సమన్వయ దృష్టి
శ్రీ శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారికి శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మస్వరూపులు కాలస్వరూపులు హైదరాబాద్ వారు ధర్మ సంస్థాపనార్ధం ఇచ్చు దివ్య సందేశము.
నేను మీ కార్యాలయమునకు వచ్చి మిమ్ములను కలుసుకొని నూతన రాజకీయ పార్టీగా సూర్యుడు గుర్తుతో జాతీయ సమన్వయ దృష్టి సమితి అను పార్టీని స్థాపించి, అందులోనికి విలీనం కావాలి అని కోరినాను ఇతర పార్టీల వారిని విలీనం చేసుకోవడానికి సహకారం కోరినాను.
నేను తేలికగా ఉన్నాను అని కలివిడిగా లేను అని అదే నా స్వభావం అనుకోవద్దు, మీ వద్దకు వచ్చినప్పుడు గౌరవనీయులు సుజన చౌదరి గారు, మరియు గౌరవనీయులు కె ఓ ఆర్ విజయం గారు కనపడినా మాట్లాడలేదు. గౌరవనీయులు బాబు మోహన్ గారికి ఒక ప్రతి ఇచ్చి నాను, దైర్యముగా నాణ్యముగా మాట్లాడానికి సహకరించండి. నాలో తక్కువ తనము ఏమి అయినా ఉంటే, మీ మంచి తనముతో కరిగి పోతాయి. సమస్త విశేషములు నా వాక్కు లో దర్శింప చేసిన జ్ఞాన దర్పమును శాస్త్రవేత్తలు, పండితుల సహకారముతో నన్ను ఆదరించి గురువుగా, తండ్రి గా గౌరవించి వివరములు లోక వ్యాప్తము చేయగలరు, తద్వారా కొత్త పార్టీగా సూర్యుడు గుర్తుతో నూతనముగా ఆవిష్కరించబడి, పార్టీలు అన్ని విలీనం చెంది, దేశం ప్రపంచం ఒక జండా క్రిందకి వస్తుంది. మీ పార్టీ కార్యాలయము చారిత్రాత్మక మార్పుగా సూర్యుడు గుర్తుతో జాతీయ సమన్వయ దృష్టి సమితి అను పార్టీకి కానుకగా ఇవ్వండి. సర్వ గౌరవనీయులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు, శ్రీ శ్రీ చిరంజీవిగారు, శ్రీ శ్రీ కృష్ణ రెడ్డి గారు, జాతీయ నాయకులు అయిన గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు, గౌరవనీయులు నరేంద్రమోడి గారు తదితర నాయకులను ఆహ్వానించి ఏకత్వము సాధించగలము. ఆలస్యం చేయకుండా కచ్చితము నన్ను పండితుల సమక్షములోనికి తీసుకొంటే, లోకమును శక్తివంతముగా మలుపుకొనగలము, ఇది సత్యము నమ్మండి, దివ్య రాజ్యమై అన్ని కుల మతముల వారిని ఏకం చేసి నడిపిస్తుంది. ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి, ప్రాధాన మంత్రి ఎవరు అవ్వాలి అని సంగతి ఎన్నికలు తరువాత నిర్ణయించుకోవచ్చు. నన్ను పిచ్చి వాడివలె వదిలివేయవద్దు, కొన్ని తాత్కాలిక నోటిమాటలు నా యొక్క పూర్తీ బలం కాదు, వాటిలో తేలిక తనము ఉంటె అదే నేను అనుకోవద్దు, నన్ను మీ పార్టీనుండి కొందరి సబ్యులు ద్వారా ఒక కమిటీ వేయండి నన్ను (ధర్మస్వరూపంగా) మహారాజు గుర్తించి గౌరవించడం వలన లోక స్వర్ఘధామముగా మారుతుంది. మనుష్యులలో అహంభావములు వదిలి మనము ఒకరి కాళ్ళు మరొకరు కడుగుకొని పవిత్ర స్నేహమును గొప్పతనము అవిష్కరించుకోవాలి, అటువంటి కార్యక్రమం వెంటనే ప్రారంభించాలి, నేను ధర్మస్వరూపం గా యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించగలరు. ధన్యవాదములు.
ఇట్లు శ్రీ శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారికి శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మస్వరూపులు కాలస్వరూపులు హైదరాబాద్ వారు ధర్మ సంస్థాపనార్ధం ఇచ్చు దివ్య సందేశము.
నేను మీ కార్యాలయమునకు వచ్చి మిమ్ములను కలుసుకొని నూతన రాజకీయ పార్టీగా సూర్యుడు గుర్తుతో జాతీయ సమన్వయ దృష్టి సమితి అను పార్టీని స్థాపించి, అందులోనికి విలీనం కావాలి అని కోరినాను ఇతర పార్టీల వారిని విలీనం చేసుకోవడానికి సహకారం కోరినాను.
నేను తేలికగా ఉన్నాను అని కలివిడిగా లేను అని అదే నా స్వభావం అనుకోవద్దు, మీ వద్దకు వచ్చినప్పుడు గౌరవనీయులు సుజన చౌదరి గారు, మరియు గౌరవనీయులు కె ఓ ఆర్ విజయం గారు కనపడినా మాట్లాడలేదు. గౌరవనీయులు బాబు మోహన్ గారికి ఒక ప్రతి ఇచ్చి నాను, దైర్యముగా నాణ్యముగా మాట్లాడానికి సహకరించండి. నాలో తక్కువ తనము ఏమి అయినా ఉంటే, మీ మంచి తనముతో కరిగి పోతాయి. సమస్త విశేషములు నా వాక్కు లో దర్శింప చేసిన జ్ఞాన దర్పమును శాస్త్రవేత్తలు, పండితుల సహకారముతో నన్ను ఆదరించి గురువుగా, తండ్రి గా గౌరవించి వివరములు లోక వ్యాప్తము చేయగలరు, తద్వారా కొత్త పార్టీగా సూర్యుడు గుర్తుతో నూతనముగా ఆవిష్కరించబడి, పార్టీలు అన్ని విలీనం చెంది, దేశం ప్రపంచం ఒక జండా క్రిందకి వస్తుంది. మీ పార్టీ కార్యాలయము చారిత్రాత్మక మార్పుగా సూర్యుడు గుర్తుతో జాతీయ సమన్వయ దృష్టి సమితి అను పార్టీకి కానుకగా ఇవ్వండి. సర్వ గౌరవనీయులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు, శ్రీ శ్రీ చిరంజీవిగారు, శ్రీ శ్రీ కృష్ణ రెడ్డి గారు, జాతీయ నాయకులు అయిన గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు, గౌరవనీయులు నరేంద్రమోడి గారు తదితర నాయకులను ఆహ్వానించి ఏకత్వము సాధించగలము. ఆలస్యం చేయకుండా కచ్చితము నన్ను పండితుల సమక్షములోనికి తీసుకొంటే, లోకమును శక్తివంతముగా మలుపుకొనగలము, ఇది సత్యము నమ్మండి, దివ్య రాజ్యమై అన్ని కుల మతముల వారిని ఏకం చేసి నడిపిస్తుంది. ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి, ప్రాధాన మంత్రి ఎవరు అవ్వాలి అని సంగతి ఎన్నికలు తరువాత నిర్ణయించుకోవచ్చు. నన్ను పిచ్చి వాడివలె వదిలివేయవద్దు, కొన్ని తాత్కాలిక నోటిమాటలు నా యొక్క పూర్తీ బలం కాదు, వాటిలో తేలిక తనము ఉంటె అదే నేను అనుకోవద్దు, నన్ను మీ పార్టీనుండి కొందరి సబ్యులు ద్వారా ఒక కమిటీ వేయండి నన్ను (ధర్మస్వరూపంగా) మహారాజు గుర్తించి గౌరవించడం వలన లోక స్వర్ఘధామముగా మారుతుంది. మనుష్యులలో అహంభావములు వదిలి మనము ఒకరి కాళ్ళు మరొకరు కడుగుకొని పవిత్ర స్నేహమును గొప్పతనము అవిష్కరించుకోవాలి, అటువంటి కార్యక్రమం వెంటనే ప్రారంభించాలి, నేను ధర్మస్వరూపం గా యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించగలరు. ధన్యవాదములు.
అంజనీ రవిశంకర్ పిళ్ళా
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
కాలస్వరూపులు
హైదరాబాద్
16-11-2013.
16-11-2013.
ఒక ప్రతి తెలుగు మీడియా మరియు జాతీయ మీడియా చానల్స్ వారికీ సహకారము కొరకు సమర్పించడమైనది
ఒక ప్రతి నన్ను ధర్మస్వరూపం గా ఇప్పటకి దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇతర సిబ్బంది కి సహకారము కొరకు మరియు నన్ను దారి పెట్టవలసిన భాద్యత వారి పైన ఉన్నది అని తెలియజేసుకొంటున్నాను. నేను కోరిన సహకారము చేయండి నన్ను భగవంతుని ప్రతినిధిగా భావించి ఇటు అటు అవ్వకుండా చూసుకోండి నా కళ్యాణం లోక కళ్యాణం అని గ్రహించండి నా వివాహము ఒక దివ్య సంఘటనగా జరగాలి అని భగవంతుని సంకల్పము
ఒక ప్రతి గౌరవ న్యాయ స్థానం వారికీ న్యాయ పరిశీలనా కొరకు, పరిగణ కొరకు సమర్పించడమైనది
ఇట్లు
అంజనీ రవిశంకర్ పిళ్ళా
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
కాలస్వరూపులు హైదరాబాద్
16-11-2013.
No comments:
Post a Comment