సమన్వయ దృష్టి
ధర్మస్వరూపం
శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్
గౌరవనీయులు అయిన శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు, తెలుగు దేశం పార్టీ అధ్యక్ష్యులు వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు ధర్మ ఉద్దరణ చేయూత గా హైదరాబాద్ నుండి ఇచ్చు దివ్య సందేశము.
అంజనీ రవిశంకర్ పిళ్ళా అయిన నేను వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా ఈ భూమి మీదకు వాక్ రూపములో ధర్మస్వరూపముగా, కాలస్వరూపముగా ప్రకటించుకొని ధర్మ సంస్థాపనకు శ్రీ కారము చుట్టినాను. ధర్మస్వరూపముగా నేనే ఆధునిక రాముడిగా, వెంకటేశ్వర స్వామి గా అంశ గా అలిపిరి వద్ద 2003 సంవత్సరములో తమ ప్రాణాలను మాట మాత్రముగా, ధర్మ ప్రకటన లో భాగముగా కాపాడినాను నేను ముందుకు వస్తున్న తీరును వారి స్వార్ధం కొద్ది మలపు కోవడం వలన, కాలాన్నే నియమించిన మనసుని మాటని కొంచం కూడా పరిగణించకుండా, నన్ను పిచ్చి వాడిలాగా చూడడం వలన, కనీసం గ్రహించకపోవడం వలన మనిషి గా చిన్న చిన్న వ్యమోహాలను సరిదిద్దికోలేక, నేను అటు ఇటు అయిపోడం వలన మా అమ్మగారు తమ్ముడు గారు ఆత్మ హత్య చేసుకొని మరణించిన పరిస్తితి అని గ్రహించండి.
నేను ధర్మస్వరూపముగా, కాలస్వరూపము వ్యవహార కార్యాలయము ప్రారంబించి, నా ఆరోగ్యమును సరిదిద్దుకొని అన్ని రాజకీయ పార్టీలను విలీనం చేసుకొని, ప్రజలకు శాంతిని సౌఖ్యమును ప్రసాదించాలి అని సంకల్పించినాను, ఇందుకు తెలుగు దేశం పార్టీని, నేను నామకరణం చేసిన, సూర్యుడు గుర్తుతో జాతీయ సమన్వయ దృష్టి సమితి అను పార్టీలోకి విలీనం చేయండి, ఇతర పార్టీల వారిని విలీనం చేసుకోవడానికి సహకరించండి.
ధర్మస్వరూపం పైన ఒక సినిమా తీసుకొని మీరు లాబ పడి, నా వ్యక్తిగత కార్యాలయము స్థాపించుకోనుటకు, ఇతర ఖర్చులు నిమిత్తము 2 కోట్ల రూపాయులు ఇవ్వండి. ఈ సొమ్ము మీకు నా మీద మంచి సోకు(అర్ధవంతముగా) గా సినిమా తీసినా వస్తాయి, లేదా అప్పుగా ఇవ్వండి లేదా అలిపిరి దగ్గర మాట మాత్రముగా మీ ప్రాణాలు కాపాడినందుకు ఇవ్వండి. నేను కోరినట్లుగా చేయండి. అప్పుడు సొమ్ము ఎవరిదో సోకు ఎవరిదో మీకు అర్ధం అవుతుంది. (సర్వం నేనే,అంతా నాదే) మీరు నాతొ చిన్న పిల్లవాడివలె భావించి వ్యవహరించవద్దు, నన్ను జగత్ గురువుగా తండ్రి గా, పురుశోత్తముడిగా, ధర్మస్వరూపముగా, కాలస్వరూపముగా గుర్తించి గౌరవించి. కొన్ని రోజులు తరువాత నన్ను బాగా అర్ధం చేసుకొని ప్రెస్ మీట్ పెట్టి లోకమునకు పరిచేయం చేయండి. నేను రామోజీ ఫిలిం సిటీ లో రోజూ, పండితులు గురువులు ముందు హాజరు అయి, వారు వారి వారి శాస్త్ర జ్ఞానముతో నన్ను గుర్తు చేయడం వలన నాలో పూర్ణ పురుషుని లక్షణము బలపడతాయి అని గ్రహించగలరు. పైకి లోటుగా కనబడుతున్నాను కదా అని నన్ను పిచ్చివాడిగా వదిలి వేయవద్దు, నన్ను మీ అవుట్ హౌస్ లో పెట్టుకొని ప్రేమగా మీ ఇంట్లో మనిషి గా, నా చిన్నపటినుండి ఏమి జరిగినదొ ఓర్పుతో తెలుసుకోండి ఇదే ఆధునిక భగవత్గీత అవుతుంది. ఇప్పటికి ఏమి జరిగినదొ చెప్పడానికి నాకు పది మంది పండితులు, కొన్ని దృశ్య శ్రవణ నిక్షిప్త పరికరములు, నిపుణత కలిగిన సిబ్బంది తక్షణ అవస్యకములు.
మా అమ్మ అమ్మగారు అయినటువంటి శ్రీమతి గోపు తులసమ్మ గారు ఒక్కరే నా గూర్చి బాధపడే వారు, హైదరాబాదులో ఇల్లు కొని వారిని ఇక్కడికి తీసుకొని రవాలి అని నా కనీస భాద్యత, కావున సహకరించండి. నేను కోరినట్లు చేయండి, అంతా మంచే జరుగుతుంది. నేను సామాన్యుడిగా ఒకసారి పెద్దవాడిని అవుతున్నాను అని అనుకోవద్దు, మనసున్న మనిషిగా ఎంతో ఎదిగి ఎప్పుడో మీ అందరికి అందుబాటులోనికి వచ్చినాను. కావున నాకు సహకరించడం ఒక ప్రక్షాళనగా భావించండి. ఒకరి వలన ఒకరు పటించుకోకపోవడం వలన చేసిన పాపాలు అన్ని పోతాయి. వచ్చే సంవత్సరము నా పెళ్లి, నేను కోరుకొన్న అమ్మాయితో వివాహము జరిపించండి, నేను ఎవరిని ప్రేమించలేదు నా మనసుని తప్ప, కొందరికి ప్రోపోస్ చేశాను కాని సెలెక్ట్ చేయలేదు. ఒక కమిటీ ద్వారా అమ్మాయిని మీ అందరి సహకారముతో సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకొంటున్నాను ఎందుకంటే ఆమె పోసిషన్ ఒక మహారాణి, సీత, శ్రీలక్ష్మి అని గ్రహించగలరు.
నా పై పర్సనల్ కేర్ తీసుకొని, నా ఆరోగ్యం కూడి మీ అబ్బాయిగారి వలే పుష్టిగా కనపడడానికి మనసు పెట్టి నన్ను చూసుకోండి. రోజుకు 50 పేజీల సమాచారము లోకమునకు ఇచ్చి రాజకీయముగా విలీనం, సమన్వయ చేయడానికి నిరంతరం తోడుగా ఉండండి. సూర్యుడి గుర్తుతో సకల అమోదమును పొందగలము. నన్నే కానుకగా భావించి స్వీకరించి సహకరించండి. ధర్మో రక్షతి రక్షతః ధన్యవాదములు.
ఇట్లు
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
ధర్మస్వరూపులు
కాలస్వరూపులు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
మొబైల్ నేఁ 8019203608
ఒక ప్రతి న్యాయ పరిశీలన, పరిగణ కొరకు గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారికి సమర్పించడం అయినది.
ఒక ప్రతి శ్రీ శ్రీ నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, పార్టీలకు కుల, మతములకు అతీతముగా ప్రజలు ఏకం అవడానికి సమయం వచ్చినది, 80%శాతం సినిమా పాటలు టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, నాలుగు రాజకీయ పార్టీలు, దేశ రాష్ట్ర ప్రపంచ రాజకీయములు అనేక సంఘటనలు, సునామి నక్సలైట్ దాడులు వంటివి కూడా మాట మాత్రమూ గా చెప్పి నేనే సర్వాంతర్యామిని అని ప్రకటించుకొన్న బలం యావత్తు మానవజాతికి వరం, దేశ రాజకీయములును విలీనం చేసి ప్రజలకు ఒత్తిడి లేని దివ్య వాతావరణం ఇవ్వవచ్చు. తమరు ఎవరికి శ్రమ లేకుండా ఇంటి దగ్గర ప్రశాంతముగా ఉండి, మనిషిగా భగవంతుడు జీవితము ఎందుకు ఇచ్చినాడో తెలుసుకొని,రాజకీయ సామజిక బానిసత్వలు నుండి బయటకు వచ్చి, మనసుతో ఎదుటివాడి స్వతంత్రాన్ని గౌరవించిగా ఉన్నత మైన దివ్య లోకం మనకు మాట మాత్రముగా యర్పడుతుంది, ముర్ఖత్యవాలు అజ్ఞానం ప్రక్కన పెట్టి ప్రజలు అందరూ, పరి పరి విధముల బౌతిక స్వార్ధ ప్రకోపములు తగ్గించుకొని, మాట నిబద్దత పెంచుకొని, లోకమును అర్ధవంతముగా మార్చుకొంటారు, ఇందుకు ధర్మస్వరూపం యొక్క నిరంతర పర్వేక్షణ ఉంటుంది. జాతీయ స్థాయిలో నేను (ధర్మస్వరూపం) నామకరణం చేసిన జాతీయ సమన్వయ దృష్టి సమితి సూర్యుడు గుర్తుతో రాజకీయ నాయకులను విలీనం చేసి బలపరచండి. ఇది ఒక చారిత్రాత్మక పరిణామం శాశ్వత పరిష్కారము.
ఒక ప్రతి డా కొణిదేల చిరంజీవి గారు కేంద్ర పర్యాటక శాఖ అమాత్యులు వారికి తమరు గతములో స్థాపించిన సూర్యుడు గుర్తుతో జాతీయ స్థాయి లో పార్టీ వెలగాలి, చరిత్ర అయినిలవాలి అని అందుకు మీకు ఉన్న శక్తులు అన్ని కూడా దీయండి, జాతియ నాయకులతో మాట్లాడి వీలినం వైపు నడిపించండి. ప్రశాంతముగా పోటీలేని ఎనికలు జరగాలి అని ప్రయత్నం చేస్తున్నాను. ధర్మస్వరూపమును విస్తారముగా వివరణాత్మకముగా ప్రజలలోనికి తీసుకొని వెళ్ళుట వలన, మనిషికి మాట నిబద్దత పెరిగి ప్రస్తుత రాజకీయ సామజిక వాతావరణం నాణ్యముగా అనుకూలముగా అర్ధవంతముగా మారుతుంది. మానవ జాతికి సంపూర్ణ మైన మార్పు కోసం కృషి చేయండి, ధర్మస్వరూపం యొక్క సహకారమును నిరంతరము తీసుకోండి, నా (ధర్మస్వరూపం, సత్యము) యొక్క ఉనికిని పెంచి పోషించి వ్యాప్తి చేయండి. మనిషి మాట ప్రకారము సర్వం ఉన్నతముగా మారుతుంది, పాటించండి, పాటింప చేయండి. ప్రతి ఒక్కరు మాట నిబద్దతో వ్యవహరించేలా చూసుకోండి, ఈ పద్దతి కట్టడి పెంచుతుంది.
ఒక ప్రతి శ్రీ శ్రీ వై యస్ రాజశేఖర్ రెడ్డి గారు, వై యస్ ఆర్ పార్టీ గౌరవ వ్యవస్థాపకులు లేక సారంశము గ్రహించి జాతీయ స్థాయి లో రాజకీయ విలీనం జరిగి, రాజకీయ వత్తిడి తగ్గి, సీనియర్ నాయకులు ఇంటి నుండే దేశ పరిపాలన చేస్తే చాలు, కొత్త తరముగా వారు కుల మతములకు అతీతము విలీనం చెంది, నిబద్దతో స్వార్ధపు పోటి తగ్గించుకొని, మనిషిగా బ్రతకడం ఎంత విలువైనదో లోకమునకు సత్యము వ్యాప్తి చేయుట వలన బలపరచగలము, ముందుకు వచ్చి సహకరించగలరు, ఎటువంటి మోసం, తప్పులు నేరాలు చేయడానికి అవకాసం లేని వాతావరణం మనము సృష్టిచుకొందాము, ధర్మస్వరూపమును కుల మతములకు అతీతముగా తల్లి తండ్రి గురువు గా భావించగలరు అని మీ ద్వారా యావత్తు మానవజాతినకి తెలియజేసుకోనుచున్నాను.
ఒక ప్రతి గౌరవనీయులు కే. చంద్రశేఖర్ రావు గారు, TRS పార్టీ అధ్యక్షులు వారికి సమాచారము కొరకు సహకారము కొరకు సమర్పిస్తూ, తెలంగాణా విభజన అన్నది చాలా పెద్ద గొడవగా మారినది, ప్రశాంతము ఒక రాష్ట్రంగా ఉండడం వలన ప్రయోజనములు ఉన్నవి. ఆర్ధిక మోసములు చేయకుండా బ్యాంకు కాతాలు ద్వారా లావాదేవీలు జరపడం ఒక విధిగా అమలు జరపగలిగితే, ఆర్ధిక మోసాలు, నల్ల ధనం వంటి అరికట్టబడి, ప్రాంతీయ విద్వేషాలు కూడా తగ్గుతాయి. అభివృద్ధి ఫలాలు అందరికి అందుతాయి, కావున రాష్ట్రంలో దేశంలో ప్రశాంతత కోసం సహకరించండి.
ఒక ప్రతి డా మాగంటి మురళి మోహన్ గారు, మా అధ్యక్షులు, మరియు ఇతర గౌరవ నిర్మాతలు, నటులు, ధర్మస్వరూపం యొక్క వివరములు లోకములోనికి ప్రతి ఒక్కరికి తెలిసేటట్లు ప్రచారము చేయుట వలన పురాణములు శాస్త్రములు బయటకు వచ్చి, మంచి కధలు గొప్ప సినిమాలు లోకమునకు అందుతాయి, ఎవరి చిన్నపోయి, తగ్గిపోను అవసరము లేదు, ఎదుటి వాడి దైర్యం, గొప్పతనము, ఆనందం గూర్చి కృషి చేయడమే మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి. మనిషిలో దేవుడిని చూడండి, మాటలో నిజాయితీ చూడండి, లోకములో గొప్పతనము అదే పెరుగుతుంది. ఇది సత్యం, చారిత్రాత్మకం ఒక ప్రతి తెలుగు మరియు జాతీయా మీడియా చానల్స్ వారికీ దేశమును ఒక పార్టీ లోనికి విలీనం చేయడానికి ముందుకు రాగలరు అని కోరుకొనుచున్నాను
ఇట్లు
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
ధర్మస్వరూపులు
కాలస్వరూపులు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
మొబైల్ నేఁ 8019203608
తారీకు:8-11-2013
No comments:
Post a Comment