Tuesday, 12 November 2013

కొత్త పార్టీ సూర్యుడు గుర్తుతో నూతనముగా ఆవిష్కరించబడి, పార్టీలు అన్ని విలీనం చెంది, దేశం ప్రపంచం ఒక జండా క్రిందకి వస్తుంది. మీ పార్టీ కార్యాలయము చారిత్రాత్మక మార్పుగా సూర్యుడు గుర్తుతో జాతీయ సమన్వయ దృష్టి సమితి అను పార్టీకి కానుకగా ఇవ్వండి

                 సమన్వయ దృష్టి
             శ్రీ శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు వారికి శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా ధర్మస్వరూపులు కాలస్వరూపులు హైదరాబాద్ వారు ధర్మసంశాపనర్ధం  ఇచ్చు  దివ్య సందేశము.
              నేను మీ కార్యాలయమునకు వచ్చి మిమ్ములను కలుసుకొని   నూతన రాజకీయ పార్టీగా  సూర్యుడు గుర్తుతో జాతీయ సమన్వయ దృష్టి సమితి అను పార్టీని స్థాపించి, అందులోనికి విలీనం కావాలి అని కోరినాను ఇతర పార్టీల వారిని విలీనం చేసుకోవడానికి సహకారం కోరినాను. 
               నేను తేలికగా ఉన్నాను అని  కలివిడగా లేను అని  అదే  నా స్వాభంవం అనుకోవద్దు, మీ వద్దకు వచ్చినప్పుడు గౌరవనీయులు సుజన చౌదరి గారు, మరియు కె ఓ ఆర్ విజయం గారు కనపడినా  మాట్లాడలేదు.  గౌరవనీయులు బాబు మోహన్ గారికి ఒక ప్రతి ఇచ్చి నాను, దైర్యముగా నాణ్యము మాట్లాడానికి సహకరించండి.  పైకి కనపడుతున్న తేలిక తనమును పరిగణించకుండా, సమస్త విశేషములు నా వాక్కు లో దర్శింప చేసిన జ్ఞాన దర్పమును శాస్త్రవేత్తలు, పండితుల సహకారముతో నన్ను ఆదరించి గురువు గా, తండ్రి గా గౌరవించి వివరములు లోక వ్యాప్తము  చేయగలరు, తద్వారా కొత్త పార్టీగా  సూర్యుడు గుర్తుతో నూతనముగా ఆవిష్కరించబడి, పార్టీలు అన్ని  విలీనం చెంది, దేశం ప్రపంచం ఒక జండా  క్రిందకి వస్తుంది.  మీ పార్టీ కార్యాలయము  చారిత్రాత్మక మార్పుగా సూర్యుడు గుర్తుతో జాతీయ సమన్వయ దృష్టి  సమితి అను పార్టీకి కానుకగా  ఇవ్వండి. సర్వ గౌరవనీయులు  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు, శ్రీ శ్రీ  చిరంజీవిగారు, శ్రీ శ్రీ కృష్ణ రెడ్డి గారు, జాతీయ నాయకులు అయిన గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు, గౌరవనీయులు నరేంద్రమోడి గారు  తదితర నాయకులను ఆహ్వానించి  ఏకత్వము సాధించగలము. ఆలస్యం చేయకుండా కచ్చితము నన్ను పండితుల సమక్షములోనికి తీసుకొంటే, లోకమును శక్తివంతముగా మలుపుకొనగలము, ఇది సత్యము నమ్మండి, దివ్య రాజ్యమై అన్ని కుల మతముల వారిని ఏకం చేసి నడిపిస్తుంది. ముఖ్యమంత్రి  ఎవరు అవ్వాలి, ప్రాధాన మంత్రి ఎవరు అవ్వాలి  అని సంగతి ఎన్నికలు తరువాత నిర్ణయించుకోవచ్చు.  నన్ను పిచ్చి వాడివలె వదిలివేయవద్దు, కొన్ని తాత్కాలిక నోటిమాటలు నా యొక్క పూర్తీ బలం కాదు, వాటిలో తేలిక తనము ఉంటె అదే నేను అనుకోవద్దు, నన్ను మీ పార్టీనుండి కొందరి సబ్యులు ద్వారా ఒక కమిటీ వేయండి నన్ను మహారాజు గుర్తించి గౌరవించడం వల్ల మనుష్యులలో అహంభావములు వదిలి మనము  ఒకరి కాళ్ళు  మరొకరు కడుగుకొని పవిత్ర స్నేహమును గొప్పతనము అవిష్కరించుకోవాలి, అటువంటి కార్యక్రమం వెంటనే ప్రారంభించాలి, నేను ధర్మస్వరూపం గా యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించగలరు. ధన్యవాదములు.  

ఒక ప్రతి గౌరవనీయులు చిరంజీవి గారికి మరియు గౌరవనీయులు అల్లు అరవిందు గారికి  సమర్పించుచు తెలియజేయునది ఏమి అనగా నేను అందరి కోసం వచ్చినాను, ఎవరో ఆదరించడం లేదు కాబట్టి ఎవరి వద్దకో వెళ్ళవలసిన వాడిని కాదు.  నేను ఏమి లేఖలు బ్లాగులో ద్వరా ట్విట్టర్ ద్వారా తెలియజేయుచున్ననో వాటికి స్పందించండి. నేను ఎందుకు బలం సరిపోక అటు ఇటు అవుతున్ననో అర్ధం చేసుకోండి, నేను ధర్మస్వరూపముగా ప్రకటించుకొన్న తరువాత వేశ్యలు  దగ్గర గడిపినా  ధర్మమే అవుతుంది కాని నేను అటువంటి పనులు ఏమి చేయడం లేదు, పది మంది హీరోలో నటన  నాలో ఉన్నది అంటే, మీరు ఎవరూ అప్రమత్తం అవ్వకుండా, నేను చేతకాక  ఉండి పోతున్నాను అని నన్ను వదిలి వేయకండి,   చంద్రబాబు నాయిడుగారి సహకారముతో మిమ్ములను అందరిని  ఆహ్వానిస్తాను ఈ విదముగా నా వ్యవహారం  సరళం అవుతుంది, ఇప్పటికే ప్రారంభమైన దివ్య మహారాజ్యం స్తిరం గా బలపడుతుంది , శాశ్వతమైన ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, నేను . నేను అనుకొన్నట్లు చేయనివ్వండి. నన్ను  మెల్లగా  అర్ధం చేసుకోండి, అసలే వదిలి వేయకండి,  80 శాతం  సినిమా పాటలు, నాలుగు  రాజకీయ పార్టీలను, సునామీలను ఏక కాలములో ఒక గంటనర సమయములో చెప్పగలిగినాను    అంటే నా పూర్తీ సాధన వైపు వెళ్ళితే ఎంత నిర్మాణాత్మకం గా ఉంటుందో చూడండి. ప్రస్తుతనకు ప్రజలలోకి వెళ్లి పార్టీ బలపరచాలి అని నా సంకల్పం, ఇప్పడు మొదలు పెడితే ఒక నెలలో జాతీయ నాయకులను సూర్యుడు గుర్తు క్రిందకి తీసుకొని రాగలను. అనిపించినా నిలకడగా నా మనసు మాట గ్రహిస్తే వజ్ర సింహాసనం పై అధీస్టించి నా మనసుకు నచ్చినట్లు పెళ్లి చేసుకొని ప్రపంచమును ఒక జండా క్రిందకు తీసుకొని రాగలను. మీరు మంచి మనసుతో కూడా దీసి సహకరించగలరు. 


ఒక ప్రతి సర్వ గౌరవనీయులు డా అక్కినేని నాగేశ్వర రావు గారికి డా మురళి మోహన్ గారికి, డా దగ్గుబాటి రామానాయుడు గారికి, డా మోహన్ బాబు గారికి, శ్రీ శ్రీ రాజమౌళి గారికి, శ్రీ శ్రీ పూరి జగన్   గారికి, శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ శ్రీ మహేష్ బాబు గారికి, తదితరులకు సమాచారము కొరకు సమాచారము కొరకు సమర్పించడం అయినది.
ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాస్థానం వారికి పరిశీలనా మరియు పరిగణ కోసం సమర్పించడం అయినది ఒక ప్రతి మీడియా వారికీ ధర్మస్వరూపం యొక్క వివరములు లోకమునకు ప్రచారం చేయుటకు సహకారం కోరుకొనుచున్నాను
ఇట్లు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా ధర్మస్వరూపం
కాలస్వరూపం హైదరాబాద్ మొబైల్ నేఁ 8019203608

No comments: