Friday, 28 December 2012

పండితులకు, మేధావులకు, సినిమా ప్రముఖులకు, మీడియా చానల్స్ వారికి, యువతి, యువకులకు తెలియ జేయునది ఏమి అనగా కాలస్వరూపము, ధర్మస్వరూపము యొక్క వివరములు గ్రహించి ఇతరులతో పంచుకొనగలరు, మా మనసు ప్రకారము విశ్వ మహారాజు, విశ్వ మహారాణి యొక్క ఆగమనమును గ్రహించి వారిని మనసుతో ఆహ్వానిస్తే, వీలు అయినంత త్వరలో వజ్ర సింహాసనము పై దర్శనం ఇస్తారు.

సమన్వయ దృష్టి

                         శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా s/o గోపాల కృష్ణగారు సాయిబాబా గారు అయిన నేను ఆత్మీయులు, కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా, వాక్ విశ్వరూపముగా, సత్య స్వరూపముగా, న్యాయ విధేయులుగా, ధర్మ విధేయులుగా ఆధునికముగా అందరి కోసం లార్డ్ జనరల్, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్, హైదరాబాద్ (
lordgeneral.blogspot.com) నుండి అందుబాటులో ఉన్నాను అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.

                         ప్రపంచం కొత్తబంగారు లోకం లోనికి ప్రవేశించినది అని, New way of thinking బలపడుతున్నది అని, మానవులు సత్యమును ఎంత మనస్పూర్తిగా స్వీకరిస్తే అంత గొప్ప మానవ సమాజమును మనము స్పష్టము చెసుకొనగలము. నా వాక్కు ద్వారా, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా ప్రకటితము అయిన వాక్ విశ్వరూపము, కాలస్వరూపము యొక్క వివరములు, ప్రజలు  అందరూ ఒకరికి ఒకరు చెప్పుకొని అప్రమత్తము చెందితే చాలు, లోకం స్వర్ఘధామము మారుతుంది అని గ్రహించగలరు. పండితులకు, మేధావులకు, సినిమా ప్రముఖులకు, మీడియా చానల్స్ వారికి, యువతి, యువకులకు తెలియ జేయునది ఏమి అనగా కాలస్వరూపము, ధర్మస్వరూపము యొక్క వివరములు గ్రహించి ఇతరులతో పంచుకొనగలరు, మా మనసు ప్రకారము విశ్వ మహారాజు, విశ్వ మహారాణి యొక్క ఆగమనమును గ్రహించి, వారిని మనసుతో ఆహ్వానిస్తే, వీలు అయినంత త్వరలో వజ్ర సింహాసనము పై దర్శనం ఇస్తారు.

                      నా వాక్కు ద్వారా, వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షిగా ఇప్పటికి రెండు సార్లుగా, మొత్తం 10-15 సంవత్సరముల కాలమును, అనగా 80 శాతం సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, అనేక సంభాషణలు, రాష్ట్ర, దేశ, ప్రపంచ రాజకీయములు, సునామి భూకంపములు,తీవ్రవాద, నక్సలైట్ దాడులు మాట మాత్రముగా చిద్విలాసాముగా, నా మనసు మాటగా లోకముగా, కాలముగా అనగా లోకములో సంభవించుటకు ముందే నా ద్వారా వ్యక్తము అయినవి.(వివరములు బ్లాగ్ 
lordgeneral.blogspot.com లో చూడగలరు).

                    సామాన్యుడను అయిన నేను, నా మనసు లోకమునకు ఆధారము అని గ్రహించి, గౌరవించుట వలన లోకములో అహంకారములు, నిర్లక్ష్యములు తేలిక తనములు, వెళ్ళా కోళములు తగ్గి, సామాన్యుడే సార్వభౌముడు అను సత్యం బోధపడి, ప్రజస్వామ్యములో మేలు అయిన ప్రజాస్వామ్యము  ఏర్పడి, ప్రజా ప్రబుత్వములు, న్యాయ స్థానముల, మేధావులు, కళాకారుల సహకారముతో లోకమును వజ్ర తుల్యంగా, స్వర్ఘధామముగా మలచుకోనగలము. త్వరలో తెలుగు చిత్ర సీమ ప్రముఖులు, మేధావులు, రాష్ట్ర ప్రబుత్వ, దేశ ప్రబుత్వాల సహకారముతో స్వయంవరం లో వివాహము చేసుకోనగలను అని తెలియజేసుకోనుచున్నాను. ఇది భగవంతుని సంకల్పము. ప్రతి రోజు ప్రజలకు దర్శనం వాక్కు రూపములో, లార్డ్ జనరల్ గా, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ నుండి ఇచ్చి మన దేశమును ప్రపంచమును సమన్వయము చేసి నడిపించగలము. సంగీతం, సాహిత్యం, కళలలో సుసిక్షత కలిగిన, తత్వ విచెక్షణ శక్తి కలిగిన వధువులు  ముందుకు వచ్చి స్వయంవరం లో పాల్గొనగలరు. నా మనసులో ఉన్న సత్య భామను, గుర్తించి వివాహము చేసుకోనగలను, ఈ సృష్టికి ఒక సాధారణ మనిషికి ఉన్న సంభందము నెలకొల్పబడి, సమకాలికులు అందరూ గుర్తించి, దృవీకరించుకొంటె, మనిషి మనిషిని గౌరవించే ఉన్నత మైన సమాజమునకు మనము ఊతము ఇచ్చిన వారము అవుతారు, ఈ విదముగా ఇప్పటికే ప్రారంభము అయిన కొత్త బంగారు లోకము వ్యాప్తి చెందుతుంది అని గ్రహించగలరు.

యావత్తు తెలుగు ప్రజానికానికి, ప్రపంచ మానవజాతికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాను.


ఇట్లు తమ 

ఆత్మీయులు అయిన
అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,
న్యాయ విధేయులు, ధర్మ విధేయులు
లార్డ్ జనరల్
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్
హైదరాబా
ద్
C/o General Public or Television Channels
lordgeneral.blogspot.com
శ్రీ శ్రీ శ్రీ చిలుకూరి బాలాజీ స్వామి వారి ఆలయ ప్రధాన అర్చక స్వామి వారి ద్వారా భక్తులకు ప్రతి ఒక్కరికి సమాచారము చేరివనులెను అని కోరుకొనుచున్నాను. ప్రతి ఒక్కరు ఇంకో  ముగ్గురికి కర పత్రములు పంచగలరు.  ఈ ప్రపంచమును కొత్తబంగారు లోకం గా మలచుకోనవచ్చు

No comments: