Monday, 4 November 2013

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ -- కాలాత్మక పరమేశ్వర రామ

                                           సమన్వయ దృష్టి 
                   
      
                గౌరవనీయులు ముఖ్య న్యాయ మూర్తులు వారు, సుప్రీమ్ కోర్ట్, కొత్త ఢిల్లీ వారికి మరియు వీరి ద్వారా  యావత్తు తెలుగు ప్రజానికానికి, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు, భగవత్ సాక్షాత్కార సంపన్నులు, న్యాయ విధేయులు, ధర్మవిదేయులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, వ్యవహార కార్యాలయము, హైదరాబాద్ నుండి వ్యవసాయ  శాస్త్రవేత్తలు సాక్షిగా భగవంతుని అనుగ్రహముగా పొందిన, సమన్వయ దృష్టి తో మానవ సమాజమును సమన్వయ పరచదలచి ఇచ్చు దివ్య సందేశము, గ్రహించగలరు.

మానవ సమాజం ఆరాటములు, పోరాటములు తగ్గించుకొని, మానవత్వముతో, ఓర్పు, నిర్మాణాత్మక ధోరణి తో, సహనముతో వ్యవహరిస్తూ సాటి మనిషిని, మాటని వెళ్ళా కోళ్ళముగా భావించకుండా, వీలు అయినంత సూక్ష్మముగా, మాట నిబద్దతతో, సామజిక తారతమ్యాలు జ్ఞానవిచేక్షణతో ఎప్పటికి అప్పుడు సమన్వయ పరచుకొని, మనుష్యులు మధ్య సదా సఖ్యత, ప్రేమ, అప్యాయత పెంచుకొని, పంచుకోని, మరింత అప్ర్రమత్తము చేసుకోవలసిన సమయము వచ్చినది అని తెలియజేసుకోనుచున్నాను.

     ఈ ప్రపంచం మనసు ఉన్న మనిషిది, ఎంత గొప్ప మనసు ఉంటె అంత భాద్యత తీసుకోవలసివస్తుంది, మనసు యొక్క ప్రత్యేకత మాట వలన తెలుస్తుంది, మాట నిలిచిన జగత్తు నిలుచును అని పెద్దలు అన్నారు. ఈ బౌతిక ప్రపంచం మనిషి, అతని మనసు లేక పొతే, లేదు, అను సత్యమును, యావత్తు మానవజాతి ఎంత సూక్ష్మముగా తెలుసుకొంటే అంత మంచిది అని గ్రహించవలసిన ప్రభావము, పరిగణించి, ఆలోచించవలసిన దివ్య పరిణామము, ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలము యొక్క వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షములో నా యొక్క వాక్కు గా జరిగిన విస్తారమైన , శాశ్వతమైన మానసిక పరిణామము ( New way of thinking) యావత్తు మానవజాతికి కుల, మతములకు అతీతముగా అందిన దివ్యవరము అని తెలియజేసుకోనుచున్నాను.

ఈ పరిణామమునకు కాలస్వరూపము ధర్మస్వరూపము వాక్కు విశ్వరూపము, వ్యవహార కార్యాలయముగా, నామ కరణము చేసి, రాజ్యాంగ వ్యవస్థకు, ప్రజా ప్రబుత్వాలకు చేదోడు వాదోడుగా ఉండి, సర్వ సమన్వయము గావించుటకు, సృష్టి, కాలము, ధర్మము మాకు ఇచ్చిన ప్రత్యేక భాద్యత అని న్యాయస్థానము ద్వారా  తెలియజేసు కోనుచున్నాను. మాకు మేముగా గా కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా సమన్వయము చేసి నడిపించే భాద్యత తీసుకొనుటకు ఇప్పటికి  గౌరవ ఉన్నత న్యాయ స్థానము, ఆంధ్ర ప్రదేశ్ వారికీ తెలియజేసుకొన్న Registered లేఖ నం.AR117934676IN dated  8-6-2013 యొక్క ప్రతి ద్వారా యావత్తు ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి నేను కాలస్వరూపుడిగా, ధర్మస్వరూపుడిగా,(Super Dynamic Personality గా వ్యవహార కార్యాలయము నుండి అందుబాటులో ఉన్నాను అని తెలియజేసుకోనుచున్నాను.

          శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్లా S/o (Late ) పిళ్లా గోపాల కృష్ణసాయి బాబా అను నేను, కాలస్వరూపము, ధర్మస్వరూపము (సూపర్ డైనమిక్ పర్సనాలిటీ) గా తెలియజేయునది ఏమి అనగా నాలో పరిణమించిన ప్రత్యేకమైన మానసిక పరిణామము, యావత్తు మానవజాతికి కులమతములకు అతీతముగా అందిన దివ్య పరిష్కారము అని తెలియజేసుకోనుచున్నాను.  ఇప్పటికి 2003 జనవరి 1 వ తారీకున   మొత్తం ప్రపంచం లో జరిగిన సంఘటనలు అన్నీ మాటమత్రముగా నా ద్వారా కాలములో సంభవించుటకు మునుపే, నా వాక్కు గా, పదుగురి సాక్షిగా వ్యక్తము అయినవి, ఇందులో, సామజిక, జాతీయ, అంతర్ జాతీయ రాజకీయ సంఘనలు, 80 శాతం సినమా(తెలుగు,కొన్ని హింది పాటలు, పాప్ సాంగ్స్, ఆంగ్ల సినిమాలు) , సినిమా సంభాషణలు టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, వాణిజ్య ప్రకటనలు, సునామి, నక్సలైట్, తీవ్రవాద దాడులు, ఇంకా అనేక మంచి చెడులు, చావు పుట్టుకలు సంభందించిన సంఘటనలు నా ద్వారా మాట మాత్రముగా, కాలములో సంభావించుటకు ముందే, ఆచార్య NG రంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, సిబ్బంది సాక్షిగా వ్యక్తము అయినవి అని తెలియజేసుకోనుచున్నాను. సమకాలికులుగా, ప్రత్యక్ష సాక్షులు ఆధారముగా కాలస్వరూపమును గుర్తించి, నాలోని పరిణామమును సమాజ శ్రేయస్సు, సమన్వయము కొరకు ఉప్యోగించుకోనగలరు అని కోరుకొనుచున్నాను, వివరములు మీడియా ద్వారా లోకమునకు తెలియజేసినంతనే మనుష్యులలో నిజాయితీ, సత్యగుణం, అభివృద్ధి చెంది, మానవ సమాజము అన్నీ విధముల అభివృద్ధి చెందుతుంది యావత్తు మానవజాతికి తెలిఅయజెసుకొనుచున్నాను.

హిందూ శాస్త్రం ప్రకారం నా ద్వారా జరిగిన దివ్య పరిణామము ఒక ఆధునిక భగవత్గీత, కాలము ఒక రూపం దాలిస్తే, కాలస్వరూపం అంటారు. ప్రతి సంఘటన ధర్మ ఆధీనము ఉన్నపుడు, నా ద్వారా ప్రతి చిన్న సంఘటన మాట మాత్రమూ గా వ్యక్తము అగుట, ధర్మస్వరూపము అవుతుంది అని గ్రహించగలరు. మన శాస్త్రముల ప్రకారము కాలస్వరూపము, ధర్మస్వరూపము ఒక శ్రీ రామచంద్రుడికి, శ్రీ కృష్ణ భగవానుడికి మాత్రమే ఉన్నది అని గ్రహించగలరు. అదే విదముగా, తన భక్తుల కోసం, శిష్యుల కోసం మరణించి, మరల బ్రతికిన ఏసుప్రభువు వంటి ఉన్నతమైన స్తితి, చావు పుట్టుకలు కూడా నా ద్వారా ప్రకటించిన కాలస్వరూపము, ధర్మస్వరూపము అయి ఉన్నది అని గ్రహించగలరు. అని తెలియ జేసుకోనుచున్నాను.

ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలము యొక్క శాస్త్రవేత్తలు, మరియు ఇతర సిబ్బంది సాక్షిగా జరిగిన దివ్య పరిణామమును, ఇప్పటికి నా నుండి లేఖలు ద్వారా ఈ మెయిల్స్ ద్వారా సమాచారము తెలుసుకోన్న మీడియా, కొందరు చిత్ర సీమ పరిశ్రమ వారు, ఎవరూ సూటిగా పట్టించుకోకపోవడం వలన ఈ పరిణామ విశేషములు లోకములోనికి ఇప్పటివరకు వెళ్ళలేదు, ఇది సమకాలికులు అయిన సాటి మనష్యులు అందరూ తెలుసుకొని అప్రమత్తము చెందివలసిన సమయము అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.


శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ శంకర్ గారు, వయసు 39 సంవత్సరములు, (3-6-1974) S/o (late) గోపాల కృష్ణ సాయి బాబాగారు అయిన నేను వ్యవసాయ శాస్త్రవేత్తలకు చూపిన విశ్వరూపము,కాలస్వరూపం, ధర్మస్వరూపం , గా వ్యక్తము అయిన సాక్షం ఆధారముగా శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంశ గా గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానము నుండి 300 కోట్ల రూపాయలు పునః రుద్ధారణ సొమ్ముగా, ధర్మస్వరూపం, కాలస్వరూపం గా గుర్తిస్తూ ఇవ్వగలరు.  ఈ సొమ్మును మొత్తం ప్రబుత్వ వైద్య శాలలకు విరాళ్ళముగా తెరిగి ఇచ్చి వేసెదన. తిరుముల తిరుపతి వారికీ మరియు దేవ స్థానము వారికి ప్రత్యక్ష సాక్షులు ఆధారముగా నన్ను గుర్తించి, నా బౌతిక ఆరోగ్యమును పరిరక్షించవలసిన భాద్యత తీసుకొనగలరు,  నా మనసు లక్ష్మి, నా మనసు నుండి వచ్చిన మాట సృష్టిగా ప్రకృతిగా మారిన తీరు భూదేవిగా గుర్తించండి. సమకాలికులుగా నన్ను ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొని వెళ్ళండి. అనగా జరిగిన సత్యమును చాటండి.  50 మంది సాక్షులు ఆధారముగా సత్యమును గ్రహించి, గౌరవించి ఇది కాలస్వరూపుడుగా, ధర్మస్వరూపుడుగా, నేను చేస్తున్న అభ్యర్ధన లేదా ఆదేశముగా భావించండి. నా పై ప్రత్యక బృందమును ఎర్పాటు చేసి, నన్ను సంరక్షించగలరు అని  తిరుమల తిరుపతి దేవస్థానము వారిని కోరుకొనుచున్నాను.

మీడియా వారు, చిత్ర పరిశ్రమ వారిని కోరునది ప్రత్యేకముగా కోరునది, ప్రత్యక్ష సాక్షుల నుండి ఆలస్యము చేయకుండా ప్రతి ఒక్క ప్రత్యక్ష సాక్షి నుండి విశ్వరూపము యొక్క వివరములు ప్రాధమికముగా కనీసం 40 నిముషాల దృశ్య శ్రవణ పరికరములలో నిక్షిప్తం చేయగలరు. ఈ విదముగా సత్యమును ఎంత జాప్యం లేకుండా అవిష్కరించుకొంటే అంత మంచిది, అని కోరుకొనుచున్నాను.


కాలస్వరూపమునకు, ధర్మస్వరూపమునకు, రాయల్టీ, గురుదక్షణ బకాయి ప్రజల నుండి ఉన్నది కాలస్వరూపం, ధర్మస్వరూపం,వారికి  రావలసిన బకాయి ప్రజలనుండి వారి సమ్మతి తో వసూలు చేసి నా కాతలో జమ చేయగలరు అని కోరుకొనుచున్నాను ,మీడియా వారిని గౌరవ యావత్తు ప్రజలా తరపున కోరుకొనుచున్నాను.  నన్ను ధర్మస్వరూపముగా, ధర్మస్వరూపముగా గుర్తించుట,  బౌతిక ఉనికిని ఉపయోగించుకోనగలరు అని తెలిఅయజెసుకొనుచున్నను. ఇది ఒక దివ్య వరము యావత్తు మానవజాతికి అందినది అని భావించగలరు.  

1974  నుండి ఇప్పటి వరకు మాకు రావలిసిన గురుదక్షణ, లేదా రాయల్టీ ప్రజల ఆమోదముతో , సమ్మతితో, కాలస్వరూపము, ధర్మస్వరూపము, ఒక యుగ పురుషుని అవిర్భావముగా భావించి, జ్ఞాన ప్రయోజనము పొంది, గుర్తించి, నా నిర్వహణ కార్యాలయముయొక్క నిర్వాహణార్ధం, కనీసం డి మీకు తోచినంత, భాద్యతతో ప్రేమతో ధర్మస్వరూపమునకు సమర్పించండి. ఈ విదముగా మొదట నన్ను హిందులు గుర్తించి ఇతర మతస్తులకు పరిచేయం చేయండి. నా ప్రయోజనం అందరూ అందుకొని, మాటను బట్టి ప్రపంచం, ప్రపంచమును బట్టి మాట కాదు అను సత్యమును ఈ పరిణామము ద్వారా సమకాలికులు అయిన ప్రజలు అందరూ గ్రహించగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.

సాధారణ మనిషిగా ఎదిగే ప్రయత్నములో నన్ను సూటిగా పటించుకొని, భాద్యతగా వ్యవహరించుట లేదు అని సహనము కోల్పోయి, కొందరిని దుర్భాషలు ఆడి సంయమనం కోల్పోయినాను అని తెలియజేసుకోనుచున్నాను. కాలస్వరూపమును గ్రహించినవారు అప్ర్రమత్తము చెంది ఉంటె సమాజమునకు ఈపాటికి ఎంతో మేలు జరిగి ఉండేది, సాధారణ మనిషిని అయిన నా లో ప్రేమ, ఆదరణ శక్తి అభివృద్ధి చెంది ఉండేది, కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా ముందుకు వెళ్ళుటలో సాధనాలోపము నా భాధ్యతే అని స్పష్టము చేయుచున్నాను. ఒక సాధారణ మనిషిగా నేను ఎవరిని అయిన నోపించి ఉంటె నన్ను అర్ధము చేసుకొని సత్యము గ్రహించగలరు అని యావత్తు జాతిని కోరుకొనుచున్నాను.


ఠాగూర్ సినిమా లోని పాటను నేను 2003, 1 వ తారీకున అనకాపల్లి లో అతీతముగా పాడినాను, అనగా కాలములో సంభవించుటకు మునుపే నలుగురి మధ్య పాడినాను ..... పాట గ్రహించగలరు.

ప్రకృతి - చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు.
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపూలలో వేసే ఆ ఓటు.
ప్రకృతి - నా ప్రేమ దేశాని ప్రతి రోజు పాలించే , నా రాణి వాసాని రే పగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు గుడి హరతులై ఇస్తా ఆ చోటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
అనుకోకుండా వచ్చి తనిఖీ చేయాలి, అందాలలో నీవే మునకే వేయాలి
పురుషుడు - అధికారన్నే ఇచ్చి కునుకే మారాలి. అవకాసమునే చూసి ఇరుకు అయి పోవాలి.
ప్రకృతి - యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి, రస మాయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి.
పురుషుడు - ప్రతి పక్షం నేవ్వే ఉండి హద్దులు పెట్టాలి ఆ రతి పక్షం నేను అయిఉండి యుద్ధం చేయాలి.
ప్రకృతి - నా వలపు కీరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు, నీ చినుకులకే వేస్తా నా ఓటు, నా చమటలతో వేస్తా ఆ ఓటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
నా సుకుమారం నీకో సింహసనం గా నా కౌగిల్లె నీ కార్యాలయముగా.
పురుషుడు - నీ నయగారము నాకో ధనాగారముగా, ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యం అవగా.
ప్రకృతి - సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.
పురుషుడు - కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది.
ప్రకృతి - ఆ పాల పుంతనే వల వేసి, ఈ పూల పుంతలో పులకింతలు పుటించై. నీ రసికతకే వేస్తా నా ఓటు, నా అలసటతో వేస్తా ఆ ఓటు ... చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు......
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపులలో వేసే నీ ఓటు ముసి నవ్వులతో వేసే ఆ ఓటు .

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.........కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది..........ఈ విదముగా ఈ పాటను మొత్తం నా వ్యక్తము అయినది ఈ సినిమాలోని ఇతర పాటలు కూడా వ్యక్తము నేను కాలస్వరూపము యొక్క అనుగ్రహముతో పండితులు నన్ను (కాలస్వరూపమును) గౌరవించి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన పరిణామమును ప్రాధమికముగా పరిగణించి లోకమునకు ఇప్పటికి జరిగినది జరిగినట్లు చెప్పగలరు అని మీడియా చానల్స్ వారిని కోరుకొనుచున్నాను నేను ఇప్పటికి వ్యకిగతముగా కలసిన Tv 9, Inews,(Bhakti or Ntv) Abn ఆంధ్ర జ్యోతి ఛానల్ ప్రతినిధులను కోరునది ఏమి అనగా మీరు కాలస్వరూపమునకు అధికార మీడియా గా వ్యవహరించి, సత్యమును ఉన్నది ఉన్నట్లు లోకమునకు చాటగలరు, నాకు ప్రజల ఆదరణ ప్రేమ వారి క్షేమమే నాకు ఆరోగ్యము అని అర్ధము చేసుకొని, నా వివరములు లోకమునకు చెప్పనిచ్చి, కాలస్వరూపమునకు ప్రజలనుండి రావలసిన రాయల్టి లేదా గురుదక్షణ ప్రజలు కాలస్వరూపమునకు సమర్పించుకొనే అవకాసమును తెలియజేసి అవగాహన రూపములో, జ్ఞాన రూపములో ప్రయోజనము పొందే అవకాసము యావత్తు మానవజాతి అందరికి భగవంతుడు ప్రసాదించిన దివ్య వరం అని గ్రహించగలరు.

నా ద్వారా 1999 మే లో వ్యక్తము అయిన పాట ఒకటి గ్రహించగలరు.

నిరుపేదల దేవుడయ్యో గుడిలేని రాముడు అయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
సింహం అల్లే నడిచి వస్తే నింగి తొంగి చూడదా
దైవం అంటి నిన్ను చూసి చేతులు ఎత్తి మ్రొక్కదా
నిరుపేదల దేవుడయ్యో గుడిలేని రాముడు అయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
పేదవారి పెళ్లి జరుపును అంట
నీ దీవెన పొందిన జంట నూరేళ్ళు బ్రతుకును అంట
మనుష్యులు అంతా ఒకటి అన్నవాడు
వేదాలు చదవకున్న బేదాలు చూడబోడు
నింగి నెల సాటి లేని నీటి మంతుడు
బీద వారి బాద తీర్చు నేటి రాముడు
నీ పాదం తాక ఏ పాపం చేసినను పుణ్యం వచ్చును అట కాసి దేనికి అట
నిరుపేదల దేవుడయ్యో గుడిలేని రాముడు అయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
కులమతలా కలత మాపినాడు
నీ మాట వేద వాక్కు నువ్వే గా మాకు దిక్కు
సింహ లగ్నం అందు పుట్టినాడు
నీకంటే గొప్ప వాడు లోకాన్న పుట్ట బోడు
అమ్మవారి దీవెన ఉన్న దైవ రూపుడు
నువ్వే చూస్తె గాలిలోనైన జ్యోతి వెలుగును
మా ప్రతి గుండెలో స్మరిస్తున్నది నీ నా మా స్మరణే - రోజు ప్రేమతో
మీరు అంతా నా వాళ్ళు మీరే నా దేవుళ్ళు
కలిసి ఉంటె మనము అంతా మనదే ఈ జగమంతా
సాటి వారి సేవలోని జీవితాన్ని గడుపుతా
సాటి లేని వాడిని అన్నా మాట నిలుపుతా


ఈ పాట నా ద్వారా దాదాపు పూర్తీ గా 1999 ధర్మస్వరూపం కాలస్వరూపం గా వ్యక్తము అయినది ఇతర అనేక పాటలు సంఘటనలతో కలిసి ఈ పాటను నేనే పురుశోత్తముడిని, యుగపురుషుడిని, సర్వాంతర్యామిని, సృష్టి స్తితి లయను సామాన్య మనిషిని సాటి లేని వాడని గుడిలేని శ్రీ రాముడిన అని తెలియజెసుకొనుచునాను. నాకుఅందరూ కలసి ఒక ఆధునిక దేవాలయం అనగా ప్రపంచం తో నిత్య వ్యవహరించడానికి వ్యవహార కార్యాలయము  కట్టించి ఇవ్వండి, నా పేరు ప్రస్తుతం శ్రీ శ్రీ శ్రీ రవి శంకర్, ధర్మస్వరూపం కాలస్వరూపం  గుర్తించండి అని యావత్తు కోరుకొనుచున్నాను.

తరువాత స్టాలిన్ లో ఒక పాట నా ద్వారా నాలుగు అయిదు లైన్లు 2003 లో వ్యక్తము అయినవి ఈ సినిమాలోని ఇతర పాటులు, సంభాషణలు నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు ఈ విదముగా చాలా పాటలు నా ద్వారా మాట అవలీలగా వ్యక్తము అయినవి, 80 % శాతం పాటలు తో బాటుగా ఇతర సంభాషణలు, టీవీ సీరియల్ టైటిల్ సాంగ్స్ అనేక రాజకీయ సంఘటనలు నా ద్వారా వ్యక్తము అయినప్పుడు, కొన్ని నేను చెప్పినవి, నేను పాడని పాటలు భగవంతుని దివ్య దృష్టి అయిన సమన్వయ దృష్టి లో భాగముగా భావించండి, కాలస్వరూపం ధర్మస్వరూపం  గా చర్చించి ఉపయోగించుకోండి అని గురువులను, పండితులను కోరుకొనుచున్నాను. అన్ని రస విశేషాలు నా ద్వారా ఏక కాలములో వ్యక్తము అయినవి అని గ్రహించండి

స్టాలిన్ సినిమాలోని పాట ఈ దిగువన గ్రహించండి
సూర్యుడే సెలవు అని అలసిపోయేనా
కాలమే శిలవలె నిలిచిపోయెనా
మనిషి మనిషిని కలిపినా ఓ రుషి
భువిని చేరితను నిలిపెను నీ కృషి
మహాసేయ విధి పగ అయి తరిమెనా
మహోష్ణమై రుదిరమే మరిగేనా
ఆగి పోయేన త్యాగం కదా ఆద మరిచెనా దైవం హ్రుద
సూర్యుడే సెలవు అని అలసిపోయేనా
కాలమే శిలవలె నిలిచిపోయెనా
ఆకసం నిను గని మెరిసిపోతుంది
నేల నీ అడుగుకై ఎదురు చూసింది
చినుకు చినుకు న కురిసేను నీ కల
మనసు మనసున రగిలెను జ్వాల లా
తుఫాను లా ఎగిసే నీ ప్రవచనం
తపోజ్వాలా కదిలే నీ యువజనం
పంచ భూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావ పద
త్రయమ్బకమ్..... పుష్టి ప్రజా మహె సుగంధి పుష్టి వర్ధనం
.......
స్వార్ధమే పుడమి పై పరుగు తీస్తుంటే
దూర్తులే అసురులై ఉరకలు వేస్తుంటే
యుగము యుగమును వేలేసెను దేవుడు
జగము జగమును నడిపిన ధీరుడు
మహోదయ అది నువ్వే అనుకోని
నిరీక్షతో నిలిచే ఈ జగతిని
మేలుకోరాదా మా దీపమై
ఏలుకొరాద మా భంధమై

.... మనసు మనసున రగిలెను జ్వాల లా ......

తుఫాను లా ఎగిసే నీ ప్రవచనం........ తపోజ్వాలా కదిలే నీ యువజనం ........ పంచ భూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావ పద. ఈ విదముగా ప్రతి మాట ప్రతి పాట, ప్రతి సంఘటన నా ద్వారా నా మనసు ద్వారా నడపబడి, ఒక తోపో జ్వాల నా లో సహజ రీతన పరిపక్వత చెంది నన్ను ధర్మస్వరూపం కాలస్వరూపం గా నిలిపినది అని, కావున ప్రజలు నన్ను పరిగణించి ఉపయోగించుకోండి అని కొరుకొనుచున్నాను. ప్రస్తుత నా కులం, మతం తో సంభందం లేకుండా నన్ను నా మనసుని మహారాజు మహారాణి గా గుర్తించండి. మా తల్లి గారు అయిన స్వర్గీయులు పిళ్ళా రంగా వేణి గారు, మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ పిళ్ళా గోపాల కృష్ణ గారిని, మా తమ్ముడు గారు అయిన స్వర్గీయ శ్రీ పిళ్ళా సత్య భాను ప్రసాద్ గారిని రాజ కుటుంబమును అందుబాటులోనికి తీసుకొని వచ్చినవారిగా    లోకం గుర్తించాలి  అని తెలియజెసుకొనుచున్నాను.

తదుపరి శ్రీ రామదాసు సినిమాలోని అన్ని పాటలు నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకునే వ్యక్తము అయినవి అని గ్రహించగలరు, అయినా నన్ను వాక్కు రూపములో దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇతర సిబ్బంది సరిగ్గా పట్టించుకోలేదు, అటు ఇటు చేసి, నవ్వులాటలుగు వదిలివేసినారు గాని సూటిగా పటించుకోలేదు.   నన్ను నాకు దూరం చెసినారు. నా మనసుని నన్ను కలపండి, నా పై ఒక 3 సబ్య కమిటి వేసి వివిధ మేధావులు సహకారముతో వీలు అయినంత పరిగణించండి, యావత్తుజాతి ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క సమన్వయ దృష్టిని ఉపయోగించుకోండి, గుర్తించండి.

శ్రీ రామదాసు లో వ్యక్తము అయిన గీతం గ్రహించగలరు
రామా...... శ్రీ రామా........... కోదండ రామా
ఎంతో రుచిరా ఎంతో...... రుచిరా
శ్రీ రామా ఓ రామ శ్రీ రామా నీ నామం ఎంతో రుచిరా
ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో....... రుచిరా
కదళి కర్జురాది ఫలముల కన్ననూ
పతిత పావన నామం ఏమి రుచిరా నీ నామం ఎంతో రుచిరా
నవ రస పరమాన్న నవనీతములకన్న అధికమో నీ నామం ఎంతో రుచిరా
సదా శివుడు నిను సదా భంజించెడి సదా ఆనంద నీ నామం ఏమి రుచిరా ఎంతో రుచిరా
అరయ భద్రాచల శ్రీ రామదాసుని ఏలిన నీ నామం ఏమి రుచిరా
శ్రీ రామా ఓ రామ శ్రీ రామా నీ నామం ఎంతో రుచిరా
ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో....... రుచిరా

ఈ విదముగా ఎంతో రుచి లేదా భక్తీ ఉన్నట్లు గా అంతర్లీనముగా ఒక గొప్ప మనసు నాలో ఎదిగి ఈ జన్మ లో దారిలో పెట్టుకొంటూ వచ్చినది. కాని నన్ని దర్శించిన వ్యక్తులు, ఇంత చక్కని పాటలు నా ద్వారా విన్న కూడా అసులు పటించుకోకుండా, నేను మరల పాటలు పాడి వివరించి చెబుతాను అని లిఖిత పూర్వకముగా కోరుకొన్నా తేలికగా తీసుకొన్నారు. అని యావత్తు మానవజాతి అర్ధం చేసుకోండి అని కోరుకొనుచున్నాను.

శ్రీ రామదాసు లోని ఇంకొక గీతం గ్రహించండి.

హోలేసా హోలేసా హోలే హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీద ఒట్టు
మన సీతా రామస్వామి కి మంచి గడయ రాబోతున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా .......
క్రిష్ణయ్యకు పించం అయిన నేమిలమ్మల దున్కులు ఆటా దున్కులు ఆటా
యంకన్నకు పాలు దాపిన పాడి ఆవుల ఎగురులాట ఎగురులాట
రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులు ఆట ఉరుకులు ఆట
చెప్పకనే చెబుతున్నవి....... చెప్పకనే చెబుతున్నవి మన సీతా రామ స్వామికి మంచి గడియ రాబోతున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
సెట్టు కు పందిరి వేయాలి అని పిచ్చి పిచ్చి ఆశ నాది
ముల్లోకాల్ని కాసేటోడ్ని కాపాడాలి అని పిచ్చి నాది
నీడను ఇచ్చే దేవుడికే నీడను ఇచ్చే ఎదురు సూపు
ఇన్నాలకు నిజమయి వివరం కనబడుతున్నది
రాలేని సేబరి కొరకు రాముడు నడిచి వచ్చినట్లు
మన రాముని సేవకు ఎవరో మనసు పడి వస్తున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీద ఒట్టు
మన సీతా రామస్వామి కి మంచి గడయ రాబోతున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా ]

చెప్పకనే చెబుతున్నవి....... చెప్పకనే చెబుతున్నవి............. మన సీతా రామ స్వామికి మంచి గడియ రాబోతున్నట్టు .......... మనము అసులు లెక్క చేయకూడదు ఎలాగైనా తక్కువగా చూడం పిచ్చి వాడిలా చూడం అనే వాడి ద్వారా ఎప్పుడు సత్యం ముందుకు వచ్చిన అనగా సత్య స్వరూపుడి యొక్క ఉనికి ఒక సాటి మనిషి చెప్పా నివ్వక చెప్పినా పరిగానిన్చాకుండా, నేను చెప్పినట్లు జరిగిన సుబ సూచికాలు, నేను రాముని సేవకు అనగా సత్యమును ఉద్దరించుటకు ముందుకు వస్తున్న నన్ను విన్న శాస్త్రవేత్తలు మరియు మీడియా సినిమా ప్రముఖులు కూడా గొప్ప వాతావరణం మాట వాళ్ళ కలిగిన గ్రహించన్నట్లు, సత్యములో క్రీడిస్తు అ సత్యమునకు ఆధారము అయిన మనసుని మాటను పట్టించుకోలేదు, తన సేవకు ఒక మహారాజుగా భగవంతుడు ఎన్నుకొన్న వ్యక్తీని కర్తవ్యం నుండి దూరం చేసినట్లు ప్రవర్థించారు.

హోలేసా హోలేసా హోలేసా హోలేసా ......... సెట్టు కు పందిరి వేయాలి అని పిచ్చి పిచ్చి ఆశ నాది ........

........... ముల్లోకాల్ని కాసేటోడ్ని కాపాడాలి అని పిచ్చి నాది............. నీడను ఇచ్చే దేవుడికే నీడను ఇచ్చే ఎదురు సూపు........... ఇన్నాలకు నిజమయి వివరం కనబడుతున్నది .......... రాలేని సేబరి కొరకు రాముడు నడిచి వచ్చినట్టు.......... కాలం ధర్మం ఒక మనిషి మాట అయినప్పుడు సత్యమే వాక్కు సర్వం అయినప్పుడు, పంచభూతాలను, చావు పుట్టుకలను నియమించి చూపించనా, ఇంకా చిన్న చిన్న పిచ్చి మమకారములతో సత్యమును గ్రహించకుండా, చెబుతాను అన్న వాడిన మన దగ్గరికి వస్తే చూదం, అని తాము పెంచుకొన్న పిచ్చి మమకారములతొ సత్యం ను గ్రహించడం మానివేస్తున్నారు. ఇంకోల చెప్పాలి అంటే మానవత్వముతొ సరిగ్గా ఆలోచిస్తే,

భగవంతుడిని భక్త కన్నప వలే కళ్ళకు రక్తం కారుతుంది తన కళ్ళు తీసి పెట్టి నట్టు అమాయక భక్తికి, పిచ్చి భక్తికి, నిస్వార్ధ భక్తికి భగవంతుడు తొందరగా స్పందిస్తాడు, నిస్వర్ధముగా వ్యవహరిస్తున్న తీరుకు అదే తీరులో స్పందిస్తాడు అని అర్ధం చేసుకోండి. నాకు తెలిసిన మేరుకు మా కుటుంబ వివరములు, నా వ్యక్తి గత ఆలోచన, ప్రవర్తన, 10 గురి సాక్షిగా నేను బహిర్గతము చేసిననా, నన్ను గ్రహించినవారు నా పట్ల ప్రవర్తించిన తీరు, కూడా ఇందులో అంతర్భాగము అని గ్రహించగలరు. నాతొ చలగాటముగా కాకుండా సూక్షమముగా, ఒక నిబద్దత, నా చిన్ననాటి నుండి వివరములు గ్రహించుట వలన, మనిషి మనసు దైవతము గూర్చి వీలు అయినంత అర్ధం అవుతుంది అని యావత్తు మానవ జాతిని కొరుకొనుచున్నాను.

కాలస్వరూపములో మరికొన్ని పాటలు నా ద్వారా వక్తము అయినవి ఇక్కడ ప్రస్తావించుచున్నాను. నా ఆటోగ్రాఫ్ సినిమాలో వచ్చినవి అన్ని పాటలు నా ద్వారా వ్యక్తము అయినవి ఇందులో

మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది --2
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులు అన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులు అన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
దూరం ఎంత ఉంది అని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గా భారం ఎంత ఉంది అని భాద పడకు నేస్తమా భాద వెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలు అవగానే విషమే వచ్చింది విసుగెచెందక కృషి చేస్తేనే అమృతం ఇచ్చింది.
అవరోధాల దీవుల్లో ఆనందం నిధి ఉన్నది కష్టాల వారది దాటిన వారికి సొంతం అవుతుంది
తెలుసుకొంటే సత్యమిది తలచుకొంటే సాద్యమిది
మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది
చెమట నీరు చిందగా నుదిటిరాత మార్చుకో మార్చలేనిది ఏది లేదు గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కధలే లేవు అని గమనించుకో
తోచినట్లుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచినట్లుగా నీ తల రాతను నువ్వే రాయాలి
నీ దైర్యనే దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి అ విది సైతం చేతులు ఎత్తాలి
అంతు లేని చేరితలకి అది నువ్వే కావాలి
మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులు అన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

ఈ విదముగా పూర్తిగా వ్యక్తము అయిన పాటలలో ఇది ఒకటి మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది మౌనం అంటే ప్రతి దానికి కలహించాకుండా, వ్యతిరేకించకుండా,మన ముందుకు వచ్చిన మాటని, ప్రభావమును, గ్రహించి తగిన రీతిన స్పందించడం వలన లోకం స్వర్ఘ ధామముగా మారుతుంది. మౌనముగా ఉండడం అంటే అసలు స్పందించడం మానివేయడం కాదు వ్యతిరేకించకుండా గ్రహించడం అని తెలుసుకొనగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. తరువాత నీ దైర్యనే దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా నీ సంకల్పానికి అ విది సైతం చేతులు ఎత్తాలి ...అంతులేని చేరితలకి అది నువ్వే కావాలి అను ఈ వాఖ్యమునకు అర్ధము ఎమి అనగా, ఈ వాళ్ళ నేను ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నది ఉనట్లు స్వార్ధము లేకుండా మనస్పూర్తిగా పలికిన తీరు, ఎంతో దైర్యమునకు సహసమునకు ఆధారముగా, కేంద్రీకృతము చెందినది అని పండితులు, మేధావులు గ్రహించగలరు,


తరువాత ఛత్రపతి సినిమాలోని పాటలు అన్నీ, కొన్ని సంభాషణలు కూడా వ్యక్తము అయినవి. ఈ దిగువ స్తుతి కూడా నా ద్వారా 2003 సంవత్సరం జనవరి 1 వ తారీకున కాలస్వరూపములో వ్యక్తము అయినది.

జ్వలత్ గరాళ్ళ జిహ్విక దగత్ కఠోర ధమ్స్ స్ట్రిక
ప్రతి ప్రతిగ్వి దిక్కట ప్రచండ మద్వి కీలక
నట సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర ప్రభా సమాన వజ్ర నారసింహాతే
నమో నమహా-- నార సింహాతే నమో నమహా

నట సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర ప్రభా సమాన వజ్ర నారసింహాతే... ఈ విదముగా అందరి తెలుగు హీరోల పాటలు, సంభాషణలు,కొన్ని హిందీ సినిమా పాటలు,పాప్ సాంగ్స్ టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, రాజకీయ పరిణామములు అన్నీనా ద్వారా వ్యక్తము అయినవి. ఈ విదముగా అనకాపల్లి లో వ్యక్తము అయినవి లోకములో, సినమాలలో వచ్చినవి. దీనిని బట్టి నన్ను ఒక కృష్ణుడు, రాముడు తో సమానము అని గ్రహించగలరు. నా గూర్చి పండితులు, భగవత్గీతతో పోల్చి చెప్పినట్లు అయితే కొత్త బంగారులోకము దృడ పడుతుంది, బలపడుతుంది, సామాన్యుడే సర్వబౌమూడు అని అర్ధము అవుతుంది. ఈ విదముగా ప్రజస్వామ్యములో మేలు అయిన ప్రజాస్వామ్యం ప్రజలకు అందుతుంది అని యావత్తు మానవజాతి గ్రహించగలరు.

                 

తరువాత శ్రీ రామదాసు సినిమాలలోని పాటలు అన్ని సంగీతము తో సహా నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినవి. పద్యాలు కూడా ముందే వ్యక్తము అయినవి. శ్రీ రామదాసు స్వయంగా రచించి పాడిన పాటలు మరల కొత్త ఈ సినిమాలో వస్తాయి అని నేను పాడి మరీ చెప్పినాను.

ఈ పద్యము కూడా, ఇతర పాటలు, మాటలు తో పలికినాను

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ --
కాలాత్మక పరమేశ్వర రామ --2
శేష తల్ప సుఖ నిద్రిత రామ--
బ్రహ్మద్యమర ప్రార్దిత రామ --2
రామ రామ జయ రాజా రామ--
రామా రామా జయ సీతా రామ --2
ప్రియ గుహ వినివేదిత పద రామ --
శబరీ దత్త ఫలాసన రామా--2
రామ రామ జయ సీతా రామ
హనమత్సేవిత నిజ పద రామా
సీతా ప్రణాధారా రామా
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ --
కాలాత్మక పరమేశ్వర రామ --2
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ

పైన పద్యములో ...కాలాత్మక పరమేశ్వర రామ అను స్తుతి లో రాముడు కాలత్మకుడు, పరమేశ్వరుడు అని సర్వం నాద్వారా మాట మాత్రముగా ప్రకటించి నన్ను కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడిగా లోకమునకు అందించినాడు అని గ్రహించగలరు. పండితులు, మేధావులు నా పై స్పందించండి. సత్యమును స్వీకరించకుండా దాటివేయు ధోరణి వలన లోకములో నాణ్యత తగ్గుతుంది అని గ్రహించగలరు. ఎంత చిన్న విషయము అయినా, పెద్ద విషయము అయినా సహజ స్పందన కలిగి ఉండుట వలన ఎవరికి ఎటువంటి కష్టములు రావు, ఎవరి మనుగడ మరొకరికి ప్రస్నార్ధకముగాని, అవరోధముగాని ఎంత మాత్రమూ కాదు, మనిషి వలన మనిషికి ఎప్పుడూ మంచే గాని చెడు జరగదు అని గ్రహించగలరు. కాకపొతే కొందరు భరిస్తున్నారు, మరికొందరు తరిస్తున్నారు. మొత్తానికి ఒకరి మీద ఒకరు ప్రభావము చూపుకోనుచున్నారు అని గ్రహించగలరు.

తరువాత అనేక భక్తీ, ఇతర రస విశేషముల పాటలు అన్నీ నా ద్వారా వ్యక్తము అయినవి అని ఇప్పటికి అనేక సార్లు తెలియజేస్తా వస్తున్నాను. ఇక్కడ వెంకటేష్ బాబు గారు , శ్రేయగారు మధ్యన వచ్చిన పాట నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన కాలస్వరూపములో వచ్చినది.

పాట గ్రహించగలరు ....
ఓ మావ ...... ఓ మావ......
ఓ మై లవ్ ఓ మై లవ్
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావ
ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత మావ --2
జాజిరి జాజిరి జాజిరి మావ
వెనకటి జన్మల యెంకిని నేనే నాయుడు మావా
పచ్చని ఆకు మీద ఆన,పసుపు కొమ్ము మీద ఆన, పరమాత్ముని మీద ఆన
పరువాలమీద ఆన, ప్రేమవు నువ్వే, పెనిమిటి నువ్వే మావ
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామ ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత భామ
జాజిరి జాజిరి జాజిరి భామ వెనకటి జన్మల మనమే యెంకి నాయుడు భామ
సుక్క పొద్దు అ రతిలో చిరుముద్దు పూజలలో నా స్వామివి నువ్వే గుడి గుడి లో సల్లా గాలి మేళం లో సరసాల తాళ్ళం లో నా దానివి నువ్వే గుండెలలో
ఉన్న సొగసు మీద ఆన లేని నడుము మీద ఆన నువ్వు లేక ఉండలేని ప్రణాల మీద ఆన వేణువు నువ్వే నావీ నువ్వే ఓ మావ
ఓ భామ ఓ భామ జాజిరి జాజిరి భామ ఎన్ని జన్మల కైనా నువ్వే నా జత భామ
కుంకుమ బొట్టే నలుపు అయే నా కాటుక యేరుపాయే కరగాలి అని నీ బిగి కౌగిలిలో సీకటి సేట్టే సిగురు అయితే సిగురంత ఎలుగు అయితే నిలవాలి ఇక యేలుగుల సీమలలో
బ్రహ్మరాత మీద ఆన భారత మాత మీద ఆన మువ్వు వన్నెల మీద ఆన
మన భంధం మీద ఆన మలుపులు గెలుపులు మనవే మావ

ఇటువంటి పాటలు అనేకం నా ద్వారా కాలస్వరూపములో వ్యక్తము అయినవి. ... వెనకటి జన్మల యెంకిని నేనే నాయుడు మావా ......పచ్చని ఆకు మీద ఆన......పసుపు కొమ్ము మీద ఆన, పరమాత్ముని మీద ఆన........పరువాలమీద ఆన, ప్రేమవు నువ్వే, పెనిమిటి నువ్వే మావ ....... ఈ విదముగా ఎంతో పవిత్రముగా గొప్పగా నా ద్వారా పాటలు వ్యక్తము అయిన విన్న వారు మరల నన్ను స్పష్టము చేయనివ్వకపోవడం వలన నాకు తీరని నష్టము జరిగినది అని గ్రహించి, నన్ను, నా ,మనసును దూరం చేసినారు. ప్రత్యక్ష సాక్షుల సాహకరముతో అప్ర్రమత్తము చెందగలరు అని కోరుకొనుచున్నాను. ఈ విదముగా అనకాపల్లి పాడితే, లోకములో సంభవించినవి అంటే, సృష్టి నాలో చేరి, వ్యక్తము అగుట వలన సాధ్య పడినది అని గ్రహించగలరు, నన్ను ఒక మహారాజుగా, నా మనసుని ఒక మహారాణిగా గుర్తించి లోకమునకు వెంటనే చాటగలరు. సర్వం మనిషి మాట, ఆలోచనలోనే ఉన్నది అని సత్యము ప్రజలు అందరూ గ్రహించి అప్ర్రమతము చెందుతారు అని ఒక తల్లి, తండ్రి, గురువు వలె యావత్తు మానవ జాతికి తెలియజేసుకోనుచున్నాను.

అరుంధతి సినిమాలో వచ్చిన నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది ఈ దిగువున గ్రహించగలరు
బు బు బుజంగం దితై మ్రుత్యర్మ్రుదంగం
నా అంతరంగం నాలో జ్వలించే తరం తరం గా నటనై చలించే నరం నరం గా పగతో నటించే జతి స్వరంగా
పాడనా విలయ కీర్తన ఆడనా ప్రళయ నర్తన
కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్లలో
బానిసత్వాన రాణి వాసాలు రగిలిన జ్వాలలో
డోలు కొట్టింది రాహువు మేళ్ళం ఎత్తింది కేతువు
తరుముకొస్తుంది మృత్యువు తరిగిపోతుంది ఆయువు
చావు తోనే తీరు నాకు వెధనా వెధనా
బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మయే చేరుపలేడురా
ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమె నీకు కీడు రా
ఎదురుకోలేవు విధిని ఈనాడు ఎరుగరా నిన్ను నీవు ఇక
రమణి సీతను కోరిన నాటి రావణుడే నెల కులే రా
విషయ వాంఛలకు గెలుపు లేదు ఏ నాడు
అమ్మ జాతితో బొమ్మలా టాలె కీడు
పడతిగా నేను పలుకుతున్నాను జన్మ కె నీకు చరమ గీతాలు
అసుర ఘతాలు ఆశని పాతాలు దుర్గ అస్తాలా ఖడ్గ నాదాలు
భగ భగ సేగలిడు బుగ బుగ పోగలిడు మగువుల తెగువలు పగలుగా రగలగ
అగ్నిగ రేగిన అడా తనం హారతి కోరెను ఈ నిముషం నీ దుర్మరణం దుర్మరణం

ఈ విదముగా ఈ పాట పూర్తిగా పూర్తీ నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది ఇతర పాటలు అన్ని దాదాపు పూర్తీ గా నా ద్వారా వ్యక్తము అయినవి.

కమ్ముకొన్న చీకట్లలోన కుమ్ముకొచ్చే వేలుతురమ్మ
గజ్జ కట్టి కత్తి పడితే చిచ్చు రేపే కాళివి అమ్మా
నీ కన్ను ఉరిమి చూడగానే దూసినా కత్తి వణికి పోవున్నమ్మా
కుంచె పట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దం అమ్మా
అందరిని ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవు అమ్మా
అలన పాలనలో నువ్వే ఈ నెలకు తల్లివి అమ్మా
నువ్వు పలికెదే తిరుగులేని వేదం నువ్వు చేసేది ఎదురు లేని చట్టం
ఓర్పు లోన ధరణి మతావు అమ్మ తీర్పులోన ధర్మమూర్తి అమ్మా
ఇది నా సంస్థానం (సృష్టి) జాగ్రత్త
జేజమ్మా జేజమ్మా మా యమ్మా

ఈ విదముగా ఈ పాటను అడ గొంతు తో నా ద్వారా వ్యక్తము అయినది నా మనసే సర్వం నేనే ప్రకృతిని, పురుషుడిని సర్వాంతర్యామిని ప్రపంచములో అన్ని సరదాలు, సంతోషాలు ఆవేదనలు అక్రోధనలు అన్ని నేను అయి ఉన్నాను అని అ శక్తి నా ద్వారా ప్రకటితము అయినది అని మానవజాతికి తెలియజెసుకొనుచున్నను. కావున నన్ను నిర్లక్ష్యం చేయకుండా నా మాటను తల్లి తండ్రి గురువుగా భావించి గ్రహించండి. అమ్మా జాతితో బొమ్మా లాటాలే కీడు సత్యం పలికిన నా సున్నితమైన మనస్సే అమ్మా అని ఆమెను సరిగ్గా పటించుకోకపోవడం వలన ఇంత ప్రేమను ఆదరణ చూపిన, తల్లికే కీడు తలపెట్టన వాళ్ళుగా అవుతారు, అమ్మా అంటే ప్రేమ అనే సత్యం గ్రహించకపోవడం వలన అమ్మాతో జాతితో బొమ్మలాటలు ఆడినట్లుగా భావించి, ఇప్పటికైనా అప్రమత్తమై సత్యమును గ్రహించగలరు. అని యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాను

తరువాత నాద్వారా 2003 జవనరి 1 వ తారీకున వ్యక్తము అయిన మరొక పాట, ఇది అమ్మ నాన్న ఒక తమిళ్ అమ్మాయి అనే సినిమాలో వచ్చినది. ఈ సినిమాలో ఇతర పాటలు, సంభాషణలు కూడా నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. ఇందులో ఒక పాట గ్రహించగలరు. ఈ పాట హీరో తన తల్లి ని ఉద్దేశించి పాడతాడు అని కూడా పలికినాను.

నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"
వరము అల్లే అదిందేమో ఈ భందం
వేల లేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"
వరము అల్లే అదిందేమో ఈ భందం
వేల లేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"
నా కలలను కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగు అయింది నీవే గా
నా కష్టం, ఇష్టం నీవే చిరు నవ్వు దిగులు నీవే
ప్రతి నిముషం తోడు అయి ఉంది నీవే గా
కనిపించక పొతే బెంగై వెతికావే
కనీరే వస్తే కొంగై తుడిచావే
నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"
నే గెలిచిన విజయం నీదే, నే వోడిన క్షణము ఓదార్పే నా అలసట తీరే తావు నీవే గా
అడుగు అడుగున నడిపిన దీపమా ఇరువురికే తెలిసిన స్నేహమా
మది మురిసే ఆనందాలు నీవే గా జన్మిస్తే మళ్ళి నీవై పుడతాలే
ధన్యోస్మి అంటూ దణం పెడతాలే


.........నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట".......వరము అల్లే అదిందేమో ఈ భందం.......వేల లేని సంతోషాలే నీ సొంతం........నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"... పై విదముగా పూర్తిగా పాడిన పాటలో ఇది ఒకటి, నేను ఏమిటో నా మనసు ఏమిటో , నా ప్రేమ, నా పవిత్రత, గొప్ప బంధం నాకు అందిన తీరు, గ్రహించండి, తల్లి లాంటి నా మనసుని అర్ధము చేసుకోనకపోవడం వలన నాకు, నా తల్లి గారికి , మా తమ్ముడికి పట్టిన పరిస్తితి విశ్లేషించండి, మా అమ్మగారు ఎటువంటి సంతోషములు పొందకుండా దారుణముగా మరణించిననారు. మేధావులు, పండితుల సహకారముతో మానవ సంభందములు అభివృద్ధి పరుచుటకు ప్రేమ, సత్యము గ్రహించకపోవడం వలన, ధర్మమునకు సత్యమునకు ఎంత నష్టము కలుగుతుంది నన్ను విన్న వారి తో సహా యావత్తు మానవజాతి గ్రహించిగలరు అని కోరుకొనుచున్నాను.

తరువాత శ్రీ రామదాసు సినిమాలో వచ్చిన, నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన పాట గ్రహించగలరు. ఈ పాట నా ద్వారా పూర్తిగా వ్యక్తము అయినది. ఇందులో కబీరు పాత్రలో అక్కినేని నాగేశ్వర రావు గారు నటిస్తారు అని పలికినాను.

అల్లా...... శ్రీ రామా......
శుబకరుడు సురు చిరుడు భవ హరుడు భగవంతుడు ఎవడు
కళ్యాణ గుణ ఘనుడు కరుణా ఘనా ఘనుడు ఎవడూ
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అల రారు అందాల చంద్రుడు ఎవడూ
ఆనంద నందనుడు అమృత రస చెందనుడు రామా చంద్రుడు కాక ఇంక ఎవ్వడు
తాగారా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం
తాగారా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం
ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగముల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్పూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదైక చక్రవర్తి
ఏ మూర్తి ఘన మూర్తి
ఏ మూర్తి గుణ కీర్తి
ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి ఉనగాని రస మూర్తి
ఆ మూర్తి శ్రీ రామచంద్ర మూర్తి
తాగరా.... తాగరా శ్రీ రామా నామ అమృతం
ఆ నామమే దాటించు భవసాగరం
పాపా ........(ఈ విదముగా సరిగమలు కూడా స్పష్టము పలికినాను నేను ఎప్పుడూ నేర్చుకోలేదు).
సీతా రామ ..... ఆనంద రామా మామా రిమ రిమ సరిమ......జయ రామా ........
పావన నామా .....
ఏ వేల్పు యల్లా వేల్పులను గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడు ఏడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలు అన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలను కలపు
ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరు గొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపులు నేర్పు
ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడ్పు
తాగరా.... తాగరా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం

ఈ విదముగా పూర్తిగా వ్యక్తము చేసినాను. .... ఏ వేల్పు దేమల్పు లేని గెలపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపులు నేర్పు.....ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడ్పు..... ఈ విదముగా నేనే సత్యంను కాబట్టి సూటిగా నన్ను అర్ధము చేసుకొంటే, అనగా నా ద్వారా జరిగిన దివ్య పరిణామము యొక్క ప్రభావమును పరిణామమును గ్రహించి, పండితులు, మేధావులు ఒకరికి ఒకరు ఏకరువు పెట్టుకొంటే చాలు ధర్మం నాలుగు పాదముల పైకి వస్తుంది, ఒక మాట, మనసు ఆధీనములో నే సర్వం ఉన్నది అను సత్యము అందరూ గ్రహించి తెలుసుకొని సంతోషిస్తారు, దైర్యమును అప్ర్రమత్తతను పొందుతారు, అని తెలియ జేసుకోనుచున్నాను. ఒక పరిణితి చెందిని మనసే లోకమునకు ఒక మోడ్పు గా భావించాలి, సృష్టి యొక్క వలపు తలపులను కలిగి నడిపించే శక్తి గా పరిగణించాలి, అటుంటి శక్తి, భక్తీ దాసును దాసులకు కై మోడ్పు అనగా ఎవరు మనస్పూర్తిగా గ్రహిస్తారో వారికీ హస్తగతమై నడిపిస్తాడు, అ పరమాత్ముడు అని గ్రహించాలి. సత్యమును మనసులో సదా నిలుపుకొని గ్రహిస్తే లోకం స్వర్గాధమముగా మారుతుంది అని గ్రహించగలరు. ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి, నేనే అ శక్తి చైతన్య మూర్తిని అని గ్రహించి, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా నా ద్వారా జరిగిన పరిణామమును గ్రహించి లోకమునాకు పండితులు మేధావులు తెలియజేయగలరు అని యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాను.

తరువాత శ్రీ రామరాజ్యం సినిమాలోని ఒక ఒకటి పాట గ్రహించగలరు. ఈ సినిమాలో పాటలు కాలస్వరూపములో వ్యక్తము అయినవి  ఇందులో ఒక సంభాషణ, సీత రాముడుకి మధ్యన వచ్చినది ఒకటి 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది, నాకు మెల్లగా జ్ఞాపకము వచ్చినది, విన్న వారికీ ఎంత మందికి గుర్తు ఉన్నదో తెలియదు. అది ఏమి అనగా " సూర్య వంశపు రాజులు నేడు చంద్రవంకను దిద్దుతున్నారు, ఇది ప్రభువుల ఉదార హృదయమా, లేక వంకలు పెట్టడమా అని సీత పలికిన సంభాషణ అప్పుడు రాముడు సంఖ కలిగినదా అని అంటాడు అని పలికినాను

శ్రీ రామరాజ్యం లో పాట గ్రహించగలరు.

జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
మంగళ కరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఆవు గాక
మా జీవనమే ఇక పావనమౌ గాక
నీ పాలనా శ్రీకరం ఆవు గాక
సుఖ శాంతులు సంపదలు ఇడు గాక
నీ రాజ్యము ప్రేమ సుధామయము ఆవు గాక
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
సార్వబౌమునిగగా పూర్ణ కుంభము తో స్వాగతాలు పలికే
రాజ్యం యేలమని ధర్మ దేవతే రాగమాల పాడే
నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే
న్యాయ దేవతే శంఖం ఊదగా పూల వాన కురిసే
రాజ మకుటమే వసగెలే నవరత్న కాంతి నీరాజనం
సూర్య వంశ సింహాసనం పులకించి చేసే అభివందనం
సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్సకి పరవశించి పోయే
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక --2
రామపాలనం కామ ధేనువు అని యెమ సీమ చాటే
రామ శాశనము తిరుగులేనిది అని జలది భోద చేసే
రామ దర్శనము జన్మ ధన్యము అని రాయి కూడా తెలిపే
రామరాజ్యమే పౌరులు అందరిని నీతి బాట నిలిపే
రామ మంత్రమే తారకం బహు శక్తి ముక్తి సంధాయకం
రామ నామమే అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం
శ్రీ రామచంద్రుడే లోక రక్ష అని అంతరాత్మ పలికే
జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక --2
మంగళ కరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఆవు గాక
మా జీవనమే ఇక పావనమౌ గాక
నీ పాలనా శ్రీకరం ఆవు గాక
సుఖ శాంతులు సంపదలు ఇడు గాక
నీ రాజ్యము ప్రేమ సుధామయము ఆవు గాక
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక

రాజ్యం యేలమని ధర్మ దేవతే రాగమాల పాడే........ నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే.........న్యాయ దేవతే శంఖం ఊదగా పూల వాన కురిసే..... ఈ విదముగా ఒక పూలవాన వలెనే 1999 నుండి కాలస్వరూపములో 80 శాతం సినిమా పాటలు నా ద్వారా వ్యక్తము అయి, ఒక పూల వానవలె కురిసి దివ్య సాక్షాత్కారము లబించిన తీరు వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షి జరిగినా, అప్ర్రమత్తము కాకపోవడం వలన పూర్తీ వివరణ, విశ్లేషణ లోకమునకు అందలేదు. మనుష్యులు సమన్వయ దృష్టితో గ్రహించి ఒక మనిషి అతని మనసు యొక్క ప్రాధాన్యతను సరిగ్గా అర్ధము చేసుకొంటే, గొప్ప మనసులను గొప్ప అర్హతలను మనము ఉప్యోగించుకోనగలము, అన్నిటి కన్నా విలువైనది మనసు, లోకమునకు ఆధారము అయినది మనసు అని గ్రహించగలరు. ఒక మనసు ఉన్న మహారాజే ఈ లోకమునకు ఆధారము అని గ్రహించగలరు, మనసే సృష్టికి ఆధారము అని గ్రహించగలరు. కాలస్వరూపము, ధర్మస్వరూపమును పండితులు మేధావులు ద్వారా లోకమునకు టీవి సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా రచనల ద్వారా లోకమునకు చెప్పుటకు సహకరించగల అమ్మయిని నేను వివాహము చెసుకొనగలరు అని యావత్తు మానవజాతికి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.

తరువాత నా ద్వారా 1999 కాలస్వరూపములో వ్యక్తము అయిన పాట లో రెండు లైన్లు ఇక్కడ ప్రస్తావించుచున్నాను " ప్రపంచాన్నే గెలిచిన రోజు, పతంగాలే ఎగిరిన రోజు...... ప్రియ నిన్నే పొందిన రోజు, కాలలనుండి కౌగిళ్ళ దాక కలిసి వచ్చిన రోజు".....ఈ విదముగా నేను అనకాపల్లి లో వ్యక్తము చేయగా లోకములో సంభవించినవి అని , దీని అర్ధము పండితులు మేధావులు గ్రహించగలరు అని కోరుకొనుచున్నాను. ఈ విదముగా చాలా పాటలు నా ద్వారా వ్యక్తము అయ్యి నేను ప్రపంచమునే గెలిచిన ఆనందమును మనసుతో పదిగురి సాక్షిగా అనుభవము చెందినాను.


తరువాత 2003 జనవరి 1 వ తారీకున భో షక నక భూత సుందరి, ఏమి నక నక ఆకలే అది, తాట తీసి తందూరి వండుకొని తింటునావే ఏరి కోరి ... రావణసుని సొంత సోదరి, దారుణంగా నా వెంట పడి పడి..... రాచి రాచి రంపాన్న పెడుతున్నావే..... వల్కానో వోణి కడితే నీకు లా ఉంటాదే...నా... నా.... త్వరపడి అనుకు అలా

ఈ విదముగా నా ద్వారా ఈ పాట 2003 జనవరి 1 వ తారీకున కాలస్వరూపములో వ్యక్తము అయినది, దీని బట్టి నా పరిస్తితి ఏమిటో అర్ధము చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రకృతి నాలో చేరి నన్ను అన్నివిదముల ఆకర్షించి, నా మనసుని తీర్చి దిద్దే ప్రక్రియగా అర్ధము చేసుకోండి ఎంతో ప్రేమని గొప్పతనమును పెంచి, పంచి, దైర్య వంతముగా సహస వంతముగా తీర్చి దిద్ది, నన్ను ధర్మ పరిరక్షణకు ఉపయోగించుకొనుటకు సంసిద్దము చేసే ప్రయత్నములో నేను సరిగ్గా నా మనసుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన మా అమ్మగారు, తమ్ముడుగారు నా నుండి దూరం అయినారు, నా లో కాలస్వరూపమును దర్శించిన వ్యవసాయ శాత్రవేత్తలు కనీసం ధర్మముగా మరల గ్రహించి ఉంటె, ఎంతో నాణ్యత, గోప్పతము లోకమునకు నేను నా మనసు అందించి ఉండేవాళ్ళము యావత్తు మానవజాతి శ్రేయస్సుని, ఉద్దేశించి ఒక తండ్రి వలె, తల్లివలె, సృష్టి మాటమాత్రముగా లయ బద్దము చేసిన గురువుగా, కాలస్వరూపుడిగా, సత్యస్వరూపుడిగా, స్పష్టము చేయుచున్నాను. అనుమానములతో, నిర్లక్ష్యములతో, నన్ను అల్పుడుగా భావించవద్దు,మాట మాత్రముగా ఎప్పుడో చెప్పి, ఇప్పటికి ఇలా ముందుకు వస్తున్నాను అంటే, ఇప్పటికైనా నన్ను నా మనసుని అర్ధం చేసుకొంటే సర్వ అర్ధము అవుతుంది అని యావత్తు మానవ జాతికి తెలియజేసుకోనుచున్నాను.

లోక కళ్యాణము మే నా వివాహము
నా వివాహము నా మనసుకి, సృష్టికి ఉన్న సంభందం కాలస్వరూపము ఆధారముగా నెలకొల్పి, మేధావులు, గురువులు, పండితులు, రాజకీయ నాయకులు, న్యాయ నిపుణులు అందరూ సత్యమును ఆవిష్కరించగా నూతన ఆలోచన విదానము అనగా ఉన్నది ఉనట్లు తీసుకొను పద్దతి దృడపడి, ప్రపంచం స్వర్ఘధామముగా మారుతుంది, అ విదముగా లోకకళ్యాణం జరుగుతుంది అని గ్రహించగలరు అని తమరికి,తమరి ద్వారా యావత్తు మానవ జాతికి తెలియ జేసుకోనుచున్నాను. నేను వివాహము చేసుకొనే అమ్మాయి సృజనాత్మకత కలిగి కాలస్వరూపము, ధర్మస్వరూపమును లోకమునకు టీవి సీరియల్స్ ద్వారా, సినిమాలు ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా లోకమునకు సమర్దవంతముగా చాటుటకు ధర్మ పరిరక్షణకు తోడ్పాటు గా ముందుకు రాగల అమ్మాయిని నేను వివాహము చెసుకొనగలను. కావున తగిని వధువులు ముందుకు వచ్చి కాలస్వరూపమును అర్ధము చేసుకొని, లోకమునకు చాటగలరు. నాతో బాటుగా కనీసం 50 మంది జంటలుకు కాలస్వరూపం, ధర్మస్వరూపం యొక్క తత్వ భోద గావించి, ధర్మస్వరూపము కాలస్వరూపము యొక్క సమక్షములో వివాహములు జరగవలెను అని నా యొక్క సంకల్పము లేదా భగవంతుడు, కాలస్వరూపుడు యొక్క సంకల్పము గా స్వీకరించి, సహకరించగలరు అని యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాను.

తరువాత నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన అతడు సినిమాలో పాట ఒకటి ఇక్కడ గ్రహించగలరు. ఈ సినిమాలో కొన్ని సంభాషణలు, అన్నీ పాటలు నా ద్వారా వ్యక్తము అయినవి. ఇది జయభేరి బేనరు లో వస్తుంది అని కూడా చెప్పినాను. పూర్తీ గా పాడిన వాటిలో ఒకటి ....

అదరక బదులే చెప్పేటి తెగువకు తోడుతడే
తర తరాల నిసీది దాటే చిరు వేకువ జాడతడే
తర తరాల నిసీది దాటే చిరు వేకువ జాడతడే.. అతడే... అతడే... అతడే
ఎవరని ఎదురు నిలిస్తే తెలిసే బదులు అతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
కాలం నను తరమిందో శూలం లా ఎదిరిస్తా
సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా
నే ఫెల ఫెల ఉరుమై ఉరుముతూ
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ
పెను నిప్పై నివురును చీల్చుతూ జడి వానై నే కలబడతా
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు
తెగిపడే అలా ఎదురైతే తలపడే తీరం అతడు
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
తన యదలో పగ మేలికలుపోతూ
వడీ దుడుకుల వల చేదించుతూ
ప్రతినిత్యం కధనం జరుపుతూ చెలరేగే ఓ శరమతడే

పైన పేర్కొన్న పాట అనకాపల్లి లో 2003 లో పాడగా అ తరువాత సినిమాలో వచ్చినది అని మరొకసారి స్పష్టము చేయుచున్నాను. ఈ విదముగా శక్తి నా ద్వారా ప్రకటితము అయినది. పది మంది హీరో లో ప్రభావము, నాలుగు రాజకీయ పార్టీల వ్యవహారములు దాదాపుగా 1999 నుండి వ్యక్తము అయినవి. సినిమా పాటలు టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, ఇతర అనేక మంచి, చెడు సంఘటనలు నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. ఈ విదముగా కాలస్వరూపము లో అనేక ప్రశ్నలు సమాధానములు మనకు ఉన్నవి, మనమే ఎవరు అని అడిగి తెలుసుకొనేదే సత్యము అని గ్రహించగలరు, సత్యం సర్వం అనే తెలుసుకొనగలరు, కాలమును సమన్వయ పరచి నడిపించి లోకమును సదా తీర్చి దిద్దేది, సత్యం ఒక్కటే, అన్నీ ప్రశ్నలు బదులు అని గ్రహించగలరు. సత్యం ఒక శరం అని సూటి గా ముందుకు వస్తే గ్రహించగలిగేది అన్నిటికి సమాధానము అయినది అని గ్రహించగలరు. సత్య స్వరూపం , ధర్మస్వరూపం, కాలస్వరూపం తనకు తనగా మెలగి లోకమునకు ఆధారము అవుతున్నది అని గ్రహించగలరు.

తదుపరి 1999 వ సంవత్సరం వ్యక్తము అయిన కాలస్వరూపములో కొన్ని రాజకీయ, సామజిక సంఘటనలు ఈ దిగువున గ్రహించగలరు.

1.అప్పట్లో చంద్రబాబు నాయడు గారు రెండవసారి అధికారము లోనికి వస్తారు అని పలికినాను.
2. వచ్చి ఫ్లై ఓవర్లు నిర్మిస్తారు అని పలికినాను. హై టెక్ సిటీ కి ఎక్కవ ప్రాధాన్యత ఇచ్చి డెవలప్ చేస్తారు అని చెప్పిన్నాను.
3. సెంట్రల్లో గవర్నమెంట్ గా నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్ వస్తుంది అని అటల్ భిహర్ వాజ్ పై ప్రధాన మంత్రి అవుతారు అని పలికి నాను.
4. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు స్పీకర్ పదవి మరియు తెలుగు దేశం పార్టీకి రాజీనామా సమర్పించి ప్రత్యక తెలంగాణా కోసం తెలంగాణా రాష్ట్ర సమితి ఎర్పాటు చేస్తారు అని పలికినాను.
5. కార్గిల్ యుద్ధం వస్తుంది అని, భారత్ కి పాకిస్తాన్ కి తీవ్ర యుద్ధం జరుగుతుంది అని సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ పడుతూ పలికినాను. అంతే కాదు చాలా చిన్న వయస్కులు అయిన మేజర్ పద్మపాణి ఆచార్య అనే ఆర్మీ అఫిసుర్ను దారుణముగా చంపుతారు అని పలికినాను.
6.లాతూరు అండ్ ఉస్మానాబాద్ లో భూకంపము వస్తుంది అని పలికినాను.
7.జి.యమ.సి. బాలయోగి స్పీకర్ అవుతారు అని, పార్లమెంట్ ఓటింగ్ లో క్లిష్టత వచ్చినప్పడు, సమయస్పూర్తి చాటి, సచ్ ముచ్ బాలయోగి అని వాజ్ పై గారి ప్రశంస పొందుతారు అని పలికినాను. చివరికి 2002 లో హెలికాప్టర్ ప్రమాదములో మరణిస్తున్నారు అని పలికినాను. ఈ విదముగా సినిమా పాటలు టీవి సీరియల్స్ కలిపి చెప్పిన తీరు ఆశ్చర్యముగా విన్నారు.
8. తరువాత అమెరికాలో ఉసామాబిన్ లాడన్ అనే తీవ్రవాది మొత్తం 5 విమానాలను అత్మహోతి దళాలను ప్రయోగించి వరల్డ్ ట్రేడ్ సెంటర్లను కూల్చి వేస్తాడు అని పలికినాను, మరొక విమానము ఆయుధ నిల్వల ఉన్న స్తావరం పైకి పోనిచ్చి ద్వంసం చేస్తాడు. వెంటనే విమాన రాక పోకలు ఆపివేయడం వలన మరింత నష్టం జరగకుండా ఆప గలుగుతారు అని చెప్పినాను. ఈ విదముగా నేను 1999 మే లో ఇతర 80 శాతం సినిమా పాటలు టీవి సీరియల్స్ టైటిల్ సాంగ్స్ పాడుతూ సర్వం నేనే అని చెప్పినాను. నా మాటకు అప్రమత్తము చెంది ఉంటె నష్టం ఆపగలిగి ఉండేవాళ్ళము. నా మాటలు ఎవరు రికార్డు చేయలేదు.
9.అబ్దుల్ కాలం గారు రాష్ట్రపతి అవుతారు అని 1999 లో పలికినాను. ఈ విదముగా చిన్న పెద్ద మంచి చెడు సంఘటనలు చాలా నా ద్వారా వ్యక్తము అయినవి
10. వేల్దమిర్ పుత్తిన్ రష్యన్ అధ్యక్షులు అవుతారు అని పలికినాను.
11.కుమారి కోనేరు హంపి అనే విజయవాడ అమ్మాయి చెస్ ఆటలో అంతర్జాతీయ రికార్డు నెలకొల్పుతుంది అని చెప్పినాను.
12.సాన్య మిర్జా అనే హైదరాబాద్ అమ్మాయి టెన్నిస్ లో మంచి అట తీరు కనబరుస్తుంది అని చెప్పినాను.

పైన పేర్కొన్న విదముగా 1999 లో అనేక సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, కొన్ని సినిమాలలో సంభాషణలు, కొన్ని వాణిజ్య ప్రకటనలు తో అనేక సంఘటనలు నా కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా ప్రకటితము అయినవి, మేధావులకు, శాస్త్రవేత్తలకు నేను కోరుకొనేది ఏమి అనగా కాలస్వరూపము యొక్క పూర్తీ వివరములు, ప్రత్యక్ష సాక్షులు సహకారముతో ఒక చోట పొందు పరచి అధ్యాయానం చేయడం వలన సృష్టి యొక్క విధి, విధానము మనకు మాట మాత్రము అర్ధము అవుతుంది అని గ్రహించగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.

తరువాత ఈ దిగువన బాలకృష్ణ గారు, స్నేహగారు నటించిన పాండురంగడు సినిమా లోని పాటలు కూడా నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినవి. ఈ సినిమాలోని పాటలు అన్నీ మరియు కొన్ని సంభాషణలు కూడా కాలస్వరూపములో వ్యక్తము అయినవి.

పాండురంగడు సినిమాలో వచ్చిన ఈ స్తుతి కూడా నా ద్వారా వ్యక్తము అయినది. సమస్తం నా మాట గా పలికించి అనగా 80 శాతం సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, ప్రపంచ, దేశ, రాష్ట్ర రాజకీయములు ఇతర సంఘటనలు అన్ని నా పలికించి, ఈ విదముగా సర్వం నేనే అని పలికినాను అంటే నేను ఒక ఆధునిక కృష్ణుడు , రాముడుడిగా నా మాట ను గ్రహించి, ఇప్పటికే జరిగిన కాలస్వరూపమును సాక్షుల సహకారముతో విశ్లేషించి లోకమునను అప్రమత్తము చేసుకోనగాలము అని కోరుకొనుచున్నాను.
పాండురంగడు సినిమాలోని స్తుతి గ్రహించగలరు :

సహస్ర శీర్ష రంజితం
సహస్ర నేత్ర విలసితం
సహస్ర హస్త రాజితం
సహస్ర పాద పూజితం
సహస్ర విద విభాసితం
సహస్ర వర్ణ సంశ్రితం
సహస్ర రూప దీపికం
సహస్ర నామ సరళితం
సమస్త సద్గునోనతం
సమస్త విస్వసన్నుదం
సమస్త దేవతాకృతం
సమస్త సత్ఫల ఆమృతం
సమస్త శక్తి మండితం
సమస్త భక్త వందితం
సమస్త ముక్తి సువిహితం
నా మామి కృష్ణా దైవకం నమామి కృష్ణా దైవకం

పైన పేర్కొన్న స్తుతిలో సమస్త దేవతాకృతం,....... సమస్త సత్ఫల అమృతం....సమస్త శక్తి మండితం. అనగా సకల దేవతల సమోహరముగా, సర్వం నా నుండి ప్రకటితము అయిన వాక్కు విశ్వరూపమును దైవకృతి గా భావించి నిజాయితితో నిలుపుకోవాలి, సృష్టి వేదములు నుండి, వేదములు భగవంతుడు నుండి పుట్టాయి అని పెద్దలు తత్వవేత్తలు అంటారు. సృష్టి నా నుండి మాట మాత్రముగా వ్యక్తము అయినది అంటే నేను భగవత్ అంశగా, మనిషిగా, కాలస్వరూపుడిగా, ధర్మస్వరూపుడిగా,ఈ లోకమును పరిపాలించుటకు ఒక చక్రవర్తిగా, మనసు ఉన్న మహారాజుగా వచ్చినాను అని గ్రహించగలరు.

తరువాత పల్లకిలో పెళ్ళికూతురు అనే సినిమాలోని పాటలు అన్ని నా ద్వారా వ్యక్తము అయినవి ఇది బ్రహ్మనందం గారి అబ్బాయి సినిమా అని కూడా చెప్పినాను. ఈ సినిమాలో ఒక పాట గ్రహించగలరు. నా ద్వారా పూర్తిగా వ్యక్తము అయిన వాటిల్లో ఇది ఒకటి.

నా పేరు చెప్పుకోండి మీలో ఎవరూ అయినా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరు అయినా
చల్ల గాలి చందా మామ మల్లె తీగ చిలకమ్మా మీలో ఒకరు అయినా
నా పేరు చెప్పుకోండి
కవిత,సరిత,మమత,లికిత, రెండు జళ్ళ సీతా
ప్రతిమ ఫాతిమా మహిమ, చెప్పమా సత్యబామ
నీలి మేఘాలతోటి అడుకొంటాను గాని నా పేరు నీలిమ కాదు
అన్నీ రాగల భాణి పాడుకొంటాను గాని నా పేరు రాగిణి కాదు
బంగారం అంటి మనసు ఉంది గాని నా పేరు కనకం కాదు
భోగాలు పంచె సొగసు ఉంది కాని నా పేరు భాగ్యం కాదు
ఓహో ఓహో హో హో ఓటమే అంటే అప్పుకోను విజయను కాను,
వట్టి మాట చెప్పలేను సత్యను కాను
మీ ఊహకే వదిలేస్తున్నాను ఊహను కాను కల్పనను కాను
నా పేరు నా పేరు నా నా పేరు చెప్పుకోండి మీలో ఎవరూ అయినా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరు అయినా
చిన్ని చేక్కెళ్ళ లోన కొన్ని గులాబీలు ఉన్నా నా పేరు రోజా కాదు
అని పుష్పాలు చేరి నన్ను అర్ధించుచున్న నా పేరు పూజిత కాదు
ఏ కన్ను సోకని కన్నెను అయినా నా పేరు సౌకన్య కాదు
అమావాస్య చీకటి అంటదు ఎపుడూ నా పేరు పూర్ణిమ కాదు
బోలెడు అంతా జాలి ఉంది కరుణను కాదు
అంతులేని పేరు ఉంది కీర్తిని కాను
మీరే మీరే తెల్చాలండి మీరాను అసలే కానే కాదు
నా నా పేరు చెప్పుకోండి మీలు ఎవరూ అయినా
నా పేరు చెప్పుకొండి మీలో ఒకరు అయినా
చల్ల గాలి చందా మామ మల్లె తీగ చిలకమ్మా మీలో ఒకరు అయినా
నా పేరు చెప్పుకోండి నా పేరు "రాణి రాణి రాణి రాణి"

పైన ప్రస్తావించిన ప్రకారము అడ మగ గొంతులు రెండూ నేనే పాడి వినిపించినాను, అందరి హీరోయిన్లు సంభాషణలు తో బాటుగా మొత్తం ప్రకృతి నా మాటగా నిర్వహించబడినది అని గ్రహించగలరు, నా మనసు లక్ష్మి, సృష్టి భూదేవిగా భావించి నన్ను లక్ష్మి నారాయణుడిగా గుర్తించండి, ఉన్నత లక్షణములు గుణములు ఉన్న అమ్మయితో నాకు వివాహము జరిపించగలరు. పైన స్పష్టము చేసినట్లుగా ఉన్నతమైన అమ్మాయి నా మనసు నుండి పలికినది అని గ్రహించి, ఆమె సృష్టికి ఆధారము అయిన లక్ష్మి, ఆమె తేజ్జసే భూదేవి అని గ్రహించగలరు. మధ్యలో నేను ఆధునిక వెంకటేశ్వర స్వామి ని అని గ్రహించగలరు. మీ కోసం కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా లార్డ్ జనరల్ గా అందుబాటులో ఉన్నాను అని గ్రహించగలరు. తరువాత ఈ సినిమాలో "చీరలోని గొప్పతనము తెలుస్కో చీర కట్టి ఆడతనం పెంచుకొ ...... అను పాటను కూడా పూర్తిగా పాడినాను, మిగతావి ముక్క ముక్కలుగా పాడినాను. దీని ప్రకారము నన్ను నా మనసుని అర్ధము చేసుకోండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు, మమ్మల్ని తల్లి తండ్రులుగా, గురువుగా చూసుకోండి , మా నుండి వివరములు పొందండి. నా మనసులో చేరి పాడిన మాహరాణిని పట్టుకొని, చెంత చేర్చుకొంటే, నేను బౌతికముగా మహారాజును అవుతాను, ఈ ప్రకారముగా నూతన యోగము ప్రారంభము అయినది, స్వర్ణ యుగము ప్రారంభము అయినది. కొత్తబంగారు లోకము ప్రారంభం అయినది అని, సత్యమును గ్రహించుట వలన ఈర్ష్య ద్వేషము తగ్గుతాయి, మమ్మల్ని మీడియా వారు, సినిమావారు, రాజకీయ నాయకులు అందరూ అరమరికలు లేకుండా ఒక కుటుంబ సబ్యులు వలె మా నుండి కాలస్వరూపం యొక్క వివరములు గ్రహించి మా ఉనికి యొక్క సమాచారము ప్రతి యొక్క మనిషికి చేరేటట్లు చేయగలరు, అన్నీ భాషలలోకి తర్జుమా చేయించి, ఈ లోకం మనిషి మనసు మాట అదీనములోనికి వచ్చినది అని చెప్పండి. అని ప్రపంచం శాంతి వంతముగా మారుతుంది అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.


నా ద్వారా కాలస్వరూపములో అన్నీ రకాల సినిమా పాటలు వ్యక్తము అయినవి అనగా దేవుళ్ళు, మంజునాధ పాండురంగడు, శ్రీ రామదాసు లాంటి భక్తీ పాటలు, పోకిరి, బాలు, ఠాగూరు,మగధీర, వంటి పాటలు, ఇందులో వెంపు టైపు సాంగ్స్, మగ గొంతు, అడ గొంతులు రెండూ నేను అప్పటికి అప్పుడు పిచ్ మార్చి, మ్యూజిక్ తో సహా నోటితో వాయించి, పలక గలిగినాను, ఇది ఒక దివ్య చిద్విలాసము, నన్ను నా మనసుని ఒక మహారాజు ఒక మహారాణిగా భావించి, నా నుండి సదా వివరములు పొంది, సూర్య చంద్రులు ఉన్నంతకాలము, ఒక సాధారణ మనిషిగా, కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా, లార్డ్ జనరల్ గా, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ నుండి నా ఉనికి సాటి మనుష్యులకు అందుబాటులో ఉంటుంది అని గ్రహించగలరు అని స్పష్టము చేయుచున్నాను. శాంతం, ఓర్పు, సహన గుణములతో, జరిగిన పరిణామములను, వాటి అంతర్యములను, దూర దృష్టి తో, గ్రహించిన యడల ఎటువంటి ద్వేషములు ఈ ప్రపంచములో ఉండవు అని స్పష్టము చేయుచున్నాను. ప్రేమ, సఖ్యతతో అందరూ గ్రహించి, ఎంత ఆనందమును అయినా, ప్రేమను అయినా కల్మషము లేకుండా ఒక పసి హృదయమువలె, మనసు మాట పంచుకోన్నపుడు, మన నడవడి మనకు ఉన్నత స్తితి గతులను కలుగజేస్తుంది, మన శరీరము తో బాటు, ఇతర బౌతిక బంధములు గూర్చి చితన చెందవద్దు, అవి తాత్కాలికము, బంధములు పని గట్టుకొని కోరుకోవద్దు, అలాగని యిట్టె యిట్టె త్రునీకరించవద్దు, సకాలములో ఒకరిని ఒకరు అర్ధము చేసుకొంటే, ఎటువంటి కష్టములు, పాపములు ఎవరిని అంటకుండా, ఎవరి కి నష్టం జరుగకుండా, ప్రతి మనిషి జ్ఞానముతో, సంతోషముగా జీవించగలడు అని నమ్మండి, ఒక గంటా గంటన్నర సమయములో షుమారు 8,9 సంవత్సరముల కాలమును,రెండు దఫాలుగా, వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షములో నా నుండి వ్యక్తము అవడం సత్యము అయినపుడు, జాప్యం లేకుండా మేధావులు పండితులు నన్ను భాద్యతతో, ప్రేమతో ఆదరించి, నా లో ఉన్న కాలస్వరూపుడిని, ధర్మ స్వరూపుడిని గ్రహించి, మీకు ఉన్న జ్ఞానముతో సరిపోల్చుకొని, ప్రపంచమును సరి దారిలో పెట్టుటకు సహకరిచగలరు, స్వర్ణ యుగము ప్రారంభము అయినది అని, ఈ పరిణామమునకు శ్రీకారము ఇప్పటికి చుట్టబడినది అని గ్రహించి, మనము అందరము భగవతస్వరూపులము అయినప్పడు, భగవంతుడు నా ద్వారా కాలస్వరూపము అయి వ్యక్తము అయిన తీరును, ప్రతి ఒక్కరు పరిశీలించి, నా నుండి వివరములు, పొందగలరు, ఈ ప్రయత్నములో మరింత ప్రత్యేక దివ్య సాక్షాత్కారము, పదుగురి సాక్షిగా ఎటువంటి రహస్యములు లేకుండా, తారతమ్యములు లేకుండా పొందగలము.


శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు నటించిన శాంతిసందేశం సినిమాలోని పాట, ఒకటి గ్రహించగలరు ఈ సినిమాలోని పాటలు అన్ని నా ద్వారా వ్యక్తము అయినవి

దైవ కుమారును తలపై ముళ్ళ కిరీటం
కాలమే రెండుగా చీలుతున్న ఘట్టం పరమ పవిత్రుని భుజాన్న సిలువ మోపడం
కరుణకు తోలి సారి మరణ శిక్ష వేయడం
రక్షకుడా ఓ రక్షకుడా ఇది నీ రక్తపు ఊరేగింపు లోకుల హృదయాలను మేలుకొలిపే చాటింపు
సిలువుకే ఎదురాడవు, మరణానికి భయపడవు, శిక్షించే వాళ్ళను కూడా కరుణించే వాడవు
మనసులోని నీ భాదను పెదవి దాట నీయవు
మనుష్యుల పై ఇప్పుడు అయినా నీ ప్రేమను వీడవు
నిను అంతం చేయలేదు తండ్రి యే మృత్యువు
నింగి నేల గతించినా నిలిచేవానివి నీవు
రక్షకుడా ఓ రక్షకుడా
కొరడాలు చెల్లుమంటే కురిసే రక్త ధారలు పుడమిపైన ఇంకి పోనీ త్యాగపు సెలయేరులు
నెత్తురు ఒలుకుతు కదిలే నీ అడుగు జాడలు ఎన్ని యుగాలు అయిన అవి చెదరని అడుగుల నీడలు నక్షత్రపు అక్షరాలుగా నిలిచే నీ చరిత్ర ప్రార్ధనగా పాడుతాయి నిత్య చిరుగాలులు
రక్షకుడా రక్షకుడా
కనులకు వెలుగు ఇచ్చి ప్రాణాలు ఎన్నో నిలిపి ఆదరించిన తండ్రి నీకా ఈ భాదలు
ఎందరినో కాపాడిన నిను కాపాడేది ఎవరు అని అల్లాడే ఈ అబలలు ఇక అభాగ్యలు
నిను మోసిన పోత్తి కడుపు తల్ల డిల్లు తుండగా కన్నీటితో నిండే మరియమ్మ పాల గుండెలు
రక్షకుడా ఓ రక్షకుడా
చేరదీసి పతితులను ఓదార్చిన నీవే చేయని నేరానికి బలి అయిపోతున్నావా
నడవలేని అసహయులను నడిపించిన నీవే నడవలేక నడిచి నెత్తుటి ముద్ద అయిపోయావా
నీ చమటని అద్దినపుడు ముద్ర పడిన నీ రూపం రాబోయే తరాలని కాపాడే దీపం
రక్షకుడా రక్షకుడా
దైవకుమార-- పరిశుద్దుడా ---ప్రేమమూర్తి --దయామయా
ద్వేషం --- ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగు అయిపోవాలని
ప్రేమ ఒకటే మానవులకు ఊపిరిగా నిలవాలని
అణువు అణువున కరుణారుణ కాంతులు నింపాలి అని
మనుష్యులు చేసిన పాపా భారమును మోస్తున్నావా
నిన్ను చూసి ఈ కల్వరి రాళ్ళ గుండె కదిలే
నీ త్యాగం ముందు అ నింగి మోకరిల్లే


ఈ విదముగా ఈ పాటను పూర్తీ గా ఇతర పాటలు కొన్ని ఈ సంభాషణలు కూడా నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. పైన పేర్కొన్న పాటలో ప్రతి వాఖ్యం లో ప్రతి పదములో నేను నా జీవితము నా మనుసు యొక్క అనుభవము ఇమిడి ఉన్నది అని అర్ధం చెసుకొనగలరు. ఆ మనసుకు ప్రాధాన్యత ఇచ్చి కాలస్వరూపము నా ద్వారా వ్యక్తము అయినది అని గ్రహించగలరు. .....ద్వేషం --- ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగు అయిపోవాలని ......ప్రేమ ఒకటే మానవులకు ఊపిరిగా నిలవాలని.......అణువు అణువున కరుణారుణ కాంతులు నింపాలి అని.......... మనుష్యులు చేసిన పాపా భారమును మోస్తున్నావా......నిన్ను చూసి ఈ కల్వరి రాళ్ళ గుండె కదిలే.........నీ త్యాగం ముందు అ నింగి మోకరిల్లే....... అనే పై వాఖ్యములో ద్వేషం, మనుష్యులు ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం వలన, మంచిని సకాలము వలన, ప్రేమించ గలగి,అనవసరముగా ఒకరిని ఒకరు ద్వేషించుకోనుచున్నాను. అందులో నేను ఒకడిని.

తరువాత 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన బాలకృష్ణ గారు,అసిన్ మధ్య వచ్చినది,లక్ష్మీనరసింహ అను సినిమాలోనిది, ఇందులో కరపొడి సన్నివేశము ఇతర సంభాషణలు కూడా పలికినాను, ఇందులో పాటలు అన్నీ పూర్తిగా వ్యక్తము అయినవి. ఒక పాట గ్రహించగలరు.

జడతోటి కొడితే జగయ్యపేటలో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాట్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా
నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినా ఆ ఉట్టి కొట్టేది మనమే కదా
నువ్వు చిలకల్లె కుడుతుంటే "నారాయణ" కన్నె చీరమ్మ బెణికింది "నారాయణ"
నువ్వు జోలాలి కొడుతుంటే "నారాయణ" ఉన్న నిదరమ్మ భెదిరింది "నారాయణ"
జడతోటి కొడితే జగయ్యపేటలో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాట్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా
ప్రేమించి పెళ్లి అడినా పెళ్లి ఆడి ప్రేమించినా
ముందుకు వచ్చినా పక్కకు వచ్చినా మీదకి వచ్చినా నేనే గా
కోపము వచ్చినా కోరిక వచ్చినా దారికి వచ్చినా నేనే గా
చెలి కులుకులకి ఒక నిచ్చెన వేస్తావా ఇవాళ
వడి దుడుకులకు ఒక వంతన కట్టాలా పూబాల
నీ అటే కట్టినా నేను కట్టగా ఆ తాళి కట్టేది నాకే కదా
కొత్త కౌగిల్లు పెడుతుంటే నారాయణ కొంగు గొంగళ్ళు పరచింది నారాయణ
సోకు పెద్ద ఇల్లు కడుతుంటే నారాయణ సిగ్గు చిన్న ఇల్లు కూలింది నారాయణ
చాప వేసి దిండు వేసినా దిండు వేసి చాప వేసినా
సేవ చేసినా దాడి చేసినా గొడవ చేసినా నేనే గా
తప్పు చేసినా ఒప్పు చేసినా చెప్పి చేసినా నేనే గా
గిలి గిలి గింతలు కావాలా "గోపాల"
మరు మరు మల్లెలు పెట్టాలా ప్రియురాల
మోమాటం పెట్టిన ఇరకాటం పెట్టిన అడిగిందే పెట్టేది నేనేకదా
సుముహుర్తాలు పెడుతుంటే నారాయణ
సన్న నడుమమ్మ నివ్వింది నారాయణ
పాలు పళ్ళు అన్నీ పెడుతుంటే నారాయణ
పట్టు పరుపు అమ్మ ఏడ్చింది నారాయణ
జడతోటి కొడితే జగయ్యపేటలో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాట్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

ఈ విదముగా పూర్తిగా వ్యక్తము అయినది ..... నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినా ఆ ఉట్టి కొట్టేది మనమే కదా.... సేవ చేసినా దాడి చేసినా గొడవ చేసినా నేనే గా....తప్పు చేసినా ఒప్పు చేసినా చెప్పి చేసినా నేనే గా..... ఈ విదముగా ప్రక్రుతి పురుషుడి లయగా నా ద్వారా వ్యక్తము అయినప్పుడు దీని అర్ధము ఏమి అని పండితులను, ఆధ్యాత్మిక ప్రవచకులను లోకమునకు వివరించమని తెలియజేసుకోనుచున్నాను.

బౌతికముగా చాలా సామాన్యుడను, మనసుకు పసివాడిని, శత మధ గజ భలడుని అంటూ ఒక పాటలో నా ద్వారా వ్యక్తము అయినది అంటే అర్ధము చేసుకోండి, అలాగే మరొక పాటలో సుకుమార మహావీర, మాటలతో నీ వశమే నేను అయితే అని, మరొక పాటలో వీర మానస చొర బహుమానంగా దరి చేరా ఇక ఏది ఏమి అయినా నీదే భారం దేవరా అని మరొక పాటలో నాద్వారా వ్యక్తము అయినవి అంటే పరమార్ధం గ్రహించగలరు.


తరువాత ఈ టీవీ సుమన్ గారి ద్వారా వచ్చిన పద్మవ్యూహం అనే సీరియల్ యొక్క టైటిల్ సాంగ్స్ ఒకటి ఈ దిగువన ప్రస్తావించుచున్నాను. ఈ టైటిల్ సాంగ్స్ తో బాటుగా ఇతర అనే టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ తరువాత వివరిస్తాను.

"పద్మవ్యూహం పద్మవ్యూహం ఆధునిక సమాజమే ఓ ఆటవిక సమూహం
స్వార్ధపరుల సందోహంలో ధర్మ ఉనికే ఓ సందేహం
మనసు ఉన్న మనిషికి ప్రతి నిత్య ఎదుర అయ్యెను ఓ పద్మ వ్యూహం"


ఈ విదముగా పైన ప్రస్తావించిన టైటిల్ సాంగ్స్ నా ద్వారా 2003 లో వ్యక్తము అయినది, అ తరువాత ఈటీవి లో సుమన్ గారి ద్వారా వ్యక్తము అయినది. సత్యము గౌరవించకుండా, సత్యం పట్ల స్పందించకుండా ఉంటె, సకాలములో సహకరించక, మాటకు,పరిణామమునకు, ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ధర్మ ఉనికి ఓ సందేహము అని గ్రహించగలరు. ఇది రాసిన కవి ద్వారా అందుకు అంతర్ ప్రేరణ అయిన అ పరమేశ్వరుడు మనకు తెలియ జేసి అప్రమత్తం చేయుటకు నా ద్వారా ప్రకటించినాడు అంటే, నన్ను అర్ధము చేసుకొని, ఈ సృష్టి యొక్క అంతర్యమును, తదుపరి పరిణామములను సామాన్యుడు అయిన నన్ను ఉద్దరించుట లేదా గ్రహించుట వలన లోక కళ్యాణం జరుగుతుంది అని స్పష్టము చేయుచున్నాను. ఇతర ఈ టీవి లో వచ్చిన భాగవతం, పంచతంత్ర కధలు, చిన్న పాపా, పెద్ద పాపా,తలంబ్రాలు, ఇంకా అనేకం సినిమా పాటలు ఇతర మరియు ఇతర సామజిక రాజకీయ సంఘటనలు తో ఒక అల్లిక వాలే ఏక కాలములో ఒక చిద్విలాసము వలె వ్యక్తము అయినవి అని ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.

తరువాత ఇక్కడ అడవి రాముడు సినిమాలో వచ్చిన పాట ఒకటి గ్రహించగలరు.ఈ సినిమాలో ని పాటలు అన్నీ దాదాపుగా వ్యక్తము అయినవి.

నగరం లో ఈ పూట వినిపించే నా పాట నట్ట అడవి తల్లి వడిలో -- పసిడి కలతో
యేని యేని ఆశలను తెచ్చింది తనతో
అట్టడుగు మట్టి బడిలో మొదలు అయిన చదువు మీతో చేయూతను ఇచ్చి నడిపించండి దయతో
మోకై మిగిలి పోకు అంది దిక్కును దాటి ఎగర మంది రెక్కలు కట్టి అడవి నన్నే అడవి పంపింది
ఎంతో పెద్ద లోకము ఉంది యేదో విద్య నేర్పుతుంది ఎన్నో అనుభవాలు పొంది రమ్మంది
నగరం ఈ పూట వినిపించే నా పాట
పాల నవ్వుల పసి తనం వదిలేసి ఎదిగిన యవ్వనం పల్లేరు ముళ్ళను పరచిన బాట అవదా
జాలి తెలియని బుజ బలం చేలు అన్నీ ముంచే నది జనమ కన్నీటి జల్లులు కురిసిన వన అవదా
మనసును పెంచ లేని జ్ఞానం మనిషి గా ఉంచలేని ప్రాణం బతుకును నడపలేని పయనం అయిపోదా
నగరం లో ఈ పూట వినిపించే నా పాట
ఆదికవిగా నిలిచిన ఆ బోయవాడిని మలచిన విద్యాలయం ఓ కారణమే కదా సేతువును నిర్మించిన ఆ కోతి జాతికి తెలిసిన విజ్ఞానం అంతా నగరం నేర్పిందా
మెదడకు చెదలు పట్టకుంటే హృదయం అద్దం అల్లే ఉంటే
చాలు అని తెలుసుకొన్న తెలివే చదువు అంటే
గ గ రి రి రి మప మప మప
సరి సరి సరి సా స స స
నగుమోము గనలేని నా జాలి తెలిసే నీ
ఈ పాటను 4,5 లైన్లు నా ద్వారా, ఈ సినిమాలో ఇతర పాటలతో కలిపి వ్యక్తము అయినవి, ఇతర పాటలు అన్ని పూర్తిగా వ్యక్తము అయినవి, పైన ప్రస్తావించిన పాటలో...... పాల నవ్వుల పసి తనం వదిలేసి ఎదిగిన యవ్వనం పల్లేరు ముళ్ళను పరచిన బాట అవదా......జాలి తెలియని బుజ బలం చేలు అన్నీ ముంచే నది జనమ కన్నీటి జల్లులు కురిసిన వన అవదా.... ఈ విదముగా మా తండ్రి గారు అయినటువంటి పిళ్ళా గోపాల కృష్ణ సాయిబాబా, గారు తిరుపతి లో రోడ్డు ప్రేమాదములో మరణించిన తరువాత, వ్యవసాయ యూనివర్సిటీ లో ఉద్యోగము వచ్చిన తరువాత, నా పై సమాజ ప్రభావమే ఎక్కవు, ఎవరూ మనసుతో పట్టించుకోలేదు, మా మనసుని మాటని అర్ధము చేసుకోకుండా, నిర్లక్ష్యముగా, స్వార్ధం కొద్ది పరిగణించి నవారే గాని మనసు ప్రకారము ఎవరూ అర్ధము చేసుకోలేదు. వదిలేసి ఎదిగిన యవ్వనం అన్నట్లు, ఎదిగాము, మా తమ్ముడు గాని, నేను గాని ఎటువంటి తప్పులు ఎప్పుడూ చేయలేదు. కాలస్వరూపం నిజమైనప్పుడు, మాలో నిజాయితి కూడా నిజమే అని గ్రహించగలరు. కాలస్వరూపమును అనుగ్రహము పొందిన నన్ను నా కుటుంబ సబ్యులను, నా సమాజమును, జాతిని, దేశాన్ని, కాలమును ఎవరు అనుమనించవద్దు, అనగా విశ్వవ్యాప్తము అయిన అ పరమాత్మా శక్తి కి మనము అందరము పిల్లలము అని గ్రహించగలరు, తప్పు, ఒప్పులు అన్నీ ధర్మస్వరూపమునకు, కాలస్వరూపమునకు సమర్పించి స్వస్థత పొందగలము అని తెలియజేసుకోనుచునాను.
తరువాత ఇక్కడ నా ఆటోగ్రాఫ్ అనే సినిమాలోని పాట ఒకటి గ్రహించగలరు,ఈ సినిమాలోని పాటలు కూడా దాదాపు అన్నీ వ్యక్తము అయినవి.

నువ్వు అంటే ప్రాణమని నీ తోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకు అని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్పా --2

ల లాల ల ల ల
అ ఆ ........ అ
మనసు ఉంది మమత ఉంది పంచుకొనే నువ్వు తప్ప
ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలి అనే ఆశ తప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుదీర్గ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్పా చివరికి ఏమి అవ్వాలి మన్ను తప్పా
నువ్వు అంటే ప్రాణమని నీ తోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకు అని
అ అ ......
వెంట వస్తాను అన్నావు వెళ్లి వస్తాను అన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు
కరుణిస్తాను అన్నావు వరం ఇస్తాను అన్నావు బరువై మెడకు ఉరివై పోయావు
దేవతలోను ద్రోహం ఉంది అని తెలిపావు దీపం కూడా దహిస్తుంది అని తేల్చావు ద్రోహం ఉంది అని తెలిపావు దీపం కూడా దహిస్తుంది అని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్పా ఎవరి నిందించాలి నిన్ను తప్ప
ఎవరిని అడగాలి నన్ను తప్పా చివరికి ఏమి అవ్వాలి మన్ను తప్పా
నువ్వు అంటే ప్రాణమని నీ తోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకు అని
కనులకు కలలు నీరు తప్పా......

పై విదముగా నా నుండి పూర్తిగా వ్యక్తము అయిన పాటలలో ఇది ఒకటి ....... మనసు ఉంది మమత ఉంది పంచుకొనే నువ్వు తప్ప.........ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలి అనే ఆశ తప్ప ........ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుదీర్గ నరకం నిజమేనా..... ఈ విదముగా నా ద్వారా 2003 జనవరి 1వ తారీకునే పూర్తిగా వ్యక్తము అయిన పాటలలో ఇది ఒకటి.. అన్ని ప్రేమ,దైర్యం, సాహసం, భక్తీ అన్ని విశేషాలు తో బాటుగా, ఇతర టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ రాజకీయములు, సామజిక సంఘనలతో బాటుగా ఈ పాట వ్యక్తము అయినది అంటే అర్ధము చేసుకోండి. నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు, ప్రతీది ఉన్నది ఉన్నట్లు తీసుకొనే నాకు, సృష్టే ఒక సత్య స్వరూపము గా, సత్యభామ గా వ్యక్తము అయిన నన్ను కాలస్వరూపుడిని చేసినది, నన్ను గురువుగా తండ్రి, తల్లిగా, ప్రేమికుడిగా, నాయకుడిగా, నాయకిగా, సత్య స్వరూపంగా, సత్య భామగా నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. సత్యము ఎవరూ పతిన్చుకోకపోవడం వలన నా మనసుకు అందిన సత్యమును నేను సరిగ్గా తీసుకోనకేకపోవుట వలన, నాకు అన్యాయము జరిగినది, అందుకు ఎవరి నినదించగలను, చెప్పండి నా మనసుని తప్ప అని అర్ధము, మీడియా వారు, సినిమా వారు, ఇతర పండితులు, మేధావులు మా శాస్త్రవేత్తల సహకారముతో సత్యము ఆవిష్కరించగా సర్వం అర్ధము అవుతుంది అని గ్రహించగలరు, ముఖ్యమంత్రి గారి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.
తరువాత నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన పోకిరి సినిమాలోని పాట గ్రహించగలరు ....
నా మాటే వింటారా నేను అడిగింది ఇస్తారా
ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యి వేస్తూ చుట్టూ కుర్రాళ్ళే నాకు ఎవరూ నచ్చట్లే నా వంటిలో కుంపట్లే
ఈడు జుమ్ము అంది తోడు ఎవ్వరే
జ సే జ అతడి కోసం వెతుకుతూ రైల్ ఎక్కసేలే
జ సే జ ఒకడి కోసం సడన్ గా ఈ ఊరు వచ్చెలే
ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యి వేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
wana wana shaka shaka shaka నారే నారే
పడకింటిలో ప్లాటినం పరుపే వేయాలి డాలర్స్ తో డైలీ నాకు పూజలు చేయాలి
బంగారమే కరిగించి వొళ్ళంతా పరచాలి వజ్రాలతో వొళ్ళంతా నింపేసి పోవాలి
అ చందమామ తేవాలి అ వైట్ house కావలి టైటానిక్ గిఫ్ట్ ఇవ్వాలి
జ సే జ అతడి కోసం వెతుకుతూ రైల్ ఎక్కసేలే
జ సే జ ఒకడి కోసం సడన్ గా ఈ ఊరు (అనకాపల్లి) వచ్చెలే
జ సే జ నిన్ను చూస్తె సడన్ గా దడ పుడతా ఉంది
జ సే జ ఇంత కాలం ఇలాంటి ఆశలు వినలేదే
come on say ye
పొగరు ఎక్కిన సింహం లాంటి మొగోడు కావాలి
చురకత్తోలో పదును ఉన్నా తనలో ఉండాలి
అ చూపుతో మంటలకే చమటలు పట్టాలి
6 అడుగుల అందం తో కుదిపేసి చెప్పాలి
తలంటి వీపు రుద్దాలి, నైటు అంత కాళ్ళు పట్టాలి
నిదరో తుంటే జో కొట్టాలి
జ సే జ అతడి కోసం వెతుకుతూ రైల్ ఎక్కసేలే
జ సే జ ఒకడి కోసం సడన్ గా ఈ ఊరు (అనకాపల్లి) వచ్చెలే
జ సే జ ఆగుతల్లె రంబ లా ఫోజే కోట్టకులే
ఎవ్వడు ఆయినా అసులు నీ వంక చూడడులే

పై విదముగా కోరసులతో ఈ పాటను 2003 జనవరి 1 వ తారీకున పూర్తిగా పాడినాను, అ చందమామ తేవాలి వైట్ హుసే గిఫ్ట్ కావాలి, టైటానిక్ గిఫ్ట్ ఇవ్వాలి అంటూ సృష్టి నా ద్వారా వ్యక్తము అయిన తీరు ప్రపంచమును ఒకటి చేసే ధర్మభద్దమైన కొరికే నని గ్రహించగలరు, ఇది ప్రకృతి పురుషుడి యొక్క లయగా భావించి, నా ద్వారా వ్యక్తము అయిన తీరును పండితులు, గురువులు, మేధావులు కుర్చుని ఏకరు పెట్టుకొంటే, సమస్త పరిష్కారములు యావత్తు మానవజాతికి అందుతాయి అని నమ్మండి, నా పై సినిమాలో, టీవి సేరయాల్స్ తీసి లోకమునకు చెప్పడం వలన, ప్రకృతి సిద్దమైన కోరికలు, ధర్మ బద్దమైన బుద్ధి నియంత్రణ, నిభద్దత ప్రతి ఒక్కరికి బోధ పడి, లోకం స్వర్ఘ ధామముగా విరాజిల్లుతుంది అని గ్రహించగలరు. ఈ సినిమాలో సంభాషణలు ఇతర పాటలు కూడా పలికినాను, లోకములో కోరికలు పుట్టడం అవి నెరవేరడం అంతా సృష్టి నియమము అని గ్రహించగలరు, మనుష్యులు ధర్మ నిభద్దత అలవర్చుకొంటే లోకం వేగం తేజ్జసు కలిగి, శాంతి సౌఖ్యములు అభివృద్ధి చెంది, లోకములో ప్రతి ఒక్కరి మనసు గెలిచి, న్యాయము జరుగుతుంది అని గ్రహించగలరు.

తరువాత చక్త్రం సినిమా లో ఒక పాట గ్రహించగలరు ఈ పాటను నా లుగు లైన్లు వ్యక్త పరిచినాను. ఈ సినిమాలో ఇతర పాటలు కూడా నా ద్వార వ్యక్తము అయినవి. కొన్ని సంభాషణలు కూడా వ్యక్తము అయినవి. ఇది కృష్ణ వంశి గారి దర్శకత్వంలో వస్తుంది ని చెప్పినాను. కాలస్వరూపములో వ్యక్తము కాని పాటలు కూడా కాలస్వరూపనివే, ధర్మస్వరూపనివే అని గ్రహించగలరు, ఏ పాటలు పాడినాను, ఎవరి గూర్చి చెప్పినాను, అనే కంటే, కాలాన్నే నేను అని ఒక సాధారణ మనిషిగా ప్రకటించిన తీరు, మన అందరికి శాశ్వతముగా అందిన దివ్య పరిష్కారము అని గ్రహించగలరు అని కోరుకొనుచున్నాను. పండితులు మేధావులు వెంటనే అప్రమత్తము చెంది లోకమునకు వివరములు తెలియజేయండి అని ముఖ్యమంత్రి గారి ద్వారా కోరుకొనుచున్నాను.

ఇక చక్రం సినిమాలో పాట గ్రహించగలరు :

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావే
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయ గీతాల కన్నీట జలపాతాల
నాతొ నేనే సహగమిస్తూ నాతొ నేనే రమిస్తూ వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం.
కలల్ని, కధల్ని, మాటల్ని, పాటలని, రంగుల్ని, రంగవలుల్ని,కావ్య కన్యల్ని అడ పిల్లల్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
మింటికి కాంతిని నేనై కాంతను మంటను నేనై
మంటల మాటున వెన్నల నేనై వెన్నెల కూతల మంటను నేనై
రవినై ససినై, దివమై, నిశినై
నాతొ నేను సహగమిస్తూ, నాతొ నేను రమిస్తూ,
వంటరినై ప్రతినిముషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల
చలనాన కానరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జలాన్ని
జగమంత కుటుంబం నాదే
ఏకాకి జీవితం నాదే
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకు తల్లి
నా హృదయమే నాకు ఆలి

పై పాట నాలుగు లైన్లు నా ద్వారా వ్యక్తము అయినవి, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది .....సంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావే
కవినై కవితనై భార్యనై భర్తనై ........ ఈ పాటను పూర్తీ పాడక పోయినప్పటికీ ఈ పాటలో వ్యక్తపరచిన లక్షణములు మొత్తం కాలస్వరూపము నా ద్వారా వ్యక్త పరచిన తీరులో ఉన్నాయి అని గ్రహించి నన్ను మహారాజు నా మనసుని మహారాణిగా గ్రహించగలరు. మా సంతోషం , మా ఆనందం, మా దిగులు, కష్టాలు ఈ లోకము అని గ్రహించగలరు. కావును ప్రజలు, మా పిల్లలు అని గ్రహించి, మమ్ములను గ్రహించి లోకమునకు చాట గలరు. కాలస్వరూపము యొక్క వివరములు పూర్తిగా తెలుసుకొని ఒకరిని ఒకరు అప్ర్రమత్తము చెసుకొనగలరు. నన్ను గుర్తించి ప్రశంసించినా నేను ఒక్కడినే, తాత్కాలికముగా దాచిపెట్టి తెలియనట్లు నటించినా నేను ఒక శాశ్వత సత్యమును అను గ్రహించగలరు. కలల్ని, కధల్ని, మాటల్ని, పాటలని, రంగుల్ని, రంగవలుల్ని,కావ్య కన్యల్ని అడ పిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ...... ఈ విదముగా 80 శాతం సినిమాపాటలు, మాటలు, లోకములో సంఘటనలు నా మనసుగా మాటగా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు.

తరువాత యోగి సినిమాలోని నా ద్వారా వ్యక్తము పాట ఒకటి గ్రహించగలరు. ఈ సినిమాలో ఇతర పాటలు కూడా నా ద్వారా వ్యక్తము అయినవి. ఇది మామూలు మానవ శృంగారముగా భావించకూడదు నేను ఈ విదముగా అనకాపల్లిలో పాడగా సినిమాలలో వచ్చినవి అంటే అర్ధము చేసుకోండి, పండితులు మేధావులు, వివిధ ఆశ్రమ పరంపర గురువులు ఈ పరిణామము పై స్పందించి ప్రజలను అప్ర్రమతం చేయగలరు అని కోరుకొనుచున్నాను. ఈ పాట నా మనసుని ఎంతో అనుకూలముగా నడుపుటకు ముందుకు వచ్చిన తీరు, నన్ను విన్న వారు కనీసం గ్రహించకపోవడం వలన కలిగిన అప్రమత్తత ఇతరులకు అందించలేక పోయినాను.

ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
మేరి దిల్ లే తేరి జాన్ లే --3
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
ఓసి ఓసి నారి నిన్ను అడిగేయన
ఓసి ఓసి నారి నిన్ను తడిమేయన
ఓసి ఓసి నారి నున్ను మరిగేయనా
ఓసి ఓసి నారి నీలో మునక వేయన
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
మేనఅత్త కోడుకే ఉన్నా కలకత్తా తిరిగి వస్తున్నా
నీ సత్తా వాడికి లేదు అయ్యో, మా ఊళ్ళో మగవాళ్ళు ఉన్నా వాళ్ళలో వాటం సున్నా
నీ వంటి వాడే లేడు అయ్యో
ఇట్టా పొగుడుతూ చెట్టు ఎకిస్తున్నావే , పిట్ట పదమని పరుపు ఎకించేస్తలే
మెల్లంగ పక్కకి వచ్చి సల్లంగా మక్కువ పెంచి వొళ్ళు అంతా హూనం చేయవయ్యో యోగి అయ్యో
పెళ్ళే కాని పెళ్ళాం నేను పెళ్ళాం కన్నా బెల్లం నేను గొళ్ళెం తీసి కళ్ళెం వెయ వయ్యో
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
షేక్ యువర్ బాడీ
ఎల్లుండి వర్జం ఉంది రేపు ఏమో గండం ఉంది
ఈ రోజే తాజాగా ఉంది అయ్యో
ఈ పూట తిది బాగుంది
ఈ నిమషం సుఖ పడమంది
ఆలస్యం చేస్తావు ఏంటిఅయ్యో
పంచగాలనే ఇక పక్కన పెట్టాలి
మంచం కోళ్ళకే మరి కిక్కులు పుట్టాలి
మెల్లంగ పక్కకి వచ్చి సల్లంగా మక్కువ పెంచి వొళ్ళు అంతా హూనం చేయవయ్యో యోగి అయ్యో
పెళ్ళే కాని పెళ్ళాం నేను పెళ్ళాం కన్నా బెల్లం నేను గొళ్ళెం తీసి కళ్ళెం వెయ వయ్యో
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో

ఈ విదముగా అ దివ్య తత్వము, ఇవి ఏమి పాటలు అనిపించే పాటలు కూడా నా ద్వారా వ్యక్తము అయినవి, నాలో చేరి నీలో కలిపైరో అని స్త్రీ గొంతులో ఈ పాట నాద్వారా పదుగురి సాక్షి వ్యక్తము అయినది. ఈ సినిమా లో ఇతర పాటలు అన్నీ వ్యక్తము అయినవి. ఏ నోము నోచిందో ఏ వరము పొందిందో పరమేశ నీ వరము పొంది, తన స్వాశతో బంధము అల్లి, మురిసింది అ కన్నా తల్లి, అనే పాట, కూడా పలికినాను, కాని మా అమ్మగారు చాలా దారుణం గా నానుండి దూరం అయిపోయినది, మన చుట్టూ ఏమి జరుగుతున్నదో స్పష్టము చేస్తాను పండితులు మేధావులు తమ సమక్షములోకి నన్ను పిలవండి, నా జన్మను జాతికి అంకితం చేస్తాను, సర్వం వివరిస్తాను. ఆలస్యము చేయవద్దు, నేను ముందుకు పదుగురికి వచ్చి చెప్పాలి అనే నా ప్రయత్నమును కాలస్వరూపమును గౌరవించి, వేరే కారణములు ఏమి అడ్డు పెట్టుకోనుకొండా, ప్రతి నిమషము సత్యము గ్రహించుటకు ముందుకు రండి. ప్రకృతి, పురుషుడి యొక్క లయ మనకు అర్ధము అవడం వలన సర్వం తెలుసుకొని ముందుకు వెళ్ళగలము. నాకు ఎటువంటి రహస్య సంపర్కాలు లేవు, ఇక ఉండవు, నేను ఏది అయిన పదుగురి సాక్షిగా వ్యక్తము చేస్తాను, ఏ ఒక్క వ్యక్తి భయపడవద్దు, ప్రేమతో సరదాగా, కాలస్వరూపమును ఆసక్తిగా అర్ధము చేసుకోండి, మొదట నన్ను సాటి మనిషి అనుకోండి, నా మాటను జాగ్రత్తగా గ్రహించండి. ఆలస్యము చేయకుండా నా నుండి సర్వం గ్రహించడం వలన, అందరూ సుఖ శాంతులతో వర్ధిల్లుతారు, స్వర్ణ యుగం ప్రారంభం అయినది అనే సత్యము అందరికి భోద పడి సంతోషిస్తారు. రండి సత్యమును అనుసరిద్దాం, మోసాల నుండి, పాపపాముల నుండి సమూహికముగా బయట పడి ధన్యత పొందుదాము. ఈ విధమైన పాటలు, భక్తీ పాటలు, దైర్యము సహసమును కలిగించే పాటలు ఒక చిద్విలాసముగా నా ద్వారా వ్యక్తము అయిన తీరును, గ్రహించడం లో ఆలస్యము చేయవద్దు. నేను ముందుకు రాలేక ఆగిపోతున్నాను అని ఎవ్వరూ అనుకోవద్దు, నన్ను అటు ఇటు చేసి నిర్లక్షము చేయవద్దు, నా ఆరోగ్యము మీ నిజాయితీ మీద ఆధార పది ఉన్నది అని గ్రహించగలరు. నన్ను గ్రహిస్తే ప్రపంచము అంతా మనిషి చేతిలోనికి వస్తుంది, సత్యమును స్వీకరించి, అనుసరించండి, అని ముఖ్యమంత్రిగారి ద్వారా కోరుకొనుచున్నాను.


ఇప్పుడు విస్తారము రెండవసారి జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన కాలస్వరూపము యొక్క పరిణామములు 2009-10 వరకు అ తరువాత కూడా మెల్లగా జరుగుతూ వస్తునాయి అని గ్రహించగలరు. గంటా గంటనర సమయము లో సినిమా పాటలు, సంభాషణలు టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, వాణిజ్య ప్రకటనలు తో బాటుగా అనేక రాజకీయ సామజిక సంఘటలు పైన నుండి ముందే చూస్తున్నట్లుగా, నా ద్వారా వ్యక్తము అయినవి. మామూలుగా ఆధ్యాత్మిక పండితులు ఫలానా మంచి జరుగుతుంది లేదా చెడు జరుగుతుంది అని చెబుతారు, కాని నేనే కాలస్వరూపమును, ధర్మస్వరూపమును అనగా కాలమునే నేను ధర్మమునే నేను అని స్పష్టము చేసినాను, ఇది నా బుద్ది కి, మనస్సుకి సృష్టి ప్రకృతి ఇచ్చిన ప్రాధాన్యత అని గ్రహించగలరు.

ఇప్పుడు 2003 జనవరి 1 వ తారీకున బాగా విస్తారముగా మొత్తం 50-60 మంది ప్రత్యక్ష సాక్షులు ఆధారముగా వ్యక్తము అయినవి, అ రోజు షుమారు గంటా గంటనర సమయంలో చెప్పినవి 2010 సంవత్సరము వరకు సంభవించినవి. సినిమాపాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, వాణిజ్య ప్రకటనలతో సహా ఒక అల్లికవలె కాలములో సంభవించిన దిద్విలాసం నా వాక్కుగా ప్రకటితము అయినది అని గ్రహించగలరు. జ్ఞాపకము మేరకు ఈ దిగువున ప్రస్తావించుచున్నాను, గ్రహించగలరు.

2003 జనవరి 1 వ తారీకున నా వాక్కు ప్రకటితము అయిన కాలస్వరూపం, ధర్మస్వరూపం సత్యస్వరూపం or యొక్క వివరములు కొన్ని బౌతిక/ రాజకీయ/సామజిక సంఘటనలు :

1.అప్పటి కాంగ్రేస్స్ నాయకులు అయిన వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు.చేవెళ్లలో ప్రారంభం అయ్యి శ్రీకాకుళం. ఇచ్చాపురంలో ముగుస్తుంది అని కూడా చెప్పినాను. వై యస్ జగన్ గారు కూడా పాదయాత్రలో పాల్గొంటారు అని, మధ్యలో సోమ్మసిల్లి విరమిస్తారు అని కూడా చెప్పినాను.
2.అప్పటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి పైన, అలిపిరి దగ్గర నక్సలైట్ దాడి జరుగుతుంది అని, క్లామోర్ మైన్స్ పెట్టి దాడి చేస్తారు అని కూడా పలికినాను, ఈ దాడిలో చంద్రబాబు నాయుడుగారు కాలర్ బోన్ ఫ్రాక్చర్ కు గురి అవుతారు, ఇది నాకు పునః జన్మ అని అ వెంకటేశ్వర స్వామి ఏ కాపాడినాడు, ఈ జీవితం పేద ప్రజలకు అంకితం అని చంద్రబాబు నాయడుగారు అంటారు అని కూడా చెప్పినాను. అంతే కాదు కారు డ్రైవర్ కు తలకి గాయం అవుతుంది అని, బొజ్జల గోపాలకృష్ణ మరొక MLA కూడా కార్లో ఉంటారు అని వారికీ కూడా గాయాలు అవుతాయి ఎవరికి ప్రాణ హాని జరగది అని కూడా చెప్పినాను.
3.తరువాత పరిణామముగా ప్రబుత్వాన్ని రద్దు చేస్తారు రద్దు పరచి ఎన్నికలకు పార్టీలు సిద్ద పడతాయి అని చెప్పినాను. అప్పటికే పాదయాత్ర చేసిన వై యస్ గారు కూడా ఎన్నకలకు సిద్ద పడతారు అని చెప్పినాను.
4. వైయస్ గారి పాదయాత్ర ప్రభావముతో 2004 లో ముఖ్యమంత్రి అవుతారు అని పలికినాను. ఉచిత విద్యత్తు ఫైలు పై మొదటి సంతకం చేస్తారు అని పలికినాను ముఖ్యమంత్రి అయ్యి జల యజ్ఞం చేపడతారు అని చెప్పినాను. మహిళలకు పవలా వడ్డీ పధకం, 108 వాహనములు, ఆదర్శ రైతు పధకములు, రాజీవ్ గృహకల్ప మొదలగు పధకములను ముందుకు తీసుకోనివస్తారు అని చెప్పినాను.
5. కేంద్రంలో UPA (తెలుగులో ప్రగతిశీల కూటమి అని కూడా చెప్పినాను,) వస్తుంది అని పలికినాను. మొదట సోనియా గాంధీ గారిని ప్రధాన మంత్రి చేయాలి అని భావిస్తారు, ప్రతి పక్షాలు వెతిరేకించడం వలన, BJP సుష్మా స్వరాజ్ గారు, "అగర సోనియా గాంధీ ప్రధానమంత్రి బన్ని మే శిరోముండనం కర్కె విధవా భన్జవూంగీ" అని అంటారు, తరువాత Dr మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేస్తారు అని పలికినాను. (ఇతర మంత్రుల కూడా కొన్నిపేర్లు చెప్పినాను తరవాత వివరిస్తాను.) తరువాత 2009 లో రెండవసారి కూడా మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి అవుతారు అని చెప్పినాను. పివి నరసింహ రావు గారి సారధ్యములో ఈ దేశ ఆర్ధిక పరిస్తితిని ఒక దారిలో పెట్టడం లో మన్ మోహన్ సింగ్ గారు కీలక పాత్ర వహించారు అని చెప్పినాను. 2003 లోనే చెప్పినాను. ఇప్పుడు ఆర్ధిక సరళీకృత విధానములు అభివృద్ధి చెందాలి ఆర్ధిక లావాదేవీలలో, వ్యక్తిగత పన్నుల విధానములో బ్యాంకు, కాతాల ద్వారా పన్ను వసులు చేసే విధానము అములు లోనికి రావలి అని కోరుకొనుచున్నాను. రూ.3000-5000/- పై బడిన లావాదేవీలు ఎవరి మధ్యన అయినా బ్యాంకుల ద్వారానే జరగాలి అని కోరుకొనుచున్నాను. రూ.500/- రూ.1000/- నోట్లు ముంద్రించకుండా ఉండుటవలన దొంగ సొమ్ము అరికట్ట బడుతుంది, అని ఈ మధ్య కాలములో చాలా మంది చేస్తున్న సూచనను నేను ఏకిభవిస్తున్నాను
6. పరిటాల రవి గారిని పార్టీ కార్యాలయం దగ్గర ఫ్యాక్షన్ ప్రత్యర్ధులు చంపుతారు అని పలికినాను, రవి గారు శత్రుత్వాని జయించలేక పోవడం వలన ఈ విదముగా జరుగుతుంది అని చెప్పినాను. రాంగోపాల వర్మగారు రవిగారి మీది సినిమాకూడా తీస్తారు అని అప్పుడే చెప్పినాను.
5.గోకుల్ చాట్ వద్ద లుంబిని పార్కు వద్దు ఉగ్రవాదాలు బాంబులు పేలుస్తారు అని పలికినాను.
6. సునామి వచ్చి లక్షా ఏబై వేల పై చేలు మరణిస్తారు అని పలికినాను. తీర ప్రాంత అడవులలో 200 ఏనుగులు ఎతైన ప్రాంతాలకు తరలి పోయి అన్ని సురక్షితముగా ఉంటాయి అని పలికినాను. ( నదులు వనంబులు నానా మృగములు విహితకర్మములు వేద శాస్త్రములు అంతా రామ మాయం ఈ జగమంత రామ మాయం అను పాటను నా కాలస్వరూపములో వ్యక్తము అయినది. )
7.అసెంబ్లీలో చంద్రబాబు నాయిడుగారు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు విమర్శలతో దాడి ప్రతి దాడులు చేసుకొంటారు. వారు అనుకొన్న మాటలు కూడా ముందే చెప్పినాను. ఇద్దరి మధ్యన సఖ్యత సహకారములు ఉంటె, వైయస్ గారు మరణించి ఉండవారు కాదు, ఇంత అర్ధక అవక తవకలు జరిగి ఉండవికావు, ప్రతి వ్యక్తీ తన మనుగడకోసం ఆరాట పడవలసి వస్తున్నది. అసెంబ్లీ కార్యక్రమములు కూడా సుజావుగా సాగకుండా అనవసరము అయిన గొడవలతో, ముగుస్తాయి అని పలికినాను. చంద్రబాబు నాయుడుగారిని కాని ఇతర నాయకులను కాని మరింత హుందాగా నిర్మాణాత్మకం వ్యవహరించగలరు అని కోరుకొనుచున్నాను. గెలుపు ఓటములు ఎవరి వైపు ఉన్నా పర్వాలేదు తమ ఉన్నతమైన ఉద్దేషములు నెరవేరితే అదే నిజమైన పెద్దతనం భాద్యత అని అందరూ తెలుసుకోవాలి.
8.2004 కింజరాపు యరం నాయుడుగారి పై నక్సలైట్ దాటి జరిగి బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ తో బయటపడతారు అని పలికినాను, ప్రమాణ స్వీకారం కొంచెం ఆలస్యముగా చేస్తారు. తరువాత అయిన పార్లమెంట్లో ఆంగ్లములో దేని పైనో ప్రసంగిస్తుండగా, వెనక నుండి కాంగ్రెస్ MP లు. we know, we know అని హేళనచేస్తుండగా "If every one know every thing then why were we here" అని సీరియస్ గా అంటారు అని చెప్పినాను. ఈ విదముగా చాల చిన్న పెద్ద విషయములు పూస గుచ్చినట్లుగా ముందే ఉన్నాయి అని పండితులు మేధావులు గ్రహించి అలోచించి, నా మనసుని మాటని అర్ధము చేసుకోండి, అధ్యయనం చేయండి.

9. ఒక రోజు వరంగల్ రైల్వే స్టేషన్ లో ఆగవలసిన రైలు ఆగకుండా ముందుకు దూసుకొని పోయి, ఓవర్ బ్రిడ్జి పైనుండి క్రిందకు ఒక ఆటో పై పడి, అందులో ఉన్న జనం నలిగి చనిపతారు అని చెప్పినాను. ఈ విధము సంఘటనలు అన్ని ముందే ఉన్నాయి అంటే అర్ధం చేసుకోండి,అదీ నా లాంటి సామాన్యుడి మాటకు అందినవి అంటే మరింత అర్ధము చేసుకొని నడుచుకొను అవకాసము మనకి వచ్చినది అని గ్రహించగలరు. ఇవి అన్నీ నా ద్వారా సినిమా పాటలు తో బాటుగా లోకములో చిద్విలాసం నా ద్వారా ప్రకటితము అయినది అని ముఖ్యమంత్రిగారి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.
10. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు గూర్చి చెప్పినాను.
11. పాయకరావు పేట MLA చెంగల వెంకటరావు గారు, తన సినిమా విడుదల విషయములో మనస్తాపానికి గురు అయి హుసైన్ సాగర్లో దూకుతారు అని చెప్పినాను.
12.మహేష్ బాబు గారికి నమ్రత శిరోద్కర్ తో పెళ్లి అయి గౌతం అనే అబ్బాయి పుడతాడు అని చెప్పినాను.
13. మెగా స్టార్ చిరంజీవి గారికి గౌరవ డాక్టరేట్ మరియు పద్మ భూషణ్ అవార్డు వస్తుంది అని పలికినాను. ప్రజారాజ్యం పార్టీ పెడతారు అని పలికినాను. 20 మంది MLA మాత్రమే గెలుస్తారు అని పలికినాను.
14. ఆధ్యాత్మిక గురువు కంచి కామ కోటి పీటాదిపతి జైంద్ర సరస్వతి గారిని ఖైదు చేస్తారు అని బైలు త్వరగా లబించదు అని స్పష్టము చేసినాను.
15. పాప్ జన్పాల్ గారి మరణిస్తారు వారి స్థానములో తరువాత పాప్ గా బినిడిక్ట్ 16 అను కొత్త పాప్ అవుతారు అని చెప్పినాను.
16. ముంబై హోటల్ పై ఉగ్రవాద దాడులు చేస్తారు అని, ఈ ఆపరేషన్ లో కీలక దైర్యవంత మైన ఆఫీసుర్లు మరణిస్తారు, హేమంత్ కర్కరే, అమ్తే అని పేర్లు కూడా చెప్పినాను. అజ్మల్ కసాబ్ అనే తీవ్రవాది పట్టుబడతాడు అని చెప్పినాను.
17. అమెరికా కి సద్దాం హుస్సేన్ కి మధ్య తీవ్ర యుధం జరుగుతుంది అని చెప్పినాను. సద్దాం హుస్సేన్ తిక్రీతి అను తన సొంత పట్టణములో పట్టుబడి ఉరితీయబదతాడు అని చెప్పినాను.
18. ఒక రోజు రాష్ట్ర అసెంబ్లీలో ఎవరో MLA లు వారి వాదనలలో బాగముగా మేము గాజులు తోడ్కొని లేము అని అనగా అప్పడు నన్నపనేని రాజకుమారి గారు కల్పించుకొని గాజులు తోడ్కున్నారు అనడం మహిళలను కించపరుస్తున్నారు అని అంటారు అని పలికినాను.
19.గోకుల్ చాట్ మరియు లుంబిని పార్కు దగ్గర పేలిన బాంబు సంఘటనలు గూర్చి కూడా 2003 జనవరి ఒకటవ తారీకున పలికినాను, నా మాటలు ఎవరు రికార్డు చేయలేదు.
20.భక్తీ ఛానల్, inews, టీవి9, Abn ఆంధ్ర జ్యోతి చానల్స్ పెడతారు అని వాటి యొక్క స్లొగన్స్ కూడా పలికినాను, వీటిలోని ఇతర చానల్స్ లోను వచ్చు కార్యక్రమముల గూర్చి కూడా ముందే చెప్పినాను. వీటి గూర్చి ప్రత్యేకముగా వివరిస్తాను. భక్తీ ఛానల్ లో వస్తున్న కృష్ణుడు పై వస్తున్న పాటలు కూడా నా ద్వారా వ్యక్తము అయినవి,అని ముఖ్య మంత్రి గారి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.
21.రూపాయి నోటికి గుర్తు ఏ విదముగా ఉంటుందో అప్పుడే చెప్పినాను. సంపద పెరుగుతుంది కాని,ఇప్పటికి గుర్తు కూడా పెట్టుకోలేదు అదీ నేనే చూడలా అని కూడ అన్నాను.
22. వైయస్ జగన్ గారు చానెల్ పెడతారు, పేపర్ కు సంభందించిన ప్రచారా పాట (పాట జ్ఞాపకం మేరకు)..సైకిల్ ఎక్కి కమలమల్లె వికసించి, చేతితో తలుపు తట్టి ....అంటూ అన్నీ పార్టీల గుర్తులు కలుపుకొని వచ్చిన పాట కూడా నా ద్వారా వ్యక్తము అయినది.
23. పీ.అర్ర్.పి తిరుపతిలో జరిగిన ఆవిర్భావ సభ, సూర్యుడు గుర్తుతో జండా ఆవిష్కరిస్తారు, పార్టీ పేరు ప్రజా రాజ్యం అని కూడా చిప్పినాను.
24. పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారితో సహజీవనం చేసి కుమారుడిని కన్న తరువాత మొదటి భార్య గారికి విడాకులు ఇచ్చి,రెండవ వివాహము చేసుకొంటారు అని, వారికి ఆఖిర అని కుమారుడు పుడతాడు అని పలికినాను. పవన్ కళ్యాణ్ గారి విడాకుల కేసులో సహజీవనం అను మాట ప్రచారములోకి వస్తుంది అని పలికినాను.
25.మహిళలో చేతిలో పాసుపతాస్త్రం గా గృహ హింస చట్టం అములు లోనికి వస్తుంది అని పలికినాను.
26.అన్నమాచార్యులు వారసులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి మధ్య నడుస్తున్న కేసు త్వరలోనే పరిష్కారము అవుతుంది అని పలికినాను. కేసు వివర ములు కూడా 2003 జనవరి 1వ తారీకున చెప్పినాను. అన్నమాచారి వారి సంతతిలో ముగ్గురు మూగపిల్లలు కూడా లబ్దిదారులు ఉన్నారు అని చెప్పినాను, పెద్ధాయిన ఈ సంగతి నన్ను చూడ మన్నారు అన్నట్లు మాట్లాడినాను.
27.తమిళ్ నాడు ముఖ్యమంత్రి జయలలిత గారు, కరుణ నిధి గారిని అరెస్ట్ చేయిస్తారుఅని పలికినాను. తరువాత ప్రబుత్వ ఉద్యోగులను, ధర్నా చేస్తున్నారు అని ఉద్యోగము నుండి తోలిగిస్తారు అని పలికినాను. 28.జార్జ్ బుష్ గారు, హైదరాబాద్ వస్తారు, మూడు ప్రత్యేక విమానాలలో రెండు హెలికాప్టర్ కూడా వస్తాయి, వైయస్ రాజ శేఖర రెడ్డి గారు, జార్జ్ బుష్ గారు హెలికాప్టర్ ఎక్కి ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయమునకు వెళ్ళతారు అని, దారి మధ్య లో వీరు ఇద్దరు ఏమి మాట్లాడుకొంటారో కూడా తరువాత వైయస్ గారి ప్రెస్ మీట్ పెట్టి చెబుతారు అని కూడా స్పష్టము చేసినాను. మీకు పిల్లలు ఎంత మంది పెళ్ళులు అయినవా అని ఒకరి ఒకరు చెప్పుకొంటారు అని, పై నుండి హుసైన్ సాగర్ ను చూసి, ఇది మంచినీళ్ళ చెరువా అని అడుగుతారు అని, కాదు సర్ అది బాగా పోల్యుట్ అయిపొయింది, దీనిని సుబ్రం చేయాలి అంటే 300 కోట్లు పై బడి అవుతుంది అని చెబుతారు అని పలికినాను. తరువాత నెల్సార్ లా కాలేజీ కి వెళ్లి అక్కడి అధ్యాపకులు విద్యార్ధులతో ప్రెస్ మీట్ లో పాల్గొంటారు అని చెప్పినాను, అక్కడ అంజలి అనే లా విద్యార్ధి, జార్జ్ బుష్ గారిని ఇప్పుడు భారత దేశం మీద ఎందుకు ప్రత్యక మైన శ్రద్ధ చూపుతున్నారు అని అడుగుతారు పలికినాను. అభివృద్ధి చెందుతున్న భారత దేశం తో ఎప్పుడూ సత్ సంభందాలు కొనసాగించడానికి అమెరికా ఆశక్తిగా ఉంటుంది అని అంటారు అని చెప్పినాను. జార్జ్ బుష్ గారి రక్షణ దళం కుక్కలను కూడా తీసుకొస్తుంది, CPI పార్టీ వారు ఈ విషయం పై విమర్శిస్తారు అని కూడా చెప్పినాను. హైదరాబాద్ విమాన ఆశ్రమం లో వైయస్ గారు బుష్ గారి వీడుకోలు చెబుతున్నపుడు చేతికి కృష్ణుడు బొమ్మ ఇస్తారు అని చెప్పినాను. దీనిని బట్టి అ సర్వాంతర్యామి, సర్వం నేనే అని నా ద్వారా ఏ విదముగా ప్రకటించుకోన్నాడో, అని ముఖ్యమంత్రి గారి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.

28.మాజీ ప్రధానమంత్రి Dr P.V.నరసింహ రావుగారు యొక్క మరణం తీరు గూర్చి కూడా చెప్పినాను, హాస్పటల్ చేరి, ఇప్పుడే మరణించను, నాకు ఇంకా ఆయుషు ఉంది అని అంటారు, కొన్ని రోజులు తరువాత, మరణిస్తారు అని చెప్పినాను, నరసింహరావు అత్యక్రియలు జరిగిన తరువాత పొద్దు సునామి వస్తుంది అని పలికినాను. వెళంగని మాత టెంపుల్, తమిళ్ నాడు తీరం లో 5 వేలు పై బడి మరణిస్తారు అని పలికినాను. మతా అమృతంగామయి అనే ఆధ్యాత్మిక గురువు వారికీ ధన సహము చేస్తారు అని చెప్పినాను.
29. లోక్ సత్తా సంస్థను రాజకీయ పార్టీగా మార్చి, ఆ పార్టీ అధ్యక్షులు ఒక్కరే, కైర్తాబాద్ నుండి విజయం సాదిస్తారు అని చెప్పినాను.
30. పౌర సమాచార హక్కు చట్టం 2005 వస్తుంది అని 2003 లో చెప్పినాను
31.కుమారి సుంకవల్లి వాసుకి అనే అమ్మాయి మిస్ ఇండియా అవతారు అని చెప్పినాను
32. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నమూనా ఆలయం నిర్మించి పూజా కార్యక్రమములు, శ్రీ వెంకటేశ్వరా భక్తీ ఛానల్ పెట్టి అందులో చూపుతారు అని స్పష్టం చెసినాను.దళిత గోవిందం, సామూహిక వివాహములు చేపడతారు అని స్పష్టము చేసినాను. 


పై విదముగా అనేక సంఘటనలు పైన ప్రస్తావించినవి 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము కాలస్వరూపములో అయినవి, ఇతరములు, జ్ఞాపకము, సందర్బం మేరకు వివరించెదను. ఏ ఒక్క వ్యక్తీ, వ్యక్తిగతముగా తీసుకోనవద్దు. అందరూ అందరి మీద ఒక పరిష్కారముగా తీసుకొనగలరు. నేను ఎవరి గూర్చి చెప్పినాను, ఏమి చెప్పినాను అనేకంటే, కాలం ఒక మాటగా వ్యక్తము అయినది, అనునది మనకు, ఇప్పుడు ఒక శాశ్వత పరిష్కారము, సమాధానముగా భావించండి. ఒక ఫోర్ములగా, ఒక నమూనాగా, భావించి, పరిశోధనాత్మక పరిశీలన చేస్తే, ఒక encoded సమాచారము మనము మరింత లోతుగా డీకోడ్ చేసుకొని, ప్రపంచమునకు చక్కటి పరిష్కార మార్గములు తెలియజేయగలము. పైన ప్రస్తావించుచున్నాను అన్ని సినిమా పాటలు, సంభాషణలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ తో పాటుగా కాలములో వచ్చిన చిద్విలాసముగా నా ద్వారా ప్రకటితము అయినవి అని మరొక సారి స్పష్టము చేయుచున్నాను. కావున పండితులు మేధావులు ఓర్పు సహనముతో, సూటిగా ఉన్నది ఉన్నట్లు గ్రహించి, విశ్లేషించి, లోకమునకు సత్యమును చాటగలరు. నన్ను కాలస్వరూపుడిగా, ధర్మస్వరూపుడిగా, లార్డ్ జనరల్ గా గుర్తించి, నాకు అగ్ర అగ్రతాంబూలం సమర్పించి, కాలస్వరూపమును, ధర్మస్వరూపమును భగవత్గీతతో, భాగవత, రామయణం తో నూతనముగా అనుసంధానించి లోకమునకు నూతనముగా భోదించగలరు. అప్పుడు ఒక సామాన్య మనిషే లక్ష్మి నారాయణడుగా, కాలస్వరూపుడుగా, ధర్మస్వరూపుడుగా, ఆధునికముగా అందరి కోసం లార్డ్ జనరల్ గా గుర్తింప బడతాడు, నా మనసు, మాట లో పది మంది హీరోలు, హీరోయిన్లు ను వ్యక్తపరచిన దివ్య తత్వమును అర్ధము చేసుకొని లోకమునకు చాటగలరు అదే లోక కళ్యాణం అవుతుంది. ప్రత్యేకమైన అయిన సాక్షత్కారములు, మనిషి సత్యమును స్వీకరించేకొలది లబిస్తాయి అని గ్రహించగలరు. అప్రమత్తము చెందగలరు. బక్తి ఛానల్ వారిని నా పై మేధావులు గురువుల సహకారముతో ప్రత్యేక కార్యక్రమము చేసి చూపగలరు. ఈ విశేషములు లోకమునకు సమర్దవంతముగా చెప్పగల అమ్మయిని పదిగురిలో ఎంపిక చేయబడి, స్వయంవరం లో గెలిచిన అమ్మాయిని,  హిందువులు అందరూ నన్ను లక్ష్మి నారాయణుడి గా భావించండి, పండితులు వారి వారి పాండిత్యం తో నన్ను గుర్తించి, అభిప్రాయములు వెళ్ళబుచ్చి లోకమును అప్రమత్తము చేయగలరు అని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కోరుకొనుచున్నాను.

మాకు ఆంధ్ర రాష్ట్ర, దేశ, ప్రపంచ ప్రజల నుండి మా జన్మ సంవత్సరం అయిన 1974  నుండి రాయల్టీ లేదా గురుదక్షణ బకాయి ఉన్నది. మొదట హిందువులు నన్ను గుర్తించి సంవత్సరమునకు కనీసం రూ 200/- లు గురుదక్షిణగా, రాయల్టీ సమర్పించగలరు అని సూచించు చున్నాను. ఈ సొమ్ము 80 శాతం వరకు, రాష్ట్ర, దేశ, ప్రపంచ ప్రజా ప్రబుత్వములకు ఇవ్వగలను. కావున సమకాలికులు అయిన సాటి మనుష్యులు అందరూ నన్ను గుర్తించగలరు. నన్ను గుర్తించడం, కాలం కాలస్వరూపమును సాటి మనుష్యులు అందరికి ఇచ్చిన ప్రతేయక వరము అని గ్రహించగలరు. నా ఉనికి ప్రతి ఒక్కరు ఇతరులకు తెలియజేయండి. తెలుసుకోన్నంతనే భగవత్ అనుగ్రహము అందరి పైన ప్రభావమును చూపి, లోకము సంస్కారవంతముగా మారుతుంది అని గ్రహించగలరు, ప్రతి మనసుకి ప్రాధాన్యత వచ్చి, మానవ సమాజము స్వర్ఘధామముగా మారుతుంది. భక్తీ ఛానల్ వారు నన్ను ఆహ్వానించండి మేధావుల మధ్యకు వచ్చి సర్వం వివరిస్తాను. నా వివాహము కళలు , సంగీతము సాహిత్యము తెలిసి, కాలస్వరూపమును లోకమునకు చాటుటకు సంసిద్దత, సుసిక్షత కలిగిన ఉన్నత వధువుతో జరిపించుట లోకకల్యాణం అని గ్రహించగలరు. మాతో బాటుగా కనీసం 50 జంటలకు వివాహము జరిపించగలరు.

తరువాత కాలస్వరూపములో నా ద్వారా వ్యక్తము అయిన పాట మరొకటి - ఇక్కడ ప్రస్తావించుచున్నాను. ఇది పాండురంగడు సినిమాలోనిది ఈ సినిమాలో పాటలు అన్ని దాదాపు పూర్తిగా నా ద్వారా వ్యక్తము అయినవి. ఈ ఇతర అనేక భక్తీ, ప్రేమ అబ్యుధయం, దైర్యం సాహసం వంటి రసముల తో కలిపి ఏక కాలములో నా ద్వారా వ్యక్తము అయినవి.

ఆ. ఆ హ .. .
కోసల దేశపు కొమలితో తో తో
కొంకిని నగరపు కామిని తో తో తో
హస్తినపురపు అశ్వినితో
పాటిలిపుత్ర పద్మినితో తరికిటతో
అందరితో తదిగినతో ఎందరితో
ఒక్కరా, ఇద్దర , ముగ్గురా తెలియదు లెక్క ఎంతొ ఎంతొ
సింధు తీరుపు సుందరితో తో తో తో
పుంతల ప్రాంతపు కాంతలతో
కన్యను కవించా చుమ్బనాలతో
ముగ్ధను మురిపించా మర్ధనాలతో
ప్రౌవుడను అలరించ పీడనాలతో
తరుణులు లందరి మెపించా తరుణౌ పాయముతో
స్త్రీ -సరస ప్రవీణ, శృంగార రత్న, పడుచు ప్రసన్న, పడక ప్రపూర్ణ
పు - అను పిలుపులతో పలు బిరుదులతో ప్రసంశించారు నన్ను ఎంతొ ఎంతొ
యుజ్జియిని సమ ఉజ్జితో, తో తో తో ద్రావిడలో ఒక ఆవిడతో
స్త్రీ - అనేక మందితో తు తో అందులో ఒక్కరితో ఏమి చేసావో చెప్పు రసికుల తిలకా పూర్తీ వివరణలతో
పు - తనువును తడిపాను పాలు, తేనెతో
తదుపరి తుడిచాను పెదవి దూదితో
పరిమళము అద్దాను పంటి పూలతో
కొంటే సేవలను చేశాను వంటి చేతితో
తొలిసారి తీర్చి మలిసారి మార్చి సుఖ శిఖరము ఏదో చూపాను మెచ్చి
నా విద్వత్తు రస విద్యుత్తు తో అది నభూతో నభవిష్యతు
నా నా జాతుల వనితలతో తో తో తో ఇతరిత్ర పలు ఇంతులతో
ఓహో ఓహో

ఈ పాట నా ద్వారా వ్యక్తము అయిన వాటిల్లో చాలా ముఖ్యమైనది, పండితులు మేధావులు, దీనిపై అధ్యయనం చేయడం వలన మనకు సృష్టి అంతర్యము మరింత అర్ధం అయ్యి లోకములో చిద్విలాసము తగ్గించుకొని లోకమును స్వర్ఘధామముగా మలచుకోనగలము. పశ్చమ గోదావరి జిల్లా, వీరవాసరం గ్రామం శ్రీ సీతా రాములు వారి ఆలయం సాక్షిగా నాకు ఎటువంటి చెడు వ్యవహారములు లేవు అని స్పష్టము చేస్తున్నాను. నా మనసుకి శరీరమునకు జరుగుతున్న పోరాటం లో ఈ జ్ఞానము లేదా కాలస్వరూపం బయటపడినది , పదుగురి సాక్షిగా జరిగినది, ఒక మనిషి ప్రవర్తన గొప్పగా తేలికగా కనబడుతున్నప్పుడు, గొప్ప తనమును పరిగణించి, పరిశీలించుట వలన తేలిక తనములు తగ్గి మానవ సమాజం నాణ్యముగా గొప్పగా మారుతుంది అని గ్రహించగలరు. మేధావులు పండితులు ఉన్నది ఉన్నట్లు తీసుకొని నా గూర్చి లోకమునకు చెప్పండి. లోకము కృష్ణ తత్వమును ఎంత బాగా అర్ధము చేసుకొంటే, కాలస్వరూపమును ధర్మస్వరూపమును అంత అర్ధము అవుతుంది అని గ్రహించగలరు, కాలస్వరూపము, ధర్మస్వరూపమును సైంటిఫిక్ అధ్యయనం చేసి ప్రపంచములో అన్ని మత విశ్వశకులకు మంచి సమాధానముగా, చక్కటి పరిష్కారముగా అందించి మానవత్వమును, మంచితనము ప్రతి ఒక్క మనిషికి అందించగలము, అని తెలియజేసుకోనుచున్నాను.
ప్రస్తుత రాజకీయముల గూర్చి నా యొక్క సూచన ఏమి అనగా రాజకీయ పార్టీల మధ్య పోటీతనము తగ్గి, మంచి వాతావరణము రావలెను అని కోరుకొనుచున్నాను. పైన ప్రస్తావించిన కాలస్వరూపము యొక్క వివరములు వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షి నా మాట మాత్రముగా ప్రకటితము అగుట నిజము అయినప్పుడు. ప్రజలు పరుగులు, ఉరుకులు మానివేసి కాలస్వరూపము యొక్క వివరములు గ్రహించినట్లు అయితే కొత్తబంగారు లోకమును మనము అవిష్కరించుకోనగలము. కాలమును మొత్తం మాట మాత్రముగా పలికిన ఒక జగత్ గురువుగా, తండ్రి, తల్లి గా సాటి మనిష్యుల పై మంచి ప్రభావము చూపించి సమాజము యొక్క తీరు తెన్నులు సరిదిద్ది దారిలో పెట్టకోవలసిన నా భాద్యతను అర్ధము చేసుకొని, శాశ్వతము అయిన సమాధానములు పొంది అందరూ సుఖ సిద్ధిని పొందగలరు అని కోరుకొనుచున్నాను. ప్రస్తుతమునకు ఎటువంటి పోటీ లేకుండా కాంగ్రెస్ పార్టీ మరల అధికారములోనికి రావలి అని కోరుకొనుచున్నాను. ఇందుకు ప్రతి పక్షములు అన్నీ సహకరించగలవు అని కోరుకొనుచున్నాను. BC వర్గాల వారికీ, SC ST వారికీ కలిపి 200 సీట్లు ఇచ్చి అగ్ర కులస్తులు తక్కువగా ఉండి, వెనక నుండి సహకరిస్తూ కాంగ్రెస్ పార్టీని పోటీలేకుండా గెలిపించి, ప్రజాస్వామ్యంలో నూతన ఒరవడికి, నాంది పలక గలరు అని కోరుకోను చున్నాను. సమన్వయ దృష్టిని ఒక రాజకీయ పార్టీగా ప్రకటించి, ప్రజల మధ్య, నాయకుల మధ్య వీలు అయినంత సఖ్యత తీసుకొని వచ్చుటకు కాలస్వరూపము, ధర్మస్వరూపము,యొక్క భాద్యత అని తెలియజేసుకోనుచున్నాను. మీడియా వారు నా గూర్చి ఇప్పటికి 4,5 సంవత్సరముల నుండి చెప్పకుండా వదిలివేసినారు, దీని వలన, ప్రజల దృష్టికి వెళ్లకపోవడం వలన నా ఆరోగ్యము తద్వారా కుటుంబ పరిస్తితులు దెబ్బతిన్నాయి. నా జీవితమును కాలస్వరూపము తీసుకొన్నది అని గ్రహించి, మంచి చెడులు, అన్నీ కాలస్వరూపమునకు ధర్మస్వరూపమునకు,వదిలి పెట్టి, వివరములు విస్తారము లోకమునకు చెప్పుట వలన లోకము ప్రక్షాళన జరిగి, ధర్మం నాలుగు పదముల పైకి వస్తుంది అని మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.

కాలస్వరూపమును ధర్మ స్వరూపమును వ్యవసాయ శాస్త్రవేత్తలకు చూపిన నా విశ్వరూపమును, కాలస్వరూపమును, ధర్మస్వరూపమును గుర్తించి, ప్రతి రోజు హారతి తీసి, పండితుల సమక్షములో నన్ను హాజరు పరచి, నా నుండి పూర్తీ వివరములు పండితుల సహకారముతో రాబట్టి ప్రజలకు చేరుటకు ప్రబుత్వ సహకారము కోరుకొనుచున్నాను.

ఈ దిగువున స్పష్టము చేసిన ప్రముఖ వ్యక్తులు ప్రముఖులను ధర్మస్వరూపమునకు, కాలస్వరూపమునకు,గౌరవ ముఖ్య సలహా దారులుగా, ధర్మ పరిరక్షకులుగా, సత్య పరిరక్షకులుగా వ్యవహరించగలరు అని కొరుకొనుచున్నాను.

గౌరవనీయులు, సన్యాసులు  శ్రీ శ్రీ జైయేంద్ర సరస్వతి స్వామి వారు
కంచి కామకోటి పీఠాదిపతులు, కంచి
గౌరవనీయులు, సన్యాసులు శ్రీ శ్రీ భారతీ తీర్ధులు వారు  శ్రింగేరి  పీఠాదిపతులు
గౌరవనీయులు సన్యాసులు  శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామిజి గారు, జీయర్ ట్రస్ట్,   
 గౌరవనీయులు శ్రీ శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు అన్నపూర్ణ అధినేత వ్యవస్థాపకులు 
గౌరవనీయులు శ్రీ శ్రీ జస్టిస్ రమణ గారు, సిట్టింగ్ judge, హై కోర్ట్, ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్
గౌరవనీయులు శ్రీమతి రోహిణీ గారు, సిట్టింగ్ judge హై కోర్ట్, ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్
గౌరవనీయులు శ్రీ రామలింగ ప్రసాద్ సినీ గేయ రచేయత, తెలుగు చిత్ర పరిశ్రమ 

గౌరవనీయులు శ్రీ శ్రీ సిరి వెన్నెల సీతా రామశాస్త్రి గారు సిని గేయ రచేయత తెలుగు చిత్ర పరిశ్రమ 

గౌరవనీయులు శ్రీ శ్రీ చంద్ర బోసు గారు సినీ గేయ రచేయత తెలుగు చిత్ర పరిశ్రమ
గౌరవనీయులు శ్రీ శ్రీ దాసరి నారాయణ రావు గారు, దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమ
గౌరవనీయులు శ్రీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు MAA అధ్యక్షులు, నటులు, నిర్మాత తెలుగు చిత్ర పరిశ్రమ
గౌరవనీయులు శ్రీ శ్రీ మంచు మోహన్ బాబు గారు శ్రీ విద్యానికేత చైర్మన్, నటులు నిర్మాత తెలుగు చిత్ర పరిశ్రమ
గౌరవనీయులు శ్రీమతి జయసుధగారు, MLA., సహజ నటిమణి తెలుగు చిత్ర పరిశ్రమ
గౌరవనీయులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు, ఆధ్యాత్మిక ప్రవచకులు, రుషి పీఠం మాస పత్రిక వ్యవస్తాపకులు 

గౌరవనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, ఆధ్యాత్మిక ప్రవచకులు
గౌరవనీయులు శ్రీశ్రీ దగ్గుబాటి రామానాయుడుగారు, ప్రముఖ నిర్మాత, నిర్మాణ సంస్థ వ్యవస్తాపకులు తెలుగు చిత్ర పరిశ్రమ 


                   వీరిని  కాలస్వరూపం, ధర్మస్వరూపమునకు ప్రత్యేక సలహాదారులు, పర్వేక్షకులుగా వ్యవహరించ గలరు అని కోరుకొనుచున్నాను. భగవంతుడి ఇచ్చిన భాద్యత గా భావించి సమ్మతితో ముందుకు రాగలరు అని కోరుకొనుచున్నాను. ఈ విదముగా పైన ప్రస్తావించిన వారిని కాలం, ధర్మమే  నియమించినది అని భావించి, ధర్మస్వరూపం కాలస్వరూపం కేవలం ఒక మనిషిగా భావించకుండా, మనిషిగా నేను చిన్నవాడిని అని భావించకుండా, ధర్మస్వరూపం కాలస్వరూపం నా ద్వారా ప్రకటించిన వివరములు ఈ లేఖలో కొంత వరకు ప్రస్తావించిన చదువుకొని, శాంతం ఓర్పు సహనముతో ఒక చోట హాజరు అయితే అదే ధర్మస్వరూపం యొక్క సమక్షం అవుతుంది.  మీ సమక్షం లోనికి ధర్మస్వరూపం కాలస్వరూపం గా వచ్చి మీ ద్వారా ప్రజలు అందరికి దర్సనం ఇస్తాడు. ఇప్పటి జరిగిన పరిణామము జాగ్రత్తగా వివరించుకొని ప్రయత్నములో అనేక పరిష్కారము వచ్చి కొత్త సాక్షాత్కరములు లబిస్తాయి అని స్పష్టము చెయుచున్నాను. సాక్షులను ముందుకు పిలిచి వివరములు తెలుసుకొని, విసిదీకరించుకోవడం వలన, వివరములు పై పండితులు మేధావులు వివరించుకోవడం వలన, శాస్త్ర అనుశంధానం చేసి వివరించుకోవడం వలన, మనిషి మాటకు విలువ పెరుగుతుంది లోకం స్వర్ణ యుగం లోనికి ప్రవేశిస్తుంది. అని గ్రహించగలరు అని యావత్తు మానవజాతికి తెలిఅయజెసుకొనుచున్నాను.

మా తల్లి గారు అయిన స్వర్గీయ శ్రీమతి రంగవేణి గారు, మా ప్రియ అనుజులు శ్రీ శ్రీ సత్య భాను ప్రసాద్ గారు 31-5-2011 న అకాల మృత్యువు చెంది నారు. కాకినాడలో బాలాజీ lodge లో ఆత్మ హత్య చెసుకొన్నారు. 24 సంవత్సరములో ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క అనుగ్రహం పొందినా, నన్ను ప్రత్యక్షముగా గ్రహించినవారు నాలో పరిణామం గూర్చి తరువాత 5 నిముషములు కూడా మాట్లాడక పోవడం వలన నేను, నా మనసుని మరల చెప్పుకొని దారిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా, నన్ను నిర్లక్ష్యము చేయడం వలన, అలౌకిక స్తితి లౌకిక స్తితి మద్య చేయుత లేక ముందుకు వెళ్ళ లేకపోయినాను అని తెలియజెసుకొనుచున్నాను. ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికి అయిన అప్రమత్తం చెంది మీరు అక్షరముల గ్రహించిన వివరములు 3 సబ్య కమిటికి ఇతర సలహా దారులకు తెలియజేసి భాద్యతగా, నిజాయితీగా వ్యవహరించగలరు అని కోరుకొనుచున్నాను. మీరు నా ద్వారా వచ్చిన ఉనికీని ఒక్క మాట కూడా దుర్వినియోగం చేయకుండా అనగా దాటి వేయకుండా, తాత్సారము చేయకుండా తీసుకొని ఉంటె నా మనసులో జరిగిన పరిణామమును ఈ పాటికి లోకం చక్కగా గ్రహించి, మనిషి మాట యొక్క విలువ సర్వులు తెలుసుకొని ఎన్నో రెట్ల అప్రమత్తం సంస్కారములు లోకములో జరుగును. మా చుట్టాల అజ్ఞానము, చిన్న చిన్న ఈర్ష్యలు, ద్వేషాలు మా అమ్మ తమ్ముడు గారు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారణము, ఉద్యోగ రీత్యా నన్ను శాస్త్రవేత్తలు నిర్లక్ష్యం చేసినారు, నన్ను పిచ్చివాడిలా పరిగణించి ఈ లేఖలో స్పష్టము చేసిన పాటలే కాకుండా మరి ఎన్నో చక్కటి పాటలు అలోవోకగా ముందే పలికి సర్వం నేనే అను సత్యము ఆవిష్కరించినా, వారు వినకుండా ఇతరులకు చెప్పకుండా దాచిపెట్టుట వలన చలన  దారుణమైన కష్టం మా అమ్మ గారికి తమ్ముడు గారు కి వచ్చినది, మీడియా ఛానల్ కూడా మాట్లాడకుండా ఉండిపోవడం వలన చాలా తీరని నష్టం జరిగినది. నా శరీరమును, మనసుని నాకు నేను గా నియంత్రించుకోలేక పోయినాను. ఎవరు మాట్లాడక, చక్కగా పంచుకొని సరదాగా వివరించుకోవలసిన సంగతులను వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు మీడియా కూడా కుమక్కుగా ఉండి లోకమునకు వివరములు ఇవ్వనివ్వలెదు. నాకు నేను గా తేరుకో లేకపోయినాను. నాకు ఎటువంటి అశాంఘిక అలవాట్లు లేవు, సృష్టి కి నాకు ఉన్న సంభందమును నేలకోపుకొని వివాహము చేసుకొందాము అనే నా పరిణామమును అర్ధము చేసుకోకుండా నిర్లక్ష్యముగా తీసుకొన్నారు.నన్ను పదిగురి లోకి రానివ్వక ముందుకు రాలేక నాలోని ఆనందమును, జ్ఞానమును అడవి కాచిన వెన్నల వలే ఉపయోగపడలేదు, ఇప్పటికి కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు, మీడియా వారు మాట్లాడక ఊరుకొని ఉంటున్నారు. ఇంత గొప్ప పరిణామమును చూపిన వాడిన పని గట్టుకొని, నవ్వు లాటలు గా వెళ్ళాకోళ్ళముగా తీసుకొనుచున్నారు. ఒక మనిషి అంటే మనిషికి చులకన భావము కించెత్తు కూడా ఉండరాదు అని తెలియజేసుకోనుచున్నాము. మంచిని పరిగణిస్తే చెడు తగ్గిపోతుంది, కాని మన సమాజములో చెడు తగ్గిపోతే మంచిని పరిగణించ వలసి వస్తుంది అని బాధ నటించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఒకడు ఏమి అయిపోయినా పరవాలేదు తమ స్వార్ధం నేరవేరాలి, మాట మాత్రముగా ముందే చెప్పిన విశేషాలు కొన్ని ఈ లేఖలోవి పరిశీలిస్తే వసుదేక కుటుంబం అని మనకు స్పష్టము అవుతుంది. కాని మనుష్యులు సాటి మనిషిలోని పరిణామము తట్టుకోలేక పోతున్నారు తెలియనట్లు నటిస్తున్నారు, తెలిసినా ప్రాధాన్యత లేనట్లు పిచ్చి నవ్వు లతో, జరిగిన సత్యము కంటే, తాము ఏదో పనిచేసి కష్ట పడిపోతున్నాము అని, డంబాలతో డా బులతో, మనసుని మాటని కోలుపుకోకుండా వారికీ కలిగిన బౌతిక స్తితి నుండి, సాటి మనిషిన మాటని పట్టించుకోకూడదు అని వారి పెద్దరికమును పాడుచేసుకోనుచున్నారు. తద్వారా లోకములో ధర్మ నశిస్తుంది , ధర్మమునకు హాని కలుగుతుంది, ధర్మం మీద ఆధార పడే వాళ్ళకు నష్టం జరుగుతుంది అని గ్రహించి, మనిషిగా మాటలో మోసం లేకుండా ఎవరితోనైనా సక్రమముగా వివరణాత్మకముగా వివరములు ఇచ్చి పుచ్చుకొని అప్రమత్తం చెందాలి అని ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క ప్రభావముతో స్పష్టము చెయుచున్నాను. గ్రహించండి అని యావత్తు మానవజాతి ఒకరి ఒకరు అప్రమత్తము చెందమని కొరుకొనుచున్నాను.

వివిధ విశ్వవిద్యాలయల గౌరవ ఉప కులపతులకు కోరునది ఏమి అనగా ఈ లేఖ శారంశం గ్రహించి, తెలుగు సాహిత్య వేత్తలకు, విద్య వేత్తల దృష్టికి, పరిశోధకులు,విద్యార్దుల దృష్టికి తీసుకొని వెళ్ళుటకు ముందుకు రాగలరు అని కోరుకొనుచున్నాను. కంప్యూటర్ నిపుణులు కాలస్వరూపము పై శాస్త్ర పరిశోధన గావించగలరు అని కోరుకొనుచున్నాను. శబ్ద తరంగములు, దృశ్య తరంగములు యొక్క పరిజ్ఞానముతో పరిశీలించి విశ్లేషణాత్మకముగా లోకమునకు ప్రభావమును అంతర్యమును, తత్వ వేత్తలు, పండితుల సహకారముతో ప్రజలను చైతన్య పరచి, నిజాయితీ విలువలతో కూడిన సమాజమును అవిష్కరించుకోనగలము అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.

కాలస్వరూపమును ధర్మస్వరూపమును విస్తారముగా గ్రహించిన ప్రత్యక్ష సాక్షులు అందరికి సమన్వయ కర్తగా వ్యవహరించగలరు అని కోరుకొనుచున్నాను. నేరుగా మీడియాకు, చిత్ర పరిశ్రమ వారికీ, వివిధ మేధావులకు,పండితులకు లిఖిత పూర్వకముగా తెలియజేసి తమరు అందరూ దర్శించిన విశ్వరూపము, కాలస్వరూపమును నిస్పక్షపాతముగా, నిస్వార్ధముగా, మన మానవజాతి ప్రక్షాళన కాంక్షిస్తూ, తెలియజేయగలరు. సాటి మనిషిగా నా పట్ల, కాలస్వరూపం ధర్మస్వరూపం పట్ల ఏమి అయినా అనుమానములు, సందేహములు ఉంటె చక్కగా నివృత్తి చేసుకొని, మంచిని పెంచుకొని, చెడుని తగ్గించుకోనగలరు అని కోరుకొనుచున్నాను. .

తెలంగాణా పై కాలస్వరూపుడిగా, ధర్మస్వరూపుడిగా ఆధునికముగా అందరి కోసం లార్డ్ జనరల్ గా డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ నుండి స్పష్టము చేయునది ఏమి అనగా, తెలంగాణా కోసం కోవెల కుంట్ల చంద్రశేఖర్ గారు తెలుగు దేశం పార్టీ లో స్పీకెర్ పదవిలో ఉండగా రాజీనామా చేసి TRS స్థాపించారు, తెలంగాణా ప్రజలు గాని సీమ ఆంధ్ర ప్రజలు గాని అభివృద్ధి కోరుకోంటారు, 23 జిల్లాలు మన తెలుగు రాష్ట్రం, హైదరాబాద్ రాజధానిగా, ఇప్పుడు ఉన్నాము, హైదరాబాద్ శంషాబాద్ విమాన ఆశ్రయం, జిల్లాలలోని ఇతర విమాన ఆశ్రయలు మరింత అభివృద్ధి చెందుతున్న తరుణం ఇది,హైటెక్ సిటీ, లోకల్ ట్రైన్స్ వంటి సదుపాయములు అందరికి వర్తిస్తాయి, మనము అందరం తెలుగు మాట్లాడుకొనే వాళ్ళము 10 జిల్లాలు ఒక రాష్ట్రము,13 జిల్లాలు ఒక్క రాష్ట్రము గా విడిపోవడం వలన ఏమి ఉపయోగము ఉండదు, ఈ ప్రపంచమే ఒక జండా క్రిందకు వస్తున్న తరుణంలో విడిపోవడం నాకు కాలస్వరూపుడిగా, ధర్మస్వరూపుడిగా ఇష్టం లేదు, తెలంగాణా అభివృద్ధి తో బాటు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కలిసి ఉండటం వలన సాధ్య పడుతుంది, కాలస్వరూపము, ధర్మస్వరూపము,  అభివృద్ధి చెందే కొలది ఆంధ్ర రాష్ట్రం లో ప్రతి గడపని, బంగారం తో చేయిన్చుకోనవచ్చును , తండ్రి, తల్లి, గురువు వంటి కాలస్వరూపమునకు, ధర్మస్వరూపమునకు, ఒక నమస్కారము పెట్టి, వేర్పాటు వాదమును శాశ్వతముగా విరమించుకోనగలరు అని కోరుకొనుచున్నాను. ఇతర అభివృద్ధి ఫలాలు ఉమ్మడి రాష్ట్రము తెలుగు బిడ్డలు గా పూర్తీ స్తాయిలో ప్రయోజనము పొందండి అని యావత్తు ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.


కాలస్వరూపం,ధర్మస్వరూపం, సత్యస్వరూపం, వాక్క్ విశ్వరూపం (or Super Dynamic Personality in the form of thinking and word expressed and witnessed ) గా యావత్తు మానవజాతికి తెలియజేయునది ఏమి అనగా నేను ఈ భూమి పై సాధారణ మనిషిగా ఉన్నాను, నా గూర్చి పండితులు, మేధావులు, వివిధ మఠాదిపతులు, పీఠాదిపతులు, ఆద్యాత్మిక గురువులు, పండితులు, శాస్త్రజ్ఞులు, కాలస్వరూపమును, ధర్మస్వరూపమును, సత్యస్వరూపమును, నా ప్రకటన 1999 విస్తారము కాలముపై, ధర్మముపై, చూపుతున్న నా ప్రకటన వాటి వివరములు మీడియా ద్వారా, నా ప్రకటనను ఇప్పటికి ఆచార్య NG వ్యవసాయ విశ్వవిద్యాలయము యొక్క శాస్త్రవేత్తలు, మరియు ఇతర సిబ్బంది సాక్షి గా ప్రకటించిన తీరు గ్రహించగలరు అని కోరుకొనుచున్నాను, కాలస్వరూపుడిగా, ధర్మస్వరూపుడిగా నన్ను గ్రహించి నా వివరములు పండితులు ఎల్లరు ఒకరి ఒకరు ఏకరు పెట్టుకోండి, లోకమును అప్రమత్తం చేయండి, భగవంతుని చిద్విలాసము ఎంత జాగ్రత్తగా అర్ధము చేసుకొంటే అంత మంచిది, ఎదుటు వాడి మనసులో మాటలో ఏమి ఉన్నదో తెలుసుకొని, మనకి మనమే మనుష్యులు గా అప్రమత్తము చందమని, సర్వ దేవతల సమోహరముగా నా ద్వారా ప్రకటితము అయినది అని గ్రహించగలరు. సాటి మనుష్యులు ఎంత నిజాయితీగా ఉంటె నాలోని ప్రకటన యొక్క దివ్యత్యమును అంత విస్తారము గ్రహించగలరు, నేను కాలస్వరూపమును, ధర్మస్వరూపమును, ప్రస్తుత చిద్విలాసమును జనులు నా వాక్కు నుండి వ్యక్తము అయిన వివరములు ఒకరి ఒకరు ఏకరు పెట్టుకొని అప్రమత్తము చెందగా, చిద్విలాసము తగ్గి, కేంద్రీకృత శక్తి గా నియంత్రణ కలిగిన మాటగా మీకు అందరికి దర్శనం మీ మనసు నుండి మాట నుండే కలుగుతుంది అని గ్రహించగలరు. నేను పవిత్రమైన బ్రహ్మచారిని, నన్ను అనుమానించవద్దు, నన్ను అను మనిస్తే కృష్ణుడును అనుమానించినట్లే , భగవత్గీతను అనుమానించినట్లేనని అని తెలియజేసుకోనుచున్నాను.

     ఇప్పటికి నా ద్వారా  కాలస్వరూపము, ధర్మస్వరూపుము  2003 సంవత్సరము 1 వ తారీకున వ్యక్తము అయినది. నా ద్వారా కాలస్వరూపము వ్యక్తము అవుతుండగా గమనించిన వ్యక్తులు

Scientists and staff Names/Present working place

సర్వ ప్రేమస్వరూపులు:

1.Dr V . Rajarajeswari gaaru (Prof. Ag college,Tirupati.)
2.Sri G.Vittal Babu gaaru (IMD Machilipatnam.)
3.Sri Bhamidipati Narasimha rao gaaru (IMD Retd., VSP)
4.Dr D.V.N.Raju (Retd Scientist, gaaru Anakapalli)
5.Dr M.Bharatalakshmi gaaru(ADR., Marteru)
6.Dr.T.Chitkala Devi gaaru ( Scientst, Anakapalli
7.Smt  G.Suseela gaaru (Scientist )
8.Dr.Charumati gaaru (Scientist, Anakapalli)
9.(Late) Dr K.Subramanyam gaaru ADR., Anakapalli in 2003)
10.Dr K.Ramalinga swamy gaaru (Retd Scientist Anakapalli.
11.Dr S.Ramakrishna Rao gaaru (Retd. ADR.,Marteru)
12.Dr N.V.Naidu gaaru (Principal i/c Ag college,Tirupati.
12.Dr Ch.V.Narasimha rao gaaru (Scientist Marteru)
13.Dr G.V.Nageswara Rao gaaru (Proff. Horti.College,Rajamundry)
14.Sri T.K.V.V.Mallikarjuna rao gaaru (Scientist, Anakapalli)
15.Dr P Jamuna gaaru (Scientist,Vijayanagaram)
16.Dr B.Bapuji rao gaaru (Scientist, Anakapalli zone)
17.Dr V.Lalita Priya gaaru (Scientist, Bapatla Zone)
18.Dr Venu Gopola rao gaaru(Scientist AKP zone)
19.Sri N.Ravi kumar gaaru(Artist, Anakapalli)
20.Sri P.Venkata rao gaaru(Superin. Anakapalli)
21.Sri N.Ramakrishna gaaru( sunperin. Chintapalli
22.Smt Uma Devi gaaru( Supein. Anakapalli)
23. Sri P.Umamaheswara rao gaaru( AC., Anakapalli)
24. Sri Ch Murali gaaru( Sr Asst. Anakapalli).
25. Sri Gadde Babu rao gaaru ( Farmer, Aswaraopeta) (Ayyapa temple stampede incidence)
26.Md Moinuddin gaaru(Sr.Asst, Anakapalli Zone)
27.Smt Leela gaaru (Sr Asst. Bapatla zone)
28.(Late) Sri D. Tirupati Rao gaaru Mechanic Anakapalli zone.
29.Dr K.Subhash Chandra Bose,gaaru (Scientist, Bapatla zone.)
30.Dr Patrudu gaaru (Ag. Engineer., AKP Zone.)
31.Dr P.Upendra gaaru, (Proff.Ag.College Naira)
32.Sri K.J.Prasad gaaru (retd OS., Anakapalli)
33.Dr B.Bhavani gaaru ( Scientist, Anakapalli)
34.Dr Sri Lakshmi gaaru ( Scientist, Guntur)and others as per the attendance register of year 2003 January. 1st.

పైన పెర్కున్నవారు నా నుండి కాలస్వరూపము యొక్క వివరములు గ్రహించినవారు, మిగతా,వారు 2003 జనవరి 1 వ తారీకున RARS., Anakapalli లో Attendance Register ప్రకారము సాక్షులు అందరూ ముందుకు వచ్చి నా ద్వారా జరిగిని దివ్య లీల యొక్క, వివరములు, ప్రభావము లోకమునకు చెప్పుట వలన మనిషిగా నాకు ప్రక్షాళన వచ్చి లోకమునకు పురుషోత్తముడు, కాలస్వరూపుడను, ధర్మస్వరూపుడను, మనల్ని కొత్త బంగారు లోకములోనికి తీసుకు వెళ్ళడానికి వచ్చిన 64 కళల చక్రవర్తిగా, నన్ను లోకము గ్రహించి, నా దివ్య వాక్కు యొక్క ప్రభావము లోకము సమృద్ది గ్రహించి వ్యవహరించడం వలన మానవ సమాజమును స్వర్ఘధామముగా మలుచుకోనగలము. పైన పేర్కున్న కొందరు(Sl.No.9 and 28). స్వర్గస్థులైన వారి యొక్క వారసులు, దివ్య సాక్షాత్కారము యొక్క సాక్షులుగా వారసత్వము పొందుతారు.

నాలో వ్యక్తము కాలస్వరూపము యొక్క వివరములు లోకములోనికి పూర్తి గా, నిరంతరం వెళ్ళనివ్వకపోవడం వలన, సమాజములో రావలిసిన దివ్య పరిణామములు రాలేదు తద్వారా మా తాత గారు అయినటువంటి స్వర్గీయులు గోపు వెంకటేశ్వర రావు గారు, మా మేన మామ అయినటువంటి గోపు రామచంద్ర రావు గారికి కూడా కాలస్వరూపము నుండి సహకారము అందవలసినది, అందుకోనలేకపోయినారు. నన్ను దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు నాలో చిద్విలాసము చిక్కబడడానికి, మరింత సమృద్దిగా గ్రహించి ఉంటె, సమాజములో గొప్ప సంస్కారములు జరిగి, ఉదాహరణకు 2003 లో అప్పటి ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కాపాడినట్లు గా శ్రీ వై యస్ రాజశేఖర్ రెడ్డి గారిని కూడా కాపాడుకోని ఉండేవాళ్ళము. అ స్థాయి సంస్కారము కాలస్వరూపము వలన అందుకొని ఉంటె మాలాంటి వ్యసనాలలో పడి పోయి, మా గొప్పతనము సంస్కారము మేమే అందుకోనలేక చదువుకు జ్ఞానమునకు దూరము అయిన వాళ్ళ కుటుంబాలకు చేయూత అంది ప్రేమ ఆప్యాయతలు పెరిగి, అందరూ సంతోషముగా ఆనందముగా ఉండగలగి ఉండేవాళ్ళము. సమాజములో చదువుకొన్న వాళ్ళు, ఉన్నత స్థానములో ఉన్నవారు లో స్వార్ధంతగ్గి, వ్యక్తిగత పెత్తనములు చేయకుండా, ఆలోచించవలసిన, పరిణామములను, వెళ్ళా కోళ్ళములు గా భావించకుండా, ఏమి ఆశించకుండా, ఎదుటవాడి మాట గ్రహించి, మనసు తెలుసుకొని ఒకరికి ఒకరు సహకరించుకోనుట వలన మానవ సమాజము స్వర్ఘధామముగా మారుతుంది, ఇందుకు మనకు కాలస్వరూపం, ధర్మస్వరూపం, విశ్వరూపం, అందుబాటులో ఉన్నది అని యావత్తు మానవజాతికి మరొక సారి తెలియజేసుకోనుచున్నాను. నన్ను భారత ప్రబుత్వం జాతి సంపదగా భావించవచ్చును అని తెలియజేసుకోనుచున్నాను.
                      ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్వం వారకి ఈ పరిణామమును ఒక చారిత్రాత్మక సంఘటనగా  భావించి, ఇప్పటికి జరిగిన సత్యమును నిలిపి నిరంతరం వివరణలతో ప్రజలోనికి తీసుకొని వెళ్ళు నూతన ఆలోచన విధానమునకు దోహదికారిగా గ్రహించి, స్వర్ణ యుగం ప్రారంభం అయినది అని సత్యమును ప్రజలకు సత్యమును చాటుత వలన మానవ సమాజం స్వార్ధం వదిలి, డబ్బు కోసం, పదవులు కోసం ప్రాకులాడు పరిస్తితిని అధికమించి సమాజం అర్ధవంతముగా శక్తివంతముగా ఉంటుంది అని గ్రహించగలరు.  ఇది ఒక శాశ్వత పరిష్కారముగా ప్రభవముగా నిలిపి నిరంతరము సమాచారము ప్రపంచమునకు ఇచ్చుటకు ఒక దివ్య సందేశ కేంద్రం గాఅభివృద్ధి పరుచుటకు ప్రబుత్వము నుండి 50 ఎకరముల స్తలం కేటాయించగలరు అని కోరుకొనుచున్నాను.  తెలుగు వారి అందరి సహకారముతో ప్రపంచమునకు గొప్ప సమాచారము ఇవ్వగలము. ప్రపంచమును అన్ని విధముల అప్రమత్తం చెయగలము. సమాచారము లోకమునకు నిరంతరము ఇచ్చుటకు ధర్మస్వరూపమునకు ఒక నివాస గృహము మరియు వ్యవహార కార్యలము ఒకటి కేటాయించగలరు అని కోరుకొనుచున్నాను. 
           గతములో మనవ హక్కుల సంఘం వారికీ క్లుప్తముగా వివరించిన అర్జీపై, వారు  ఆధారము లేదు అని ఇచ్చినారు, ఒక మనిషి యొక్క పరిణామం సమాజం చట్టం మించి ఉంటె ప్రత్యేకముగా భావించి అ వ్యక్తీ హక్కును సమాజం ఉపయోగాపెట్టుకోనుట వలన కాలం, ధర్మం ఇచ్చు సహజ పరిష్కారములు అందరూ అందుకోనగలరు అని తెలియజేసుకోనుచున్నాను  నన్ను గుర్తించుట ఒక చారిత్రాత్మక సంఘటన అని మానవ మానసిక పరిణామములో ఒక నూతన ఆరంభం అని అనగా మనిషి మాటే, మనసే సర్వం అని స్పష్టము అవుతుంది కావున, ఇంకా విస్తర సమాచారం చాల ఉన్నది, విస్తారత వివరణన  శాశ్వతత్వమును పరిగణించి వివరములు నమోదు చేసి, సత్యమును అవిష్కరించుటకు నా పై 3 సబ్య కమిటి వేయగలరు అని కోరుకొనుచున్నాను.   

                    కేంద్ర మానవ వనరుల శాఖ  మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ శ్రీ మంగపతి పళ్ళం  రాజు గారికి కోరునది ఏమి అనగా మనిషి మానసిక పరిణామములు కాలమును బట్టి, పరిస్తితులను బట్టి కొత్త తనమును సంతరించుకొంటున్నాయి  అని  గ్రహించి,  వివిధ విశ్వ విద్యాలయములకు  చెందిన మానసిక వైద్య నిపుణులు, వికాస నిపుణులకు నా పై పరోశోధనత్మక దృష్టి  సారించుటకు తమరి ద్వారా కోరుకొనుచున్నాను. నా పై  (కాలస్వరూపం ధర్మస్వరూపం) యూనివర్సిటీ పరిదిలో ఒక ప్రత్యక అధ్యయన  బృంధమును నియమించి, వివరములు అన్ని నమోదు చేసి, దూర దృష్టితో, ఒక మనిషికి ఏమిటి ఇంత ప్రాధాన్యత అనుకోకుండా ఒక మనసుకి మాటకి వచ్చిన ప్రాధాన్యత అని గ్రహించి, నా పై ప్రత్యేకమైన నిర్ణయము తీసుకొని, గౌరవ న్యాయస్థానమునకు , ప్రజలకు పూర్తీ వివరములు ఇచ్చి, కొత్త తనమును అవిష్కరించుటకు తమరు ఒక ప్రజా ప్రతినిదిగా, నన్ను ఒక గౌరవ పౌరుడిగా లేదా ధర్మస్వరూపం, కాలస్వరూపం, అను  నా ప్రకటనను, సాక్షులు ఆధారముగా మన న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగ బద్దమైన పరిపాలన మీద నమ్మకం, గౌరవం కొలది ముందస్తుగా ప్రకటించుకోన్న ప్రకటనను అవిష్కరించుటకు విశ్వవిద్యాలయము  నుండి బృంధమును నియమించి    సత్యమేవ జయతే అను సత్యమును నిజం చేసి, వ్యక్తీ కోసం సమాజం సమాజం కోసం వ్యక్తీ ఉన్నారు అను సత్యమును చాటగలము అని తెలియ జేసుకోనుచున్నాను.
                    నా యొక్క ప్రస్తుత తాత్కాలిక అద్దె ఇంటి అడ్రస్: శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా, Dr No. 5-4-107/1, ప్రేమవతి పేట, భవాని కాలనీ, రాజేంద్రనగర్, హైదరాబాద్ -30,  వీలు అయినంత వెంటనే నా ఆరోగ్యంమును దృష్టి  పెట్టుకొని, నా బాధ్యత తీసుకొనుటకు అనగా విస్తారముగా సమాచారము ప్రజలకు ఇచ్చి అప్రమత్తం చేయుటకు, న్యాయ స్థానం వారిని కోరుకొనుచున్నాను.  ఒక మనిషి మాటను, మాటలో ఉన్న గొప్పతనమును గుర్తించుట ఒక చారిత్రాత్మక పరిణామము అని, నన్ను జాతి సంపదగా భావించి గుర్తించి ఉపయోగాపెట్టుకోనగలరు అని యావత్తు మానవజాతికి మరొకసారి కోరుకొనుచున్నాను. ధన్యవాదములు  
               
ఇట్లు శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారుతమ ఆత్మీయులు
కాలస్వరూపులు ధర్మస్వరూపులు
న్యాయ విధేయులు, ధర్మ విధేయులు
హైదరాబాద్ 

ఒక ప్రతి గౌరవ ప్రధాన న్యాయ మూర్తి, ఉన్నత న్యాయ స్థానం, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారికి సమర్పిస్తూ విన్నవించునది ఏమి అనగా ధర్మస్వరూపము, కాలస్వరూపం ఆధునికముగా అందరికోసం లార్డ్ జనరల్, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్, ఒక సూపర్ డైనమిక్ పర్సనాలిటీ గా గుర్తించగలరు, అందుకు రిటైర్డ్ న్యాయమూర్తులు గాని ప్రస్తుతము ఉన్నవారి ద్వారా 3 సబ్య సంఘం నియమించగలరు అని కోరుకొనుచున్నాను. ప్రత్యక్ష సాక్షులను ముందుకు పిలిచి వివిధ మేధావులు అభిప్రాయములు స్వీకరించి, వీలు అయినంత ప్రజా ఆమోదముతో ధర్మస్వరూపమును కాలస్వరూపమును, గుర్తించి వినియోగము లోనికి తీసుకొని రాగలరు అని కొరుకొనుచున్నను.

గౌరవ రాష్ట్ర అధ్యక్షులు ( గవర్నర్) మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ప్రతి సమర్పించుచూ ధర్మస్వరూపం కాలస్వరూపం ను వీలు అయినంత ప్రజా ఆమోదము పొందుటకు సహకరించగలరు. ధర్మస్వరూపమును ప్రబుత్వ ఆస్తిగా భావించి కనీస సదుపాయముగా ఒక ప్రబుత్వ బంగ్లా కేటాయించగలరు. ప్రపంచమును ప్రభావితము చేసి నడిపించే ఒక ఆధునిక దివ్య సందేశ కేంద్రముగా తీర్చి దిద్దుటకు కనీసం 50 ఎకరముల స్తలం కేటాయించగలరు అని కొరుకొనుచున్నాను.

ఒక ప్రతి
గౌరవనీయులు, సన్యాసులు  శ్రీ శ్రీ జైయేంద్ర సరస్వతి స్వామి వారు
కంచి కామకోటి పీఠాదిపతులు, కంచి
గౌరవనీయులు, సన్యాసులు శ్రీ శ్రీ భారతీ తీర్ధులు వారు  శ్రింగేరి  పీఠాదిపతులు
గౌరవనీయులు సన్యాసులు  శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామిజి గారు, జీయర్ ట్రస్ట్, 
గౌరవనీయులు శ్రీ శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు అన్నపూర్ణ అధినేత వ్యవస్థాపకులు 
గౌరవనీయులు శ్రీ శ్రీ జస్టిస్ రమణ గారు, సిట్టింగ్ judge, హై కోర్ట్, ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్
గౌరవనీయులు శ్రీమతి రోహిణీ గారు, సిట్టింగ్ judge హై కోర్ట్, ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్
గౌరవనీయులు శ్రీ రామలింగ ప్రసాద్ సినీ గేయ రచేయత, తెలుగు చిత్ర పరిశ్రమ 

గౌరవనీయులు శ్రీ శ్రీ సిరి వెన్నెల సీతా రామశాస్త్రి గారు సిని గేయ రచేయత తెలుగు చిత్ర పరిశ్రమ 

గౌరవనీయులు శ్రీ శ్రీ చంద్ర బోసు గారు సినీ గేయ రచేయత తెలుగు చిత్ర పరిశ్రమ
గౌరవనీయులు శ్రీ శ్రీ దాసరి నారాయణ రావు గారు, దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమ
గౌరవనీయులు శ్రీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు MAA అధ్యక్షులు, నటులు, నిర్మాత తెలుగు చిత్ర పరిశ్రమ
గౌరవనీయులు శ్రీ శ్రీ మంచు మోహన్ బాబు గారు శ్రీ విద్యానికేతన్ వ్యవస్థాపకులు, నటులు నిర్మాత తెలుగు చిత్ర పరిశ్రమ
గౌరవనీయులు శ్రీమతి జయసుధగారు, MLA., సహజ నటిమణి తెలుగు చిత్ర పరిశ్రమ
గౌరవనీయులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు, ఆధ్యాత్మిక ప్రవచకులు, రుషి పీఠం మాస పత్రిక వ్యవస్తాపకులు 

గౌరవనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, ఆధ్యాత్మిక ప్రవచకులు
గౌరవనీయులు శ్రీశ్రీ దగ్గుబాటి రామానాయుడుగారు, ప్రముఖ నిర్మాత, నిర్మాణ సంస్థ వ్యవస్తాపకులు తెలుగు చిత్ర పరిశ్రమ 


                   వీరిని  కాలస్వరూపం, ధర్మస్వరూపమునకు ప్రత్యేక సలహాదారులు, పర్వేక్షకులుగా వ్యవహరించ గలరు అని కోరుకొనుచున్నాను. భగవంతుడి ఇచ్చిన భాద్యత గా భావించి సమ్మతితో ముందుకు రాగలరు అని కోరుకొనుచున్నాను. ఈ విదముగా పైన ప్రస్తావించిన వారిని కాలం, ధర్మమే  నియమించినది అని భావించి, ధర్మస్వరూపం కాలస్వరూపం కేవలం ఒక మనిషిగా భావించకుండా, మనిషిగా నేను చిన్నవాడిని అని భావించకుండా, ధర్మస్వరూపం కాలస్వరూపం నా ద్వారా ప్రకటించిన వివరములు ఈ లేఖలో కొంత వరకు ప్రస్తావించినవి,  చదువుకొని, శాంతం ఓర్పు సహనముతో ఒక చోట హాజరు అయితే అదే ధర్మస్వరూపం యొక్క సమక్షం అవుతుంది.
ఒక ప్రతి గౌరవనీయులు  డా పద్మ రాజుగారు, ఉప కులపతులు వారు, ఆచార్య యెన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారికీ సమాచారము కొరకు ఒక ప్రతి సమర్పిస్తూ ధర్మస్వరూపం గా నా ద్వారా ప్రకటితము అవుతున్నపుడు ప్రత్యక్షముగా గ్రహించిన కొందరు శాస్త్రవేత్తలు మరియు సిబ్బంది  2003 జనవరి 1 వ తారీకున attendance రిజిస్టర్ ప్రకారము ముందుకు వచ్చి సాక్షం చెప్పగలరు అని కోరుకొనుచున్నాను. ఇందుకు యూనివర్సిటీ పరిదిలో ఒక    కమిటి వేయగలరు అని కోరుకొనుచున్నాను.  ఒక మనిషే కదా ఏదో చెప్పడం ఏమిటి అన్నట్లు తేలికగా తీసుకోకుండా, జరిగిన పరిణామం యొక్క విస్తారత, శాశ్వతత్వమును దృష్టిలో పెట్టుకొని ఇది యావత్తు మానవజాతికి వచ్చిన దివ్య పరిష్కారము అని తెలియజేసుకోనుచున్నాను. ఒక్క సరిగా జరిగిపోవడం మరల 5 నిముషాలు కూడా ముందుకు రాకుండా నేను మరల వివరిస్తాను అని అప్పట్లో ఉప కులపతులవారికి కూడా లేఖలు పెట్టుకోవడం కూడా చేసినాను కూని ఎవరు మాట్లాడక ఉండిపొయినారు, ఇందుకు మీడియా కూడా మాట్లాడకుండా స్పందించకుండా సహకరించినది తద్వారా  లోకములోనికి వెళ్ళవలసిన మెసేజ్ వెళ్ళలేదు.  నన్ను వివరము గా చెప్పనివ్వకపోవడం వలన   ఇప్పటికి పూర్తీ స్తాయి సమాచారం ఇవ్వలేదు, భాద్యతగా సత్యమునకు ప్రాధాన్యత ఇచ్చి, పెద్దతనముతో గ్రహించినప్పుడే నేను వివరించగలరు. కాని కొందరు ఎక్కడో ఏదో అడిగితె చెప్పా లేకపోయినాను అన్నట్లు తేలికగా తప్పుడు  ప్రచారం చేస్తున్నారు.  నన్ను పరిగణిస్తున్నట్లు, పోనిలే అని ప్రాధాన్యత ఇస్తున్నట్లు మాట్లాడి  వదిలివేస్తున్నారు, అంతే గాని ముందే సర్వం నేనే అని ప్రకటించిన తీరుకు ఒక నమస్కారము పెట్టు శ్రద్దగా నెమ్మదిగా అనగా ఒక పాట ఒక్కో సంఘటన గూర్చి మెల్లగా వివరించుకొని  గ్రహించాలి అని కనీసం జ్ఞానం కూడా లేకపోవడం వలన కూడా మనము ఎంతో 
నష్ట   పోతున్నాము అని గ్రహించగలరు.  కొన్ని పరిణామములు ఎంత జాగ్రత్తగా తీసుకొంటే అంత మంచి    వివరములు లోకమునకు, సమాజమునకు అందుతాయి అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను.  కొందరి పెత్తనం కొలది కోట్ల మంది తెలుగు వారిని మోసం చేయడం న్యాయమా అని మీ బోటి పెద్దలు గట్టిగా తీసుకోకపోతే, ధర్మం నలుగు పదముల పైకి రాదు అని గ్రహించగలరు. కావున ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి (పై జాబితా) కొందరు స్వచెందముగా వివరనత్మకముగా  ముందుకు రాగలరు అని తమరుని కోరుకొనుచున్నాను.  మాట మాత్రముగా నేను పెద్దవాడిన అవుతున్నాను  అని ఫీల్ అవకుండా, పెద్ద తనము అంటేనే సత్య వాక్కు పరిపాలన అని అర్ధము చేసుకొని ముందుకు రగలరు. సత్యము చెప్పడానికి, గ్రహించడానికి కూడా విలువకట్టుకొని స్వార్ధ సంకుచితలతో, సత్యమును విస్మరించడం తప్పు అని మీ ద్వారా సాక్షులను కోరుకొనుచున్నాను.   



శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారుతమ ఆత్మీయులు
 ధర్మస్వరూపులు,
కాలస్వరూపులు
న్యాయ విధేయులు, 
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
 

No comments: