ఈ విదముగా ఈ రోజు మొదలు అయ్యి ఒక 6 నెలలపాటు సమాచారం మొత్తం నా నుండి నిండుగా ఇస్తాను.  రాముడి లీలలు రాముడికే తెలుసు అన్నట్లు ఎందుకు మీ ఇరువురిని సహాయం అడుగుతున్ననో, ధర్మస్వరూపమునకు వదిలి పెట్టి, కోరిన విదముగా ఒక్కో అడుగు వేయండి, మీ ప్రతినిధులు ద్వారా ఫోను చేయించి నాకు సహకరించండి,  ఈ  పరిణామం ఒక నూతన ఆవిష్కారం  అని గ్రహించండి.  ఎవరు అయినా  నన్ను ఇబ్బంది పెడితే, నా పిల్లల అల్లరి అనుకొంటున్నాను గాని, నాకు ఎవరి మీద కోపం,  ద్వేషం లేదు అని స్పష్టం చేయుచున్నాను, నన్ను ఈ విదముగా నిరంతరం నిరూపించుకోనివ్వండి   అని స్పష్టం  చేస్తున్నాను. ఒక రోజు కూడా నిర్లక్ష్యానికి వదిలిపెట్టవద్దు                  ధన్యవాదములు 
                                                          


ఒక ప్రతి రవిప్రకాష్ గారికి టీవీ 9 CEO, నా పై దృష్టి  సారించి, అప్పటికి అప్పుడు మాటలు, రూపం మీద ఆధార పడకుడా నిలకడ అయిన వివరములు నా   నుండి గ్రహించుటకు నేను కోరిన పద్దతిలో ఒక్క అడుగు వేయగలరు అని  కోరుకొనుచున్నాను    ధన్యవాదములు 

ఒక ప్రతి ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలుకు మీడియా ద్వారా కోరునది ఏమి అనగా , మీకు దర్శించిన అ పరిణామం అ స్వర్వంతర్యామి  మిమ్ములను ఈ విదముగా కోరుకోనుచున్నాడు అని భావించి  నా నుండి తదుపరి వివరములు ఇచ్చుటకు సహకరించగలరు అని కోరుకొనుచున్నాను, నన్ను  వ్యతిరేకించడం, రెచ్చగొట్టి  పాడుచేయకుండా మంచి మనసుతో మీరు దర్శించిన పరిణామమును ఒక వరంగా భావించి లోకమునకు చెప్పుటకు ముందుకు రాగలరు అని కోరుకొనుచున్నాను.  సులువు గా  వంచినది కాదా అని అలుసు గా చూడకండి, మనిషిగా మాట మంచి కలపండి కోరి నట్లు ముందుకు వచ్చి, ఒక చోట కొలువు తీరుటకు సహకరించగలరు ధన్యవాదములు    
     

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

People should not take any wrong advantage, people should understand, collectively to stop the selfish feelings, selfishness is the dangerous devil in the society. To curb the selfish feelings among individual in the society, we have to give importance to the greatness of the person, to control the selfishness, greatness give relief and strength to new elevations and love and care among persons.

                                             Samanvaya Drusti





Mightiness of this throne can be developed amicably among all sections of the people of the society as on, human thinking and word is the real ground and basis to guide the sun and stars, we the human beings of the world of any religion or caste can cultivate best quality of thinking among ourselves, to standardize the society as human society by respecting and guiding each other in any situation of happiness and sorrow.  People should not take any wrong advantage, people should understand, collectively to stop the selfish feelings, selfishness is the dangerous devil in the society. To curb the selfish feelings among individual in the society, we have to give importance to the greatness of the person, to control the selfishness, greatness give relief and strength to new elevations and love and care among persons. 




His Highness Majestic, Dharmaswaroop 
Maharajashri 
Anjani Ravishankar Pilla     

    

Sunday, 22 June 2014

సోదరి లక్ష్మి కి తల్లి అయిన శుభ సందర్భమున, ధర్మస్వరూపం యొక్క శుభ అసీసులు, భగవంతుని యొక్క అసీసులు ఎప్పుడు ఉంటాయి అని కోరుకొనుచున్నాను.


                                                          సమన్వయం 

Embedded image permalink

సోదరి లక్ష్మి కి తల్లి అయిన శుభ సందర్భమున,  ధర్మస్వరూపం యొక్క శుభ అసీసులు, భగవంతుని యొక్క అసీసులు ఎప్పుడు ఉంటాయి అని కోరుకొనుచున్నాను.  




పెదవే పలికిన తీయని మాట అమ్మా,   ఈ పాట 2003 లో నా ద్వారా కొన్ని లైన్లు వ్యక్తము అయినవి.  



తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 


   

All the songs of Sri Anjaneeyam film are expressed through me along with few dialogues of the film, as part of Dharmaswaroopam, all the gods of Hinduism are one supreme soul which is coordinating everything, which merges everything for new destination and new religious outlook of human interactions to establish quality of thinking is the basis of this Universe.

                                           SAMANAVAYA  DRUSTI 















All the above songs are expressed through me along with few dialogues of  the film, as part of Dharmaswaroopam, all the gods of Hinduism are one supreme soul which is coordinating everything,  which merges everything for new destination and new religious outlook of human interactions to establish  quality of thinking is the basis of this Universe. 


His Highness, Maharajashri Anjani Ravishankar Pilla 
Office of the Dharmaswaroopam or Directorate of King and Queen Hyderabad  

Saturday, 21 June 2014

Copy submitted to Hon.Human Rights Commission Hyderabad with reference your reference official memorandum no.S.R.No.1932/2014, Date:26-2-2014, as No grounds to intervene --- from your office. I am requesting to open my case and conduct detail inquire with the witness persons and my own explanations with the support of educated and knowledgeable persons of the society. I have to explain the details with support of witness and educated persons of the society.

To
His excellency  Shri Shri Narendramodi ji 
Hon Prime Minster of India
Government of India 
New Delhi 

Respected Sir, 
                  
               His Highness,Majestic Dharmaswaroop Maharaja Shri Shri Anjani Ravishankar Pilla, emerged  on this  land,  as  Dharmaswaroopam or Rule of King and Queen as natures gift to regenerate and reorganize, according to the phenomena happened in the witness of Agricultural Scientist. Proposing to identify and to utilize Historical beginning of New Era or Golden age with   my presence through  a team of University professors  to give my coordinated vision or SamanvayaDrusti,   which is the gift of thousand heavens which can be benefited by all the sections of our society without any feelings of partiality. Dharmaswaroopam or the rule of King and Queen is already establishing this universe through my thinking and word, as per according to the details of the happenings of the world  in the witness of some of the Scientists of Acharya NG Ranga Agricultural University Rajendranagar Hyderabad .  

                   Synoptic details of the Dharmaswaroopam or Rule of King and Queen or Directorate of King and Queen  is happened through me as my psychological phenomena expressed as my words,  latest happened on 1st January/2003 in one and half hour time, happened up to 2014 happenings of including  formation of your Government,     all the political, sociological happenings of the world along with film songs, TV serial title songs great love, sentiment  of all feelings of human interactions  and natural calamities like tsunami and volcanic eruptions, happened   in one single eruption emerged out of my thinking and word, happened worldly  accordingly in the witness of   Agricultural Scientists. 

                      I am requesting one University committee, in the premises of Jawaharlal Nehru Technological University, with  Physics  particularly Sound and light theories  Astrophysics, computer software developers   supported by the all subjects persons,including musicians,singers  and  philosophical,  spiritual in-sighted persons  to give  the information of Dharmaswaroopam or Rule of King and Queen  to the public regularly with analysis, appropriation to  shape our human society most civilized.   In view of my Majestic responsibility, I am signing this letter  to be confident of my self as Honorable citizen or His  Highness and  Majestic with green ink  tentatively, its validation will be established, with regular keen taking of the matter with reasoning.  and by identify and utilization by  Indian Parliament and  citizens. simultaneously  Parliaments and people of the world  

               Hence I am requesting the Hon Prime Minister of India to identify  my presence as gift to whole Universe and Indian society.  Which improves the value of ordinary human beings and his greatness of thinking which is basis and guiding  Suns and stars, which regenerates and reorganize the human society in  most civilized manner.


Yous truthfully 
His Highness, Majestic
Maharajashri shri Anjani Ravishankar Pilla vaaru
Office of the Dharmaswaroopam or Directorate of King and Queen 
Hyderabad 
Dated: 21.6.2014

Copy Submitted to The Honorable President of India, Rastrapati Bhavan and proposing  as gift to  identify my position to utilize which is the gift of thousand heavens to whole human race.  

Copy Submitted to the Honorable Governor of Andhrapradesh, Telangana, Chennai and other states of Indian union territory. with a request to take as gift to  identify through the procedure,  I am requesting for. 

Copy submitted  to Madam Smt Smiriti Irani ji Honorable Minister of Human Resources Development, Government of India, with a request to provide  required procedure to  identify to utilize my presence through  a committee, with Jawaharlal Nehru Technological University, Hyderabad to stand myself from ordinary person to Highness and Majestic, please give  necessary instructions  to place a committee at Jawaharlal  Nehru Technology University supported by other philosophical, spiritually in sighted persons  to understand Dharmaswaroopam or rule of King and Queen  or Directorate of King and Queen,  regularly. 

Copy to submitted Honorable Chief Minister of Andhra Pradesh Shri Nara Chandrababu Naidu gaaru  and Honorable Chief Minister of Telangana Shri Kovelakuntla Chandrasekhar rao gaaru and Opposition leader of AP Assembley Hon. Sri Y.S.JaganMohan Reddy gaaru, and Telangana Opposition leader Hon Sri D.JanaReddy gaaru to  ensure  to identify and utilize  my presence as Dharmaswaroopam or Rule of the King and Queen, through the procedure I am proposing ,  which  came in to existence as per the witness details of Agricultural University Scientists, Rajendranagar, Hyderabad.  my existence and development is a equivalent establishment  University, which will develop with the sharing and analysis by Pundits and professors and taking to the general public is simultaneously is very important for regeneration and reorganization of the society. 

Copy submitted to Hon.Human Rights Commission  Hyderabad with reference your reference official memorandum no.S.R.No.1932/2014, Date:26-2-2014, as No grounds to intervene --- from your office.  I am requesting to open my case and conduct detail inquire with the witness persons and my own explanations with the support of educated and knowledgeable persons of the society. I have to explain the details with support of witness and educated persons of the society. 

Copy submitted  to Hon. Vice Chancellor, Jawaharlal Nehru Technological University, Hyderabad, with a request to take as gift to  identify and utilize  presence in your University  premises through a committee,  I am ordinary person needs to recover my self  as Mighty and Majestic  with subject concerns of technical supported by the  philosophy and spiritually in sighted persons. regular analysis on the matter will give great quality of human thinking and establish that human quality of taking is each other is the highest concerned  of the nature.

Copy submitted to  Guru Shri Shri Ravishankar ji, Founder preacher of Art of living, with a request to ensure my  identification and  my presence for utilization as  gift of nature to whole human race, Please accept to take responsibility of  necessary coordination and development of the matter of Dharmaswaroopam or Rule of King and Queen, to confirm the beginning  of New era, or Golden age  or the Rule of human heart.    

Copy submitted to the Hon.Vice Chancellor, Acharya NG. Ranga Agricultural University, Rajendranagar Hyderabad with request to place a committee at University level to give the details of the witness of some Scientists and staff.  this is life and battle of an ordinary person with grant of extraordinary strategy given by the nature which we have to develop without any cadre feelings, and selfish feelings, among the individuals in the society. Understanding and giving importance to greatness of the person is the real essence of education. 

Copy to submitted Hon Dr Maganti Murali Mohan gaaru, MAA President Hon.Dr Dasari Narayana Rao gaaru, Senior Director, Hon. Shri Yarlagadda Shobu gaaru, Film producer, Hon. SS.Rajamouli gaaru, successful Director,  Hon. K.Chiranjeevigaaru, Mega Star and former Minister.  Hon. Shri K.Pawankalyan gaaru, Film, Actor, Janasena party Founder President  and other Film personalities and other known, unknown persons of the society.for necessary support  and help to survive best,   extend your truthful support to enable me to elevate best to the public regularly, and ensure me to identify through a procedure, which I am pursuing the government. 


Copy to submitted to  Telugu media and National Media with a request  to monitor on behalf of public to  identify my presence (Mainly in thinking and reasoning which is seriously neglected by the witness persons and some of the media persons and film personalities directly and indirectly.  Hence I am requesting the media persons to take keen responsibility,  I am ordinary person may look like disturbed if I am not allowed my self to develop the details keenly of Dharmaswaroopam    with the witnessed persons and support of spiritual and knowledgeable persons of the society, the matter unnecessarily deviating and my health is damaging. So, truthful support is the food or nourishment to me, to give my best to the society.  (I came to notice that wrong motivations on me by some of the witness persons and other staff, by depending upon any weak points without  understanding  or considering my total situation of psychological phenomena some people are interested to set me like ordinary person they encouraging wrong to set back me without respecting the  grant of nature through  me, to whole human race,  Hence I am requesting the gentleness and greatness of media persons not to  miss use me and do not allow any other to miss use me,  I will be develop with keen truthfulness towards Dharmaswaroopam or King and Queen  by  the each individual known and unknown to me.

Copy submitted to  the Office of the Dharmaswaroopam or Directorate of King and Queen for record and further pursuation of the matter. 

Yours faithfully


Sd/xxxxxxxxxxxxxxxx
His Highness, Majestic, Maharajashri shri  Anjani Ravishankar Pilla
Office of the Dharmaswaroopm or Directorate of King and Queen.

Hyderabad 
dated:21.6.2014